భీమ్‌రావ్‌బాడ ఇళ్ళ తొలగింపుపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌లోని భీమ్‌రావ్‌బాడలో ఇళ్ల తొలగింపుపై రాష్ట్ర హైకోర్టు శనివారం స్టే విధించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి వచ్చే నెల 19వ తేదీ లోగా ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అప్పటి వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, దర్యాప్తు కోసం అడ్వకేట్ కమిషన్‌ను నియమించింది.
Source: ఏపీ న్యూస్ | 27 Dec 2008 | 9:14 am

మడోన్నాను అనుసరిస్తోన్న "బ్రిట్నీస్పియర్స్"?

ప్రముఖ పాప్ గాయని, అందాల ముద్దుగుమ్మ బ్రిట్నీ స్పియర్స్, హాలీవుడ్ నటి మడోన్నాను అనుసరిస్తోందని సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఈ మధ్య హాలీవుడ్ హాట్ స్టార్ మడోన్నా కాస్ట్యూమ్స్‌ను తలపించే రీతిలో బ్రిట్నీ డ్రెస్ చేసుకుంటోందట. అవార్డు ఫంక్షన్లు, సినీ కార్యక్రమాలకు..
Source: వినోదం | 27 Dec 2008 | 8:38 am

భీమ్‌రావ్ బాడ వాసులకు మద్దతు: నేతల అరెస్టు

భీమ్‌రావ్ బాడ వాసులకు మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీల నేతలను రాజధాని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యాలయమైన గాంధీ భవన్ విస్తరణ కోసం, సమీపంలోని భీమ్‌రావ్ బాడను అధికారులు పోలీసుల అండతో బలవంతంగా ఖాళీ చేయిస్తున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 27 Dec 2008 | 8:03 am

తెదేపా అధినేత బాబు అరెస్టు: స్టేషన్‌కు తరలింపు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని భీమ్‌రావ్ బాడలో గుడిసెలు, ఇళ్ల తొలగింపును అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Dec 2008 | 7:55 am

నా డిమాండ్ అంతే మరి..?

మేనేజర్ : మీరు ఇచ్చిన రిఫరెన్స్‌లను బట్టి గత నెలలో నాలుగు ఉద్యోగాలు మారారని తెలుస్తోంది... ఇది నిజమేనా...?...
Source: వినోదం | 27 Dec 2008 | 5:39 am

వడ్డాణం అమ్మివేసి..!

"రాజ్యం నీ కోసం ఏం తెచ్చానో చూడు" "అబ్బా... ముక్కుపుడక. మీరెంత మంచివారండీ"...
Source: వినోదం | 27 Dec 2008 | 5:29 am

ప్రభుత్వ ఉపాధికి ఎదురుచూడొద్దు: వెంకయ్య

దేశంలోని నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉపాధి కోసం ఎదురుచూడొద్దని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌, రేడియో, టీవీ మెకానిజం శిక్షణ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Dec 2008 | 5:02 am

దోపిడీ రాజ్యంపై తిరుగుబాటు: చిరు పిలుపు

రాష్ట్రంలో సాగుతున్న దోపిడీ రాజ్యంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పిలుపునిచ్చారు. తన ప్రజా అంకిత సభల యాత్రలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ శివార్లలో జరిగిన పలు బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Dec 2008 | 4:54 am

బావే ముఖ్యమంత్రి: బాలయ్య స్పష్టీకరణ

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని బావ చంద్రబాబే చేపడుతారని సినీ నటుడు, ఆ పార్టీ నేత బాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రినవుతానని బాలకృష్ణ రాజమండ్రిలో ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు తెదేపా శ్రేణుల్లో కలకలం సృష్టించాయి.
Source: ఏపీ న్యూస్ | 27 Dec 2008 | 4:29 am

ఉగ్రవాదం కంటే ఎస్ఈజడ్‌లతోనే ముప్పు: మేథా

దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదం కంటే.. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్ఈజడ్)ల వల్లే ప్రమాదం పొంచివుందని ప్రముఖ సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆణె విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని సెజ్ బాధితులను పరామర్శించేందుకు పర్యటిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Dec 2008 | 11:34 am

కిల్లర్ ఎమ్మెల్యేపై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగం

ప్రభుత్వ ఇంజనీరును కొట్టి చంపిన బహుజన్ సమాజ్‌ పార్టీ ఎమ్మెల్యే శేఖర్ తివారీపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసినందుకు గాను ఒక ప్రజాప్రతినిధిపై ఎన్‌ఎస్ఏను ప్రయోగించడం ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.
Source: జాతీయ | 26 Dec 2008 | 10:54 am

28న జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ఓట్ల లెక్కింపు

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓట్ల లెక్కింపు ఈనెల 28వ తేదీన జరుగనుంది. దీంతో అందరి చూపు ఆ రాష్ట్రంపైనే కేంద్రీకృతమైవుంది. ఆదివారం జరిగే కౌంటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Source: జాతీయ | 26 Dec 2008 | 10:03 am

ప్రధాని నేతృత్వంలో త్రివిధదళాధిపతుల భేటీ

ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని త్రివిధ దళాధిపతుల శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణ్ కూడా పాల్గొన్నారు. ముంబైపై ఉగ్రవాదులు దాడులు జరిపిన నేటికి 30 రోజులు పూర్తయిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 26 Dec 2008 | 9:53 am