Telugu News on Saturday, November 22, 2008ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగలం: ప్రధాని మన్మోహన్అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల ప్రభావం భారత్పై పడకుండా చూసేందుకు అన్ని నివారణ చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించగలదని నమ్మకం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:32 am డబుల్స్లోనూ సైనా ఓటమి: భట్ ముందంజచైనా ఓపెన్ సిరీస్లో ఇప్పటికే సింగిల్స్లో ఇంటిబాట పట్టిన సైనా నెహ్వాల్ డబుల్స్లోనూ నిష్క్రమించింది. అన్సీడెడ్గా బరిలో దిగిన సైనా- అన్నా రైస్ (కెనడా) జంట 13-21, 11-21 పాయింట్ల తేడాతో నాలుగో సీడ్ జంగ్ ఈన్- మింగ్ మిన్ జంగ్ కిమ్...Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:32 am ఆసక్తికరంగా ఆసీస్-కివీస్ తొలి టెస్టుబ్రిస్బేన్లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజునే ఫలితం తేల్చే దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్లో 58 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో మరోసారి ఆసీస్కు తమ బౌలర్ల...Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:31 am జనవరిలో బీసీల ఆత్మగౌరవ సభ: అల్లుబీసీల ఆత్మగౌరవ సభను జనవరిలో నిర్వహిస్తామని ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ తెలిపారు. వెనుకబడిన తరగతుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేలా ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:30 am సీఎంచే మత్స్యదర్శిని ప్రదర్శనశాల ప్రారంభంహైదరాబాద్లో రూ. కోటీ యాభై లక్షలతో మత్స్యదర్శిని పేరుతో ఏర్పాటు చేసిన అలంకరణ చేపల ప్రదర్శనశాలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అలంకరణ చేపలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకై ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:30 am సోమాలియా పేరేట్లపై ఆంక్షలకు ఐరాస ఆమోదంఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) గురువారం సోమాలియా పైరేట్ల కోసం సిద్ధం చేసిన ఆంక్షలను ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమాలియా సముద్రపు దొంగలతోపాటు ఆయుధాల స్మగ్లర్లు, దేశంలో అస్థిరత్వాన్ని సృష్టించేవారిపైSource: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:29 am సరళీకరణ విధానాలకు సోనియా గాంధీ ఓటుఅంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని దేశంపై పడకుండా చూసేందుకు సరళీకరణ విధానాలను జాగ్రత్తగా అమలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ సూచించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సరళీకరణSource: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:29 am శ్రీనగర్లో కర్ఫ్యూ తరహా ఆంక్షల విధింపుకాశ్మీర్ లోయలో అధికారిక యంత్రాంగం శుక్రవారం కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించింది. శ్రీనగర్లోని జామియా మసీదుకు వేర్పాటువాదులు నిరసన ర్యాలీని తలపెట్టడంతో అధికారిక యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. నిరసన ర్యాలీనిSource: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 10:28 am తెరాసను కాంగ్రెస్లో విలీనం చేయడం ఉత్తమంతెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్పై గట్టి నమ్మకముంటే తెరాసను కాంగ్రెస్లో విలీనం చేయడం ఉత్తమమని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్కు బీజేపీ జాతీయ కార్యదర్శి ఇంద్రసేనా రెడ్డి సూచన చేశారు. కాంగ్రెస్లో విలీనం చేయడమో లేక పార్టీని రద్దు చేయడమే చేయవచ్చన్నారు.Source: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 7:29 am టిబెట్ వివాదం: భారత్ సాయం కోరిన దలైలామాభారత్, టిబెట్ ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాన్ని "గురు- శిష్య బంధం"గా అభివర్ణించిన దలైలామా గురువారం టిబెట్ సమస్య పరిష్కారం కోసం భారత్ సాయాన్ని కోరారు. శిష్యుడు సమస్యల్లో ఉంటే, దాని నుంచి అతడిని రక్షించాల్సిన బాధ్యత గురువుపైSource: Yahoo! Telugu: News | 21 Nov 2008 | 7:23 am పొత్తులపై కాంగ్రెస్ అధిష్టానిదే తుది నిర్ణయం - తెలుగువన్
తెలుగువన్ - హైదరాబాద్ : పొత్తులపై పార్టీలో భిన్నాభిప్రాయాలున్నా కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయమని సీపీఐ నేత చాడా సురేష్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీపీఐ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోనా లేక ... సరైన సమయంలో పొత్తులపై వెల్లడి: బాబు తెదేపాతో సిపిఐ పొత్తా? Source: Google News India (Telugu) | 22 Nov 2008 | 6:55 am ఇందిరా నిర్ణయమే ఆర్థిక వ్యవస్థకు రక్ష: సోనియా - వెబ్ దునియా
వెబ్ దునియా - మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 1969లో తీసుకున్న కీలక నిర్ణయం వల్లే ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవతంగా ఎదుర్కోగలుగుతున్నామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. హిందుస్థాన్ టైమ్స్ శుక్రవారం దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఆమె పాల్గొని ... సంక్షోభంతో కొత్త అవకాశాలు : సోనియా గాంధీ సరళీకరణ విధానాలకు సోనియా గాంధీ ఓటు Source: Google News India (Telugu) | 22 Nov 2008 | 6:42 am ఆలయాల కూల్చివేతను నిలిపివేసిన మోడీ - వెబ్ దునియా
వెబ్ దునియా - గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆలయాల కూల్చివేతను నిలిపివేసింది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలైన విశ్వహిందూపరిషత్, భజరంగ్దళ్ వంటి సంఘ్ పరివార్ వంటి శక్తులు తెచ్చిన ఒత్తిడికి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తలొగ్గారు. ... గుజరాత్లో దేవాలయాల కూల్చివేతకు బ్రేక్ Source: Google News India (Telugu) | 22 Nov 2008 | 6:42 am అమెరికాలో తెలుగు అమ్మాయి మృతి - ఈనాడు ఆంధ్ర
ఈనాడు ఆంధ్ర - అమెరికాలో మరో తెలుగు అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం... 11 గంటలకు గోలి సుష్మ (24) చనిపోయిన సమాచారం కరీంనగర్ జిల్లా కోరుట్లలోని బంధువులకు ఫోను ద్వారా అందింది. సుష్మ అమ్మ, అమ్మమ్మలది కోరుట్లే. ఆత్మహత్య చేసుకునేంత బాధలు ... అమెరికాలో యువతి అనుమానాస్పద మృతి అమెరికాలో మరో విద్యార్థిని మృతి Source: Google News India (Telugu) | 22 Nov 2008 | 6:42 am చైనా ఓపెన్ నుంచి అరవింద్ ఔట్ - యాహూ!
యాహూ! - చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం నుంచి భారత షట్లర్ అరవింద్ భట్ నిష్క్రమించాడు. క్వార్టర్స్లో జరిగిన మ్యాచ్లో చైనాకు చెందిన కాయ్ వెన్ చేతిలో అరవింద్ పరాజయాన్ని చవిచూశాడు. కేవలం 28 నిమిషాల్లో వీరిద్దరి మధ్య జరిగిన ... చైనా ఓపెన్ నుంచి చేతన్, సైనా నిష్క్రమణ చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ Source: Google News India (Telugu) | 22 Nov 2008 | 6:41 am ముస్లింగా మారిన మైకేల్ జాక్సన్ - ఈనాడు ఆంధ్ర
ఈనాడు ఆంధ్ర - సుప్రసిద్ద పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ మెక్ యీల్గా మార్చుకున్నారు. మైకేల్ జాక్సన్ ఇస్లాం మతాన్ని స్వీకరించారు.... మతంతో పాటు తన పేరును కూడా మెక్ యీల్గా మార్చుకుటున్నట్లు ప్రకటించారు. లాస్ ఏంజెలెస్లోని తన నివాసంలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఇమామ్ సమక్షంలో ... ఇస్లాం మతంలోకి మైకేల్ జాక్సన్ ఇస్లాంకు మైఖెల్ జాక్సన్ Source: Google News India (Telugu) | 22 Nov 2008 | 6:12 am అమెరికా విదేశీ మంత్రి పదవికి హిల్లరీ సమ్మతి - వెబ్ దునియా
వెబ్ దునియా - అమెరికా నూతన విదేశీ శాఖ మంత్రిగా చేరాలని నూతన అధ్యక్షుడిగా ఎంపికైన బరాక్ ఒబామా చేసిన ప్రతిపాదనకు హిల్లరీ క్లింటన్ సమ్మతి తెలిపారు. ఒబామా, ఆయన విధాన నిర్ణాయక బృందం చేసిన ఒత్తిడికి తలొగ్గిన హిల్లరీ ఒబామా ప్రభుత్వంలో విదేశీ మంత్రిగా చేరేందుకు ఎట్టకేలకు ... విదేశాంగ మంత్రి పదవికి హిల్లరీ ఓకే హిల్లరీకు పదవిస్తే ఆదాయ వివరాలు వెల్లడిస్తా! Source: Google News India (Telugu) | 22 Nov 2008 | 5:52 am బెంగుళూరు వన్డేలోనూ బాదుడు షురూ - వెబ్ దునియా
వెబ్ దునియా - భారత్, ఇంగ్లాండ్ల మధ్య ఆదివారం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న నాలుగో వన్డేలోనూ పరుగుల వరద తప్పదని పిచ్ క్యూరేటర్ నారాయణ రాజు పేర్కొంటున్నారు. చిన్నస్వామి స్టేడియంలోని వికెట్ సైతం బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉంటుందని ఆయన తెలిపారు. ... మూడో వన్డేలోనూ భారత్ దే గెలుపు మూడో వన్డేలోనూ భారత్దే గెలుపు Source: Google News India (Telugu) | 22 Nov 2008 | 1:56 am సోమాలియా తీరానికి క్షిపణి విధ్వంసక నౌక - ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి - న్యూఢిల్లీ, నవంబర్ 20: సోమాలియా తీరంలో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మరో అడుగు వేసింది. సముద్ర దొంగలపై పోరాటానికి ఐఎన్ఎస్ తబర్ స్థానంలో గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ను పంపింది. అరేబియా సముద్రంలో ఈ డిస్ట్రాయ ర్లు ఉంటే సముద్ర దొంగలపై ... డిలైట్ నౌకలోని భారతీయులు సురక్షితం సముద్రదొంగల భరతం పట్టిన భారత్! Source: Google News India (Telugu) | 22 Nov 2008 | 1:09 am వరంగల్ జైల్లో మరణమృదంగం..! - ఆంధ్రజ్యోతిఆంధ్రజ్యోతి - వరంగల్, నవంబర్ 21 (ఆన్లైన్): వరంగల్ కేంద్ర కారాగారం ఖైదీల మృత్యుకుహరంగా మారుతోంది. సగటున నెలకు ఇద్దరు చొప్పున ఖైదీలు మృత్యువాత పడుతున్నారు. ఈ మూడు రోజులుగా రోజుకు ఒకరు చొప్పున ఖైదీలు ఎంజిఎం ఆస్పత్రిలో మృతిచెందారు. ఈ మరణాలపై ఖైదీలు రెండు రోజులుగా ఆందోళనకు ... వరంగల్ జైలులో ముగ్గురు ఖైదీల మృతి వరంగల్ జైల్లో మూడో ఖైదీ మృతి Source: Google News India (Telugu) | 22 Nov 2008 | 1:07 am అందమైన అబద్ధం ఆడియో ఆవిష్కరణరాజా, కామ్నా జఠ్మలానీ జంటగా నటించిన చిత్రం "అందమైన అబద్ధం". రవిరాజా పినిశెట్టి దర్శకుడు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. చిత్ర నిర్మాతలు పిపి రెడ్డి, ఎం.కేశవరాజు, జొన్నాడ రమణమూర్తిలతోపాటుSource: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2008 | 11:14 am తూగోలో ఓ ఉదయం... ఓ సాయంత్రంఆనంద్, షరీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఓ ఉదయం.. ఓ సాయంత్రం". యీపూరి విజన్ పతాకంపై వర్మ ఎస్.యీపూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తనూబాలక్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ శనివారం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోSource: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2008 | 11:09 am డబ్బింగ్ పూర్తి చేసుకున్న పండుగాడుకన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్, హన్సిక హీరోహీరోయిన్లుగా రూపొందిన "బిందాస్" చిత్రాన్ని తెలుగులో "పండుగాడు" పేరుతో జె.బాలరాజు అనువదిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకుంది. గురువారం డీటీఎస్Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2008 | 10:54 am 28న ప్రేక్షకుల ముందుకు కుబేరులుకృష్ణభగవాన్, అలీ, శివాజీ హీరోలుగా నటించిన "కుబేరులు" చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్కు "కానీ వాళ్లకన్నీ అప్పులే" అనే ఉప శీర్షికను కూడా జోడించారు. ఫర్జాన్ కథానాయిక. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. కరుటూరిSource: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2008 | 10:42 am ఆలయాల కూల్చివేతను నిలిపివేసిన మోడీగుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆలయాల కూల్చివేతను నిలిపివేసింది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలైన విశ్వహిందూపరిషత్, భజరంగ్దళ్ వంటి సంఘ్ పరివార్ వంటి శక్తులు తెచ్చిన ఒత్తిడికి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తలొగ్గారు.Source: జాతీయ | 22 Nov 2008 | 6:36 am ఇందిరా నిర్ణయమే ఆర్థిక వ్యవస్థకు రక్ష: సోనియామాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 1969లో తీసుకున్న కీలక నిర్ణయం వల్లే ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవతంగా ఎదుర్కోగలుగుతున్నామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. హిందుస్థాన్ టైమ్స్ శుక్రవారం దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 22 Nov 2008 | 6:22 am 'పొగ'పై పోరాటం ఆపబోం : కేంద్రం స్పష్టీకరణచలనచిత్రాల్లో, టెలివిజన్ కార్యక్రమాల్లో పొగతాగే సన్నివేశాలను ప్రదర్శించకుండా విధించిన నిషేధం సమంజసమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రజానీకం హితవు కోరే తామీ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకుంది.Source: జాతీయ | 21 Nov 2008 | 11:18 pm రాసిపెట్టి ఉంటే ఏదైనా జరుగుతుంది : లాలుతాను ప్రధాని కావాలని నెత్తిన రాసిపెట్టి ఉంటే తప్పకుండా జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. అదేసమయంలో ప్రధాని కావాలనే ఆశ తనలోనూ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 21 Nov 2008 | 11:04 pm సంక్షోభాన్ని అధిగమిస్తాం.. వృద్ధి సాధిస్తాం: ప్రధానిఅంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ గట్టెక్కుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభావం భారత్పై ఉన్నప్పటికీ.. దీని నుంచి గట్టెక్కే సామర్థ్యం భారత్కు ఉందని ఆయన నొక్కివక్కాణించారు. హిందూస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఒక సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 21 Nov 2008 | 10:32 am ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్పై ధోబి పోటిజీవితాంతం పార్లమెంటు సభ్యుల బట్టలుతుకుతూ కాలం వెళ్ళబుచ్చడం ఎందుకు అనుకున్నాడో ఏమో.. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.. 32 సంవత్సరాల ముహమ్మద్తాహిర్ అనే ధోబి. ఇతను రాష్ట్రపతి భవన్ సమీపంలోని నార్త్ అవెన్యు కాలనిలో పార్లమెంట్ సర్వెంట్స్ క్వార్టర్స్లో నివశిస్తున్నాడు.Source: జాతీయ | 21 Nov 2008 | 9:39 am మాలేగావ్ పేలుళ్ళ నిందితులపై 'మోకా' ప్రయోగందేశంలో పెనుసంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుళ్ళ కేసులో అరెస్టు చేసిన సాధ్వి ప్రజ్ఞాసింగ్తో పాటు ఇతర నిందితులపై మహారాష్ట్ర సమీకృత నేరాల చట్టం (మోకా)ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. ఈ చట్టం ప్రయోగించిన వారిలో ప్రజ్ఞాసింగ్తో సహా, మత గరువురు దయానంద్ పాండే, ఆర్మీ అధికారి ఒకరు ఉన్నారు. వీరిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.Source: జాతీయ | 21 Nov 2008 | 5:42 am రాజకీయ ప్రక్షాళనకే వచ్చా: చిరంజీవిరాష్ట్ర రాజకీయాల్లోని కుళ్లును, కుతంత్రాలను ప్రక్షాళన చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సరికొత్త మార్పునకు ప్రజారాజ్యం పార్టీ నాంది పలుకుతుందని ఆయన నొక్కివక్కాణించారు.Source: ఏపీ న్యూస్ | 22 Nov 2008 | 6:03 am ఈనెల 29 నుంచి బాలయ్య రాష్ట్ర పర్యటనలు!నందమూరి హీరో బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించనున్నారు. ప్రస్తుతం తన చిత్ర షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న ఆయన త్వరలోనే రాష్ట్రానికి చేరుకోనున్నారు. రాష్ట్రానికి వచ్చీరాగానే.. తన రాజకీయ పర్యటన ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టాయి.Source: ఏపీ న్యూస్ | 22 Nov 2008 | 5:48 am ప్రభుత్వ ప్రోద్భలంతోనే 'చిరు'పై కేసు : పీఆర్పీప్రభుత్వ ప్రోద్భలంతోనే ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై ఎస్టీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఆ పార్టీ న్యాయ విభాగం ఆరోపించింది. ఈ కేసు నమోదు సమయంలో కనీసం ప్రాథమిక విచారణ సైతం నిర్వహించలేదని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 10:50 pm భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే : చంద్రబాబురానున్న రోజుల్లో కేంద్రంలోనూ ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించనున్నాయని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల బలం తగ్గుతూ వస్తోందని ఈ నేపధ్యంలో కేంద్రంలోనూ చక్రం తిప్పేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 10:29 pm ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యం తప్పదు : రోశయ్యఏ భారీ ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా ఆలస్యం అనేది తప్పదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి రోశయ్య పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో నిర్మించిన సాగర్, తెలుగుగంగ ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. అందుకే ప్రాజెక్టుల నిర్మాణంలో తాము చిత్తశుద్ధితో ముందుకు వెలుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 7:01 pm 29 నుంచి చిరు నాలుగో విడత యాత్రప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి నాలుగో విడత పర్యటన ఖరారైంది. ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో సాగుతుంది. అయితే.. పార్టీ వర్గాలు మాత్రం ఈ యాత్రా తేదీలను మాత్రం పార్టీ వర్గాలు ధృవీకరించలేదు.Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 11:47 am లబ్ధిదారులపై కనికరం చూపని అధికారులురాష్ట్రంలో ఇళ్ళ స్థలంలేని పేదలకు స్థలాలను పంపిణీ అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ సర్కారు గొప్పగా చెపుతోంది. అయితే అధికారులు మాత్రం అందుకు సంబంధించిన కనీస చర్యలు ఏమాత్రం చేపట్టడం లేదు. ఇందుకు ఉదాహరణలు పలు చెప్పుకోవచ్చు.Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 11:15 am మెగాస్టార్ రెండో రోజు పర్యటన సక్సెస్ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కడప జిల్లాలో రెండో రోజు చేపట్టిన ప్రజా అంకిత యాత్ర విజయవంతంగా ముగిసింది. చిరు కడప జిల్లా పర్యటన ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. చిరు యాత్ర మాత్రం ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసు వర్గాలు, ఇటు పీఆర్పీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 10:49 am కాంగ్రెస్ మాయలో పడొద్దు: తెరాసకు ఇంద్రసేన విజ్ఞప్తిప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ పార్టీని తెలంగాణా రాష్ట్ర సమితి మరోమారు నమ్మి మోసపోవద్దని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్.ఇంద్రసేనా రెడ్డి సూచించారు.Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 10:40 am కడప దర్గాలో మెగాస్టార్ ప్రత్యేక ప్రార్థనలురాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గాల్లో కడప దర్గా ఒకటి. ఈ దర్గాను దేశంలోని ప్రముఖులు, వీఐపీలు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ తారలు సందర్శిస్తుంటారు. ఆ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా శుక్రవారం ఈ దర్గాను సందర్శించారు. తాను చేపట్టిన ప్రజా అంకిత యాత్రలో భాగంగా.. ఆయన ప్రస్తుతం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Nov 2008 | 10:29 am |
| World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio |
| India : News | Business | Entertainment | Sports | Telugu | Free Ring Tones |
| Blogs : Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog |
| Sundries : World Video Clips | Songs Clips | Free Movies | Indian Video Clips | Quizzes |