|
హిందూపురం నుంచి బాలయ్య ప్రచారంఅగ్రహీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ప్రచార అస్త్రాన్ని సంధించనున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం రంగంలోకి దిగుతున్న నందమూరి హీరో బాలకృష్ణ పర్యటన ఖరారైంది. మొదటగా బాలయ్య సీమనుంచి ప్రచార రంగంలోకి దిగనున్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2009 | 10:32 am బరాక్ ఒబామా వ్యాఖ్యలపై భారత్ హర్షంఉగ్రవాదం అంశంపై అమెరికా నూతన అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ హర్షం వ్యక్తం చేశారు.Source: జాతీయ | 23 Jan 2009 | 10:26 am ముంబై హీరోలకు "అశోకచక్ర" పురస్కారందేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన అశోకచక్ర పురస్కారాన్ని ముంబై మారణహోమంలో అశువులు బాసిన హీరోలకు అందజేయనున్నారు. ఈనెల 26వ తేదీన జరిగే గణతంత్ర వేడుకల్లో ఈ పురస్కారాలను అందజేస్తారు.Source: జాతీయ | 23 Jan 2009 | 10:20 am యూపీఏ ప్రభుత్వానికి డీఎంకే చీఫ్ అల్టిమేటంశ్రీలంక తమిళుల సమస్యను తక్షణం పరిష్కరించకపోతే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు.Source: జాతీయ | 23 Jan 2009 | 9:58 am రాజుకు వీడని చెర: బెయిల్ పిటీషన్ వాయిదాసత్యం మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ పిటీషన్పై విచారణ శుక్రవారం రాగా, స్థానిక నాంపల్లి కోర్టు ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఇరు వర్గాల వాదనల ఆలకించిన అనంతరం కేసు విచారణను 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2009 | 9:34 am ఎయిమ్స్లో చేరిన ప్రధాని: రేపు ఆపరేషన్ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శనివారం రేడియో బైపాస్ సర్జరీ చేయనున్నారు. 1991లో ఒకసారి బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధాని మరో మారు ఇలాంటి తరహా చికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.Source: జాతీయ | 23 Jan 2009 | 8:30 am మూడో చిత్రం విజయం తథ్యం: కన్మణినా ఊపిరి చిత్రం ద్వారా తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన కన్మణి అటుపై కాల్ సెంటర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మూడో చిత్రంగా నువ్వే నా సఖి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తొలిచిత్రం టేకింగ్ పరంగా అద్భుతంగా ఉందని...Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2009 | 7:57 am సంధ్యతో నువ్వే నా సఖి అంటోన్న పరిమళ్నటి సంగీత సోదరుడు పరిమళ్ హీరోగా ప్రేమిస్తే ఫేమ్ సంధ్య హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం నువ్వే నా సఖి. ఫిక్సయిపోయాను అనేది ఈ చిత్రం ట్యాగ్లైన్. ఒక్కపాట మినహా టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2009 | 7:56 am కలవరమాయే మదిలో అంటోన్న కలర్స్ స్వాతిఅష్టాచెమ్మా చిత్రంలో హీరో మహేష్బాబు ఫ్యాన్గా నటించి యువకుల హృదయాలను కొల్లగొట్టిన కలర్స్ స్వాతి కలవరమాయే మదిలో అంటూ మరోసారి మన ముందకు రాబోతోంది. మోహన్వడ్లపట్ల నిర్మాతగా సతీష్ కాసెట్టి దర్శకత్వంలో...Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2009 | 7:55 am వారివల్లే నాకు మానసిక క్షోభ: శివాజీరాజాజీవితంలో ఇద్దరివల్ల తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని నటుడు శివాజీరాజా పేర్కొన్నారు. తాను సినిమాల్లో కొన్ని నెగటివ్ పాత్రలు చేసినా జీవితంలో మాత్రం ఎవరికీ అపకారం చేయలేదంటూ విలేకరుల ముందు తన అంతరంగాన్ని...Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2009 | 7:54 am మహా కూటమి కాదు.. ఓట్ల కూటమి: దత్తన్నతెలుగుదేశం నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమి దిశా నిర్ధేశం లేకుండా పోతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2009 | 6:27 am "గుండు" అంటే గుండు పగలగొడతా: శిల్పాప్రస్తుతం శిల్ప నటిస్తున్న చిత్రంలో కథాపరంగా శిల్ప గుండు చేయించుకోవాలట. అదేమాటను శిల్పతో చెప్పాడు సదరు దర్శకుడు. సినిమా అంతా గుండుతోనే కనబడాలని వెకిలిగా నవ్వుతూ చెప్పాడు. గుండు మీకు ప్లస్ పాయింట్ అవుతుందని వెటకారాలు పోయాడు. అంతే శిల్ప శివాలెత్తింది.Source: వినోదం | 23 Jan 2009 | 6:12 am వారి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా..?రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాలనా తీరుపై ప్రజారాజ్యం పార్టీ విరుచుకుపడింది. ప్రస్తుతం వైఎస్సార్-జగన్లకు కోట్ల ఆస్తి ఎలా వచ్చిందని వారి దగ్గర ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా?... అని పీఆర్పీ ఎద్దేవా చేసింది.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2009 | 6:09 am నేనూ మర్చిపోయాన్లే..!"ఎంతైంది..?" ఆటో దిగిన జగన్ అడిగాడు మీటర్ను చూసిన ఆటో వాడు "అయ్యో... మీటర్ ఆన్..Source: వినోదం | 23 Jan 2009 | 6:04 am భార్యను లొంగదీసుకోవాలంటే..?"అదేంట్రా...? భార్యను లొంగదీసుకోవడానికి వెయ్యిమార్గాలు అనే పుస్తకం రాసి చివరకు నువ్వు నీ భార్య కాళ్ళు పడుతున్నావా..?"...Source: వినోదం | 23 Jan 2009 | 5:58 am "రిపబ్లిక్ డే"కు బి అలెర్ట్: కేంద్రం హెచ్చరికగణతంత్ర దినోత్సవం ముందు, తరువాత ఉగ్రవాద దాడులు జరుగవచ్చునని అందిన సమాచారం మేరకు భద్రతా చర్యలపై కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. గణతంత్ర దినోత్సవాన ఉగ్రవాద నివారణ, నియంత్రణ చర్యలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది.Source: జాతీయ | 23 Jan 2009 | 5:49 am పాక్ ప్రమేయంతోనే దాడులు: సురేష్ మెహతాఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన ఉగ్రవాదుల దాడి పాకిస్థాన్ ప్రమేయంతోనే జరిగినట్టు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ సురేష్ మెహతా ఆరోపించారు. పాకిస్థాన్ హస్తం లేకుండా ఈ దాడులు జరిగే అవకాశమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోనే తొలి నావికాదళ హెలికాఫ్టర్ స్థావరాన్ని ముంబైలో గురువారం ఆయన ప్రారంభించారు.Source: జాతీయ | 23 Jan 2009 | 5:48 am పవార్ను ప్రధానిగా చూడాలని ఉంది: త్రిపాఠీలోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో... ఎన్పిపి పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ను దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.పి. త్రిపాఠీ వెల్లడించారు.Source: జాతీయ | 23 Jan 2009 | 5:31 am రెహ్మాన్ సంగీతానికి ఆస్కార్ నామినేషన్తన సంగీతంతో దేశ విదేశీ అభిమానుల హృదయాన్ని కొల్లగొడుతున్న సంగీత సముద్రం ఏఆర్ రెహ్మన్ సంగీతానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. స్లమ్డాగ్ చిత్రానికి రెహ్మాన్ అందించిన సంగీతానికిగాను ఉత్తమ సంగీతం విభాగంలో ఆస్కార్...Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2009 | 4:41 am జనవరి 23, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ కృష్ణ లీలలు 15:00 ప్రేమ...Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2009 | 3:57 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2009 | 3:56 am చంద్రబాబే.. కాంగ్రెస్ వలస పక్షి: చిరంజీవిప్రజారాజ్యం పార్టీ వలస నేతలతో కాలం వెళ్లదీయాలని చూస్తోందంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలపై పీఆర్పీ అధినేత చిరంజీవి ధీటుగానే స్పందించారు. చంద్రబాబే.. అసలు సిసలైన కాంగ్రెస్ వలస పక్షి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2009 | 3:42 am ఎన్నికలకు ముందే రెబల్స్పై చర్యలు: రాహుల్పార్టీ క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించే రెబెల్పై ఎన్నికల ప్రకటన వెలువడక ముందే చర్య తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారడానికి రెబెల్స్ ప్రధాన కారణమన్నారు.Source: జాతీయ | 23 Jan 2009 | 3:29 am మాలేగావ్ పేలుళ్ళ నిందితులపై మోకా చట్టం సబబేమాలేగావ్ పేలుళ్ళకు సంబంధమున్న నిందితులపై మహారాష్ట్ర పోలీసులు మోకా చట్టాన్ని ప్రయోగించడం సబబేనని గురువారం ప్రత్యేక న్యాయస్థానం అభిప్రాయపడింది. మహారాష్ట్ర పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని, కేసును విచారిస్తున్నప్రత్యేక న్యాయమూర్తి షిండే తెలిపారు.Source: జాతీయ | 22 Jan 2009 | 2:20 pm హీటెక్కిస్తున్న హిల్టన్ నగ్న దృశ్యాలుహాలీవుడ్ హాట్స్టార్ పారిస్ హిల్టన్ పేరు చెబితే చాలు... టీనేజ్ కుర్రకారు గుండె లయ తప్పుతుంది. ఆమె అందాలముందు ఎంతటి వారైనా చిత్తై పోవాల్సిందే. ఈ అందగత్తెకు సంబంధించిన నగ్న దృశ్యాలు ఇటీవల వెబ్సైట్లలోనేకాదు... రిచెస్ట్ కార్లలో సైతం షికారు చేస్తున్నాయట.Source: వినోదం | 22 Jan 2009 | 2:17 pm ఎంపీ 7, అసెంబ్లీకి 45 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం..కేసీఆర్రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ ఏడు ఎంపీ, అసెంబ్లీకి 45 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. టీడీపీతో పొత్తు విషయంపై ఇప్పటివరకు ఇంకా ఒక కొలిక్కి రాలేదని, అసలు టీడీపీ అధ్యక్షునితో తను స్వయంగా సీట్ల విషయంపై సంప్రదించి మాట్లాడుకోలేదని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2009 | 1:56 pm కాంగ్రెస్లో చేరనున్న అజహరుద్దీన్భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ముహ్మద్ అజహరుద్దీన్ రాజకీయాల్లోకి వస్తున్నాడన్న వార్తలు నిజమే అనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వచ్చిన వార్తలను కొట్టిపారేసిన అజహర్ గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ వీరప్ప మొయిలీ, పీపీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్లతో భేటీ అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 22 Jan 2009 | 1:43 pm ఆ డబ్బంతా బ్రహ్మానందం దగ్గరే ఉంది..!"సిసింద్రీ"లో శరత్బాబు సోదరుడిగా ఆస్తిపై కన్నేసి అన్నకొడుకు సిసింద్రీని కిడ్నాప్ చేయించిన వ్యక్తి గుర్తుండే ఉంటాడు. ఆ వ్యక్తే శివాజీరాజా.. రేలంగి విగ్రహ ప్రతిష్టకు పోగుచేసిన డబ్బును తినేశానని వచ్చే వార్తలు అసత్యమని.. ఆ డబ్బంతా బ్రహ్మానందం దగ్గరే ఉన్నాయని రాజా చెప్పారు.Source: వినోదం | 22 Jan 2009 | 1:21 pm "కలవరమాయే మదిలో" అంటోన్న స్వాతి"అష్టాచమ్మా"లో మహేష్ బాబు అభిమానిగా నటించిన కలర్స్ స్వాతి ద్వితీయ ప్రయత్నంగా "కలవరమాయే మదిలో" అంటూ ముందుకు వస్తోంది. మోహన్వడ్లపట్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి "హోప్" దర్శకుడు సతీష్ కాసెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.Source: వినోదం | 22 Jan 2009 | 12:25 pm టాప్ 50 సెక్సీ మహిళల్లో ఐశ్వర్యారాయ్ఐశ్వర్యారాయ్ పెళ్ళి చేసుకున్న తర్వాత వెండి తెరపై కనిపించడం మానేసినాకూడా ఆమెను ఆరాధించేవార సంఖ్య ఏ మాత్రం తగ్గలేదని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.Source: జాతీయ | 22 Jan 2009 | 12:13 pm జేబుకోసం చేసిన సినిమా అది: కణ్మణిఇప్పటివరకు తన దర్శకత్వంలో వచ్చినవి రెండే చిత్రాలు. "నా ఊపిరి" టేకింగ్ పరంగా అద్భుతమైన దర్శకుడిగా కొత్తదనంగా చూపించడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు కణ్మణి. తమిళుడైనా తనను ఆదరించింది... తెలుగు పరిశ్రమేనని గర్వంగా చెబుతున్నారు.Source: వినోదం | 22 Jan 2009 | 11:38 am మార్కెట్లో లాభాలు: సెన్సెక్స్ 35 పాయింట్ల వృద్ధిబాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) గురువారం లాభాల బాటలో పయనించింది. 126 పాయింట్ల వృద్ధితో 8,906 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కాసేపటికే 8,928 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆపై నష్టాల బాటపట్టిన సూచి ఒకానొక దశలో గరిష్టSource: Yahoo! Telugu: News | 22 Jan 2009 | 11:29 am ముంబయి దాడులపై 26 మందికి నోటీసులుముంబయి ఉగ్రవాద దాడులపై దర్యాప్తు జరుపుతున్న ప్రధాన కమిటీ గురువారం 26 మంది బ్యూరోక్రాట్లకు నోటీసులు జారీ చేసింది. తాజాగా నోటీసులు జారీ చేయబడిన 26 మంది ఐఏఎస్, ఐపీఎల్ అధికారులు కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వాల్సిSource: Yahoo! Telugu: News | 22 Jan 2009 | 11:24 am సత్యం రాజుకు సీఐడీ కస్టడీ పొడిగింపు: కోర్టుసత్యం కంప్యూటర్స్ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజుకు సీఐడీ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. రాజుతో పాటు ఆ సంస్థ మాజీ సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్కు...Source: Yahoo! Telugu: News | 22 Jan 2009 | 11:20 am
|