ఆస్ట్రేలియా ఓపెన్: మూడో రౌండులో ఫెదరర్

మాజీ ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండులోకి ప్రవేశించాడు. ఫెదరర్ బుధవారం జరిగిన రెండో రౌండు మ్యాచ్‌లో ఎవ్‌గెన్ కొరోలెవ్‌తో తలపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో
Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 11:06 am

ఐదుగురు ఐఎం తీవ్రవాదులకు జ్యుడిషియల్ కస్టడీ

ఢిల్లీ వరుస బాంబు పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) తీవ్రవాదులకు ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 4 వరకు జ్యుడిషియల్ కస్టడీని ఆదేశించింది. ఈ ఐదుగురు తీవ్రవాదులను పోలీసులు బుధవారం
Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 10:48 am

అవినీతిని అంతం చేయండి: పవన్‌కళ్యాణ్

రాష్ట్రంలో అవినీతి అంతం చేయండంటూ యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్ యువతకు పిలుపునిచ్చారు. తమ ప్రజారాజ్యం పార్టీ ప్రజల గుండెలనుంచి వచ్చిన పార్టీ అని అలాంటి తమ పార్టీ కావాలో లేక దోపిడీదారులతో నిండిన పార్టీలు కావాలో...
Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 10:47 am

మిలిబాండ్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి

బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్ ఇటీవల పాక్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. మిలిబాండ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరాలను బ్రిటన్ ప్రభుత్వానికి తెలియజేశామని
Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 10:42 am

8వేల మైనారిటీ సంఘాల ఏర్పాటు: మంత్రి

రాష్ట్రంలో కొత్తగా 8వేల మైనారిటీ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇందుకోసం ఈ నెల 26 లేదా 27 నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 10:09 am

ఐసీసీ వద్దకు చేరిన టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ

ప్రపంచంలో అత్యుత్తమ టెస్ట్ జట్టుగా ఇన్నేళ్లు కీర్తించబడిన ఆస్ట్రేలియాకు, ప్రస్తుతం ఆ స్థానం దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రపంచ నెంబర్‌వన్‌గా ఉన్నప్పటికీ, దాని వద్ద ఉన్న టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని ఐసీసీ
Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 10:00 am

రగులుతున్న సరిహద్దు వివాదం

కర్నాటక...మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురి పాకాన పడుతుంది. కర్నాటక సరిహద్దు ప్రాంతంలో మరాఠీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగావున్నందువలన ఆ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని మరాఠీలు డిమాండ్‌ చేస్తున్నారు
Source: జాతీయ | 21 Jan 2009 | 9:57 am

వేతన పెంపు కోసం సమ్మె వీడని గ్రామ సేవకులు

వేతన పెంపును కోరుతూ గత 30 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ సేవకులు తమ సమ్మెను ఉదృతం చేయాలని భావిస్తున్నారు. గ్రామ సేవకుల వేతనాన్ని రూ. 3000లకు పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో...
Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 9:57 am

హాకీ అడ్- హాక్ కమిటీలో విభేదాలు లేవు: కల్మాడీ

హాకీ అడ్- హాక్ కమిటీలో ఎటువంటి విభేదాలు లేవని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, కమిటీ ఛైర్మన్ సురేష్ కల్మాడీ స్పష్టం చేశారు. గత వారం కమిటీ సభ్యుడు రణ్‌ధీర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కమిటీలో పారదర్శకత, సభ్యుల్లో
Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 9:46 am

పార్టీ పొత్తుల నిర్ణయం కేసీఆర్‌కే: టీఆర్ఎస్

పార్టీ పొత్తులకు సంబంధించిన నిర్ణయాన్ని అధ్యక్షుడు కేసీఆర్‌కే అప్పగిస్తున్నట్టు టీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 9:40 am

ఎయిమ్స్‌లో యాంజియోగ్రఫీ చేయించుకున్న ప్రధాని

అల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గుండె సంబంధ పరీక్షల్లో భాగంగా యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ గుండెలో కొన్ని అడ్డంకులు గుర్తించినట్లు ఎయిమ్స్
Source: Yahoo! Telugu: News | 21 Jan 2009 | 9:33 am

టీడీపీ అధ్యక్షుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్‌తో సీట్ల సర్దుబాటుపై తెలుగు దేశం అగ్ర నేతలతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, టీఆర్ఎస్‌లలో ప్రతిష్టంభన నెలకొంది.
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2009 | 8:28 am

విమానం కూలి ట్రైనీ పైలట్ మృతి

భారత వైమానికశాఖలో శిక్షణ పొందుతున్న ఓ పైలెట్‌ విమానం కూలి మృతి చెందాడు. సూర్యకిరణ్‌ అనే పైలెట్‌ విమానంను కంట్రోల్‌ చేయలేక మృతి చెందినట్లు తెలిసింది
Source: జాతీయ | 21 Jan 2009 | 8:07 am

అవినీతిని అంతం చేయండి..పవన్ కళ్యాణ్

గత కొన్నిదశాబ్దాలుగా రాజకీయాలు అవినీతిలో మునిగిపోయాయని వీటిని తక్షణమే రూపు మాపకపోతే రాబోయే రోజుల్లో ప్రజలకు బానిస బతుకులు తప్పవని యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2009 | 7:51 am

"మున్నాభాయ్" బస్సు వస్తుందోచ్..!

బాలీవుడ్ సూపర్ హీరో.. రాజకీయ ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచారంలో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా... ఏకంగా రూ. 2.5 కోట్లుకు పైగా వెచ్చించి వోల్వో కెరవన్ బస్సును కొన్నారని తెలిసింది.
Source: జాతీయ | 21 Jan 2009 | 7:29 am

కృష్ణుడి పాత్ర వేస్తా: అమీర్‌ఖాన్

తాను మహాభారతం కథను తెరకెక్కించాలని చాలా రోజులుగా అనుకుంటున్నట్టు బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ పేర్కొన్నారు. ఈ కథను తాను నిర్మించిన పక్షంలో అందులో కృష్ణుడి పాత్ర వేస్తానని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:19 am

సినిమాలకంటే స్టేజీనే బెటర్: రుతిక

16టీన్స్ చిత్రం ద్వారా తెలుగులో తనకంటూ గుర్తింపు సాధించిన రుతిక అటుపై చాలా చిత్రాల్లో నటించినా ఎందుకో చెప్పుకోదగ్గ పాత్ర మాత్రం లభించలేదు. దీంతో చిన్నా చితకా పాత్రలతోనే రుతిక నెట్టుకొస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:18 am

నా కాళ్లే నా సెక్సప్పీల్: జెనీలియా

బొమ్మరిల్లు చిత్రం ద్వారా తెలుగులోనేకాక తమిళం, హిందీల్లో కూడా హిట్ హీరోయిన్‌గా పేరుకొట్టేసిన జెనీలియా తాజాగా శశిరేఖా పరిణయం చిత్ర విజయంతో ఆనంద డోలికల్లో తేలియాడుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:17 am

ఫిట్టింగ్‌మాస్టర్‌ను ఆదరించండి: ఇ.వి.వి

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఫిట్టింగ్‌మాస్టర్ చిత్రాన్ని ఆదరించాలని ఆ చిత్ర దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ కోరారు. ఈ చిత్రం సంక్రాంతినాడు విడుదలైందని ఆరురోజులైనా ఇప్పటికీ మంచి కలెక్షన్లతోనే సాగుతోందని ఆయన పేర్కొన్నారు. కొన్నిచోట్ల న్యూన్‌షో...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:15 am

క్రీస్తు కథతో తెరకెక్కుతున్న కాపరి

క్రీస్తు కథతో కాపరి అనే చిత్రం తెరకెక్కుతోంది. బైబిల్‌లోని వండర్స్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ మంగళవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ తొలుత తెలుగులో...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:14 am

వాలెంటైన్‌డే కానుకగా హార్ట్‌బీట్

ఆకాష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం హార్ట్‌బీట్. దేవీ మూవీస్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం వాలెంటైన్‌డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర విశేషాల గురించి ఆకాష్ మాట్లాడుతూ పరిస్థితుల...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 7:13 am

పొత్తులపై కేసీఆర్‌దే తుది నిర్ణయం

ఇతర పార్టీలతో పొత్తు వుంటుందా లేదా అనేదానిపై టీడీపీ నేతృత్వంలోని మహా కూటమిలో చేరాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ పార్టీ సభ్యులకు వివరించారు. అనంతరం పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారం కేసీఆర్‌కే అప్పగిస్తూ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2009 | 7:05 am

మహాభారతంపై అమీర్ ఖాన్ కన్ను..!

"గజనీ" చిత్రం విజయంతో కాస్త విశ్రాంతి తీసుకున్న అమీర్ ఖాన్‌ను ఇటీవలే మీడియా కలిసింది. ఈ సందర్భంగా అమీర్ మీడియాతో మాడుతూ... తాను మహాభారత్ సినిమా చేపట్టున్నట్లు వెల్లడించారు. మహాభారత కథ తన హృదయానికి దగ్గరగా ఉందన్నాడు.
Source: వినోదం | 21 Jan 2009 | 6:54 am

నిజామాబాద్ జెడ్పీ ఛైర్మెన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

నిజామాబాద్ జెడ్పీ ఛైర్మెన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి గెలిచారు. దీంతో ఛైర్మెన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠతకు బుధవారం తెరపడింది. జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలలో తాడ్వాయి జెడ్‌పీటీసీ సభ్యుడు వెంకట రమణా రెడ్డి రెండు ఓట్లతో ఛైర్మెన్‌గా విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగా అధికారి ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2009 | 6:42 am

22 నుంచి ఉత్తరాంధ్రలో బాబు పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 22 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో చంద్రబాబు విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jan 2009 | 6:29 am

కూల్ ప్రియా... కూల్: దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ అధిష్టానం సంజయ్‌దత్ విషయమై ఇకపై మాట్లాడవద్దని ప్రియాదత్‌కు సంకేతాలు పంపింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తో ప్రియాదత్‌కు కౌన్సిలింగ్ ఇప్పించారు.
Source: జాతీయ | 21 Jan 2009 | 6:17 am

నాకు పని తప్పుతుంది

"పెళ్ళి కుదిరింది కాబట్టి, ఇక లాంఛనాల విషయానికొస్తే... స్కూటర్, కలర్‌టీవీ ఇవ్వాలనుకుంటున్నాం" చెప్పాడు పిల్ల తండ్రి..
Source: వినోదం | 21 Jan 2009 | 6:14 am

వాళ్ళెవరూ నన్నడగలేదు

"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు మాధవ్.. "సారీ.... ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు.."
Source: వినోదం | 21 Jan 2009 | 6:10 am

నిధులను దారి మళ్లించింది..రాజే!: న్యూయార్క్ టైమ్స్

"సత్యం" కంపెనీ నిధుల్లో అయిదు వేల కోట్ల రూపాయలకు పైగా రామలింగరాజు దారి మళ్లించినట్లు న్యూయార్క్ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. వంద కోట్ల డాలర్ల నిధులను రాజు దారి మళ్లించారని యుఎస్ డైలీ తన ప్రచురణలో పేర్కొంది.
Source: జాతీయ | 21 Jan 2009 | 6:05 am

భారత్-అమెరికా సంబంధాలు పటిష్టం: కమల్ నాథ్

అమెరికా నాయకత్వం మార్పు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కమల్ నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాతో సత్సంబంధాలను కొనసాగించాలని భారత్ కోరుతోందని కమల్ నాథ్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 21 Jan 2009 | 5:22 am

జనవరి 21, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 3:49 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 21 Jan 2009 | 3:47 am

లోక్‌సభకు కాంగ్రెస్ తరపున అజహర్, వెంగ్ సర్కార్ పోటీ?

మాజీ క్రికెటర్‌ ముహమ్మద్‌ అజహరుద్దీన్‌, దిలీప్ వెంగ్ సర్కార్ రాబోయే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై పోటీ చేయనున్నట్లు సమాచారం. గత కొద్ది నెలలుగా ఆ పార్టీ నాయకత్వం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
Source: జాతీయ | 20 Jan 2009 | 2:30 pm

అది మా అంతర్గత వ్యవహారం : ఆంటోనీ

మాలెగావ్ పేలుళ్ల కేసు భారతదేశ అంతర్గత వ్యవహారమనీ, దీనికీ 2007లో జరిగిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడుకు ఏ మాత్రం సంబంధం లేదని కేంద్ర రక్షణశాఖా మంత్రి ఏకే ఆంటోనీ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 20 Jan 2009 | 11:58 am

సత్యంకు ప్రభుత్వ భూముల కేటాయింపు!

ఆర్థిక కుంభకోణంలో కూరుకున్న సత్యం కంప్యూటర్స్ సంస్థకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖ రెడ్డి ప్రభుత్వం యాభై ఎకరాల స్థలం కేటాయించారు. ఇందుకోసం వైఎస్ సర్కారు గత యేడాది డిసెంబరు 2008 డిసెంబరు నాలుగో తేదీన నంబరు 1439తో ప్రభుత్వ జీవోను జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 20 Jan 2009 | 11:57 am

పాక్ చర్య తీసుకోవాల్సిందే: ఆనంద్ శర్మ

ముంబై మారణహోమంలో సంబంధం ఉన్న దోషులపై పాకిస్థాన్ చర్య తీసుకోవాల్సిందేనని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ముంబైపై ఉగ్రవాదుల జరిగిన దాడిపైనే మేము మాట్లాడుతున్నామన్నారు.
Source: జాతీయ | 20 Jan 2009 | 11:56 am