ఎవరికీ అపాయం లేదు: కలెక్టర్ ప్రకటన

భోలక్‌పూర్‌లో కలుషిత నీటిని తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. అలాగే భోలక్‌పూర్ ఘటనలో కలుషిత నీటిని తాగడంవల్ల ఎవరూ చనిపోలేదని...
Source: Yahoo! Telugu: News | 5 May 2009 | 12:03 pm

నాలుగు పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సూచి మంగళవారం స్వల్ప నష్టాలు చవిచూసింది. 25 పాయింట్ల వృద్ధితో 12,160 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం నష్టాల్లోకి జారుకుంది. ఈ రోజు లావాదేవీల్లో బీఎస్ఈ సూచి 12,198 పాయింట్ల గరిష్ట
Source: Yahoo! Telugu: News | 5 May 2009 | 11:58 am

టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్ 10లో గంభీర్, భజ్జీ

టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్ తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్- 10లో నిలిచాడు. సోమవారం విడుదలైన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బౌలర్ల విభాగంలో హర్భజన్ సింగ్ కూడా టాప్- 10లో ఉన్నాడు. ఇదిలా ఉంటే టీం ఇండియా
Source: Yahoo! Telugu: News | 5 May 2009 | 11:47 am

రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్ గెలవగలరు: మల్యా

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్ రెండో సీజన్‌లో క్రమక్రమంగా పుంజుకోవడంపై ఆ జట్టు యజమాని విజయ్ మల్యా సంతోషం వ్యక్తం చేశారు. జట్టు ప్రదర్శన మెరుగుపడుతుంటడంపై విజయ్ మల్యా మాట్లాడుతూ.. తమ జట్టుకు
Source: Yahoo! Telugu: News | 5 May 2009 | 11:40 am

ఆసీస్ టీ- 20 ప్రపంచకప్ జట్టులో లీ, వాట్సన్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ, ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌లు వచ్చే నెలలో జరుగుతున్న ట్వంటీ- 20 ప్రపంచకప్ జట్టులో చోటుదక్కించుకున్నారు. 15 మంది సభ్యులతో మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ట్వంటీ- 20 ప్రపంచకప్ జట్టును
Source: Yahoo! Telugu: News | 5 May 2009 | 11:29 am

భోలక్‌పూర్ ఘటనపై చంద్రబాబు విచారం

హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌లో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 May 2009 | 11:24 am

ప్రపంచ టీటీ సింగిల్స్ టైటిల్‌ జాంగ్ కైవసం

ప్రపంచ నెంబర్‌వన్ జాంగ్ యినింగ్ మంగళవారం ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గ్యూయేపై విజయంతో మరోసారి జాంగ్ ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. జాంగ్ 2005
Source: Yahoo! Telugu: News | 5 May 2009 | 11:18 am

స్ట్రాంగ్‌రూంలోకి నీళ్లు: తడిసిపోయిన ఈవీఎంలు

ఒంగోలులో స్ట్రాంగ్‌రూంలలోకి నీళ్లు చేరడంతో అక్కడ ఉంచిన ఈవీఎంలు తడిసిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈవీఎంలను శుభ్రం చేసి స్ట్రాంగ్‌రూంలోకి నీళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 5 May 2009 | 11:10 am

కృష్ణా జిల్లా పార్టీ నేతలతో చిరు సమావేశం

ఇటీవల ముగిసిన ఎన్నికల ప్రక్రియలో పార్టీ తీరుతెన్నులు గురించి చర్చించేందుకు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఓటింగ్ సరళి...
Source: Yahoo! Telugu: News | 5 May 2009 | 11:07 am

అభ్యర్థుల ఖర్చుపై ఆరా తీయండి: భాజపా

రాష్ట్రంలో ఇటీవల ముగిసిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తమ ప్రచారం కోసం వార్తా పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి చేసిన ఖర్చుపై ఆరా తీయాలంటూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘం (ఈసీ)ని కోరింది.
Source: ఏపీ న్యూస్ | 5 May 2009 | 11:00 am

భోలక్‌పూర్ ఘటన: విచారణకు సీఎం ఆదేశం

కలుషిత నీరు తాగిన కారణంగా భోలక్‌పూర్‌లో నలుగురు మృతి చెందిన విషయమై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విశ్రాంతి కోసం సిమ్లాలో ఉంటున్న ముఖ్యమంత్రి...
Source: Yahoo! Telugu: News | 5 May 2009 | 10:55 am

వర్షపు నీటితో తడిసిన ఈవీఎంలు: కలెక్టర్ పరిశీలన

ఒంగోలులో స్ట్రాంగ్‌రూంలలోకి నీళ్లు చేరడంతో అక్కడ ఉంచిన ఈవీఎంలు తడిసిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈవీఎంలను శుభ్రం చేసి స్ట్రాంగ్‌రూంలోకి నీళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 May 2009 | 10:54 am

దేశంలో స్వైన్‌ ఫ్లూ వైరస్ ఛాయలు లేవు: అధికారులు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న స్వైన్‌ ఫ్లూ వైరస్ జాడ భారత్‌లో లేదని అధికారులు స్పష్టం చేశారు. స్వైన్‌ ఫ్లూ ఉన్నట్టుగా అనుమానించిన ముగ్గురిలో వైరస్ లేదని రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో తామీ విధమైన నిర్ణయానికి వచ్చినట్టు వారు తెలిపారు.
Source: జాతీయ | 5 May 2009 | 10:51 am

హైదరాబాద్‌లో కలుషిత నీరు త్రాగి 5గురి మృతి

హైదరాబాద్ లోని భోలక్‌పూర్‌లో కలుషిత నీరు త్రాగి ఐదుగురు మృతి చెందడంతో అక్కడ త్రీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు స్థానిక జలమండలి కార్యాలయాన్ని ముట్టడించి అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
Source: ఏపీ న్యూస్ | 5 May 2009 | 9:35 am

ఎన్నికల తర్వాత కాంగ్రెస్-లెఫ్ట్ స్నేహం: రాహుల్

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్-వామపక్షాల మధ్య దోస్తీ కుదరవచ్చని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సూచన ప్రాయంగా వెల్లడించారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే మన్మోహన్ సింగే ప్రధాని పదవిని చేపడుతాని ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 5 May 2009 | 8:24 am

శిల్పకు స్మిత్ బ్యాటింగ్, వార్నే బౌలింగ్

పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి తన ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ నుంచి క్రికెట్ చిట్కాలు నేర్చుకుంటోందట. ఖాళీ సమయాల్లో రాయల్స్ సభ్యులు శిల్పకు క్రికెట్ గురించి పాఠాలు చెపుతున్నారట. ముఖ్యంగా జట్టులోని గ్రామ్ స్మిత్ వద్ద బ్యాటింగ్, షేన్ వార్నే వద్ద బౌలింగ్ చిట్కాలను...
Source: వినోదం | 5 May 2009 | 7:46 am

నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి నేడు తెర

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 7వ తేదీన జరగనున్న నాలుగోదశ పోలింగ్‌కు సంబంధించి ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తయిన తరుణంలో గురువారం జరుగనున్న నాలుగో దశ పోలింగ్‌లో పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Source: జాతీయ | 5 May 2009 | 7:40 am

కాంగ్రెస్ వైఖరిపై నాలుగో కూటమిలో గుబులు

యూపీఏలోని మిత్రపక్షాలతో విసిగిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ చూపదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని చిన్నా చితక ప్రాంతీయ పార్టీలు సైతం బలపడటం ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకోసం చిన్న చిన్న పార్టీల ముందు మోకరిల్లడం కంటే ప్రతిపక్షంలో కూచోడమే మేలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో నాలుగో కూటమికి కంటిమీద కునుకు కరవైంది.
Source: జాతీయ | 5 May 2009 | 6:55 am

దేశంలో మరో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు!

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు బయటపడినట్టు సమాచారం. ఈ రోగ లక్షణాలు కలిగి ఉన్నట్టు అనుమానిస్తున్న వారిని పరీక్షల నిమిత్తం పరిశీలనలో ఉంచినట్లు అధికారిక యంత్రాంగం తెలిపింది. వీరికి హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు.
Source: జాతీయ | 5 May 2009 | 6:11 am

ఉద్యోగం రాకపోతే..!

ఉద్యోగం కోసం వెళ్తున్న నిరుద్యోగితో రిక్షావాలా... "రిక్షా కావాలా బాబు...?" అని అడిగాడు.
Source: వినోదం | 5 May 2009 | 5:11 am

కొత్త మాటలతో తిట్లు

"ఏంటే... ఈ మధ్య కొత్త మాటలతో తిట్టడం మొదలెట్టావు, ఎవరు నేర్పారేంటి...? అడిగాడు సురేష్ "ఇప్పుడే రిలీజ్ అయిన కొత్త...
Source: వినోదం | 5 May 2009 | 5:07 am

సంక్షోభం నుంచి నేపాల్ గట్టెక్కుతుంది: భారత్

తాజాగా రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన నేపాల్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోగలదని భారత్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ హిమాలయ దేశం తాజా సంక్షోభాన్ని ఏకాభిప్రాయ సాధన ద్వారా పరిష్కరించుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది.
Source: జాతీయ | 5 May 2009 | 4:30 am

భాజపాపై మరోమారు రాహుల్ విమర్శలు

ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ధనికుల పార్టీ అని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ మరోమారు ఆరోపించారు. ఆయన సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ పార్టీ సామాన్యుల సంక్షేమం గురించి ఆలోచిస్తుండగా, భాజపా భారత్ వెలిగిపోతుందంటూ ఊకదంపుడు ప్రచారం చేసుకుందని ఎద్దేవా చేశారు.
Source: జాతీయ | 5 May 2009 | 4:19 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2009 | 4:00 am

మే 05, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 5 May 2009 | 3:58 am

రాజకీయ టెర్రరిస్ట్ వైఎస్: కామరాజ్

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ముసుగులో విద్వేషాలను రగిలించాలని చూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి రాజకీయ టెర్రరిస్టని ఆంధ్రా-ఒరిస్సా ప్రత్యేక సరిహద్దు కమిటీ మావోయిస్టు ప్రతినిధి కామరాజ్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 May 2009 | 2:19 pm

జులై 28వ తేదీన నల్లధనంపై సుప్రీంకోర్టు విచారణ

విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిపెట్టిన నల్లధనాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై జులై 28న విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది
Source: జాతీయ | 4 May 2009 | 1:48 pm

కొచ్చిన్‌లో ఇద్దరికి స్వైన్ ఫ్లూ వ్యాధి

హెచ్1ఎన్1 ఫ్లూ అనుమానంతో కోచి విమానాశ్రయంలో సోమవారం ఇద్దరు వ్యక్తులపై వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బ్రిటన్, ఆస్ట్రియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను స్వైన్ ఫ్లూ అనుమానంతో పరీక్షలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 4 May 2009 | 12:56 pm

ప్రకృతి ప్రేమికుల స్వర్గ సామ్రాజ్యం "అండమాన్"

నీలి సముద్రపు నీరు, తెల్లటి ఇసుక తీరాలు, ద్వీపాలకు సమీపంలోని పగడపు దీవులతో... ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే స్వర్గమే "అండమాన్". మన విశాల భారత దేశంలో భాగమే అయినా, బంగాళాఖాతంలో ఓ మూలకు విసిరేసినట్లుగా ఉండే ద్వీపాలే అండమాన్ ద్వీపాలు.
Source: వినోదం | 4 May 2009 | 12:55 pm

జమ్మూ బస్సు ప్రమాదంలో 21 మంది దుర్మరణం

జమ్మూకాశ్మీర్‌లో సోమవారం సంభవించిన బస్సు ప్రమాదంలో దాదాపు 20మంది మృతి చెందగా మరో 10మందివరకు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు నదిలో పడిపోయిన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Source: జాతీయ | 4 May 2009 | 11:35 am