Loading...






ఇక తెలంగాణాను ఆపటం ఎవరి తరం కాదు: కేసీఆర్

ఉపఎన్నికల్లో తెలంగాణా ప్రజలు తమ గుండెల్లోని ఆకాంక్షను చీల్చి బయటకు తెచ్చి తెరాసకు ఓట్లుగా మలిచారనీ, ఇక తెలంగాణా రాష్ట్రాన్ని ఆపటం ఎవరి తరమూ కాదని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగే వరకూ తెలంగాణా ప్రజలు ఇదే స్ఫూర్తితో ఉండాలని పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 3:21 pm

నాడు ప్రజారాజ్యం... నేడు తెదేపా గల్లంతు: విజయశాంతి

గత సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గల్లంతైందని... ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, మెదక్ ఎంపీ విజయశాంతి జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ.. ఉప ఎన్నికలు జరిగిన 12 సెగ్మెంట్లలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులకు ధరావత్తు గల్లంతైందని ఆమె గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 12:32 pm

వీళ్లు మళ్లీ రాజీనామా చేస్తారేమో: నారాయణ సందేహం!

ఉప ఎన్నికల్లో విజయభేరీ మోగించిన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మళ్లీ రాజీనామా చేస్తారేమోననే సందేహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సందేహం వ్యక్తం చేశారు. ఈ విజయ గర్వంతో మరోమారు రాజీనామాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధిచెపుతారని ఆయన జోస్యం చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 12:22 pm

'ఉప' ఫలితాలపై స్పందనలు - ప్రజాశక్తి


దట్స్ తెలుగు

'ఉప' ఫలితాలపై స్పందనలు
ప్రజాశక్తి
ఫలితాలపై మేం స్పందించేదేమీ లేదు. కొన్ని స్థానిక కారణాల వల్లే ఈ ఫలితాలు వచ్చాయి. రాజీనామా చేసిన అభ్యర్థులే తిరిగి గెలుపొందారు. ఆందోళన చెందవద్దు. పిసిసి అధ్యక్షుడు డిఎస్ ఓటమి నాకు తెలుసు. తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికలకు ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ...
ఫలితాలపై మొయిలీ తెలంగాణ ఎంపిల వద్ద అసంతృప్తి..దట్స్ తెలుగు
ఫలితాలపై ఎవరేమన్నారంటే...ఎపివీక్లీ

అన్ని 3 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 30 Jul 2010 | 11:49 am

ఎయిర్ టెల్, వోడాఫోన్లపై కేసు - ఎపివీక్లీ


ఎయిర్ టెల్, వోడాఫోన్లపై కేసు
ఎపివీక్లీ
లక్నో(పిటిఐ): యుపికి చెందిన విద్యుత్ కార్పొరేషన్ తనిఖీ బృందం వోడాఫోన్, ఎయిర్ టెల్ కంపెనీలు ఆజంగఢ్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడినందుకు ఆ కంపెనీల మేనేజర్లపై కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. ఆజంగఢ్ లోని ధారావారాలో గురువారం తనిఖీలు ...

ఇంకా మరిన్ని »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 30 Jul 2010 | 11:33 am

ప్రజల ఆకాంక్ష తెలంగాణ: మురళీమోహన్ - ఎపివీక్లీ


ప్రజల ఆకాంక్ష తెలంగాణ: మురళీమోహన్
ఎపివీక్లీ
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలు ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టాయని ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ (టిడిపి) నేత మురళీ మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపఎన్నికల విజేతలకు అభినందనలు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే ...

ఇంకా మరిన్ని »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 30 Jul 2010 | 11:33 am

అస్సాంలో పేలిన పాతర: జవాన్ల మృతి - ఎపివీక్లీ


అస్సాంలో పేలిన పాతర: జవాన్ల మృతి
ఎపివీక్లీ
గువాహతి: అస్సాంలో శుక్రవారం మందుపాతర పేలుడువల్ల సుమారు నలుగురు పారామిలిటరీ సిబ్బంది మరణించగా మరో 30 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా) ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రమైన ...

ఇంకా మరిన్ని »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 30 Jul 2010 | 11:33 am

స్థానిక సమస్యలే విజయానికి కారణం: మొయిలీ

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులు గెలుపొందడానికి స్థానిక సమస్యలే ప్రధాన కారణమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయనను ఢిల్లీలో శుక్రవారం మీడియా మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 10:53 am

ప్రాథమిక హక్కులుగా తాగు నీరు, పారిశుద్ధ్యం!

మానవుని ప్రాథమిక హక్కుల జాబితాలో మరో రెండింటిని ఐక్యరాజ్య సమితి చేర్చింది. సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్యంలు ఇందులో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానాన్ని బొలీవియా ప్రతిపాదించింది. తీర్మానానికి అనుకూలంగా 122 ఓట్లు రాగా, మరో 41 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 10:35 am

నష్టాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్!

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు ర్యాలీని ఆరంభించిన సెన్సెక్స్, వారాంతమైన శుక్రవారం 124 పాయింట్లు క్షీణించింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 17,868 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు పతనమై 5,367 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 10:32 am

కాశ్మీరీ గ్రూపులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధం: పీసీ

కాశ్మీర్ లోయలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాశ్మీరీ గ్రూపులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం తెలిపారు. దీనిపై ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై తాను నిర్వహించిన సమావేశంలో విభిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తమైనట్టు చెప్పారు. అయితే, కాశ్మీర్‌లోని వివిధ గ్రూపులతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 10:18 am

గుడ్లప్పగించి చూస్తుండి పోయా: సమంత

నా అదృష్టం ఏమిటోగానీ మొట్టమొదటి సినిమాతోనే హిట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నానని సమంత చెప్పింది. ఇందుకు గౌతమ్ మీనన్‌కు థ్యాంక్స్ చెప్పింది. లేటెస్ట్‌గా ఎన్టీఆర్‌తో బృందావనంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌లో ఆయనతో అనుభవాన్ని గురించి చెపుతూ... నా పాత్రలో సాంప్రదాయం, సెక్సీతనం రెండూ కలిసి ఉన్నాయి. ఎన్టీఆర్‌తో డాన్స్ చేసే సన్నివేశముంది. ఆయన డైలాగులు, డాన్స్ చేస్తుంటే అలా చూస్తుండిపోయాను. నోట మాట రాలేదు. అమ్మో ఆయనతో చేయడం చాలా కష్టం. అందుకే ఆయన సినిమాలన్నీ చూసేసి సెట్లోకి వెళ్లానని చెప్పింది. ఇండస్ట్రీలో ఎవరికీ గ్యారంటీ లేదు. టాలెంట్‌తోపాటు అదృష్టం ఉండాలని చెప్పింది. నిజమే కదా...!!
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2010 | 10:03 am

'డార్లింగ్' శతదినోత్సవం - ఆంధ్రప్రభ


ప్రజాశక్తి

'డార్లింగ్' శతదినోత్సవం
ఆంధ్రప్రభ
ప్రభాస్, కాజల్ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన 'డార్లింగ్' చిత్రం శతదినోత్సం జరుపుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా 15 కేంద్రాల్లో ఈ చిత్రం వందరోజులు ప్రదర్శింపబడిందని నిర్మాత ...
డార్లింగ్ శతదినోత్సవంప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »

Source: వినోదం - Google వార్తలు | 30 Jul 2010 | 9:56 am

'మర్యాద రామన్న' పైరసీదారులపై కేసులు - ఆంధ్రప్రభ


ఆంధ్రప్రభ

'మర్యాద రామన్న' పైరసీదారులపై కేసులు
ఆంధ్రప్రభ
'మర్యాద రామన్న' చిత్రాన్ని వెండితెరపై చూసి ఆనందించాలని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రేక్షకులకు విజ్ఞప్తిచేశారు. సునీల్ కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ...
మర్యాదరామన్న మంచి విజయంప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »

Source: వినోదం - Google వార్తలు | 30 Jul 2010 | 9:56 am

ఇక తెలంగాణాను ఆపటం ఎవరి తరం కాదు: కేసీఆర్

ఉపఎన్నికల్లో తెలంగాణా ప్రజలు తమ గుండెల్లోని ఆకాంక్షను చీల్చి బయటకు తెచ్చి తెరాసకు ఓట్లుగా మలిచారనీ, ఇక తెలంగాణా రాష్ట్రాన్ని ఆపటం ఎవరి తరమూ కాదని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగే వరకూ తెలంగాణా ప్రజలు ఇదే స్ఫూర్తితో ఉండాలని పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 9:54 am

తెలంగాణా కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు: అందుకే తెరాస స్వీప్

తెలంగాణాలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలే కారణమని కాంగ్రెస్ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదల అక్కడి నేతల్లో ఏ కోశానా కనబడలేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 9:50 am

ఈవీఎంల ఫలితాలు వెల్లడి: రాత్రికి బ్యాలెట్ తొలి రిజల్ట్స్!

తెలంగాణలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించినట్టుగానే ఓటర్లు మాజీ సభ్యులకే పట్టం కట్టారు. అయితే, ఇప్పటి వరకు వెలువడిన ఏడు స్థానాల ఎన్నికల ఫలితాల్లో ఆరింటిని తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. ఒక్క స్థానంలో భాజపా అభ్యర్థి విజయం సాధించారు.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 9:16 am

నష్టాల్లో కూరుకుపోయిన విదేశీ స్టాక్ మార్కెట్లు

వారాంతమైన శుక్రవారం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు ఆసియా, యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూస్తున్నాయి. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు ర్యాలీని ఆరంభించిన సెన్సెక్స్, వారాంతమైన శుక్రవారం 124 పాయింట్లు క్షీణించింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 17,868 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు పతనమై 5,367 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది.
Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 9:03 am

వరుసగా మూడోసారి డిపాజిట్ గల్లంతు - ఎపివీక్లీ


దట్స్ తెలుగు

వరుసగా మూడోసారి డిపాజిట్ గల్లంతు
ఎపివీక్లీ
సంగారెడ్డి (ఇఎన్ఎస్): సిద్ధిపేట శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితిని "అరడుగు ముందుకు ఆరడుగులు వెనక్కి' అని చెప్పుకోవచ్చు. ఆ పార్టీ ఇక్కడ వరుసగా మూడోసారి డిపాజిట్ కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ప్రముఖ హాస్యనటుడైన పి బాబూమోహన్ క్రియాశీల ...
హరీష్కు రికార్డ్ విజయం ఎలా దక్కిందంటే...ఎపివీక్లీ
హరీష్కు రికార్డు మెజారిటీఆంధ్రప్రభ
సిద్ధిపేటలో ప్రజలు చరిత్ర తిరగరాశారు: హరీష్ రావుదట్స్ తెలుగు
దట్స్ తెలుగు -ఎపివీక్లీ
అన్ని 7 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 30 Jul 2010 | 7:59 am

కరీంనగర్లో కరిగిన టిడిపి కలలు - ఎపివీక్లీ


ప్రజాశక్తి

కరీంనగర్లో కరిగిన టిడిపి కలలు
ఎపివీక్లీ
కరీంనగర్ (ఇఎన్ఎస్): ఈ జిల్లా వరకూ పరిశీలిస్తే ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) అభ్యర్థుల పేలవమైన పనితీరు ఈ పార్టీని అట్టర్ ప్కాప్ చేసింది. ధర్మపురి, వేములవాడ నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులకు డిపాజిట్లు సైతం దక్కలేదు. బ్యాలెట్ పత్రాల ద్వారా ...
పాతవారికే పట్టంప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 30 Jul 2010 | 7:12 am

నాడు ప్రజారాజ్యం... నేడు తెదేపా గల్లంతు: విజయశాంతి

గత సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గల్లంతైందని... ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, మెదక్ ఎంపీ విజయశాంతి జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ.. ఉప ఎన్నికలు జరిగిన 12 సెగ్మెంట్లలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులకు ధరావత్తు గల్లంతైందని ఆమె గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 7:02 am

వీళ్లు మళ్లీ రాజీనామా చేస్తారేమో: నారాయణ సందేహం!

ఉప ఎన్నికల్లో విజయభేరీ మోగించిన తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మళ్లీ రాజీనామా చేస్తారేమోననే సందేహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సందేహం వ్యక్తం చేశారు. ఈ విజయ గర్వంతో మరోమారు రాజీనామాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధిచెపుతారని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 6:52 am

పబ్లిక్‌లో హీరోయిన్ ప్యాంట్ పుటుక్కు జర జర...

ఆమధ్య షెర్లిన్ చోప్రా వేసుకున్న టాప్ ఊడి దబ్బున కిందపడిన సంఘటనను మరిచిపోక ముందే ఇటువంటి సంఘటనే మరొకటి రిపీట్ అయింది. కాకపోతే ఈసారి షెర్లిన్ చోప్రా స్థానంలో మరొక హీరోయిన్ ఉన్నది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. అంటారా...? సోనమ్ కపూర్. సోనమ్ కపూర్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఫ్యాషనబుల్ ప్యాంట్ వేసుకుని నడుము ఊపుకుంటూ వారి ముందుకొచ్చి మాట్లాడటానికి సిద్ధమైంది. ఇంతలో ఆమె వేసుకున్న ప్యాంటు బొత్త ఒకటి ఊడిపోవడంతో అది కాస్తా గబుక్కున కిందకు జారిపోయింది. అంతే..! ఆ దృశ్యాన్ని చూసిన పాత్రికేయులు ఒకరకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన సోనమ్ పర్సనల్ మేనేజర్ గబుక్కున ఊడి కింద పడ్డ ప్యాంటును తిరిగి సోనమ్ చేతికందించారు. జారిపోతున్న ప్యాంటును చేతబట్టుకుని సోనమ్ బిలబిలమంటూ తన రూమ్‌లోకి పరుగెట్టింది. మీడియావారు మాత్రం తిరిగి సోనమ్ వస్తుందేమోనని ఎదురు చూశారు. కానీ ప్యాంటు జారిన బాధలో సోనమ్ తిరిగి వారికి ముఖం చూపించలేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2010 | 6:47 am

స్థానిక సమస్యలే విజయానికి కారణం: మొయిలీ

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులు గెలుపొందడానికి స్థానిక సమస్యలే ప్రధాన కారణమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయనను ఢిల్లీలో శుక్రవారం మీడియా మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 5:24 am

కాశ్మీరీ గ్రూపులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధం: పీసీ

కాశ్మీర్ లోయలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాశ్మీరీ గ్రూపులతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం తెలిపారు. దీనిపై ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై తాను నిర్వహించిన సమావేశంలో విభిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తమైనట్టు చెప్పారు. అయితే, కాశ్మీర్‌లోని వివిధ గ్రూపులతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు.
Source: జాతీయ | 30 Jul 2010 | 4:49 am

తెలంగాణా కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు: అందుకే తెరాస స్వీప్

తెలంగాణాలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలే కారణమని కాంగ్రెస్ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదల అక్కడి నేతల్లో ఏ కోశానా కనబడలేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 4:21 am

2014లో కాంగ్రెస్ మళ్లి పుంజుకుంటుంది : లగడపాటి - ఆంధ్రప్రభ


దట్స్ తెలుగు

2014లో కాంగ్రెస్ మళ్లి పుంజుకుంటుంది : లగడపాటి
ఆంధ్రప్రభ
న్యూఢిల్లి: 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మళ్లి పుంజుకుంటుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినప్పటికీ తమ పార్టీ పటిష్టం గానే ఉందన్నారు. అయితే ఉప ఎన్నికల ఫలితాలు ...
నా సర్వే నిజమైనందుకు బాధగా ఉంది: లగడపాటి రాజగోపాల్దట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 30 Jul 2010 | 4:20 am

తమిళ శంకర్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా - దట్స్ తెలుగు


దట్స్ తెలుగు

తమిళ శంకర్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా
దట్స్ తెలుగు
'పోకిరి'లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మహేష్, ఇలియానాల కలయికలో మళ్ళీ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణ త్వరలో ఫలించబోతుంది. ఈ పోకిరి హిట్ పెయిర్ మళ్ళీ ఓ చిత్రం చేయనున్నారు. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ' త్రీ ...
'త్రీ ఇడియిట్స్' రీమేక్ లో బొమన్ ఇరానీ పాత్ర చేసేదెవరంటే...దట్స్ తెలుగు
'పోకిరి' కాంబినేషన్ మహేష్, ఇలియానా మళ్ళీదట్స్ తెలుగు

అన్ని 3 వార్తల కథనాలు »

Source: వినోదం - Google వార్తలు | 30 Jul 2010 | 3:53 am

ఈవీఎంల ఫలితాలు వెల్లడి: రాత్రికి బ్యాలెట్ తొలి రిజల్ట్స్!

తెలంగాణలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించినట్టుగానే ఓటర్లు మాజీ సభ్యులకే పట్టం కట్టారు. అయితే, ఇప్పటి వరకు వెలువడిన ఏడు స్థానాల ఎన్నికల ఫలితాల్లో ఆరింటిని తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. ఒక్క స్థానంలో భాజపా అభ్యర్థి విజయం సాధించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 3:46 am

కేంద్ర ఎన్నికల సంఘం పీఠంపై తొలి ముస్లిం వ్యక్తి!

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎస్.వై.ఖురేషీ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సీఈసీ బాధ్యతలు చేపట్టిన తొలి ముస్లిం వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రజాసేవలో ఉన్న ఆయనకు 35 సంవత్సరాల అనుంభవాన్ని గడించిన ఈయన కేంద్ర సీఈసీగా ఆయన రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలం కొనసాగనున్నారు.
Source: జాతీయ | 30 Jul 2010 | 3:14 am

పబ్లిక్లో హీరోయిన్ ప్యాంట్ పుటుక్కు జర జర... - వెబ్ దునియా


వెబ్ దునియా

పబ్లిక్లో హీరోయిన్ ప్యాంట్ పుటుక్కు జర జర...
వెబ్ దునియా
ఆమధ్య షెర్లిన్ చోప్రా వేసుకున్న టాప్ ఊడి దబ్బున కిందపడిన సంఘటనను మరిచిపోక ముందే ఇటువంటి సంఘటనే మరొకటి రిపీట్ అయింది. కాకపోతే ఈసారి షెర్లిన్ చోప్రా స్థానంలో మరొక హీరోయిన్ ఉన్నది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. అంటారా...? సోనమ్ కపూర్. సోనమ్ కపూర్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ...

ఇంకా మరిన్ని »

Source: వినోదం - Google వార్తలు | 30 Jul 2010 | 2:40 am

ఓటర్ల తీర్పును శిరసా వహిస్తున్నాం: పీసీసీ చీఫ్ డీఎస్

ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆయన తన నివాసంలో శుక్రవారం స్పందిస్తూ తెలంగాణ సెంటిమెంట్‌కు ఓటర్లు పట్టం కట్టారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 2:30 am

హైకోర్టు న్యాయమూర్తుల పదవీకాలం పెంపు: కేబినెట్

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ కాలం పొడగింపునకు సమ్మతించింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ కాలం 62 సంవత్సరాల నుంచి 65 యేళ్లకు పెరగనుంది.
Source: జాతీయ | 30 Jul 2010 | 1:45 am

కేసీఆర్‌తో చర్చలకు సిద్ధం: లగడపాటి రాజగోపాల్

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుతో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నట్టు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఈ సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని భావించామన్నారు. అయితే, తెలంగాణ సెంటిమెంట్‌కు ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 1:23 am

పబ్లిక్‌లో హీరోయిన్ ప్యాంట్ పుటుక్కు జర జర...

ఆమధ్య షెర్లిన్ చోప్రా వేసుకున్న టాప్ ఊడి దబ్బున కిందపడిన సంఘటనను మరిచిపోక ముందే ఇటువంటి సంఘటనే మరొకటి రిపీట్ అయింది. కాకపోతే ఈసారి షెర్లిన్ చోప్రా స్థానంలో మరొక హీరోయిన్ ఉన్నది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. అంటారా...? సోనమ్ కపూర్. సోనమ్ కపూర్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఫ్యాషనబుల్...
Source: వినోదం | 30 Jul 2010 | 1:18 am

ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం: హరీష్

తమకు లభించిన విజయం తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ప్రజలకు అంకితమిస్తున్నట్టు సిద్ధిపేట తెరాస అభ్యర్థి హరీష్ రావు ప్రకటించారు. తన ప్రత్యర్థి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)పై ఆయన 93,858 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 12:53 am

మళ్లీ ఓడిన ధర్మపురి శ్రీనివాస్: భాజపా విజయం!

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్ మళ్లీ ఓడిపోయారు. తన సమీప ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే, భాజపాకు చెందిన కె.లక్ష్మీనారాయణ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పీఠంపై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి.
Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 12:33 am

భోజనం చేయలేదండి

"మూడు రోజులుగా భోజనం చేయలేదండి" అన్నాడు డాక్టర్‌తో పేషెంట్ పక్కకెళ్లండి.. ఇది క్లినిక్ అన్నాడు డాక్టర్ కోపంగానేను బిచ్చగాడిని కాదు డాక్టర్ మూడు రోజులుగా ఆకలి...
Source: వినోదం | 29 Jul 2010 | 11:41 pm

సూటిగా చెప్పొచ్చుగా..?

"నన్ను నమ్ము లత..! ఉద్యోగం రాగానే నిన్ను పెళ్లి చేసుకుంటా..!" అన్నాడు సుధీర్ "నన్ను చేసుకోవడం ఇష్టంలేదని సూటిగా చెప్పొచ్చుగా!?" కోపంగా అంది లత.
Source: వినోదం | 29 Jul 2010 | 11:39 pm

అస్సోంలో పేలుడు: నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సోంలో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. అలాగే, మరో 35 మంది గాయపడినట్టు ప్రాథమిక సమాచారం. గోల్‌పార్ జిల్లాలో ఐఈడీ పేలుడు జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
Source: జాతీయ | 29 Jul 2010 | 11:39 pm

లష్కర్ స్థావరాలను పాక్ ధ్వంసం చేయాల్సిందే: కామెరాన్

భారత్‌, ఆప్ఘనిస్థాన్‌లకు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఎగుమతి చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించజాలమని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తేల్చి చెప్పారు. అందువల్ల పాక్ భూభాగంలోని లష్కర్ తోయిబాతో పాటు ఇతర తీవ్రవాద సంస్థల స్థావరాలను ధ్వంసం చేయాల్సిందేనని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 29 Jul 2010 | 9:49 pm

రాత్రిపూట ప్యాసింజర్ రైళ్ల రద్దు: మరో వారం పొడగింపు

రాత్రిపూట ప్యాసింజర్ రైళ్ళ రద్దును జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు మరో వారం రోజుల పాటు పొడగించాయి. ప్రతీకారేచ్చతో రగిలి పోతున్న మావోయిస్టులు రైళ్లపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో ప్రయాణికుల భద్రతతో పాటు.. రైల్వే ఆస్తుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట అన్ని రకాల ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.
Source: జాతీయ | 29 Jul 2010 | 9:26 pm

తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలు నేడే - ఆంధ్రప్రభ


తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలు నేడే
ఆంధ్రప్రభ
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఈ నెల 27న పోలింగ్ జరిగిన 12 నియోజక వర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడానికి చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ఘట్టంలో ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన ప్రక్రియ ...
'ఉప' ఫలితాలు నేడేప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 29 Jul 2010 | 2:03 pm

రాజీవ్ స్వగృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేస్తాం - ఆంధ్రప్రభ


రాజీవ్ స్వగృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేస్తాం
ఆంధ్రప్రభ
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్రంలో చేపట్టిన గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రోశయ్య అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అదే తరహాలో రాజీవ్ స్వగృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని ఆయన సూచించారు. ...
ప్రయివేటు భాగస్వామ్యంతో రాజీవ్ స్వగృహప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 29 Jul 2010 | 2:03 pm

మాస్‌ను అలరించే "బ్రహ్మలోకం టు యమలోకం.."

అందరి తల రాతలు రాసేది బ్రహ్మ అయితే, భక్తునికోసం తన తల రాతను మార్చుకునే కథ. పురాణాలు, ఇతిహాసాలు వంటి అంశాలతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. పురాణాలను నేటి ట్రెండ్‌కు అనుగుణంగా మార్చే సోషియో ఫాంటసీలు కూడా వచ్చాయి. ఇవన్నీ ప్రేక్షకుల్ని కాసేపు ఊహాలోకాల్లోకి తీసుకెళ్ల మైమరిపిస్తాయి. అయితే గతంలో బ్రహ్మదేవునిగా మూడు తలలను మాత్రమే పెట్టేవారు. ఈ చిత్రం ప్రత్యేకతంతా ఎఫ్ఎక్స్ వారు అసలైన తలలతో చేసిన ప్రక్రియ ఆకట్టుకుంది. ఈ కథ పూర్తి మాస్‌ను దృష్టిలో పెట్టుని రాసుకున్నట్లుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2010 | 11:43 am