ప్రధాని పీఠంపై ఆశ లేదు: జయలలిత

దేశ ప్రధానమంత్రి కావాలనే ఆశ తనకు లేదని అన్నాడీఎంకే అధినేత్ర జయలలిత స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ఎండీఎంకే, పీఎంకే, లెఫ్ట్‌ వంటి ఇతర భావసారూప్యత కలిగిన ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు. ఆమె మంగళవారం ఒక ప్రైవేట్ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు వ్యక్తిగత కక్షలు లేవన్నారు.
Source: జాతీయ | 14 Apr 2009 | 10:07 am

జమ్మూలో తాలిబన్ సంచారం లేదు: ఆర్మీ చీఫ్

జమ్మూకాశ్మీర్‌లో తాలిబన్ తీవ్రవాదుల సంచారం లేదని భారత ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ మంగళవారం స్పష్టం చేశారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌ సరిహద్దుల్లో చొరబాట్ల నియంత్రణపై దృష్టి సారించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దీపక్ కపూర్ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దుల్లో తాలిబన్ జాడలు కనిపించడం లేదు. అయితే, లష్కర్ తోయిబా, జైషే మొహ్మద్ వంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్పారు.
Source: జాతీయ | 14 Apr 2009 | 9:44 am

మీ మధ్యవర్తిత్వం వద్దు: నార్వేకు లంక లేఖ

ప్రభుత్వానికి, ఎల్టీటీఈకి మధ్య చాలా ఏళ్లుగా నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకై మధ్యవర్తిత్వం వహించిన నార్వే సాయం తమకింక అవసరం లేదని శ్రీలంక భావించింది. ఈ విషయాన్ని శ్రీలంక సోమవారం అధికారికంగా ప్రకటించడంతోతోపాటు...
Source: Yahoo! Telugu: News | 14 Apr 2009 | 9:25 am

కాంగ్రెస్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తుంది: ఎన్టీఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మరోసారి అధికారమిస్తే అధోగతేనని సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే మన రాష్ట్రం అంటూ చెప్పుకోవడానికి సైతం ఏమీ మిగలదని, మొత్తం రాష్ట్రాన్ని వారు తాకట్టు పెట్టేస్తారని ఆయన విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2009 | 8:27 am

నా ఆటపై నాకు విశ్వాసం ఉంది: గంభీర్

తన విజయాల వెనుక గాడ్‌ఫాదర్‌లంటూ ఎవరూ లేరని తన ఆటతీరుపై తనకు పూర్తి నమ్మకముందని టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన టెక్నిక్ ఉందని దాని వల్లే తాను స్థిరంగా రాణించగలుగుతున్నానని...
Source: Yahoo! Telugu: News | 14 Apr 2009 | 8:06 am

ఈసారి ఐపిఎల్‌ ట్రోఫీ మాదే: యువీ విశ్వాసం

ఐపిఎల్‌ రెండో సీజన్‌ ట్రోఫీని తామే గెల్చుకుంటామని కింగ్స్ లెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ యువరాజ్‌‌సింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లో సెమీ ఫైనల్లో పరాజయం పాలైన తాము ఈసారి ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నట్టు...
Source: Yahoo! Telugu: News | 14 Apr 2009 | 7:56 am

ముంబై దాడిపై మరిన్ని ఆధారాలివ్వండి: పాక్

ముంబై దాడులకు సంబంధించి మరింత సమాచారం కావాలంటూ భారత్‌ను పాకిస్థాన్ కోరింది. ఈ దాడుల దర్యాప్తు ముందుకు సాగాలంటే భారత్‌ మరింత సమాచారాన్ని అందించాలంటూ పాక్ అంతర్గత వ్యవహారాల శాఖామంత్రి...
Source: Yahoo! Telugu: News | 14 Apr 2009 | 7:51 am

నాల్కోపై నక్సల్స్ దాడి: 15కు పెరిగిన మృతులు

ఒరిస్సాలోని నేషనల్ అల్యూమినియం కర్మాగారం (నాల్కో)పై ఆదివారం అర్థరాత్రి మావోయిస్టులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కు చేరుకుంది. ఎన్నికల ముందుగా కోరాపుట్‌ జిల్లాలో బాక్సైట్ గనిపై జరిగిన ఈ దాడిలో...
Source: Yahoo! Telugu: News | 14 Apr 2009 | 7:35 am

ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం: సచిన్

టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మ పెట్టడం తనకు దక్కిన గొప్ప గౌరవమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. టుస్సాడ్స్‌లో తన మైనపు బొమ్మ ఉంచడం భారత క్రికెట్‌కు తాను చేసిన సేవలకు గుర్తింపుగా తాను...
Source: Yahoo! Telugu: News | 14 Apr 2009 | 7:30 am

నేటితో తొలివిడత ప్రచారానికి తెర

తొలివిడత ఎన్నికల పోలింగుకు సంబంధించిన ప్రచారానికి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో తెరపడనుంది. రాష్ట్రంలోని తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని 154 అసెంబ్లీ 22 పార్లమెంటు స్థానాలకు గురువారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటలముందునుంచి ఈసీ విధించిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2009 | 7:03 am

యువరాజ్యం అధినేత పవన్‌కు స్వల్ప అస్వస్థత

యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్‌ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తొలివిడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో గత కొన్ని రోజులుగా క్షణం తీరికలేకుండా పాల్గొంటుండడంతో పవన్‌కు జ్వరం వచ్చిందని ప్రజారాజ్యం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2009 | 7:00 am

ప్రధాని కావడం ముఖ్యం కాదు: రాహుల్

దేశానికి తాను ప్రధాని కావడం ఇప్పుడు ముఖ్యమైన అంశం కాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. దేశంలోని రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యం కొరవడిందని, దానికోసమే ప్రస్తుతం తాను పోరాడుతున్నానని ఆయన పేర్కొన్నారు.
Source: జాతీయ | 14 Apr 2009 | 6:55 am

ప్రజాస్వామ్యం కోసమే పోరాటం: రాహుల్

దేశంలోని రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యం కొరవడిందని, దానికోసమే తాను పోరాడుతున్నానని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ ఎప్పటికైనా ప్రధాని అవుతారంటూ తన సోదరి ప్రియాంకగాంధీ చేసిన...
Source: Yahoo! Telugu: News | 14 Apr 2009 | 6:14 am

దేశ సమస్యలకు కాంగ్రెస్ కారణం: మోడీ

విదేశీ తీవ్రవాదులకంటే దేశంలోని శక్తులతోనే ప్రజలకు ఎక్కువ ముప్పు ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన విమర్శలపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అసలు దేశంలోని సమస్యలకు మూలకారణం కాంగ్రెస్సేనని ఆయన విమర్శించారు. జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మాట్లాడుతూ సోనియా వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. దశాబ్ధాలుగా భారత్‌లో నివశిస్తున్నా, భారతీయుల ఉప్పు తింటున్నా సోనియాకు ఏమాత్రం కృతజ్ఞత లేదని ఆయన విమర్శించారు.
Source: జాతీయ | 14 Apr 2009 | 6:08 am

సమస్యలకు మూలకారణం కాంగ్రెస్సే: మోడీ

విదేశీ తీవ్రవాదులకంటే దేశంలోని శక్తులతోనే ప్రజలకు ఎక్కువ ముప్పు ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన విమర్శలపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అసలు దేశంలోని సమస్యలకు మూలకారణం...
Source: Yahoo! Telugu: News | 14 Apr 2009 | 6:02 am

నక్సల్స్ దాడిలో 15కు పెరిగిన మృతుల సంఖ్య

ఒరిస్సాలోని నేషనల్ అల్యూమినియం కర్మాగారం (నాల్కో)పై ఆదివారం అర్థరాత్రి మావోయిస్టులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కు చేరుకుంది. ఎన్నికల ముందుగా కోరాపుట్‌ జిల్లాలో బాక్సైట్ గనిపై జరిగిన ఈ సాహసోపేత దాడిలో తీవ్రవాదులు భారీ రక్షణతో ఉన్న ఆయుధగారాన్ని కూడా దోచుకున్నట్టు పోలీసు చెపుతున్నారు. దాడి జరిగిన సమయంలో సుమారు వంద మంది సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమైవున్నట్టు చెప్పారు.
Source: జాతీయ | 14 Apr 2009 | 5:53 am

తొలివిడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

తొలివిడత ఎన్నికల పోలింగుకు సంబంధించిన ప్రచారానికి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో తెరపడనుంది. రాష్ట్రంలోని తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని 154 అసెంబ్లీ 22 పార్లమెంటు స్థానాలకు గురువారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు...
Source: Yahoo! Telugu: News | 14 Apr 2009 | 5:51 am

యువరాజ్యం అధినేత పవన్‌కు స్వల్ప అస్వస్థత

యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్‌ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తొలివిడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో గత కొన్ని రోజులుగా క్షణం తీరికలేకుండా పాల్గొంటుండడంతో పవన్‌కు జ్వరం వచ్చిందని ప్రజారాజ్యం పార్టీ...
Source: Yahoo! Telugu: News | 14 Apr 2009 | 5:40 am

ఏప్రిల్ 14, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 14 Apr 2009 | 5:12 am

అద్వానీపై ప్రధాని మన్మోహన్ తీవ్ర విమర్శలు

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఎల్‌కే అద్వానీని లక్ష్యంగా చేసుకొని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఉక్కుమనిషిగా పేరొందిన ఎల్‌కే.అద్వానీ ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగా చోటుచేసుకున్న కాందహార్ హైజాక్ ఎపిసోడ్‌లో కరిగిపోయారని విమర్శించారు.
Source: జాతీయ | 13 Apr 2009 | 3:03 pm

నిరంతరంగా ఓట్లర్ల నమోదు చేస్తాం: ఈసీ

ఈ ఎన్నికల అనంతరం ఓటర్ల నమోదును నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. అదేసమయంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే ప్రజా చైతన్యం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2009 | 2:59 pm

మన్మోహన్ బలహీన ప్రధానే: భాజపా

ఎన్నికల అంశాలపై చర్చను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తప్పించుకొని తిరుగుతున్నారని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో ఉపయోగంలేదని, ఆయన బలహీన ప్రధాని అని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జెట్లీ విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ కీలకం కానుందని అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 13 Apr 2009 | 2:57 pm

వరుణ్ పిటీషన్: 16 వాయిదా వేసిన సుప్రీం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తనపై పెట్టిన నాసా కేసును సవాల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. అదేసమయంలో ప్రజా జీవితాన్ని కల్లోల పరిచే ఎలాంటి చర్యలకు తాను పాల్పడబోనని పేర్కొంటూ లిఖిత పూర్వకమైన హామీ ఇవ్వాలంటూ సుప్రీం వరుణ్‌ను కోరింది.
Source: జాతీయ | 13 Apr 2009 | 2:39 pm

కటకటాల్లో సాయిలత చిట్‌ఫండ్ నిర్వాహకులు

విజయవాడలో ఇటీవల మూతపడ్డ సాయిలత చిట్‌ఫండ్ నిర్వాహకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సాయిలత చిట్‌ఫండ్‌లో పెట్టుబడులు పెట్టినవారు సాగించిన ఆందోళన నేపథ్యంలో రంగంలో దిగిన పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2009 | 12:46 pm

వెండి వెన్నెల్లో ఎడారి సోయగం "జైసల్మేర్"

త్రిభుజాకారంలో ఉండే "మేర్" అనే కొండపైన త్రిభుజాకారంలోనే సుమారు మూడు వందల అడుగుల ఎత్తులో... 5 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా రూపుదిద్దుకున్నదే జైసల్మేర్ కోట. రాజస్థాన్‌లో నెలవైన ఈ జైసల్మేర్ కోటను... క్రీ.శ. 1156లో "భాటి వంశం" రాజైన "జైసల్ దేవ్‌జీ" నిర్మించాడు.
Source: వినోదం | 13 Apr 2009 | 12:43 pm

వరుణ్‌ గాంధీకి అండగా నిలుస్తాం: అద్వానీ

ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పిలిభిత్ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి వరుణ్ గాంధీ నిజంగా ఆ అలా వ్యాఖ్యానించి ఉన్నా ఆయనకు తాము ఒంటరిని చేయబోమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే.అద్వానీ స్పష్టం చేశారు. వరుణ్ గాంధీ నిజంగా మైనారిటీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసివుంటే, ఆయనను సరైన దారిలో పెడతామని, ఒంటరిని మాత్రం చేయమన్నారు.
Source: జాతీయ | 13 Apr 2009 | 12:29 pm

ఏప్రిల్ నెలాఖరున "తేజం" ఆడియో

నూతన చిత్ర నిర్మాణ సంస్థ సన్‌రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై, రాజ్ కె.ఎస్. గోపి దర్శకత్వంలో, నూతన నిర్మాత ఎస్. రాజశేఖర్ రూపొందిస్తోన్న చిత్రం "తేజం". ఇటీవలే ఈ చిత్రం కోసం ప్రముఖ నటి ప్రీతి జింగ్యానిపై స్పెషల్ సాంగ్ చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్ర విశేషాలను నిర్మాత రాజశేఖర్ చెబుతూ..
Source: వినోదం | 13 Apr 2009 | 12:02 pm

దమ్ముంటే నిరూపించండి: మాయావతి సవాల్

విదేశీ బ్యాంకుల్లో మాయావతికి ఖాతాలున్నాయనీ, వాటిలో కోటానుకోట్లు డబ్బును ఆమె దాచుకున్నారనీ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మాయ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీపై ధ్వజమెత్తారు. తనకు విదేశీ బ్యాంకుల్లో డబ్బు సంచులు ఉన్నట్లు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.
Source: జాతీయ | 13 Apr 2009 | 11:40 am

చివరిదశ షూటింగ్‌లో జగన్మోహిని

రాజా, నమిత, మీరాచోప్రా, నరసింహరాజు, జ్యోతిలక్ష్మి ప్రధాన తారాగణంగా మురళీ సినీ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం జగన్మోహిని. ఎన్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి మురళీ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2009 | 10:06 am

అర్జున్ హీరోగా 17న రానున్న జై సాంబశివ

యాక్షన్ కింగ్ అర్జున్ ద్విపాత్రాభినయం చేయగా తమిళంలో విజయం సాధించిన "తిరువణ్ణామలై" చిత్రం తెలుగులో "జై సాంబశివ" పేరుతో అనువాదమైంది. సాయి బాలాజీ ఫిలింస్ పతాకంపై గంగవరపు శ్రీనివాసులు నాయుడు, కె. హజరత్ రెడ్డిలు...
Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2009 | 10:05 am

ఎన్నికల తర్వాత ప్రేక్షకుల ముందుకు అధినేత

జగపతిబాబు ముఖ్యమంత్రి పాత్రలో నటించిన అధినేత చిత్రం సాంకేతిక కారణాల వల్ల ఎన్నికల తర్వాతే విడుదల కానుంది. ఈ విషయమై దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ చిత్రం విడుదల ఆలస్యమయినా తప్పకుండా ప్రేక్షకులు...
Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2009 | 10:02 am

నమిత ప్రధాన పాత్రలో దేశద్రోహి

శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై, జి.వి.హెచ్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం దేశద్రోహి. కె. ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో, ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నమిత పోలీస్ అధికారిగా నటిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2009 | 9:52 am