కసబ్ మైనర్ కాదు: వైద్య పరీక్షల్లో నిర్థారణ

ముంబయిపై గత ఏడాది జరిగిన తీవ్రవాదుల దాడి సందర్భంగా పట్టుబడిన మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ మైనర్ కాదని వైద్య పరీక్షల్లో తేలింది. కసబ్ వయసును నిర్థారించేందుకై వైద్య పరీక్షలు జరిపిన బృందం ఈ మేరకు మంగళవారం ప్రత్యేక కోర్టు ముందు వెల్లడించింది.
Source: జాతీయ | 28 Apr 2009 | 11:34 am

బ్రహ్మంసాగర్‌ వద్ద ప్రమాదం: నలుగురి మృతి

కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్‌ వద్ద మంగళవారం జరిగిన ప్రమాదం కారణంగా నలుగురు మృతి చెందారు. ప్రాజెక్టును తిలకించేందుకు వచ్చిన వారు రిజర్వాయర్‌లో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2009 | 11:00 am

జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం: నరేంద్ర మోడి

గుజరాత్ రాష్ట్రంలో 2002నాటి అల్లర్లలో తన ప్రమేయం ఉందని తేలితే, తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తెలిపారు. గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)
Source: Yahoo! Telugu: News | 28 Apr 2009 | 10:47 am

కసబ్ మైనర్ కాదు: వైద్య పరీక్షల్లో వెల్లడి

ముంబయిపై గత ఏడాది జరిగిన తీవ్రవాదుల దాడి సందర్భంగా పట్టుబడిన మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ మైనర్ కాదని వైద్య పరీక్షల్లో తేలింది. కసబ్ వయసును నిర్థారించేందుకై వైద్య పరీక్షలు జరిపిన బృందం ఈ మేరకు మంగళవారం...
Source: Yahoo! Telugu: News | 28 Apr 2009 | 10:47 am

రాష్ట్ర అధికార పగ్గాలు పీఆర్పీకే: చిరు

రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే అది స్పష్టంగా కనబడుతోందని ఆ పార్టీ అధినేత చిరంజీవి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2009 | 10:45 am

ఖత్రోచికి ప్రధాని, సోనియా బాసట: అద్వానీ

బోఫోర్స్ కేసు నిందితుడు ఒట్టావియో ఖత్రోచిపై సీబీఐ రెడ్‌కార్నర్ నోటీసు ఉపసంహరించడానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలే కారణమని, ఈ చర్య వెనుక వీరిద్దరి హస్తం ఉందని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ ఆరోపించారు.
Source: జాతీయ | 28 Apr 2009 | 10:44 am

తాలిబాన్లను తుడిచిపెడతాం: పాక్ ప్రతిజ్ఞ

తాలిబాన్లు నానాటికీ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌వైపుకు వస్తుండటంపై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర అసహనం చెందుతోంది. ఈ నేపథ్యంలో పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ మాట్లాడుతూ.. దేశంలో తీవ్రవాదులను
Source: Yahoo! Telugu: News | 28 Apr 2009 | 10:32 am

చెప్పు దాడి బాధితుల్లో కర్ణాటక సీఎం

ఇటీవల ప్రారంభమైన నేతలపై చెప్పులు విసిరే సంస్కృతి దేశంలోని అన్ని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌బుష్‌పై ఇరాక్‌లో ఓ విలేకరి బూటు విసరడంతో ప్రారంభమైన ఈ దుష్ట సాంప్రదాయం ఇటీవల...
Source: Yahoo! Telugu: News | 28 Apr 2009 | 10:26 am

లెఫ్ట్, కాంగ్రెస్ ఇప్పుడు దగ్గరకు రాలేవు: ప్రణబ్

కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను ప్రస్తుతం దగ్గరకు తేలేమని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో ప్రణబ్ ముఖర్జీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అభిప్రాయంతో విభేదించారు. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలకు
Source: Yahoo! Telugu: News | 28 Apr 2009 | 10:24 am

ప్రధాని, సోనియాపై నిప్పులు చెరిగిన అద్వానీ

బోఫోర్స్ కేసు నిందితుడు ఒట్టావియో ఖత్రోచిపై సీబీఐ రెడ్‌కార్నర్ నోటీసు ఉపసంహరించడానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలే కారణమని, ఈ చర్య వెనుక వీరిద్దరి హస్తం ఉందని బీజేపీ ప్రధానమంత్రి
Source: Yahoo! Telugu: News | 28 Apr 2009 | 10:05 am

నేరము-శిక్ష ఆడియో విడుదల చేసిన దాసరి

అలనాటి నటి విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ, జయసుధ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం నేరము-శిక్ష. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2009 | 9:45 am

అనంతపురం 1980 ఆడియో విడుదల

సింహపురి టాకీస్ పతాకంపై అనంతపురం 1980గా అనువదించబడిన తమిళ చిత్రం సుబ్రహ్మణ్యపురం. తెలుగులో ఎం. రఘునాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికుమార్ దర్శకుడు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం ఆడియో...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2009 | 9:35 am

నేతలకు ప్రజా మద్దతు తప్పనిసరి: ప్రియాంక

ప్రజా మద్దతు లేకుండా ఎవరూ నేతలు కాలేరని, అలాగే ప్రజా మద్దతు లేకుంటే ప్రభుత్వాలు సైతం ఏర్పడబోవని ప్రియాంకగాంధీ పేర్కొన్నారు. నేతలు ప్రజా సేవకులు మాత్రమేనని, వారు ప్రజలకు సేవచేస్తే చాలని అంతకుమించి ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 28 Apr 2009 | 9:31 am

పాటల చిత్రీకరణ జరుపుకుంటోన్న కరెంట్

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుశాంత్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం కరెంట్. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సూర్యప్రతాప్...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2009 | 9:22 am

కర్నాటక ముఖ్యమంత్రిపైకి దూసుకొచ్చిన చెప్పు

చెప్పులు వేయించుకుంటున్న నేతల జాబితాలో ఇప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా చేరిపోయారు. కర్నాటకలో చెన్నరాయపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపైకి ఓ చెప్పు దూసుకు వచ్చింది. ఈ హఠత్పరిమాణాన్ని నివ్వెరపోయిన పోలీసులు చెప్పు విసిరిన వ్యక్తిని కనుగొని అరెస్టు చేశారు. చంద్రశేఖర్ అనే పేరుగల ఈ వ్యక్తి యడ్యూరప్పపై చెప్పు విసరడానికి గల కారణాలను వెలికి తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
Source: జాతీయ | 28 Apr 2009 | 9:14 am

వైఎస్‌ది యుద్ధనీతి: పాల్వాయి సమర్థన

తెలంగాణపై ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు యుద్ధనీతిలో భాగమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2009 | 9:04 am

2011 ప్రపంచకప్: 29 మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం

2011లో జరగనున్న క్రికెట్ ప్రపంచ కప్‌కు సంబంధించిన ఆతిథ్య దేశాలు, వేదికలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ఖరారు చేసింది. ఆసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకలు 2011 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.
Source: Yahoo! Telugu: News | 28 Apr 2009 | 8:09 am

ప్రతి మ్యాచ్‌కు పుంజుకుంటున్నాం: టెండూల్కర్

ప్రతి మ్యాచ్‌కు తమ జట్టు ఆటతీరు మెరుగుపడుతోందని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇక్కడ జరిగిన ఐపీఎల్ రెండో సీజన్ లీగ్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్
Source: Yahoo! Telugu: News | 28 Apr 2009 | 7:55 am

రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు: షబ్బీర్

రాష్ట్రంలో కరెంటు కోతలు విధించడం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువగా విధించడంవల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శించిన నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2009 | 7:24 am

తెలుగులో ముద్దుగుమ్మగా రానున్న ఖామోష్

శిల్పాశెట్టి కథానాయికగా హిందీలో దీపక్‌తిజోరి దర్శకత్వంలో రూపొందిన ఖామోష్ చిత్రం తెలుగులో ముద్దుగుమ్మ పేరుతో రానుంది. నీనా క్రియేషన్స్ పతాకంపై ఎదురూరి అంజిబాబు నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాలతో...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2009 | 7:22 am

తెలుగులో ముద్దుగుమ్మగా రానున్న ఖామోష్

శిల్పాశెట్టి కథానాయికగా హిందీలో దీపక్‌తిజోరి దర్శకత్వంలో రూపొందిన ఖామోష్ చిత్రం తెలుగులో ముద్దుగుమ్మ పేరుతో రానుంది. నీనా క్రియేషన్స్ పతాకంపై ఎదురూరి అంజిబాబు నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాలతో...
Source: Yahoo! Telugu: News | 28 Apr 2009 | 7:22 am

బోఫోర్స్ కుంభకోణం: బయటపడ్డ ఖత్రోచి

బోఫోర్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు ఒట్టావియో ఖత్రోచి పేరును కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) తన మోస్ట్‌వాంటెడ్ వ్యక్తుల జాబితా నుంచి తొలగించింది. దీనిపై పెద్దఎత్తున రాజకీయ దుమారం చెలరేగే అవకాశాలు కనిపిస్తోంది.
Source: జాతీయ | 28 Apr 2009 | 7:21 am

కసబ్ వయసు నిర్ధారణపై ప్రత్యేక కోర్టు విచారణ

ముంబయిపై దాడి చేసిన సమయంలో తన వయసు కేవలం 17ఏళ్లు మాత్రమేనని అందుకే తనను బాలనేరస్థుల కోర్టులో విచారించాలంటూ కసబ్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అతని వయసును నిర్ధారించే విచారణను ప్రత్యేక కోర్టు మంగళవారం చేపట్టనుంది.
Source: జాతీయ | 28 Apr 2009 | 6:03 am

మహానగరంలోనే మహానాడు: తెదేపా

తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు సమావేశాలను ఈ సంవత్సరం మహానగరమైన హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రన్నాయుడు, కడియం శ్రీహరి విలేఖరుల సమావేశంలో తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 28 Apr 2009 | 5:15 am

ఏప్రిల్ 28, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2009 | 3:52 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 28 Apr 2009 | 3:51 am

స్వైన్‌ఫ్లూతో భారత్‌ ముందు జాగ్రత్త !

కొత్తగా వెలుగు చూసిన స్వైన్‌ఫ్లూ వ్యాధి పలు దేశాల్లో గడగడలాడిస్తోంది. విస్తరిస్తున్న కొత్త రకం ఫ్లూ వ్యాధి పట్ల భారతదేశం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడ్డ దేశాలలో పర్యటించబోయే దేశీయ ప్రయాణీకులకు తగిన సూచనలు, సలహాలు అందజేసింది.
Source: జాతీయ | 28 Apr 2009 | 3:48 am

పటియాలాలో బాంబు దాడి 5గురి మృతి

పటియాలాలోని సనౌరీ ప్రాంతంలో లకడ్ మండీ వద్ద సోమవారం చిత్తుకాగితాల వ్యాపారి (స్క్రాబ్) ఇంట్లో బాంబు పేలడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలైనారు. వీరిలో ముగ్గురు మహిళలతోబాటు ఓ పిల్లవాడు మరో వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం
Source: జాతీయ | 28 Apr 2009 | 3:05 am

చెన్నై ఆసుపత్రిలో సిబూసోరెన్

జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు శిబూ సోరెన్ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెలో నొప్పి అధికం కావడంతో ఆదివారంనాడు బొకారో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారని కాని నొప్పి తీవ్రతరం కావడంతో ఆసుపత్రి వర్గాల సూచన మేరకు ఆయనను ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు
Source: జాతీయ | 27 Apr 2009 | 3:00 pm

రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడితే బాధ్యత లాలూదే...!

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓడితే లాలూదే పూర్తి బాధ్యత అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వివరాలలోకి వెళితే...రాష్ట్ర డిజిపి సత్యజిత్ సేన్ రిటైరయ్యాక ఆయన స్థానంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అనుకూలమైన వ్యక్తిని డిజిపిగా తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2009 | 2:45 pm

రాజశేఖర్ దంపతులు తెలుగుదేశంవైపు..!

ప్రముఖ తెలుగు చిత్ర సీమ నటుడు రాజశేఖర్ ఆయన భార్య నటి, దర్శకురాలు జీవితల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవితో ఉన్న శతృత్వం కారణంగా వారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2009 | 2:01 pm

ప్రధాని కోడ్ ఉల్లంఘించలేదు: ఎన్నికల సంఘం

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదుపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానిపై వచ్చిన ఫిర్యాదును తాము పరిశీలించామని అయితే ప్రధాని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనడానికి అందులో ఎలాంటి ఆధారాలు లేవని ఈసీ పేర్కొంది.
Source: జాతీయ | 27 Apr 2009 | 1:53 pm

మిత్రా..! పార్టీని వీడి వెళ్ళకండి: చిరు

ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక ప్రముఖులలో ఒకరైన డాక్టర్ మిత్రాను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బుజ్జగించినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ప్రజారాజ్యం పార్టీలో జరుగుతున్న వ్యవహారాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న మిత్రా పార్టీకి దూరం కావడం తప్పదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2009 | 1:35 pm

తెలంగాణకు కట్టుబడి ఉన్న తెలుగుదేశం: బాబు

తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా తాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 Apr 2009 | 11:39 am