సానియా పెళ్ళికి వెళ్ళకండి: ఫత్వా జారీ చేసిన మతపెద్దలు!!

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వివాహం వివాదాలతో ప్రారంభమైంది. ఇప్పుడు తాజాగా ఆమె వివాహానికి ఎవ్వరూ హాజరు కాకూడదని నగరంలోని సున్నీ ఉలేమా బోర్డుకు చెందిన మతపెద్దలు ఆదివారం ఫత్వా జారీ చేశారు. దీంతో ఆమె పెళ్ళిని తిలకించేందుకు వెళ్ళేందుకు సిద్ధంగానున్న పలువురు ఈ ఫత్వాతో నిరాశ చెందినట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2010 | 9:22 am

అమెరికా దౌత్య కార్యాలయం వద్ద పేలుళ్ళు

మెక్సికోకు ఈశాన్యంలోనున్న న్యూవో లారేడోలోని అమెరికా దౌత్య కార్యాలయం బయట బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలడంతో ఎవ్వరికీ ప్రమాదం వాటిల్లలేదని, కాని కార్యాలయంలోని కొన్ని వస్తువులు మాత్రం పాడైపోయాయని కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2010 | 9:12 am

ఘనంగా ప్రారంభమైన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు

దేశంలో బీసీల అభ్యున్నతి కోసం మాహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కళామందిరంలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2010 | 8:47 am

వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని పెద్ద సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆదివాంర మధ్యాహ్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2010 | 8:24 am

గాస్తవ్‌ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఐసీసీఏ

ఎయిర్‌ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ప్రభుత్వం గాస్తవ్‌ బాల్డాప్‌ను ఇటీవల నియమించడాన్ని ఎయిర్‌ ఇండియా కేబిన్‌ క్రూ అసోసియేషన్‌ (ఏఐసీసీఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2010 | 7:48 am

యాసిడ్ దాడిలో గాయపడి మృతి చెందిన లలితాబాయి

తనను ప్రేమించిన ప్రియుడి చేతిలోనే యాసిడ్ దాడికి గురైన లలితా బాయి(16) గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్ను మూసింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన సుబ్బారావు(23), లలితా బాయిలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు
Source: Yahoo! Telugu: News | 11 Apr 2010 | 6:57 am

తక్కువ పన్ను చెల్లించిన అక్షయ్, షారుఖ్, హృతిక్

గత ఆర్థిక సంవత్సరం(2009-10)లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్‌లు అడ్వాన్స్ పన్నును చాలా తక్కువగా చెల్లించారు. వీరిలో అక్షయ్ కుమార్ రూ. 18 కోట్లు చెల్లించాడు. అదే అంతకమునుపు ఆర్థిక సంవత్సరం(2008-09)లో 31 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆదాయపన్ను శాఖాధికారులు మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2010 | 6:37 am

నేపాల్‌లో బస్సు దుర్ఘటనః ఐదుగురి మృతి

నేపాల్‌లోని సున్‌సారీ జిల్లాలోనున్న హరిపుర్ ప్రాంతంలో ఆదివారం ఓ బస్సు అదుపు తప్పి బోల్తాపడటంతో ఐదుగురు మృతి చెందారని స్థానిక పోలీసులు వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 55 మందికి తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 11 Apr 2010 | 6:05 am

థాయ్‌లాండ్‌లో చెలరేగిన ఘర్షణ: 19 మంది మృతి

థాయ్‌లాండ్‌లో జరిగిన ఘర్షణలో జపాన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 19కి చేరింది. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి అభిసిత్ విజ్జజీవా పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ.. వేలాది మంది ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2010 | 6:05 am

పాక్ కారణంగానే రక్షణ బడ్జెట్ పెంపుః పి. చిదంబరం

భారత రక్షణ బడ్జెట్‌ పెంపు పాకిస్థాన్ కారణంగానేనని, ఈ బడ్జెట్ ఒక లక్ష 47 వేల కోట్ల రూపాయలని కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం పుదుచ్చేరిలో అన్నారు.
Source: Yahoo! Telugu: News | 11 Apr 2010 | 5:49 am

సానియా పెళ్ళికి వెళ్ళకండి: ఫత్వా జారీ చేసిన మతపెద్దలు!!

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వివాహం వివాదాలతో ప్రారంభమైంది. ఇప్పుడు తాజాగా ఆమె వివాహానికి ఎవ్వరూ హాజరు కాకూడదని నగరంలోని సున్నీ ఉలేమా బోర్డుకు చెందిన మతపెద్దలు ఆదివారం ఫత్వా జారీ చేశారు. దీంతో ఆమె పెళ్ళిని తిలకించేందుకు వెళ్ళేందుకు సిద్ధంగానున్న పలువురు ఈ ఫత్వాతో నిరాశ చెందినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 4:11 am

ఘనంగా ప్రారంభమైన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు

దేశంలో బీసీల అభ్యున్నతి కోసం మాహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కళామందిరంలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 3:18 am

వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని పెద్ద సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆదివాంర మధ్యాహ్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 2:55 am

యాసిడ్ దాడిలో గాయపడి మృతి చెందిన లలితాబాయి

తనను ప్రేమించిన ప్రియుడి చేతిలోనే యాసిడ్ దాడికి గురైన లలితా బాయి(16) గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్ను మూసింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన సుబ్బారావు(23), లలితా బాయిలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు
Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 2:48 am

గాస్తవ్‌ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఐసీసీఏ

ఎయిర్‌ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ప్రభుత్వం గాస్తవ్‌ బాల్డాప్‌ను ఇటీవల నియమించడాన్ని ఎయిర్‌ ఇండియా కేబిన్‌ క్రూ అసోసియేషన్‌ (ఏఐసీసీఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది.
Source: జాతీయ | 11 Apr 2010 | 2:18 am

పాక్ కారణంగానే రక్షణ బడ్జెట్ పెంపుః పి. చిదంబరం

భారత రక్షణ బడ్జెట్‌ పెంపు పాకిస్థాన్ కారణంగానేనని, ఈ బడ్జెట్ ఒక లక్ష 47 వేల కోట్ల రూపాయలని కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం పుదుచ్చేరిలో అన్నారు.
Source: జాతీయ | 11 Apr 2010 | 1:37 am

నిరాహార దీక్ష చేస్తున్న చర్లపల్లి జైలులోని ఖైదీలు

చర్లపల్లి జైలులోని ఖైదీలు ఆదివారం నిరాహార దీక్షకు పూనుకున్నారు. జైలులో సరైన వైద్యం అందకపోవడం వల్లనే శనివారం బాబ్జీ అనే ఖైదీ మృతి చెందాడని ఖైదీలు ఆరోపించారు. తమకు జైలులో మెరుగైన వైద్య సేవలు కల్పించాలని వారు నిరాహార దీక్షకు పూనుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 11:40 pm

శ్రీకృష్ణ కమిటీకి 65 వేల విజ్ఞప్తులు వచ్చాయిః దుగ్గల్

తమ కమిటీకి నివేదికలు అందించాల్సిన గడువు శనివారంతో ముగిసింది. ఇప్పటివరకూ తమకు వివిధ పార్టీలు, సంస్థలు, సంఘాలనుంచి 65 వేల విజ్ఞప్తులు వచ్చాయని కమిటీ కార్యదర్శి వి.కె.దుగ్గల్‌ న్యూ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.
Source: జాతీయ | 10 Apr 2010 | 11:08 pm

అమెరికాకు చేరుకున్న దేశ ప్రధాని మన్మోహన్ సింగ్!

దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికాకు చేరుకున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో 12, 13 తేదీల్లో జరుగనున్న అణు సదస్సులో ప్రధాని పాల్గొనేందుకుగాను ప్రధాని శనివారం అమెరికాకు ప్రయాణమైన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం సమావేశమవుతారు.
Source: జాతీయ | 10 Apr 2010 | 9:57 pm

"కిస్" ఇవ్వడాన్ని మా పెద్దలు తప్పనలేదు: భాను మెహ్రా

తొలి చిత్రంలో తన ఫోటోను చూపించకుండా పబ్లిసిటీ చేసిన గుణశేఖర్, అల్లు అర్జున్‌ను "వరుడు" హీరోయిన్ భానుమెహ్రా అభినందించింది. తాను అమృత్‌సర్ అమ్మాయినని చెపుతూ... ముంబయిలో టాటా ఇండికామ్, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ చేశానని అంది. తన ఎత్తు 5 అడుగుల ఆరంగుళాలని చెప్పింది. తనకిష్టమైన నటి కరీనాకపూర్ అని అంది. భవిష్యత్‌లో ఎక్స్‌పోజింగ్ చేస్తారా... అని అడిగిన ప్రశ్నకు కోపం తెచ్చుకుంది. ఆ తర్వాత తనే తమాయించుకుని.. అలాంటి వాటిని అస్సలు చేయనని, వరుడు లాంటి పాత్రలు, మంచి పెర్‌ఫార్మెన్స్ ఉన్నవి చేస్తానని చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Apr 2010 | 1:49 pm

బన్నీ... భానుశ్రీ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాడేమో..?!!

బన్నీ అని నిక్ నేమ్‌తో పిలువబడే అల్లు అర్జున్ తన తాజా చిత్రం "వరుడు" గురించి మాట్లాడారు. అందులో హీరోయిన్‌ సొమ్మసిల్లి పడిపోతే సెలైన్ ఎక్కిస్తారు. అటువంటి ఆమెను హీరో పాత్రధారి సందీప్ భుజాలపై ఎక్కించుకుని కొండలు, వాగులు, రోడ్ల వెంట పరుగెడుతుంటాడు. ఇది నిజ జీవితంలో సమంజసమేనా..? మీరయితే అలా చేస్తారా..? అని అడిగితే.. బన్నీకి అలా చేసే ధైర్యం లేదు. సందీప్ అయితే చేస్తాడు. అతనికి ధైర్యమున్నదంటూ అల్లు అర్జున్ తన మనసులో మాటను తెలిపారు. అంటే సినిమా సినిమానే... జీవితం జీవితమే... పెండ్లి గురించికూడా ప్రస్తావించగా.. నేను ముందుగా చెప్పేది మీడియాకేనంటూ.. ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Apr 2010 | 1:30 pm

సబిత గారూ... ఊపిరి పోయండి: చిన్న చిత్రాల దర్శకులు

కనుమరుగవుతున్న చిన్న చిత్రాలకు ఊపిరి పోయాలని చిన్న చిత్రాల దర్శకులు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. చిన్న చిత్రాల నిర్మాణం గణనీయంగా తగ్గిపోవడంతో వందలమంది కార్మికులు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రికి విన్నవించారు.అంతకుముందు తాము రూపొందించిన ఎజెండాను సినిమాటోగ్రఫీ మంత్రి డాక్టర్ గీతారెడ్డిగారిని, పంచాయతిరాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణగారిని ఎఫ్.డి.సి ఎం.డి పార్థసారథిగారికి అందించారు. మళ్లీ శనివారంనాడు చిన్న చిత్రాల పునరుద్ధరణకు ప్రభుత్వం వేసిన కమిటీలో ముఖ్య సభ్యురాలైన శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డిగారిని వారి స్వగృహంలో ఉదయం 10 గంటలకు కలిశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Apr 2010 | 12:34 pm

ఎంత తిన్నా నేను "బండ"లా మాత్రం మారను: సదా

కొందరు కొంచెం తింటే చాలు ఎంతో లావుగా మారిపోతారు. మరికొందరు ఏనుగులా ఆహారం లాగించినా బక్క పీనుగుల్లా ఉంటారు. అంత కాకపోయినా... ఎప్పుడూ ఒకే తరహాలో సన్నగా ఉంటారు. "అపరిచితుడు" వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సదాకు తిరుగులేదనుకున్నారు అందరూ. కానీ అది పొరపాటని తేలిపోయింది. ఆమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. ఆ చిత్రం తర్వాత సదా మరింత చిక్కినట్లు కనిపించింది. ఇదేమిటని అడిగితే.. నేను మొదట్నుంచీ ఇంతేనని చెపుతోంది. ఎంత తిన్నా లావుగా "బండ"లా మాత్రం మారను. నా శరీర తత్వమే అంత అని చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Apr 2010 | 9:02 am

వైఎస్ స్వర్ణయుగం మళ్లీ వస్తుంది: వైఎస్ జగన్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో భాగంగా శనివారం మొగల్తూరులో పర్యటించారు. తొలుత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... వైఎస్ స్వర్ణయుగం మళ్లీ వస్తుందని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 8:28 am

రాజీనామా ముగిసిన అధ్యాయం!: కేంద్ర హోం మంత్రి

తన రాజీనామా అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం శనివారం స్పష్టం చేశారు. ఛత్తీస్‌గడ్‌లో జరిగిన మావోయిస్టుల దాడులకు బాధ్యత వహిస్తూ.. తాను చేసిన రాజీనామాను ప్రధాని మన్మోహన్ సింగ్ తిరస్కరించడంతో ఈ అధ్యాయం అంతటితోనే ముగిసిపోయిందని చిదంబరం వెల్లడించారు.
Source: జాతీయ | 10 Apr 2010 | 7:12 am

హీరోయిన్లతో సరదా సరదాగా... "టాలీవుడ్ సల్మాన్" అల్లు అర్జున్

టాలీవుడ్‌లో హీరోయిన్లతో సల్మాన్ రేంజ్‌లో అంత డీప్‌గా ఫ్రెండ్‌షిప్ చేసే కథానాయకుడెవరా...? అని ఓ పిల్ల జర్నలిస్టు ఇటీవల ప్రతి హీరో వెనకాలపడి బాగా గమనించాడట. అతని పరిశీలనలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచాడట. టాలీవుడ్ హీరోయిన్లందరితో జోవియల్‌కు మించిన జోవియల్‌గా ఉంటాడట అర్జున్. అంతేకాదు హీరోయిన్ ఎవరైనా మూడీగా కూచుని ఉంటే, వారివద్దకెళ్లి "గిల్లి" తనకే తెలిసిన "కీచు" నవ్వుతో "జోకి" వారు నవ్వే దాకా విడిచిపెట్టడట. అంతేకాదండోయ్.. సరదాగా ఎవరైనా మీరు కిస్సింగ్ సీన్లు ఎక్కువ చేస్తుంటారే... అనడిగితే.. మీకు కావాలా... ఇంద ఓ కిస్ అని ఓ కిస్ ఇచ్చి పారేస్తాడట. వామ్మో..!! అల్లూ అర్జున్... బాలీవుడ్ సల్మాన్ రేంజ్ దాటినట్లు కనబటం లేదూ... అల్లూ అర్జునా... మజాకా..!!
Source: Yahoo! Telugu: Entertainment | 10 Apr 2010 | 6:30 am

కేంద్ర హోం మంత్రిగా చిదంబరమే కొనసాగాలి..!: బీజేపీ

కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. మావోయిస్టుల దుశ్చర్యలను అంతమొందించడంలో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంకు తాము పూర్తి మద్దతిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ మీడియాతో అన్నారు. చిదంబరం రాజీనామా చేయడాన్ని బీజేపీ ఆశించలేదని రూఢీ వెల్లడించారు.
Source: జాతీయ | 10 Apr 2010 | 5:21 am

విభజన జరగదని చెప్పేందుకు కేసీఆర్ నివేదిక చాలు

శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించే గడువు నేటితో ముగియనుండటంతో నాయకులు, ఆయా ప్రజా సంఘాలు తమ తమ నివేదికలను కుప్పలు తెప్పలుగా కమిటీ ముందు కుమ్మరిస్తున్నాయి. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ రోజు కూడా మరో నివేదిక ఇచ్చారు. దీంతో ఆయన ఇప్పటివరకూ కమిటీకి సమర్పించిన నివేదికల సంఖ్య 9కి చేరుకుంది.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 5:16 am

కర్ఫ్యూ ఎత్తివేశాం.. కానీ 144 సెక్షన్ ఉంటుంది: ఖాన్

పాతబస్తీలో అల్లర్లు అదుపులోకి రావడంతో శనివారం పూర్తిగా కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు నగర కమిషనర్ ఎ.కె.ఖాన్ వెల్లడించారు. అయితే 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 4:56 am

ప్రత్యేక తెలంగాణకు వైఎస్ వ్యతిరేకి కాదుః శంకరరావు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరరావు హైదరాబాద్‌‌లో మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జివి(కాకా) చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 4:14 am

ఎంత తిన్నా నేను "బండ"లా మాత్రం మారను: సదా

కొందరు కొంచెం తింటే చాలు ఎంతో లావుగా మారిపోతారు. మరికొందరు ఏనుగులా ఆహారం లాగించినా బక్క పీనుగుల్లా ఉంటారు. అంత కాకపోయినా... ఎప్పుడూ ఒకే తరహాలో సన్నగా ఉంటారు. "అపరిచితుడు" వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సదాకు తిరుగులేదనుకున్నారు అందరూ. కానీ అది పొరపాటని తేలిపోయింది. ఆమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. ఆ చిత్రం తర్వాత సదా మరింత చిక్కినట్లు కనిపించింది.
Source: వినోదం | 10 Apr 2010 | 3:34 am

నేటితో ముగియనున్న శ్రీకృష్ణ కమిటీ నివేదిక గడువు!

ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించే గడువు నేటితో ముగియనుంది. దీంతో తెలుగుదేశం పార్టీ 200 పేజీలతో కూడిన నివేదికను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్‌కు శనివారం సమర్పించింది. ఇందులో శాస్త్రీయ, చారిత్రాత్మక ఆధారాలకు అనుగుణంగా 19 పాయింట్లను పొందుపరిచినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.
Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 3:06 am