బాబ్రీ మసీదు కూల్చివేతలో కళ్యాణ్‌ పాత్రధారి: లాలూ

బాబ్రీ మసీదు కూల్చివేతలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌కు సైతం పాత్ర ఉందని కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
Source: జాతీయ | 2 May 2009 | 12:37 pm

ఛార్జర్స్‌తో మ్యాచ్: రాయల్స్ విజయలక్ష్యం 142

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తద్వారా ఛార్జర్స్ జట్టు 142 పరుగుల...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 12:16 pm

కేసీ కెనాల్‌ బ్రిడ్జిని సందర్శించిన అధికారులు

కర్నూలు నగర శివార్లలో గురువారం కూలిపోయిన కేసీ కెనాల్‌కు సంబంధించిన బ్రిడ్జిని శనివారం రహదారులు, రోడ్డు భద్రత విభాగపు అధికారుల బృందం పరిశీలించింది. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నిర్మాణంలో...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 12:06 pm

తిరుమలలో పోటెత్తిన భక్తజనం

శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తజనంతో శనివారం తిరుమల పోటెత్తింది. దీంతో రెండో క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో రెండు కిలోమీటర్లమేర భక్తుల క్యూలైను నిల్చిపోయింది.
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 11:58 am

కసబ్ వయసుపై నేడు ప్రత్యేక కోర్టు నిర్ణయం

గత ఏడాది ముంబయిపై తీవ్రవాదుల దాడి సందర్భంగా ప్రాణాలతో చిక్కిన మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ మైనరా కాదా అన్న విషయంపై శనివారం ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ముంబయిపై దాడి చేసిన సమయంలో...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 11:50 am

నేడు కసబ్ వయసుపై కోర్టు నిర్ణయం!

నిరుడు ముంబయిపై తీవ్రవాదుల దాడిలో ప్రాణాలతో పట్టుబడ్డ మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ మైనరా కాదా అన్న విషయంపై శనివారం ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది
Source: జాతీయ | 2 May 2009 | 11:50 am

కరెంటు షాక్‌తో తండ్రీ కొడుకుల మృతి

కరెంటు షాక్ కారణంగా తండ్రీ, కుమారుడు ఒకేసారి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా పరకాల మండలంతో జరిగిన ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 11:39 am

కేశవయ్య హత్య: బందీలైన నిందితులు

తెలుగుదేశం పార్టీ నేత కేశవయ్యను శనివారం ఉదయం హత్య చేసి తప్పించుకోజూసిన ప్రధాన నిందితులను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 May 2009 | 11:11 am

భారత హాకీ జట్టు కోచ్‌గా బ్రాసా నియామకం

స్పెయిన్‌కు చెందిన జోస్ బ్రాసా భారత పురుషుల హాకీ జట్టుకు చీఫ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో బ్రాసా పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా పదవీబాధ్యతలు చేపట్టనున్నట్టు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సంయుక్త
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 10:49 am

మంటల్లో చిక్కుకున్న లఖానీ షూ ఫ్యాక్టరీ

ఫరీదాబాద్‌లోని చెప్పులు తయారు చేసే కంపెనీలో శుక్రవారంనాడు నిప్పు రాజుకోవడంతో దాదాపు 33మంది తీవ్రగాయాల పాలైనారు. లఖానీ షూ ఫ్యాక్టరీకి చెందిన భవంతిలో మంటలు ఉన్నట్టుండి చెలరేగడంతో భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 15 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపినట్లు ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు.
Source: జాతీయ | 2 May 2009 | 10:39 am

రాయల్స్‌తో మ్యాచ్: ఛార్జర్స్ బ్యాటింగ్

ఐపీఎల్ రెండో సీజన్‌లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఐదు మ్యాచులు ఆడి నాలుగు విజయాలు సాధించిన డెక్కన్ పాయింట్ల...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 10:39 am

స్వైన్‌ఫ్లూ భయం: లండన్‌లో 13 కేసులు

ప్రపంచాన్ని భయపెడుతున్న స్వైన్ ఫ్లూ వ్యాధి బ్రిటన్‌వాసులనూ బెంబేలెత్తిస్తోంది. మెక్సికో తర్వాత అమెరికాకు చేరిన ఈ స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రస్తుతం బ్రిటన్‌లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. అధికారుల వివరాల ప్రకారం లండన్‌లో...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 10:29 am

బాబ్రీ కూల్చివేతలో కళ్యాణ్‌కూ పాత్ర: లాలూ

బాబ్రీ కూల్చివేతలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌కు సైతం పాత్ర ఉందని కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కళ్యాణ్ సింగ్ సైతం దోషేనంటూ
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 10:19 am

"జీవీకే వన్" మాల్ ప్రారంభం

రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లో జీవీకే గ్రూప్ నుంచి రీటైల్ వాణిజ్య కేంద్రం "జీవీకే వన్" మాల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోనే అతిపెద్దదైన ఈ జీవీకే మాల్‌ను రోడ్డు నెం.1లో 3.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మించారు.
Source: వినోదం | 2 May 2009 | 10:11 am

త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు

రిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన దమ్మున్నోడు చిత్రం విడుదలకు సిద్ధమైంది. బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ దమ్మున్నోడు చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. వందేమాతరం శ్రీనివాసరావు సంగీతాన్ని సమకూర్చిన...
Source: Yahoo! Telugu: Entertainment | 2 May 2009 | 10:07 am

లారెన్స్ హీరోగా రానున్న రాజాధిరాజా

డాన్స్ మాస్టర్ లారెన్స్ హీరోగా శ్రీదేవీ పిక్చర్స్ పతాకంపై డా.వి.నాగేశ్వర రెడ్డి సమర్పణలో రూపొందుతున్న చిత్రం రాజాధిరాజా. లారెన్స్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. లారెన్స్ సరసన...
Source: Yahoo! Telugu: Entertainment | 2 May 2009 | 10:05 am

ధర్మవరంలో టీడీపీ నేత హత్య

రాయలసీమ రతనాల సీమ అంటారు. మరి ఆ రతనాల సీమలోనే మరోసారి రాజకీయ హత్య జరిగింది. వివరాలలోకి వెళితే...అనంతపురం జిల్లా ధర్మవరంలో పట్టణంలోని సత్యసాయి నగర్‌లో నివాసం ఉంటున్న తెలుగుదేశంపార్టీ నేత అమర కేశవయ్య దారుణ హత్యకు గురయ్యాడు.
Source: ఏపీ న్యూస్ | 2 May 2009 | 9:41 am

బాబ్రీ కేసులో కళ్యాణ్ సింగ్ దోషి: మంత్రి లాలూ

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌పై కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కళ్యాణ్ సింగే దోషేనని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో జరిగిన ఒక సభలో ఆయన ఘాటైన విమర్శలు చేశారు.
Source: జాతీయ | 2 May 2009 | 9:35 am

గజిబిజి కథతో...రొటీన్ చిత్రం వీడొక్కడే

గజని చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న తమిళ హీరో సూర్య హీరోగా తెలుగులో వచ్చిన చిత్రం వీడొక్కడే. తమిళంలో అయన్‌ పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని వీడొక్కడే పేరుతో తెలుగుకు ప్రేక్షకులకు అందించారు నిర్మాతలు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 May 2009 | 8:51 am

ఏడాదికి మూడు చిత్రాలు: దిల్‌రాజు

తాను ఏడాదికి మూడు చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు. శుక్రవారం తన గత చిత్రాలకు పనిచేసిన దర్శకులను దిల్‌రాజు సన్మానించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. గత ఏడాది మూడు హిట్ చిత్రాలను నెలకొల్పామన్నారు.
Source: వినోదం | 2 May 2009 | 8:35 am

ప్రధానిగా మన్మోహన్‌కు మద్దతు: మమత

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్ సింగ్‌కు తాము మద్దతు ఇస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మమత ప్రకటనతో ప్రధాని అభ్యర్థిత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్...
Source: Yahoo! Telugu: News | 2 May 2009 | 8:18 am

ఫ్రెంచ్ అరిస్టోక్రాట్‌తో దితా డేటింగ్!

హాలీవుడ్ నటి దితా వోన్ టీస్ ఈ మధ్య తనకంటే 11 సంవత్సరాలు చిన్నవాడైన ఫ్రెంచ్ అరిస్టోక్రాట్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఈ 36 ఏళ్ల హాలీవుడ్ తార దితా వోన్ అరిస్టోక్రాట్‌తో రొమాన్స్ చేస్తుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన కొచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్‌లో దితా తన బాయ్‌ఫ్రెండ్‌తో చాలాసేపు గడిపిందని న్యూయార్క్ పోస్ట్ తన ప్రచురణలో తెలిపింది. అంతేకాదు.. ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌తో దితా నడుచుకున్న విధానం చూసి ప్రేక్షకులంతా షాక్‌ తిన్నారని క్యాస్టెల్‌బాజెక్ న్యూయార్క్ పోస్ట్‌తో చెప్పింది.
Source: వినోదం | 2 May 2009 | 8:15 am

ఒరిస్సాలో గ్రీష్మ తాపానికి 78 మంది మృతి

ఒరిస్సా రాష్ట్ర ప్రజలు నిప్పులు కొలిమిలో జీవిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రమంతా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ తీవ్రతను తట్టుకోలేక మృత్యువాత పడిన వారి సంఖ్య అధికారికంగానే 78కు చేరుకుంది.
Source: జాతీయ | 2 May 2009 | 8:14 am

త్వరలో "దమ్మున్నోడు" వస్తున్నాడు!

రిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన "దమ్మున్నోడు" చిత్రం విడుదలకు సిద్ధమైంది. మే నెలలో విడుదల కానున్న ఈ చిత్రానికి బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్నారు. వందేమాతరం శ్రీనివాసరావు సమకూర్చిన పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇటీవల ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి నటుడు, నిర్మాత అట్లూరి పుండరీకాంక్షయ్య ఆడియో కేసెట్‌ను ఆవిష్కరించగా, అల్లరి నరేష్ సీడీని విడుదల చేశారు.
Source: వినోదం | 2 May 2009 | 7:54 am

ప్రత్యేకతలేని "వీడొక్కడే"

ప్రత్యేకతలేని "వీడొక్కడే" తారాగణం.. సూర్య, తమన్నా, ప్రభు తదితరులు దర్శకత్వం.. వి. ఆనంద్, నిర్మాతలు.. ఎం.ఎస్. గుహన్, ఎం. శరవణన్. పాయింట్.. మారిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా స్మగ్లింగ్ చేయడం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన ఏవీఎం సంస్థ నిర్మించింది.
Source: వినోదం | 2 May 2009 | 7:37 am

మన్మోహన్ సింగ్‌కు మద్దతిస్తాం: మమతా బెనర్జీ

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్ సింగ్‌కు మద్దతు ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దీంతో తృణమూల్‌పై ఇప్పటి వరకు ఉన్న సందేహం తీరిపోయింది.
Source: జాతీయ | 2 May 2009 | 7:18 am

శ్రమిస్తే గుర్తింపు ఖాయం: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పార్టీ అంటే ఏ ఒక్కరిదో కాదని, ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరీ సొంతమని అన్నారు. పార్టీ విజయం కోసం పాటుపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 May 2009 | 7:01 am

ఢిల్లీలో స్వైన్ ఫ్లూ రోగి: ఆస్పత్రిలో చేరిక

ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్‌ ఫ్లూ వ్యాధి భారత్‌లోకి వ్యాపించినట్టు సమాచారం. తాజాగా ఈ వైరస్‌తో బాధపడుతున్నట్టు అనుమానిస్తున్న ఒక రోగి ఢిల్లీ ఆస్పత్రిలో చేరాడు. విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన ఈ వ్యక్తికి స్వైన్ ఫ్లూ వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని వైద్యులు ధృవీకరించాల్సి వుంది.
Source: జాతీయ | 2 May 2009 | 6:09 am

"రాజాధిరాజా"గా వస్తోన్న లారెన్స్

శ్రీదేవీ పిక్చర్స్ పతాకంపై డా.వి.నాగేశ్వర రెడ్డి సమర్పణలో లారెన్స్ హీరోగా నటిస్తోన్న చిత్రం "రాజాధిరాజా". లారెన్స్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. లారెన్స్ సరసన కామ్న జెఠ్మలాని, స్నిగ్ధ, మీనాక్షి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి, ఎన్. రామిరెడ్డి, డా. శరత్ చంద్రారెడ్డి సంయుక్తంగా నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
Source: వినోదం | 2 May 2009 | 5:35 am

బంకమట్టి ప్రభావం

"నీ ముఖం తళతళ మెరిసేందుకు కారణమేంటోయ్..?" అడిగింది సరిత "ఆయుర్వేదిక్ డాక్టర్ బంకమట్టి ప్రభావమే ఇదంతా....!" చెప్పింది సుమిత్ర.
Source: వినోదం | 2 May 2009 | 5:09 am

బ్లాక్‌లో కొన్న పంచదార

"ఏం పంచదార చేదుగా ఉందే..?" అడిగింది చీమ "అయ్యో... దాని జోలికి పోకే... ఆ పంచదార బ్లాక్‌లో...
Source: వినోదం | 2 May 2009 | 5:07 am

హైదరాబాద్‌లో తీవ్రవాది నిసార్ అరెస్టు

రాష్ట్ర రాజధానిలో తీవ్రవాది మహ్మద్ నిసార్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గత 2001 సంత్సరంలో జరిగిన గణేష్ చతుర్థి నిమజ్జనోత్సవాల్లో సంభవించిన బాంబు పేలుడు కేసులో ప్రధాన సూత్రధారి కావడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 2 May 2009 | 4:47 am

బెంగాల్‌లో "మార్పు"కు ప్రధాని మన్మోహన్ పిలుపు

వామపక్ష పాలిత పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్పునకు నాంది పలకాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. లెఫ్ట్ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో బాగా వెనుకబడి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 2 May 2009 | 4:36 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 2 May 2009 | 4:06 am

మే 02, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 న్యూ సినిమా స్పెషల్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 నీపేరేనా ప్రేమ 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా ...
Source: Yahoo! Telugu: Entertainment | 2 May 2009 | 4:04 am

చీకటి పాలన సాగించిన ఎన్డీయే: సోనియా

గతంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే సాగించిన పాలన చీకటి రోజులను తలపించిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. ఎన్డీయే అధికారంలో ఉన్న సమయంలో దేశంలో కుల, మత విద్వేషాలు ప్రజ్వరిల్లాయని దుయ్యబట్టారు.
Source: జాతీయ | 2 May 2009 | 3:40 am

అధికారం మహాకూటమిదే: బాబు

ఈనెల 16వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మే డే నాటికి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని, వారి కోసమే తమ పార్టీ నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 1 May 2009 | 12:02 pm

కాశ్మీర్‌లో ముగిసిన 50 గంటల సమ్మె

కాశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వేర్పాటువాదులు తలపెట్టిన 50 గంటల సమ్మె శుక్రవారంతో ముగిసింది. అయితే వరుసగా మూడో రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 1 May 2009 | 11:48 am

4 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు

రాష్ట్ర హైకోర్టుకు ఈనెల నాలుగో తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నుంచి 29వ తేదీ వరకు సెలవులు దినాలుగా ప్రకటించారు. అయితే అత్యవసర కేసులకు సంబంధించి వాదనలు వినడానికి మే 6, 13, 20, 28 తేదీల్లో ఎంపిక చేసిన జడ్జీలు హాజరవుతారు.
Source: ఏపీ న్యూస్ | 1 May 2009 | 11:43 am

ప్రేక్షకుల ముందుకు వచ్చిన "మిత్రుడు"

సుదీర్ఘ కాలం తర్వాత యువరత్న బాలకృష్ణ నటించిన "మిత్రుడు" చిత్రం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదల కారణంగా రాష్ట్రంలో పలు థియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు రగడ సృష్టించారు.
Source: వినోదం | 1 May 2009 | 11:34 am

వన్య ప్రాణుల కేసు: ఆరుగురి అరెస్టు

నల్లమల అడవుల్లో వన్య ప్రాణులను వేటాడిన కేసులో ఒక అటవీశాఖ అధికారితో సహా ఓ ఇంజనీర్, ఇద్దరు ఏ.ఆర్. కానిస్టేబుళ్ళు, మరో ఇద్దరు నిర్మాణ సంస్థకు చెందిన వారితో సహా మొత్తం ఆరుగురు వేటగాళ్ళను అటవీ శాఖ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 May 2009 | 11:22 am