Loading...







పశ్చిమ బెంగాల్ సిఎంని హతమార్చే ఉద్దేశం లేదు: దీపక్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను హతమార్చే ఉద్దేశం తమకు లేదని మావోయిస్టు అగ్రనేత కిషన్‌ జీకి అత్యంత నమ్మకస్తుడైన నేత తెలుగు దీపక్ అలియాస్ వెంకటేశ్వర రెడ్డి చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 1:44 pm

దేశ రాజధానిలో ప్రారంభమైన తెలంగాణ జాతర

తెలంగాణ గురించి ప్రత్యేకంగా దేశ రాజధానిలోని ప్రజలు, నాయకులకు తెలియజేసేందుకు తెలంగాణ జాతరను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యువ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. తెలంగాణ జాతరలో భాగంగా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ జాతర ఉంటుందని వారు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 1:07 pm

రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగావుంది : నరసింహన్

గవర్నర్ నరసింహన్ రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాలోని హార్సిలీహిల్స్‌కు గురువారం ఉదయం చేరుకున్నారు. ఇక్కడ ఆయన అతిథిగృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 12:30 pm

లారెన్స్ "సూపర్ కౌ బాయ్" ఆడియో విడుదల

రాఘవ లారెన్స్, పద్మప్రియ, లక్ష్మీరాయ్, సంధ్య నటిస్తోన్న సూపర్ కౌబాయ్ చిత్రం ఆడియో విడుదలైంది. మంగళవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగార్జున ఆడియోను విడుదల చేసి లారెన్స్‌కు ఇచ్చారు
Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2010 | 12:08 pm

బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం

నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరో విభిన్న పాత్రలో ప్రేక్షకులను రంజింప చేయడానికి సిద్ధమవుతున్నారు. లక్కీ మీడియా సంస్థ నిర్మిస్తోన్న బ్రహ్మలోకం టు యమలోకం( వయా భూలోకం)లో ఆయన బ్రహ్మదేవునిగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2010 | 12:06 pm

స్టీల్ ప్లాంట్‌ను ప్రారంభించనున్న సూర్యా రోషిని

దేశీయ విద్యుత్ బల్బుల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న సూర్యా రోషిని సంస్థ కర్నాటక రాష్ట్రంలో నూతనంగా స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుందని సూర్యా రోషిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్కర్ష్ ద్వివేదీ గురువారం జమ్మూలో మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 11:01 am

నూతన శాఖలను ప్రారంభించిన సిండికేట్ బ్యాంక్

దేశీయ బ్యాంకింగ్ రంగంలో తనకంటూ వ్యాపార స్థానాన్ని ఏర్పరచుకున్న కర్నాటకకు చెందిన సిండికేట్ బ్యాంకు దేశంలో మరో యాభై శాఖలను గురువారం ప్రారంభించింది.
Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 10:44 am

రాజీవ్ హత్య కేసు: నళిని విడుదలకు రంగం సిద్ధం!

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 19 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు నళిని విడుదల చేసే అంశంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆమె విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ.. జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి వంటి వారు నళిని విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 10:42 am

అత్యంత దగ్గరి మిత్రదేశం భారత్: హమీద్ కర్జాయ్

పాకిస్థాన్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టిన ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అత్యంత చాకచక్యంగా మాట్లాడారు. తమకు భారత్ అత్యంత దగ్గరి మిత్ర దేశంగా అభివర్ణించారు. అలాగే, ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలు కవల పిల్లలుగా పేర్కొని తనలోని రాజకీయ విజ్ఞతను చాటు కున్నారు.
Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 10:35 am

ముంబై మార్కెట్: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్!

అంతర్జాతీయ మార్కెట్‌ల ట్రేడింగ్‌లలో చోటు చేసుకున్న ఒడిదుడుకుల ప్రభావం కారణంగా స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలతో ముగిసింది. ఇంట్రాట్రేడ్‌లో బాగా పుంజుకున్న సెన్సెక్స్ సూచీ ట్రేడింగ్ ముగిసే సమయానికి 61 పాయింట్లు లాభపడి 17,167 పాయింట్ల వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 10:23 am

తిలక్ నగర్ షేర్లను విక్రయించిన ఎల్‌ఐసీ

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమారంగ సంస్థ ఎల్ఐసీ తిలక్‌నగర్ ఇండస్ట్రీస్‌ షేర్లను 19 కోట్లరూపాయలకు విక్రయించింది. ఇందులో మొత్తం 190287 ఆల్కహాలిక్ బెవరేజెస్ షేర్లను మొత్తం 19.12 కోట్ల రూపాయలకు విక్రయించింది.
Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 10:06 am

"బోగస్' ఏరివేతకు మండలస్థాయి కమిటీలు - ఎపివీక్లీ


దట్స్ తెలుగు

"బోగస్' ఏరివేతకు మండలస్థాయి కమిటీలు
ఎపివీక్లీ
హైదరాబాద్(ఇఎన్ఎస్): రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందించే క్రమంలో బోగస్ రేషన్ కార్టులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపే అధికారాన్ని ఎమ్మెల్యే నేతృత్వంలో గల మండలస్థాయి ఆహార సలహా కమిటీకి (ఎంఎల్ఎఫ్ఏసీ) రాష్ట్ర ప్రభుత్వం ...
రేషన్ కార్డుల ఏరివేతకు కమిటీలుదట్స్ తెలుగు

అన్ని 3 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 11 Mar 2010 | 9:42 am

భారత్-పాక్‌ యుద్ధానికి లష్కర్ యత్నం: యూఎస్!

లష్కర్ తోయిబా వంటి తీవ్రవాద సంస్థల కారణంగా భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగవచ్చని అమెరికా ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్థలు ఇందుకోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాయన్నారు.
Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 9:19 am

మోడీని వెంటాడుతున్న మత కలహాల కేసు - ఆంధ్రప్రభ


దట్స్ తెలుగు

మోడీని వెంటాడుతున్న మత కలహాల కేసు
ఆంధ్రప్రభ
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని మత అల్లర్ల కేసు వెంటాడుతూనే ఉంది. మత కలహాలపై విచారణ జరపడానికి ఏర్పాటయిన సుప్రీం కోర్టు ప్రత్యేక విచారణ సంస్థ (సిట్) మోడీకి గురువారం సమన్లు జారీచేసింది. ఈనెల21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ...
గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి సమన్లుదట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 11 Mar 2010 | 8:52 am

హస్తినలో తెలంగాణ జాతర - ఆంధ్రప్రభ


హస్తినలో తెలంగాణ జాతర
ఆంధ్రప్రభ
న్యూఢిల్లి: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే తెలంగాణ జాతర దేశ రాజధాని హస్తినలో వైభవంగా ప్రారంభమైంది. గ్రామ దేవతలు, పోతురాజులు, బోనాలు, బతుకమ్మ ఆట, సమ్మక్క -సారక్క గద్దెలు, కోయదొర ఆటలు, పీర్ల పండుగ సంబరాలు, కళాకారుల ఆటపాటలతో జాతర ప్రాంగణం ...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం: అజిత్సింగ్ఆంధ్రప్రభ

అన్ని 2 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 11 Mar 2010 | 8:52 am

ఈనెల 22న ముస్లీం రిజర్వేషన్ల కేసు విచారణ - ఆంధ్రప్రభ


దట్స్ తెలుగు

ఈనెల 22న ముస్లీం రిజర్వేషన్ల కేసు విచారణ
ఆంధ్రప్రభ
న్యూఢిల్లి: ముస్లీం రిజర్వేషన్లు చెల్లవంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పీల్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ స్పెషల్ లీవ్ పిటీషన్పై మార్చి 22న విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఈ ...
ముస్లిం కోటా: 22న "సుప్రీం' విచారణఎపివీక్లీ
ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్దట్స్ తెలుగు
ఓబుళాపుం మైనింగ్ కొనసాగించుకోవచ్చు : సుప్రీం కోర్టుఆంధ్రప్రభ

అన్ని 4 వార్తల కథనాలు »

Source: వినోదం - Google వార్తలు | 11 Mar 2010 | 8:52 am

అసెంబ్లి 15 నిమిషాలు వాయిదా - ఆంధ్రప్రభ


దట్స్ తెలుగు

అసెంబ్లి 15 నిమిషాలు వాయిదా
ఆంధ్రప్రభ
హైదరాబాద్: గురువారం ప్రారంభమైన శాసన సభ కొద్దిసేపటికే 15 నిమిషాలు వాయిదా పడింది. సభ ప్రారంభంకాగానే చేనేత కార్మికుల సమస్యలపై వాయిదా తీర్మానాలను ఇచ్చిన విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. చర్చకు స్పీకర్ కిరణ్ కుమార్రెడ్డి తిరస్కరించటంతో సభ్యులు నిరసన తెలిపి సభా ...
చర్చకు పట్టు: శాసనసభ వాయిదాదట్స్ తెలుగు
పలు వాయిదా తీర్మానాలకు స్పీకర్ తిరస్కృతిప్రజాశక్తి
15 నిమిషాలపాటు అసెంబ్లి వాయిదాఆంధ్రప్రభ

అన్ని 4 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 11 Mar 2010 | 8:52 am

రెమ్యునరేషన్ పెంచిన క్యూట్ అండ్ సెక్సీ బేబీ!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు పొందిన హీరోయిన్ ఇలియానా. ఈ క్యూట్ అండ్ సెక్సీ బేబీ తన రెమ్యునరేషన్‌ను ఆమాతం పెంచేసింది. యువ హీరో రామ్ సరసన "రామ రామ.. కృష్ణ కృష్ణ" అనే కొత్త చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలోనే తన పారితోషకాన్ని పెంచినట్టు చిత్ర పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ భామ రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు అందుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2010 | 8:20 am

పశ్చిమ బెంగాల్ సిఎంని హతమార్చే ఉద్దేశం లేదు: దీపక్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను హతమార్చే ఉద్దేశం తమకు లేదని మావోయిస్టు అగ్రనేత కిషన్‌ జీకి అత్యంత నమ్మకస్తుడైన నేత తెలుగు దీపక్ అలియాస్ వెంకటేశ్వర రెడ్డి చెప్పారు.
Source: జాతీయ | 11 Mar 2010 | 8:15 am

రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగావుంది : నరసింహన్

గవర్నర్ నరసింహన్ రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాలోని హార్సిలీహిల్స్‌కు గురువారం ఉదయం చేరుకున్నారు. ఇక్కడ ఆయన అతిథిగృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2010 | 7:42 am

దేశ రాజధానిలో ప్రారంభమైన తెలంగాణ జాతర

తెలంగాణ గురించి ప్రత్యేకంగా దేశ రాజధానిలోని ప్రజలు, నాయకులకు తెలియజేసేందుకు తెలంగాణ జాతరను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యువ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. తెలంగాణ జాతరలో భాగంగా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ జాతర ఉంటుందని వారు తెలిపారు
Source: జాతీయ | 11 Mar 2010 | 7:39 am

"సమైక్యాంధ్ర' గల్లంతు: తెలంగాణ జేఏసీ - ఎపివీక్లీ


ఆంధ్రప్రభ

"సమైక్యాంధ్ర' గల్లంతు: తెలంగాణ జేఏసీ
ఎపివీక్లీ
హైదరాబాద్(ఇఎన్ఎస్): రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో "రాయల తెలంగాణ' కావాలంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత జె.సి.దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తరుణంలో దానర్థం "సమైక్యాంధ్ర' ఉద్యమం పడిపోయిందని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టి-జెఎసీ) కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. ...
రాయలసీమను భరించలేందట్స్ తెలుగు
తొలిప్రాధాన్యం సమైక్యం.. కాదంటే రాయల్ తెలంగాణంఆంధ్రప్రభ
రాయలసీమను తెలంగాణలో కలపాలి: జేసీదివాకర్వెబ్ దునియా
ప్రజాశక్తి -ఎపివీక్లీ -ఎపివీక్లీ
అన్ని 11 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 11 Mar 2010 | 6:19 am

చిదంబరంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల సమావేశం - ఆంధ్రప్రభ


దట్స్ తెలుగు

చిదంబరంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల సమావేశం
ఆంధ్రప్రభ
న్యూఢిల్లి: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంతో ఈ ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న ఉద్యమాల నేపథ్యంలో అన్ని ప్రాంతాల విద్యార్థులపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడాక ...
రోశయ్యతో మాట్లాడి పరిష్కరిస్తా: చిదంబరందట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 11 Mar 2010 | 5:52 am

'సూపర్ కౌబాయ్' ఆడియోను ఆవిష్కరించిన 'సూపర్' హీరో - దట్స్ తెలుగు


వెబ్ దునియా

'సూపర్ కౌబాయ్' ఆడియోను ఆవిష్కరించిన 'సూపర్' హీరో
దట్స్ తెలుగు
హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్, సంగీత దర్శకుడు రాఘవ లారెన్స్ కథానాయకుడుగా లక్ష్మీరాయ్, పద్మప్రియ, సంధ్య హీరోయిన్లుగా ఎ.జి.యస్. ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై శింబుదేవన్ దర్శకత్వంలో కల్పాతి యస్.అగోరం సమర్పణలో నిర్మిస్తున్న 'సూపర్ కౌబాయ్' చిత్రం ఆడియో ...
రజనీకాంత్ కౌబాయ్ అయితే...?వెబ్ దునియా
సినిమాడెస్కు,ప్రజాశక్తి Wed, 10 Mar 2010, ISTప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »

Source: వినోదం - Google వార్తలు | 11 Mar 2010 | 5:15 am

రాజీవ్ హత్య కేసు: నళిని విడుదలకు రంగం సిద్ధం!

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 19 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు నళిని విడుదల చేసే అంశంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆమె విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ.. జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి వంటి వారు నళిని విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Source: జాతీయ | 11 Mar 2010 | 5:12 am

బాలకృష్ణ ఎందుకలా చేశాడు? - దట్స్ తెలుగు


దట్స్ తెలుగు

బాలకృష్ణ ఎందుకలా చేశాడు?
దట్స్ తెలుగు
లక్ష్మీపార్వతిని చాలా కాలం పాటు శీలంలేని మహిళగా చూసిన ఎన్టీఆర్ కుటుంబం ఇప్పుడు బాలకృష్ణ ద్వారా ఎందుకు దగ్గర కాదలచుకున్నది? దీని వెనుక ఏదైనా గేమ్ ప్లాన్ ఉన్నదా? ఎన్టీఆర్ మరణించే సమయంలో ఆయన ఉన్న ఇల్లు చాలా చిన్నది. ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఉన్నప్పుడు ఆయనను ...
లక్షీ్మపార్వతితో బాలయ్య భేటీఎపివీక్లీ
అమ్మ దగ్గరకు 'బాల'య్యఆంధ్రప్రభ
అమ్మా..! నీ ఇంటికొస్తా...!!: యువరత్న బాలకృష్ణవెబ్ దునియా
ప్రజాశక్తి -దట్స్ తెలుగు -ఆంధ్రప్రభ
అన్ని 8 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 11 Mar 2010 | 3:39 am

సంప్రదింపుల తర్వాతే లోక్‌సభకు మహిళా బిల్లు!

మహిళా రిజర్వేషన్ బిల్లుపై అన్ని పార్టీలతో సమాలోచనలు నిర్వహించిన తర్వాతే లోక్‌సభలో ప్రవేశపెడుతామని యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని విపక్ష పార్టీలకు గురువారం హామీ ఇచ్చింది.
Source: జాతీయ | 11 Mar 2010 | 3:04 am

మహిళాబిల్లుపై బిజెపిలో ముసలం - ఎపివీక్లీ


దట్స్ తెలుగు

మహిళాబిల్లుపై బిజెపిలో ముసలం
ఎపివీక్లీ
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై బిజెపిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో ఒక వర్గం బిల్లును వ్యతిరేకిస్తోంది. ఓటింగ్లో తాము బిల్లును వ్యతిరేకిస్తామని వారు అంటున్నారు. అయితే పార్టీ మట్టుకు బిల్లు ఆమోదం పొందాలని పట్టుపడుతోంది. ...
మహిళా బిల్లుపై బిజెపికి చిక్కులుదట్స్ తెలుగు
16లోగానే లోకసభలో మహిళా బిల్లుదట్స్ తెలుగు

అన్ని 3 వార్తల కథనాలు »

Source: వినోదం - Google వార్తలు | 11 Mar 2010 | 3:01 am

సమైక్యమై మా బలం: శ్రీకృష్ణ కమిటీకి లగడపాటి నివేదిక!

సమైక్యాంధ్ర హీరో, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరోమారు సమైక్యాంధ్ర వాదాన్ని గట్టిగా వినిపించారు. ఈ దఫా బహిరంగంగా కాకుండా, నివేదిక రూపంలో వినిపించారు. రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి ఆయన 29 పేజీల నివేదికను గురువారం న్యూఢిల్లీలో అందజేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2010 | 12:43 am

ఎన్టీఆర్ చేయలేనిది రాజేంద్రప్రసాద్ చేశారు! - దట్స్ తెలుగు


ఎన్టీఆర్ చేయలేనిది రాజేంద్రప్రసాద్ చేశారు!
దట్స్ తెలుగు
రాజేంద్రప్రసాద్ మరో విభిన్న పాత్రలో ప్రేక్షకులను రంజింపచేయడానికి సిద్దమవుతున్నారు. లక్మీ మీడియా సంస్థ నిర్మిస్తోన్న 'బ్రహ్మ లోకం టు యమలోకం' (వయా భూలోకం) లో ఆయన బ్రహ్మదేవునిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఈ చిత్రం ద్వారా రచయిత గోళ్లపాటి నాగేశ్వరరావు ...
బ్రహ్మగా రాజేంద్ర ప్రసాద్ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »

Source: వినోదం - Google వార్తలు | 11 Mar 2010 | 12:28 am

సీమ నేతల వల్లే తెలంగాణకు నష్టం: ఎమ్మెల్యే శంకర్ రావు

రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది రాయలసీమ వాసులేనని, వారి నుంచే తెలంగాణకు ఎక్కువ నష్టం వాటిల్లిందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2010 | 12:28 am

చిదంబరంతో సమావేశమైన తెలంగాణ ఎంపీలు!

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంతో గురువారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న వీరంతా వీలు చూసుకుని ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2010 | 12:18 am

బిల్లును వ్యతిరేకిస్తున్న 70 శాతం భాజపా ఎంపీలు

33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుపై భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సమాజ్‌వాదీ, రాష్ట్రీయ జనతా దళ్, జనతాదళ్‌లోని ఒక వర్గం, లోక్‌జనశక్తి మాత్రమే బిల్లును వ్యతిరేకించాయి. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు కూడా నిరసన గళం విప్పుతున్నారు. ఈ పార్టీకి చెందిన 70 శాతం ఎంపీలు బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఇది కమలనాథులను ఆందోళనకు గురి చేస్తోంది.
Source: జాతీయ | 10 Mar 2010 | 11:35 pm

ముందు మీరు రాజీనామా చేయండి: ఎర్రబల్లి హితవు

తమను రాజీనామా చేయమని కోరే ముందుగా మీరు రాజీనామా చేయాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు, ఆ పార్టీ ఎంపీ విజయశాంతిలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబల్లి దయాకర్ రావు హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 10:45 pm

దేశంలో ప్రతి లక్ష మందికి 129 మంది పోలీసులు!

దేశ జనాభా సంఖ్యకు అనుగుణంగా పోలీసుల ఎంపిక జరగడం లేదన్ని జగమెరిగిన సత్యం. తమ స్వప్రయోజనాల కోసం వెంపర్లాడే పాలకులు ప్రజలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ విషయం వివిధ సర్వేల గణాంకాలే రుజువు చేశాయి. ఒక వీవీఐపీకి డజను మందికి పైగా సాయుధ భద్రతను కల్పిస్తున్నాయి. మరి సామాన్య ప్రజల భద్రతకు ఆ దేవుడే దిక్కు.
Source: జాతీయ | 10 Mar 2010 | 10:30 pm

భర్తతో విభేదాలు రాలేదు: రంజిత - దట్స్ తెలుగు


దట్స్ తెలుగు

భర్తతో విభేదాలు రాలేదు: రంజిత
దట్స్ తెలుగు
బెంగళూర్: తన భర్తతో తనకు ఏ విధమైన విభేదాలు రాలేదని నిత్యానంద స్వామితో లైంగిక కార్యకలాపాలు జరుపుతూ వీడియోకు చిక్కిన సినీ నటి రంజిత అంటోంది. ఆమె ఒక తమిళ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. భర్తతో విభేదాలు వచ్చినట్లు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని అన్నది. ...
నిత్యానంద రహస్యాలు ఒక్కొక్కటీ బయటపెడుతున్న డ్రైవర్ఆంధ్రప్రభ
నిత్యానందుడికి 'రాజకీయుల' సేవప్రజాశక్తి
సిడిలుగా నిత్యానం సెక్స్ వీడియోలు?దట్స్ తెలుగు
దట్స్ తెలుగు -దట్స్ తెలుగు -దట్స్ తెలుగు
అన్ని 14 వార్తల కథనాలు »

Source: వినోదం - Google వార్తలు | 10 Mar 2010 | 9:25 pm

చేనేత కార్మికులపై గళమెత్తిన తెదేపా-వామపక్షాలు!

చితికి పోతున్న చేనేత కార్మికుల బతుకులను బాగు చేయాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, వామపక్ష పార్టీలు గురువారం ఉదయం హైదరాబాద్‌లో ధర్నా చేపట్టాయి. గన్‌పార్క్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మగ్గం, రాట్నం వడుకుతూ వినూత్న తరహాలో ఆందోళన చేపట్టగా, ఇందులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, వామపక్ష నేతలు పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 9:14 pm

తెదేపా అధ్యక్ష పగ్గాలు బాలకృష్ణ చేపట్టాలి: లక్ష్మీపార్వతి

స్వర్గీయ ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలను సినీ నటుడు, ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ చేపట్టాలని ఎన్టీఆర్ తెదేపా అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. తన బిడ్డ పార్టీ పగ్గాలు చేపట్టిన మరుక్షణంలే నందమూరి కుటుంబమంతా ఏకమై పార్టీ పటిష్టతకు పాటుపడుతుందని ఆమె జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 9:06 pm

వెనక్కి తగ్గిన ఎస్పీ-ఆర్జేడీ: బిల్లు తేదీ ఖరారుపై కాంగ్రెస్!

మహిళా బిల్లు పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు శాంతించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టే ఖరారుపై కసరత్తు చేస్తోంది. అలాగే, కస్సుబుస్సుమంటున్న భాగస్వామ్య పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, రైల్వే మంత్రి మమతా బెనర్జీని బుజ్జగించే చర్యల్లో రాజకీయ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగారు.
Source: జాతీయ | 10 Mar 2010 | 8:41 pm

లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచడి మహాప్రభో: ఎంపీల మొర!

దేశ ఎంపీలు నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎగువసభ ఆమోదం తెలిపిన మరుక్షణం నుంచి వీరికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ప్రస్తుతం లోక్‌సభలో సీట్ల సంఖ్య 543 (మొత్తం 545)గా ఉంది. మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపితే ఈ పురుష పుంగువుల సంఖ్య సభలో సగానికి పైగా పడిపోతుంది.
Source: జాతీయ | 10 Mar 2010 | 8:31 pm

స్వల్ప అస్వస్థత నుంచి కోలుకున్న సిఎం - ఆంధ్రప్రభ


దట్స్ తెలుగు

స్వల్ప అస్వస్థత నుంచి కోలుకున్న సిఎం
ఆంధ్రప్రభ
హైదరాబాద్, : ముఖ్యమంత్రి కె. రోశయ్య బుధవారం స్వల్ప అస్వస్ధతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ పడుతున్నారు. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అస్వస్ధత కారణంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలకు హజరుకాలేదు. ఇతర అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు ...
ముఖ్యమంత్రికి స్వల్ప అస్వస్థతఎపివీక్లీ
ముఖ్యమంత్రికి స్వల్ప అస్వస్థతప్రజాశక్తి
ముఖ్యమంత్రి రోశయ్యకు అస్వస్థతదట్స్ తెలుగు

అన్ని 4 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 10 Mar 2010 | 2:35 pm

17న దర్శకుడు తేజను హాజరుపర్చండి - ఆంధ్రప్రభ


దట్స్ తెలుగు

17న దర్శకుడు తేజను హాజరుపర్చండి
ఆంధ్రప్రభ
హైదరాబాద్, : దర్శకుడు తేజను ఈ నెల 17న మానవ హక్కుల కమిషన్ ఎదుట హాజరుపర్చాలని కమిషన్ బుధవారం బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. తన ఇంటిని తేజ ఆక్రమించుకున్నారని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై హెచ్చార్సీ విచారణ ప్రారంభించింది. ...
తేజను నా ముందుకు తెండి: హెచ్చార్సీదట్స్ తెలుగు
హక్కుల కమిషన్ని ఆశ్రయించిన నిర్మాత చదలవాడఆంధ్రప్రభ

అన్ని 3 వార్తల కథనాలు »

Source: వినోదం - Google వార్తలు | 10 Mar 2010 | 2:35 pm

1.70 లక్షల మందికి సమర యోధుల పింఛను - ఆంధ్రప్రభ


1.70 లక్షల మందికి సమర యోధుల పింఛను
ఆంధ్రప్రభ
న్యూఢిల్లి: దేశవ్యాప్తంగా 1.70 లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు, వారిపై ఆధారపడినవారికి పింఛను జారీ చేశామని, అర్హులైన అందరికీ ఈ పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు హోంశాఖ మంత్రి పి.చిదంబరం బుధవారం రాజ్యసభలో తెలిపారు. 'అర్హులెవరూ పింఛనుకు దూరం కాకూడదన్నది ...
రెండు నెలల్లో తెలంగాణా సమరయోధులకు పింఛన్లుప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 10 Mar 2010 | 2:35 pm

క్షమాపణ చెప్పం: సస్పెండైన సభ్యులు - ఎపివీక్లీ


దట్స్ తెలుగు

క్షమాపణ చెప్పం: సస్పెండైన సభ్యులు
ఎపివీక్లీ
న్యూఢిల్లీ (పిటిఐ): రాజ్యసభ నుంచి బైటకు పరిపంచిన ఒక రోజు తర్వాత సస్పెన్షన్కు గురైన ఇద్దరు సభ్యులు బుధవారం మాట్లాడుతూ మహిళాబిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా తమ ప్రవర్తనకు క్షమాపణ చెప్పే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. తాము ఓబిసిలు, దళితులు, మైనారిటీ వర్గాల మహిళ ...
'సభను నడవనివ్వంఆంధ్రప్రభ
రాజ్యసభ నుంచి 7గురు ఎంపీల సస్పెన్షన్దట్స్ తెలుగు
ఎస్పీ, ఆర్జేడీ సభ్యులను సస్పెండ్ చేసిన హమీద్ అన్సారీ!వెబ్ దునియా
ప్రజాశక్తి -ఎపివీక్లీ -ఎపివీక్లీ
అన్ని 11 వార్తల కథనాలు »

Source: ముఖ్య కథనాలు - Google వార్తలు | 10 Mar 2010 | 10:17 am

అమ్మా..! నీ ఇంటికొస్తా...!!: యువరత్న బాలకృష్ణ

వెండితెర వెలుగు స్వర్గీయ ఎన్‌.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతి ఇంటికి నందమూరి బాలకృష్ణ బుధవారం పనిగట్టుక వెళ్లారు. ఇంటికి వెళ్లిన బాలకృష్ణ, తన తండ్రి మ్యూజియం శిథిలావస్థలో ఉండటాన్ని గమనించి, దానిని ఎన్టీఆర్ అభిమానుల సందర్శనార్థం ఆధునీకరించాలని తల్లి లక్ష్మీపార్వతికి విన్నవించినట్లు ఓ ప్రైవేటు టెలివిజన్ వెల్లడించింది.గతంలో తమ మధ్య నెలకొన్న పొరపొచ్చాలు తొలగిపోయాయనీ, అమ్మ( లక్ష్మీ పార్వతి)తో తనకు ఎటువంటి విభేదాలు లేవని యువరత్న బాలకృష్ణ వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు లక్ష్మీ పార్వతి కూడా తన కొడుకు(బాలకృష్ణ)తో తనకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పినట్లు వార్త. మొత్తమ్మీద చానాళ్ల తర్వాత ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ తన ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని లక్ష్మీ పార్వతి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2010 | 8:45 am

సోనియాకు భారత రత్న ఇవ్వాలి: గంగా భవాని

దేశంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి నెగ్గిందని, ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భారతరత్న అవార్డును ఇవ్వాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 8:19 am

నిత్య "రాసలీలల" స్వామి నిత్యానంద: డ్రైవర్ లెనిన్

ఇటీవల రాసలీలల వీడియోతో దక్షిణ భారత వార్తా ఛానెళ్ళలో దర్శనమిచ్చిన నిత్యానంద స్వామి నిత్యం రాసలీలల్లో మునిగి తేలేవాడని అతని కారు డ్రైవర్‌ లెనిన్‌ చెపుతున్నాడు.
Source: జాతీయ | 10 Mar 2010 | 8:04 am