భారత్--నేపాల్ సరిహద్దులో భూకంపం

సిక్కిం రాష్ట్రంవద్ద భారత్-నేపాల్ సరిహద్దులో మంగళవారం ఉదయం గం 10.42 నిమిషాలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేలు పై 4.2 గా నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు
Source: జాతీయ | 2 Dec 2008 | 1:08 pm

వచ్చే ఎన్నికల్లో తెరాసతో పొత్తు కల్ల--వై.యస్

రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లోను పొత్తు పెట్టుకోదని రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై.యస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. మేము ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పేదలకు ఉపయోగపడేదిగా
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2008 | 12:20 pm

మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంల రాజీనామా

ముంబైలో ఉగ్రవాదుల దాడి ఫలితంగా రాజకీయ పీఠాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఇప్పటికే.. పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తాజాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ఉప ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ తమ పదవులకు రాజీనామా చేశారు.
Source: జాతీయ | 2 Dec 2008 | 11:01 am

పెట్రో ధరలపై ప్రతిపక్షాల నిరసన కార్యక్రమం

పెట్రో ధరలు తగ్గించాలంటూ ప్రతిపక్షాలు రాజ్ భవన్ రోడ్‌లో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టాయి. ప్రతిపక్షాలు అన్నీ చలో రాజ్ భవన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. దీనికి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, ఇతర పక్షాలైన తెరాస
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2008 | 10:51 am

తెరపైకి మరో మహిళా దర్శకురాలు

నృత్య దర్శకురాలు బి.సుజిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ కెఎస్ క్రియేషన్స్, యూఎస్ఆర్ మూవీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఒక చిత్రాన్ని నిర్మించనుంది. సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందని సుజి తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2008 | 10:32 am

వైభవంగా పద్మావతి అమ్మవారి చక్రస్నానం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి చక్రస్నానం కార్యక్రమం మంగళవారం ఘనంగా సాగుతోంది. పంచమి తిథి రోజున అమ్మవారు పద్మ సరోవరం నుంచి ఉద్భవించినట్టు భావిస్తున్నందున ఈ రోజు ఆమెకు చక్రస్నానం నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2008 | 10:29 am

సారాయి వీర్రాజులో హీరోగా అజయ్

రజనీకాంత్, చిరంజీవి, శ్రీకాంత్, గోపీచంద్... ఇలా చాలా మంది హీరోల మూలాలు ప్రతినాయక పాత్రల్లో వెతుక్కోవచ్చు. వీరందరూ కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకులుగా మెప్పించి... అనంతరం హీరోలు అయినవారే. తాజాగా అజయ్ కూడా
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2008 | 10:27 am

కలిసి ఉన్నంతవరకూ కాంగ్రెస్‌ను ఓడించలేరు: డీఎస్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, నేను కలిసి ఉన్నంతవరకూ కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరని పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. 2004 ఎన్నికల్లో తమ ద్వయం సాధించిన విజయం 2009లో కూడా పునరావృతం అవుతుందని
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2008 | 10:24 am

దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్

ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో కొంత మంది నిర్మాతలను కూడా కలవడం జరిగిందన్నారు. త్వరలో తన
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2008 | 10:22 am

బాబ్లీ ప్రాజెక్ట్‌పై 9న చలోఢిల్లీ: తెలుగుదేశం

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలంటూ తమ పార్టీ చలోఢిల్లీ కార్యక్రమాన్ని 9న చేపడుతుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఈ అంశంపై ముందుగా
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2008 | 10:12 am

విపక్షాల నిరసనతో అసెంబ్లీ రేపటికి వాయిదా

ఇంధన ధరలు తగ్గించాలంటూ గవర్నర్ ఎన్డీ తివారీకి వినతి పత్రం సమర్పించేందుకు రాజ్ ‌భవన్‌కు వెళుతున్న విపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంఘటనపై అసెంబ్లీలో మంగళవారం గందరగోళం ఏర్పడింది. నాయకులు అరెస్టుకు సంబంధించి హోం
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2008 | 9:50 am

పాక్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం: ప్రణబ్

ముంబయి తీవ్రవాద దాడుల వెనుక పాకిస్థాన్ శక్తుల ప్రమేయం ఉందని బలంగా విశ్వసిస్తోన్న భారత్ మంగళవారం నేరస్థుల అప్పగింతపై పాకిస్థాన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. పాక్ హై కమిషనర్‌కు నేరస్థులను అప్పగించాలని
Source: Yahoo! Telugu: News | 2 Dec 2008 | 9:48 am

భారతదేశ కోస్తా నిఘా వ్యవస్థలో లోపాలు

భారతదేశ కోస్తా నిఘా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని నావికాదళ అధిపతి అడ్మిరల్ సురేష్ మెహతా తెలిపారు. కోస్తా తీర నిఘా వ్యవస్థపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. భారతదేశ వాణిజ్య నగరం ముంబయిలో దాడులు నిర్వహించేందుకు
Source: జాతీయ | 2 Dec 2008 | 9:35 am

గొల్లపల్లి ఆరోపణలపై సభాసంఘం: జేసీ డిమాండ్

ఇసుక కుంభకోణంలో తన పాత్ర ఉన్నట్టు సహ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తెలిపేందుకు సభాసంఘం ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకరరెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2008 | 9:33 am

మత్య్సకారుల మొరను పట్టించుకోని పాలకులు

గుజరాత్ తీరంలో పడవలను పాకిస్థాన్‌కు చెందిన వారు దుర్వినియోగం చేసి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారని గుజరాత్ మత్య్సకారులు కేంద్రానికి ముందుగానే సమాచారం చేరవేశారు. దీనికి సంబంధించి లిఖిత పూర్వక సమచారాన్ని కేంద్రానికి చేరవేసినా వారు
Source: జాతీయ | 2 Dec 2008 | 9:32 am

బాబ్లీ ఆపుదలకై టీడీపీ ఆధ్వర్యంలో 9న ఛలో ఢిల్లీ

మహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బాబ్లీ ప్రాజెక్టును నిలుపుదల చేయాలని కోరుతూ డిసెంబర్ 9న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీడీపీ ప్రకటించింది. ఈ సందర్భంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ప్రధాని మన్మోహన్...
Source: Yahoo! Telugu: News | 2 Dec 2008 | 9:07 am

పెట్రో ధరలపై ర్యాలీ: విపక్ష నేతల ఖైదు

పెట్రో ధరలపై నిరసనగా మంగళవారం ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టిన విపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి బయలుదేరిన వారిని ఖైరతాబాద్ వద్ద అరెస్టు చేసి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2008 | 8:55 am

నవంబరులో భారీగా తగ్గిన వాహన అమ్మకాలు

దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. నవంబరు నెలలోనూ వాహన అమ్మకాలు క్షీణించాయి. మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కార్ల తయారీ దిగ్గజాలు, ద్విచక్ర వాహన తయారీ
Source: Yahoo! Telugu: News | 2 Dec 2008 | 8:02 am

రైలు పేలుడులో కర్బి తీవ్రవాదుల హస్తం

అసోంలో రైలు పేలుడులో కర్బి తీవ్రవాదుల హస్తం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అసోం రాజధాని గౌహతి నుంచి తిన్‌సుకియాకు బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పేలుడు మంగళవారం ఉదయం 08.10 ని.ల సమయంలో
Source: జాతీయ | 2 Dec 2008 | 8:00 am

అసోం రైలులో పేలుడు ముగ్గురు మృతి

అసోంలో మంగళవారం ఉదయం గం.7.50 నిమిషాలకి గౌహతి నుండి తిన్‌సుకియా వెళుతున్న ప్యాసింజర్ రైలులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా 30 మంది గాయపడ్డారు
Source: జాతీయ | 2 Dec 2008 | 7:50 am

సందీప్ ఇల్లు కాబట్టే వెళ్లాం: కేరళ సీఎం

"మేజర్ సందీప్ ఇల్లు కాబట్టే తాము అక్కడికి వెళ్లాము వ్యాఖ్యానించారు. సందీప్ ఇళ్లు కాకుంటే, ఆ ఇంటి వైపు కుక్కలు కూడా చూడవు". ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్. ముంబయి తీవ్రవాద దాడుల్లో ప్రాణ త్యాగం చేసిన
Source: Yahoo! Telugu: News | 2 Dec 2008 | 7:21 am

నిత్యావసర వస్తువుల ధరలపై విపక్షాల వాకౌట్

నిత్యావసర వస్తువుల ధరల అదుపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలతో ప్రతిపక్షాలు మంగళవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. టీడీపీతో పాటు తెరాస, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీలు ఈ వాకౌట్‌లో పాల్గొన్నాయి.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2008 | 7:00 am

అసోం: రైలులో బాంబు పేలుడు, ముగ్గురి మృతి

అసోం రాష్ట్రంలో మంగళవారం ఒక ప్యాసింజర్ రైలులో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఇంటర్ సిటీ ప్యాసింజర్ రైలు దిఫు రైల్వే
Source: Yahoo! Telugu: News | 2 Dec 2008 | 6:43 am

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మిజోరాం అసెంబ్లీలోని 40 సీట్లకు మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. మణిపూర్, అసోం, త్రిపుర, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ రాష్టంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికారిక యంత్రాంగం పటిష్ట భద్రతా
Source: Yahoo! Telugu: News | 2 Dec 2008 | 6:42 am

మిజోరాం శాసనసభ ఎన్నికలు ప్రారంభం

మిజోరాం అసెంబ్లీలో
Source: జాతీయ | 2 Dec 2008 | 5:47 am

డిసెంబరు 02, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2008 | 2:57 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2008 | 2:51 am

గాయపడ్డవారు....మృతులు....ఎంతమంది...?

కేంద్రంలో యూ.పి.ఏ నేతృ్త్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 2004లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉగ్రవాదులు పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలో తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కేంద్ర హోం మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ బాధ్యతలు నిర్వహించారు.
Source: జాతీయ | 1 Dec 2008 | 1:31 pm