జగపతిబాబు, ప్రియమణిల ప్రవరాఖ్యుడు

జగపతిబాబు హీరోగా, ప్రియమణి హీరోయిన్‌గా ఆ నలుగురు వంటి ఉత్తమ చిత్రానికి రచన చేసిన మదన్ దర్శకత్వంలో ప్రవరాఖ్యుడు అనే సినిమా రూపొందుతోంది. జగపతిబాబు, ప్రియమణిల కాంబినేషన్‌లో పెళ్లైన కొత్తలో చిత్రం ద్వారా సక్సెస్ దర్శకుడిగా...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2009 | 11:21 am

జగపతిబాబు, ప్రియమణిల ప్రవరాఖ్యుడు

జగపతిబాబు హీరోగా, ప్రియమణి హీరోయిన్‌గా ఆ నలుగురు వంటి ఉత్తమ చిత్రానికి రచన చేసిన మదన్ దర్శకత్వంలో ప్రవరాఖ్యుడు అనే సినిమా రూపొందుతోంది. జగపతిబాబు, ప్రియమణిల కాంబినేషన్‌లో పెళ్లైన కొత్తలో చిత్రం ద్వారా సక్సెస్ దర్శకుడిగా...
Source: Yahoo! Telugu: News | 6 Apr 2009 | 11:21 am

రామాంజనేయ ఫిలింస్ చిత్రం రికార్డింగ్ ప్రారంభం

జై శ్రీరామాంజనేయ ఫిలింస్ పతాకంపై చదలవాడ హరికృష్ణ, పవన్‌తేజ, ప్రీతమ్ హీరోలుగా నిర్మిస్తోన్న తాజా చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జింకా హరీష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2009 | 11:18 am

హైదరాబాద్‌లోనే ఓటేస్తా: ప్రకాష్ రాజ్

తెలుగుతో సహా ఇతర భాషల్లోని ప్రేక్షకులను తన విలక్షణ నటనతో అలరిస్తోన్న నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన త్రిషకు తండ్రిగా నటిస్తోన్న ఆకాశమంత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీ, కూతుళ్ల అనురాగానికి అద్దం పట్టేవిధంగా...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2009 | 11:18 am

హైదరాబాద్‌లోనే ఓటేస్తా: ప్రకాష్ రాజ్

తెలుగుతో సహా ఇతర భాషల్లోని ప్రేక్షకులను తన విలక్షణ నటనతో అలరిస్తోన్న నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన త్రిషకు తండ్రిగా నటిస్తోన్న ఆకాశమంత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీ, కూతుళ్ల అనురాగానికి అద్దం పట్టేవిధంగా...
Source: Yahoo! Telugu: News | 6 Apr 2009 | 11:18 am

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 186 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సోమవారం లాభాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల సానుకూల ప్రభావంతో 173 పాయింట్ల వృద్ధి చెంది 10,522 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కాసేపటికే 10,655 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2009 | 11:13 am

27నుంచి వైజాగ్‌లో పరుచూరి నాటకోత్సవాలు

పరుచూరి రఘుబాబు 19వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు ఈ నెల 27 నుంచి మే 1వరకు విశాఖపట్నంలో జరుగుతాయని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. జాతీయ స్థాయిలో ప్రదర్శించిన నాటిక, నాటకాలను పరిశీలించిన న్యాయ నిర్ణేతలు 14...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2009 | 11:12 am

ప్రజా సంక్షేమం లక్ష్యంగా పీఆర్పీ మేనిఫెస్టో

చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం ప్రకటించింది. మొత్తం 104 సీట్లను బీసీలకు కేటాయించడం ద్వారా ముందుగా చెప్పినట్టుగా సామాజికన్యాయానికి పెద్దపీట వేసిన పీఆర్పీ మేనిఫెస్టోలోనూ తన ప్రత్యేకత...
Source: Yahoo! Telugu: News | 6 Apr 2009 | 11:10 am

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు మూడు పతకాలు

డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంతో డొమ్నిగోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత్ మూడు పతకాలు కైవసం చేసుకుంది. భారత్‌కు చెందిన మంగల్ సింగ్ ఛాంపియా, జయంతా తాలుక్‌దార్, రాహుల్ బెనర్జీలు పురుషుల రికర్వ్ టీం విభాగంలో
Source: Yahoo! Telugu: News | 6 Apr 2009 | 10:59 am

డిక్లేర్ నిర్ణయాన్ని సమర్థించిన యువరాజ్ సింగ్

టీం ఇండియా స్టార్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ మూడో టెస్ట్‌లో జట్టు డిక్లేర్ నిర్ణయాన్ని సమర్థించాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌ను డ్లిక్లేర్ చేయడంలో భారత్ జాప్యం చేసిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2009 | 10:52 am

లారాదత్తను దినో వదిలేశాడట...!

బాలీవుడ్ సెక్సీతార లారాదత్త ఒంటరిదైందని సినీ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. తన బాయ్‌ఫ్రెండ్ దినో మోరియాతో కలిసి హ్యాపీగా ఉన్న ఈమెకు ప్రస్తుతం తోడు లేదట. మాజీ ప్రేయసి డిజైనర్ నందితా మహ్తానీతో దినో మోరియా కలిసి తిరుగుతున్నాడని, పాపం లారాదత్తను అతడు వదిలేశాడని...
Source: వినోదం | 6 Apr 2009 | 10:42 am

ఇంగ్లాండ్ శాశ్విత కోచ్‌గా ప్లవర్ ఉండాలి: స్ట్రాస్

ఇంగ్లాండ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్ల ఆండీ ప్లవర్ పేరును ఆ జట్టు కెప్టెన్ ఆండ్ర్యూ స్ట్రాస్, ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ ప్రతిపాదించారు. శాశ్విత ప్రాతిపదికన ఇంగ్లాండ్ కోచ్ బాధ్యతలను ఆండీ ప్లవర్‌కు అప్పగించేందుకు వీరిద్దరూ మద్దతు పలికారు.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2009 | 10:36 am

పాకిస్థాన్ ఆరు నెలల్లో కుప్పకూలే ప్రమాదం

రాబోయే ఆరు నెలల్లో పాకిస్థాన్‌లో రాజ్యవ్యవస్థ కుప్పకూలుతుందని గెరిల్లా యుద్ధాల పరిశీలకుడొకరు తయారు చేసిన నివేదిక వెల్లడించింది. పాకిస్థాన్‌లో ఇటీవల కాలంలో తీవ్రవాదం పేట్రేగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా మిలటరీ కమాండర్
Source: Yahoo! Telugu: News | 6 Apr 2009 | 10:10 am

బీఎస్పీ నిధుల సేకరణపై దర్యాప్తు జరపాలి: ఎస్పీ

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమ కార్యకర్తలచే నిధుల సేకరణ జరిపించినట్లు వచ్చిన తీవ్ర ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2009 | 9:56 am

గౌహతిలో భారీ పేలుడు: నలుగురు మృతి

అస్సాం రాష్ట్రంలోని గౌహతికి సమీపంలోని మాలిగాన్ ప్రాంతంలో సోమవారం సంభవించిన బాంబు పేలుడు కారణంగా కనీసం నలుగురు మృతి చెందగా మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రంలోని దిబ్రూగర్‌లో...
Source: Yahoo! Telugu: News | 6 Apr 2009 | 9:44 am

ప్రభాస్ "బిల్లా" రివ్యూ

ప్రభాస్, కృష్ణంరాజు, జయసుధ, నమిత, అనుష్క, హన్సిక, అలీ, సుప్రీత్, అరవింద్, సుబ్బరాజు, రెహ్మాన్ తదితరులు నటించిన ఈ సినిమాకు మోహర్ రమేష్ దర్శకుడు. సంగీతం మణిశర్మ. నిర్మాతలు నరేంద్ర, ప్రబోద్. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై రూపొందిన
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2009 | 8:12 am

ఎన్డీయేకు స్వల్ప మెజారిటీ: తాజా సర్వే

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ప్రతిపక్ష జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి స్వల్ప మెజారిటీ దక్కుతుందని తాజాగా సర్వే వెల్లడించింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమిపై స్వల్ప ఆధిక్యత సాధిస్తుందని ఓ ముందస్తు ఎన్నికల సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ప్రతిపక్ష ఎన్డీఏ కూటమికి 187 సీట్లు వస్తాయని పేర్కొంది.
Source: జాతీయ | 6 Apr 2009 | 7:14 am

పేదల కోసమే నగదు పథకం: చంద్రబాబు

రాష్ట్రంలోని పేద కుటుంబాలవారు లబ్ధి పొందేలా వారి సంక్షేమం కోసమే తాము నగదు బదిలీ పథకాన్ని ప్రకటించామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ పథకం చక్కగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2009 | 5:48 am

నగదు పథకం అమలు సాధ్యమే: లోకేష్

తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నగదు బదిలీతో సహా అన్ని రకాల పథకాలను అమలుచేసి చూపిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోక్‌ష్ ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి తరపున కుప్పం నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన ఆయన పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీకి మద్దతు కూడగడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2009 | 5:45 am

తియ్యటి ముద్దు ఒక్కటివ్వవూ..?

"ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా సుజీ" ప్రేమగా అడిగాడు సుందర్ "వద్దులే సుందర్...
Source: వినోదం | 6 Apr 2009 | 5:42 am

కుటుంబ పాలనకు స్వస్తి చెపుదాం: జేపీ పిలుపు

రాష్ట్రంలోని కాంగ్రెస్, తెలుగుదేశంతో సహా కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ సైతం కుటుంబ పార్టీనేనని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. అందుకే ఆ మూడు పార్టీలకు ఓటు వేయడం దండగ అని ఆయన అన్నారు. ఇకనైనా రాష్ట్రంలో కుటుంబ పాలనకు స్వస్తి చెపుదామని ఆయన పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2009 | 5:41 am

గవురుమెంటు అంటే..?

పల్లెటూరులోని ముగ్గురు వ్యక్తుల సంభాషణ ఇలా ఉంది... "గవురుమెంటు అంటే ఏట్రా..?" అన్నాడు మొదటివాడు...
Source: వినోదం | 6 Apr 2009 | 5:41 am

చిరు చర్చలు: మెత్తబడిన ఆంజనేయ రెడ్డి

ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆంజనేయ రెడ్డితో ఆ పార్టీ అధినేత చిరంజీవి భేటీ అయ్యారు. ఫలితంగా ఆంజనేయ రెడ్డి మెత్తబడి, తన రాజీనామా లేఖను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. పార్టీలో జరుగుతున్న పరిణామాలకు అసంతృప్తి చెంది పార్టీని వీడిన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను బుజ్జగించేందుకు అధినేత చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. అంజనేయరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత నాగబాబును ఆయన ఇంటికి పంపించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2009 | 5:34 am

రాష్ట్రపతితో సమావేశమైన ప్రధాని మన్మోహన్

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంపై లండన్‌లో జరిగిన జి-20 సదస్సు జరిగిన విషయం తెల్సిందే. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ సదస్సు సారాంశాన్ని వివరించేందుకు గాను ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతితో ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని కూడా ఆయన రాష్ట్రపతికి వివరించారు.
Source: జాతీయ | 6 Apr 2009 | 5:32 am

పీఎంపై విమర్శలు దేశాన్ని అవమానించడమే: సోనియా

ప్రధాని మన్మోహన్ సింగ్‌పై పదే పదే విమర్శలు చేయడం దేశాన్ని అవమానించడమే అని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర స్వరంతో అన్నారు. మన్మోహన్‌ సింగ్‌ బలహీన ప్రధాని అని పదే పదే వ్యాఖ్యానిస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీపై ఆమె ఎదురుదాడికి దిగారు. వారణాసిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
Source: జాతీయ | 6 Apr 2009 | 5:03 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2009 | 4:22 am

ఏప్రిల్ 06, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 ప్రేమలు-పెళ్లిళ్లు 13:00 స్టార్ మహిళ 14:00 భాగ్యనగర్ కాలనీ 14:30 జై హనుమాన్ ...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2009 | 4:20 am

అమెరికా నిర్ణయం పట్ల ప్రణబ్ హర్షం

గత రెండు రోజుల్లో పాకిస్థాన్‌లో జరిగిన వరుస ఆత్మాహుతి దాడులపై భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. వారి భూభాగంలో తీవ్రవాద మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయడం ఆ దేశ ఆసక్తిపైనే ఆధారపడి ఉందని ఉద్ఘాటించారు. పాకిస్థాన్‌కు అందిస్తున్న సాయాన్ని అమెరికా ప్రభుత్వం తీవ్రవాదంపై పోరుతో ముడిపెట్టడాన్ని ఈ సందర్భంగా స్వాగతించారు.
Source: జాతీయ | 6 Apr 2009 | 3:59 am

ముంబై దాడుల అంశంలో కేంద్రం విఫలం: మోడీ

పాకిస్థాన్‌తో ముంబై ఉగ్రవాద దాడుల వ్యవహారాన్ని తేల్చడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. ముంబై దాడుల అనంతరం పాకిస్థాన్‌పై కేంద్ర ప్రభుత్వం గట్టిగా అనుకున్నంత స్థాయిలో స్పందించలేక పోయిందని వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 6 Apr 2009 | 3:31 am

మాధవన్ నాయర్‌కు జడ్ కేటగిరి భద్రత

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఛైర్మన్ జి.మాధవన్ నాయర్‌కు, మరో ఆరుగురు ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తలకు భద్రతను పటిష్ట పరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీరి ప్రాణాలకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ నుంచి ముప్పు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నాయర్‌కు హాని తలపెట్టేందుకు, వారిని కిడ్నాప్ చేసేందుకు లష్కరే తోయిబా ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా సమాచారం అందడంతో ఆయనకు ప్రభుత్వం జెడ్- కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించింది. అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న నాయర్ ప్రభుత్వం అంతరిక్ష విభాగ కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Source: జాతీయ | 5 Apr 2009 | 12:38 pm

లోక్‌సభ అభ్యర్థుల పేర్లను వెల్లడించిన డీఎంకే

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ ఆదివారం ప్రకటించింది. మొత్తం 39 స్థానాలకు గాను ఆ పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.కరుణానిధి వెల్లడించారు. తన కుమారుడు. దక్షిణ జిల్లాల పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంకే.అళగిరికి టిక్కెట్ కేటాయించారు. ఆలయాల నగరమైన ముదురై లోక్‌సభ స్థానం నుంచి అళగిరి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
Source: జాతీయ | 5 Apr 2009 | 12:31 pm