జమ్ములో విద్యార్థి మృతి: చెలరేగిన ఘర్షణలు

జమ్ముకాశ్మీర్ రాష్ట్రం, శ్రీనగర్‌ బుధవారం ఘర్షణలతో అట్టుడుకి పోయింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆష్రార్‌ ముస్తాక్‌దార్‌ అనే విద్యార్థి బుధవారం శవంగా కనిపించాడు. శవాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో రగిలి పోయారు. ఇది పోలీసుల పనేనంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2009 | 5:35 pm

ఉగ్రవాద మూలాలు పాక్‌లోనే: జర్దారీ

ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న ఉగ్రవాద మూలాలు పాకిస్థాన్ దేశంలోనుంచే పుట్టుకొచ్చాయని ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఎట్టకేలకు బుధవారం హుందాగా అంగీకరించారు.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2009 | 5:00 pm

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగాను, మరి కొన్ని చోట్ల సాధారణంగా, చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా ఆంధ్రాలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2009 | 4:34 pm

బాబు గారూ.. చర్చకు సిద్ధమా: జేపీ సవాల్

లోక్‌సత్తా పార్టీపై అవినీతి ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఒక సవాల్ విసిరారు. తమ పార్టీ ఆవిర్భావం, రాజకీయం, క్రితం ఎన్నికల కోసం నిధుల సేకరణ, ఖర్చు తదితర అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2009 | 4:22 pm

బాలీవుడ్ నటుడు అహుజాకు బెయిల్ నిరాకరణ

ఇంటి పని మనిషిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయి కటకటాల్లో ఉంటున్న బాలీవుడ్ నటుడు అహుజా షైనీకి ముంబై సెషన్స్ కోర్టు బుధవారం బెయిల్ తిరస్కరించింది. ఫలితంగా మరికొన్ని రోజుల పాటు జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2009 | 4:06 pm

రిలయన్స్ మొబైల్‌లో బీబీసీ రేడియో

మొబైల్ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటినుంచి సంచలనాలను సృష్టిస్తున్న రిలయన్స్ సంస్థ ఇప్పుడు సరికొత్తగా తన వినియోగదారులకు మొబైల్‌ ఫోన్‌లో బీబీసీ రేడియో ప్రసారాలను అందిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2009 | 3:58 pm

స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న ఒత్తిడి

చివరి గంటల్లో నష్టాల నుండి తేరుకునేందుకు సెన్సెక్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రధాన రంగాల్లో విక్రయాల ఒత్తిడి కొనసాగుతుండటంతో రెడ్ మార్క్‌లోనే సెన్సెక్స్ పయనిస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 389 పాయింట్లు కోల్పోయి 13,782 వద్దకు చేరుకుంది. అలాగే నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయి 4,081 వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2009 | 3:34 pm

గ్రూప్-1, 2 పోస్టులకు అదనంగా 183 పోస్టులు

గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఇప్పటికే ప్రకటించిన పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులను అదనంగా చేర్చినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్-1, గ్రూప్-2లో 183 కొత్త పోస్టులు చేర్చారు. వయోపరిమితిపై ప్రభుత్వ నిర్ణయం తరువాత దరఖాస్తులను స్వీకరిస్తారని ఎపిపిఎస్‌సి తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2009 | 3:27 pm

మనం కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాం: నెజాద్

ఇరాన్ దేశం ఇప్పుడు ఓ కొత్త యుగంలోకి ప్రవేశిస్తోందని ఆదేశాధ్యక్షుడు మహమూద్ అహ్మదీ నెజాద్ అన్నారు
Source: Yahoo! Telugu: News | 8 Jul 2009 | 3:27 pm

గుజరాత్‌లో కల్తీసారాకు 25 మంది మృతి

గుజరాత్ రాష్ట్రంలో కల్తీసారాకు 25 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురై నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా మృతి చెందిన వారిలో 11 మంది చికిత్స పొందుతూ మరణించగా, మిగిలిన వారు సారా సేవించిన కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయారు.
Source: Yahoo! Telugu: News | 8 Jul 2009 | 3:19 pm

నాకు అబ్బాయిలంటే మహా ఇష్టం: కరీనా

బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్‌కు అబ్బాయిలంటే తెగ ఇష్టమట. అందుకే యవ్వనంలో ఉండే కుర్రకారుతో స్నేహం చేయడం కోసం ఎక్కువ ఆసక్తి చూపుతానంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కరీనా, అక్షయ్ నటించిన "కంబక్త్ ఇష్క్" అనే చిత్రంలో విడుదలైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 1:08 pm

మైఖేల్ నెవర్లాండ్ ఎస్టేట్ పరుల పాలు

పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ఎంతో ఇష్టమైన నెవర్లాండ్ ఎస్టేట్ చేజారిపోయింది. జాక్సన్ ఎస్టేట్‌ను పొందేందుకు ఆయన తల్లి కేథరిన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఆస్తిని మాజీ న్యాయవాది జాన్ బ్రాంకా, సంగీత నిర్మాత జాన్ మెక్‌క్లెయిన్ స్వాధీనం చేసుకున్నారు. లాజ్ ఏంజెలిస్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి ఈ ఎస్టేట్‌ను వీరికి తాత్కాలికంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జాక్సన్ అంత్యక్రియలు జరగకముందే ఇలా ఎస్టేట్ పరుల పాలు కావడం పట్ల కేథరిన్ తీవ్ర విచారణలో ఉన్నారని ఆమె న్యాయవాదులు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 1:03 pm

నయనతార ఎదపై "దేవ" రహస్యం!

నయనతార- ప్రభుదేవాల మధ్య మొలకెత్తిన బంధం మరింత ముదిరి పాకానపడి పచ్చబొట్టు పొడిపించుకునేవరకూ వెళ్లిపోయింది. ప్రభుదేవా పేరులోని మొదటి అక్షరాన్ని నయనతార పచ్చబొట్టుగా పొడిపించుకుందన్న వార్తలు టాలీవుడ్‌లో సంచరిస్తున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా ఓ సంకేతం కనబడింది. మొన్నామధ్య ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం నయన స్లీవ్‌లెస్ టాప్ వేసుకుని వచ్చిందట. షూటింగ్ గ్యాప్‌లో నయన ఓ చెట్టు కింద సేద తీరుతుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను తమ కెమేరాల్లో బంధించడానికి ఎగబడ్డారట. వాళ్ల ఆరాటాన్ని చూసిన నయన, సరేనన్నట్లు వివిధ ఫోజులను ఇచ్చిందట. అయితే ఓ ఫోజులో ఆమె ఎడమచేయి మోచేతి కిందవైపు "P" అనే అక్షరం ఇంగ్లీషులోనూ, ఆ తర్వాత అక్షరాలేవో తమిళంలోనూ కనబడ్డాయిట. ఈ స్టిల్ చూసిన టాలీవుడ్ సినీజనం "P" అంటే ప్రభుదేవా అని వాదిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 12:43 pm

జమ్ములో విద్యార్థి మృతి: చెలరేగిన ఘర్షణలు

జమ్ముకాశ్మీర్ రాష్ట్రం, శ్రీనగర్‌ బుధవారం ఘర్షణలతో అట్టుడుకి పోయింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆష్రార్‌ ముస్తాక్‌దార్‌ అనే విద్యార్థి బుధవారం శవంగా కనిపించాడు. శవాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో రగిలి పోయారు. ఇది పోలీసుల పనేనంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.
Source: జాతీయ | 8 Jul 2009 | 12:06 pm

సంకల్పాన్ని నింపే 'నింగి..నేల..నాదే..'

నటీనటులు: లీచింగ్‌ యావో, మీచింగ్‌ మావో తదితరులు,దర్శకత్వం: ఫెంగ్‌ జెంజి, మాటలు, పాటలు: వెన్నెలకంటి, నిర్మాత: చావా సుధారాణి.ఇందులో నటీనటులు, సాంకేతిక సిబ్బంది అంతా చైనావారు. చైనాకు చెందిన లీచింగ్‌ యావో అనే అమ్మాయి జీవితంలో చోటుచేసుకున్న పెను విషాదాన్ని సినిమాగా తీశారు. సినీమాలు జీవితాలపై ప్రభావం చూపుతాయనేందుకు ఈ చిత్రం ఉదాహరణ.ఇక కథలోకి వెళితే..... గాలిపటాలు తయారుచేసే కుటుంబం లీచింగ్‌ యావోది. చదువుల పుట్ట అయిన యావో ఆటపాటల్లోనూ దిట్ట. డాక్టర్‌ కావాలనేదే ఆమె సంకల్పం. ఒకసారి ఇంటికి దగ్గరలోనే గాలిపటాన్ని ఎగరేస్తుండగా ఆ పటం కరెంట్‌ ట్రాన్స్‌ఫారమ్‌కు చిక్కుకుంటుంది.దాన్ని తీసే క్రమంలో యావో పెనుప్రమాదానికి చిక్కుకుని రెండుచేతులు కోల్పోతుంది. ఆ షాక్‌తో ఆమె తల్లి మతి కోల్పోతుంది. అయితే యావో తండ్రి మొక్కవోని ధైర్యంతో ఆమెను పెంచుతాడు. ఇలా తండ్రి ప్రోత్సాహంతో యావో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైనా వికలాంగురాలైనందువల్ల మెడిసిన్‌కు చదివేందుకు అనర్హురాలిగా యూనివర్శిటీ ప్రకటిస్తుంది.ఆ తర్వాత ఈతలో ప్రథమశ్రేణి సాధించిన యావో విజయానికి కానుకగా డాక్టర్ యూనివర్శిటీ ఆహ్వానం పలుకుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2009 | 11:10 am

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగాను, మరి కొన్ని చోట్ల సాధారణంగా, చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తా ఆంధ్రాలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 11:05 am

బాబు గారూ.. చర్చకు సిద్ధమా: జేపీ సవాల్

లోక్‌సత్తా పార్టీపై అవినీతి ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఒక సవాల్ విసిరారు. తమ పార్టీ ఆవిర్భావం, రాజకీయం, క్రితం ఎన్నికల కోసం నిధుల సేకరణ, ఖర్చు తదితర అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 10:53 am

బాలీవుడ్ నటుడు అహుజాకు బెయిల్ నిరాకరణ

ఇంటి పని మనిషిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయి కటకటాల్లో ఉంటున్న బాలీవుడ్ నటుడు అహుజా షైనీకి ముంబై సెషన్స్ కోర్టు బుధవారం బెయిల్ తిరస్కరించింది. ఫలితంగా మరికొన్ని రోజుల పాటు జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Source: జాతీయ | 8 Jul 2009 | 10:38 am

శివయ్య లింగరూపంలో వెలసిన "పుణ్యగిరి"

చుట్టూ ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ఆ కొండలపై వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి, వెరసి భక్తుల మదిని పులకింపజేసేదే "పుణ్యగిరి" దేవాలయం. ఇక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలూ వైదొలగుతాయని...
Source: వినోదం | 8 Jul 2009 | 10:14 am

గుజరాత్‌లో కల్తీసారాకు 25 మంది మృతి

గుజరాత్ రాష్ట్రంలో కల్తీసారాకు 25 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురై నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా మృతి చెందిన వారిలో 11 మంది చికిత్స పొందుతూ మరణించగా, మిగిలిన వారు సారా సేవించిన కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయారు.
Source: జాతీయ | 8 Jul 2009 | 9:50 am

రాష్ట్ర రాజధానికి వస్తోన్న ఆస్ట్రేలియా బృందం

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై చర్చలు జరిపేందుకు గురువారం ఆస్ట్రేలియా బృందం రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు రానుంది.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 9:42 am

ప్రాణాలపై ఖైదీ సరబ్జీత్ సింగ్ చివరి ఆశ

పాకిస్థాన్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న భారత ఖైదీ సరబ్జీత్ సింగ్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నాడు. క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీకి క్షమాభిక్ష పిటీషన్‌ను బుధవారం సమర్పించనున్నాడు.
Source: జాతీయ | 8 Jul 2009 | 8:19 am

సానియా.. నిన్ను పెళ్లి చేసుకుంటా..!

భారత సంచలన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె ఇంటి ముందు ఆకతాయిలు గోల చేశారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం ముందు ఆశ్రఫ్‌, మొహంతిలు మంగళవారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హడావుడి చేశారు. దీంతో సానియా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 8:00 am

నయనతార ఎదపై "దేవ" రహస్యం!

నయనతార- ప్రభుదేవాల మధ్య మొలకెత్తిన బంధం మరింత ముదిరి పాకానపడి పచ్చబొట్టు పొడిపించుకునేవరకూ వెళ్లిపోయింది. ప్రభుదేవా పేరులోని మొదటి అక్షరాన్ని నయనతార పచ్చబొట్టుగా పొడిపించుకుందన్న వార్తలు టాలీవుడ్‌లో...
Source: వినోదం | 8 Jul 2009 | 7:59 am

ష్.. గప్‌ చిప్: నేతలకు బాబు హుకుం!

తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో ఏ ఒక్కరూ నోరు మెదపరాదని తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశారు. తలసాని వ్యవహారంపై చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో బాబు భేటీ అయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 7:10 am

వరుణ్‌ ప్రాణానికి ముప్పేమి లేదు: చిదంబరం

ఫిలిభిత్ స్థానం లోక్‌సభ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీ ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. అందువల్ల ఆయనకు అదనపు భద్రత పెంచాల్సిన అవసరం లేదంటూ ఆయన తల్లి మేనక కోరిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు.
Source: జాతీయ | 8 Jul 2009 | 6:51 am

అరవైలో అడుగుపెట్టిన అపర "భగీరథుడు"

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నేడు అరవయ్యో యేటలోకి అడుగుపెట్టారు. ఔట్‌డోర్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకునే అనవాయితీ కలిగిన ముఖ్యమంత్రి.. జన్మదిన వేడుకల కోసం ఈ దఫా ప్రముఖ పర్యాటక కేంద్ర గోవాను ఎంచుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 6:14 am

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తెదేపా జడ్పీటీసీలు

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి అదిలాబాద్ జిల్లాలో గట్టిదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 12 మంది జడ్పీటీసీ సభ్యులు సొంత పార్టీకి గుడ్‌బై చెప్పారు. అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Jul 2009 | 6:13 am

సంకల్పాన్ని నింపే 'నింగి..నేల..నాదే..'

నటీనటులు: లీచింగ్‌ యావో, మీచింగ్‌ మావో తదితరులు, దర్శకత్వం: ఫెంగ్‌ జెంజి, మాటలు, పాటలు: వెన్నెలకంటి, నిర్మాత: చావా సుధారాణి. ఇందులో నటీనటులు, సాంకేతిక సిబ్బంది అంతా చైనావారు. చైనాకు చెందిన లీచింగ్‌ యావో అనే అమ్మాయి జీవితంలో చోటుచేసుకున్న పెను విషాదాన్ని సినిమాగా తీశారు. సినీమాలు జీవితాలపై ప్రభావం చూపుతాయనేందుకు ఈ చిత్రం ఉదాహరణ. ఇక కథలోకి వెళితే..... గాలిపటాలు తయారుచేసే కుటుంబం లీచింగ్‌ యావోది. చదువుల పుట్ట అయిన యావో ఆటపాటల్లోనూ దిట్ట. డాక్టర్‌ కావాలనేదే ఆమె సంకల్పం. ఒకసారి ఇంటికి దగ్గరలోనే గాలిపటాన్ని ఎగరేస్తుండగా ఆ పటం కరెంట్‌ ట్రాన్స్‌ఫారమ్‌కు చిక్కుకుంటుంది. దాన్ని తీసే క్రమంలో యావో పెనుప్రమాదానికి చిక్కుకుని రెండుచేతులు కోల్పోతుంది. ఆ షాక్‌తో ఆమె తల్లి మతి కోల్పోతుంది. అయితే యావో తండ్రి మొక్కవోని ధైర్యంతో ఆమెను పెంచుతాడు. ఇలా తండ్రి ప్రోత్సాహంతో యావో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైనా వికలాంగురాలైనందువల్ల మెడిసిన్‌కు చదివేందుకు అనర్హురాలిగా యూనివర్శిటీ ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఈతలో ప్రథమశ్రేణి సాధించిన యావో విజయానికి కానుకగా డాక్టర్ యూనివర్శిటీ ఆహ్వానం పలుకుతుంది.
Source: వినోదం | 8 Jul 2009 | 5:41 am

కోలకతా టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

కోలకతాలోని హంగర్ ఫోర్డ్ వీధిలోనున్న టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లో బుధవారం ఉదయం షార్ట్ సర్కూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ఛేంజ్‌‌లోని అతి విలువైన సాంకేతిక పరికరాలు కాలి బూడిదయ్యాయి
Source: జాతీయ | 8 Jul 2009 | 5:38 am

మీ అమ్మను ఎలా తీసుకెళ్లేది..?

"రైళ్లో వెళ్లేటప్పుడు ప్రమాదకరమైనవి ఏవీ తీసుకెళ్లకూడదటగా..?" అడిగింది భర్తను సరోజ "అవును" చెప్పాడు భర్త...
Source: వినోదం | 8 Jul 2009 | 4:58 am

ఇన్సురెన్స్ పాలసీ పేపర్లు

"టేబుల్‌మీద నా లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ పేపర్లు పెట్టాను. తీసి జాగ్రత్తగా పెట్టవే.." అన్నాడు భర్త ఎందుకులెండి!
Source: వినోదం | 8 Jul 2009 | 4:54 am

లెక్కలు గోల్‌మాల్ చేసిన లాలూ: బీజేపీ

గత యూపీఏ ప్రభుత్వ పాలనా కాలంలోని రైల్వేల పని తీరుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ లోక్‌సభలో విరుచుకుపడింది. గతంలో రైల్వే లెక్కల్లో మాజీ రైల్వేశాఖామంత్రి లాలూ లెక్కల్లో గోల్‌మాల్ చేసారని బీజేపీ మండిపడింది.
Source: జాతీయ | 8 Jul 2009 | 3:49 am

గౌహతి-కోల్‌కతా విమానంలో మంటలు

గౌహతి-కోల్‌కతా కార్గో విమానంలో మంటలు, పొగలు వచ్చినట్లు సమాచారం. దీంతో కోల్‌కతా విమానాశ్రయంలో ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. విమానంలో పొగలు రావడానికి కారణాలు ఇంకా తెలియరాలేదని వారు తెలిపారు.
Source: జాతీయ | 8 Jul 2009 | 3:35 am

10న వస్తోన్న 'గోపి గోపిక గోదావరి'

వేణు, కమలినీ ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన 'గోపి గోపిక గోదావరి'. వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదలచేస్తున్నట్లు చిత్ర నిర్మాత వల్లూరిపల్లి రమేష్‌ అన్నారు. ఇటీవలే ఆదిత్య ద్వారా విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందనీ, ఎక్కువ భాగం ఈ పాటలను రింగ్‌టోన్స్‌గా కూడా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 7:41 pm

'ఎవరైనా ఎప్పుడైనా' సక్సెస్ మీట్

ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్‌పై వరుణ్‌సందేశ్‌, విమలారామన్‌ నటించిన 'ఎవరైనా ఎప్పుడైనా' చిత్రం సక్సెస్‌ మీట్‌ హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా.. చిత్ర దర్శకుడు మార్తాండ్‌ శంకర్‌ మాట్లాడుతూ, ఎవీఎం. వంటి ప్రతిష్టాత్మక బేనర్‌లో తొలి చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 6:34 pm

నిర్మాతకు హ్యాండ్ ఇచ్చిన చక్రి

మోహన్‌బాబు, శర్వానంద్‌ నటించిన "రాజుమహరాజు" చిత్రం ప్లాటినం డిస్క్‌ వేడుకలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకకు కొత్త పెళ్లికొడుకు సంగీత దర్శకుడు చక్రి గైర్హాజరయ్యారు. ఆయన కోసమే ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ఆయన డుమ్మా కొట్టడంతో తనను చాలా బాధించిందని చిత్ర నిర్మాత కుమారస్వామి ఆవేదన చెందారు. ఉదయం నుంచి వస్తానని చెప్పి ప్రోగ్రామ్‌ కూడా ఫిక్స్‌చేయించి ఇప్పుడు రాకపోవడం పట్ల తాను కలత చెందానన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 6:18 pm

"నింగి నేల నాదే" గేమ్‌షో ప్రారంభం

"నింగి నేల నాదే" చిత్రానికి సంబంధించిన గేమ్‌షోను రాష్ట్ర విద్యాశాఖా మాత్యులు మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరించారు. ఆన్‌లైన్ రియల్‌ గేమ్‌కు చెందిన దీనిని మహతీ శంకర్ రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముందు ఈ చిత్రాన్ని పలువురికి ముందు ప్రదర్శించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 6:05 pm

"రాఖీ" హీరోయిన్‌తో మళ్లీ జతకట్టనున్న ఎన్టీఆర్!

నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా "కంత్రి" ఫేం మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రాఖీ" సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన అందాల తార ఇలియానా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు ముఖ్యపాత్రల్ని పోషిస్తారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 4:50 pm

యూరప్‌లో "మగధీర"

"చిరు"తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "మగధీర". ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న "మగధీర" ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని, సేల్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోందని ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2009 | 4:13 pm

టీడీపీకి టాటా చెప్పేందుకు తలసాని సిద్ధం!

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రాజీనామా చేసేందుకు సిద్ధంగాఉన్న తలసాని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు మంగళవారం మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 3:40 pm

"మాస్" నాయకత్వం లోపించిన భాజపా: కళ్యాణ్

భారతీయ జనతా పార్టీలో మాస్‌ను ఆకర్షించే నాయకుడు లేడని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వతంత్ర ఎంపీ కళ్యాణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా భాజపా గ్రామీణ మూలాల్లోకి వెళ్లలేక, తన ప్రాభవాన్ని కోల్పోతోందన్నారు.
Source: జాతీయ | 7 Jul 2009 | 2:25 pm

10న వస్తోన్న 'గోపి గోపిక గోదావరి'

వేణు, కమలినీ ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన 'గోపి గోపిక గోదావరి'. వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదలచేస్తున్నట్లు చిత్ర నిర్మాత వల్లూరిపల్లి రమేష్‌ అన్నారు. ఇటీవలే ఆదిత్య ద్వారా విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందనీ, ఎక్కువ భాగం ఈ పాటలను రింగ్‌టోన్స్‌గా కూడా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
Source: వినోదం | 7 Jul 2009 | 2:12 pm

నిర్మాతకు హ్యాండ్ ఇచ్చిన చక్రి

మోహన్‌బాబు, శర్వానంద్‌ నటించిన "రాజుమహరాజు" చిత్రం ప్లాటినం డిస్క్‌ వేడుకలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకకు కొత్త పెళ్లికొడుకు సంగీత దర్శకుడు చక్రి గైర్హాజరయ్యారు. ఆయన కోసమే ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ఆయన డుమ్మా కొట్టడంతో తనను చాలా బాధించిందని చిత్ర నిర్మాత కుమారస్వామి ఆవేదన చెందారు. ఉదయం నుంచి వస్తానని చెప్పి ప్రోగ్రామ్‌ కూడా ఫిక్స్‌చేయించి ఇప్పుడు రాకపోవడం పట్ల తాను కలత చెందానన్నారు.
Source: వినోదం | 7 Jul 2009 | 2:09 pm

త్వరలో నక్సల్ బాధిత రాష్ట్ర సీఎంల సదస్సు: పీసీ

వచ్చే నెలలో నక్సల్ బాధిత రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో నక్సల్ కార్యకలాపాల అణిచివేత తదితర అంశాలపై చర్చిస్తామని చిదంబరం తెలిపారు.
Source: జాతీయ | 7 Jul 2009 | 1:13 pm

"రాఖీ" హీరోయిన్‌తో మళ్లీ ఎన్టీఆర్!

నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా "కంత్రి" ఫేం మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ చిత్రం రూపుదిద్దుకోనుంది. మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రాఖీ" సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన అందాల తార ఇలియానా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు ముఖ్యపాత్రల్ని పోషిస్తారు.
Source: వినోదం | 7 Jul 2009 | 1:06 pm

'ఎవరైనా ఎప్పుడైనా' సక్సెస్ మీట్

ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్‌పై వరుణ్‌సందేశ్‌, విమలారామన్‌ నటించిన 'ఎవరైనా ఎప్పుడైనా' చిత్రం సక్సెస్‌ మీట్‌ హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా.. చిత్ర దర్శకుడు మార్తాండ్‌ శంకర్‌ మాట్లాడుతూ, ఎవీఎం. వంటి ప్రతిష్టాత్మక బేనర్‌లో తొలి చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు
Source: వినోదం | 7 Jul 2009 | 1:06 pm

తెలంగాణాకు అసలైన ద్రోహీ కేసీఆర్: రెహ్మాన్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అసలుసిసలు ద్రోహి కే.చంద్రశేఖర రావేనని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి నేత రెహ్మాన్ ఆరోపించారు. తన ఇష్టానుసారంగా వ్యవహరించి తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆయన దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 12:56 pm

కాంగ్రెస్ ఎంపీలకు ముఖం చాటేసిన మమత

రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు మరో చేదు అనుభవం ఎదురైంది. సాక్షాత్ కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. మిమ్మలను కలుసుకునే సమయం లేదంటూ ముఖంపైనే తేల్చి చెప్పారు. దీంతో మన ఎంపీలు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
Source: ఏపీ న్యూస్ | 7 Jul 2009 | 11:09 am

యూరప్‌లో "మగధీర"

"చిరు"తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "మగధీర". ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న "మగధీర" ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని, సేల్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోందని ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా చెప్పారు.
Source: వినోదం | 7 Jul 2009 | 10:45 am