పృథ్వీ ప్రియమణిలతో సత్యం ఐ.పి.యస్

మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్, జాతీయ ఉత్తమ నటి ప్రియమణి జంటగా మలయాళంలో రూపొందిన "సత్యం" చిత్రాన్ని తెలుగులోకి "సత్యం ఐ.పి.యస్" పేరుతో అనువదిస్తున్నారు. 9 స్టార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వినయన్ దర్శకత్వంలో జి. మధు ఈ చిత్రం
Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2008 | 12:16 pm

షూటింగ్ పూర్తి చేసుకున్న బీభత్సం

నృత్య దర్శకుడు అమ్మ రాజశేఖర్ సోదరుడు యువన్ హీరోగా నటిస్తున్న చిత్రం "బీభత్సం". శ్రీ వేంకటేశ్వర మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో శ్రీనివాసయాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక పాటను
Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2008 | 12:09 pm

పృథ్వీ, ప్రియమణి జంటగా "సత్యం ఐ.పి.యస్"

ప్రముఖ మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్, జాతీయ ఉత్తమ నటి ప్రియామణి జంటగా మలయాళంలో రూపొందిన "సత్యం" చిత్రాన్ని "సత్యం ఐ.పి.యస్" పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. 9 స్టార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వినయన్ దర్శకత్వంలో జి. మధు అందిస్తున్నారు.
Source: వినోదం | 29 Nov 2008 | 12:05 pm

సూర్య సన్నాఫ్ కృష్ణన్ విజయానందం

"గజిని" తరువాత సూర్య ద్విపాత్రాభినయంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" అసాధారణ ఓపెనింగ్స్‌తో అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోందని చిత్రవర్గాలు తెలిపాయి. ఆస్కార్ ఫిలింస్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో
Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2008 | 12:03 pm

డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు దౌర్జన్యం

సుదీప్ కథానాయకుడిగా, అంజలాజవేరి, ఆశాషైనీ, తనూరాయ్ కథానాయికలుగా రూపొందిన ఒక కన్నడ చిత్రాన్ని శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులోకి అనువదిస్తోంది. ఎన్.శంకర్ దర్శకత్వంలో ఎస్.వి.ఎన్. సమర్పణలో ఆర్.సుదర్శన్ రెడ్డి,
Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2008 | 11:52 am

ముమైత్ ప్రధాన పాత్రలో పున్నమినాగు

ప్రముఖ నృత్యతార ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రధారిణిగా, రాజీవ్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం "పున్నమినాగు". ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో జి. మహేశ్వర రెడ్డి (సాయిరెడ్డి) సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. జి. విజయ్ కుమార్
Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2008 | 11:44 am

భారత్‌కు ఇంగ్లాండ్ వెళ్లాల్సిందే: మాజీ కెప్టెన్లు

టెస్టు సిరీస్‌కోసం భారత్‌కు ఇంగ్లాండ్ జట్టు వెళ్లి తీరాల్సిందేనని ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఇయాన్ బోథం, మైక్ ఆథర్టన్‌లు ఈ విషయంపై గట్టిగా వాదించగా, బాబ్ విలియమ్స్, డేవిడ్ గోవర్‌లు కూడా...
Source: Yahoo! Telugu: News | 29 Nov 2008 | 10:55 am

ముంబయిలో ముగిసిన పోరు: తాజ్‌కు విముక్తి

ముంబయి మహానగరానికి తలమానికంగా నిలిచిన చారిత్రాత్మక తాజ్ హోటల్‌లో భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య సుమారు 59 గంటలపాటు సాగిన పోరుకు ఎట్టకేలకు తెరపడింది. శనివారం ఉదయం తాజ్ హోటల్‌లో తలదాచుకున్న
Source: Yahoo! Telugu: News | 29 Nov 2008 | 10:52 am

రాజధానిలో పింఛన్ పంపిణీ కేంద్రాల పెంపు

రాజధానిలో వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్ పంపిణీ కేంద్రాలను వంద నుంచి 275కు పెంచనున్నారు. హైదరాబాద్ రెవిన్యూ డివిజన్‌లో 171, సికింద్రాబాద్ రెవిన్యూ డివిజన్‌ పరిధిలో 104 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పంపిణీ కేంద్రాలపై ప్రజల్లో విస్తృతంగా...
Source: Yahoo! Telugu: News | 29 Nov 2008 | 10:33 am

దాడుల సూత్రధారులను పట్టుకుంటాం: డీజీపీ

తాజ్ హోటల్లో తలదాచుకున్న చివరి ముగ్గురు తీవ్రవాదులను హతమార్చిన కొన్ని గంటల అనంతరం మాహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏఎన్ రాయ్ ముంబయిలో తాజాగా జరిగిన తీవ్రవాద దాడులపై స్పందించారు. శనివారం ఆయన
Source: Yahoo! Telugu: News | 29 Nov 2008 | 10:10 am

తమిళనాట వర్షాలకు 103 మంది మృత్యువాత

నిషా తుపాను ప్రభావంతో గత కొన్నిరోజులుగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 103 మంది మృతి చెందారు. గత ఐదు రోజులుగా రాష్ట్రంలోని
Source: Yahoo! Telugu: News | 29 Nov 2008 | 9:59 am

తమిళనాడులో నిషా మృతులు 115

తమిళనాడు రాష్ట్రంలో నిషా తుఫాను ధాటికి 195 మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరద బాధిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయి. అధికార యంత్రాగం, మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Source: జాతీయ | 29 Nov 2008 | 9:48 am

రాజధాని శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

రాజధాని శివారు ప్రాంతాలపై కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు శివారు ప్రాంతాలపై దృష్టి సారించాయి. బండ్లగూడ, మలక్ పేట, మూసారాంబాగ్, రాజేంద్రనగర్, పహడీ షరీఫ్, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రధానంగా వారు నిఘా వేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2008 | 9:46 am

195కు పెరిగిన ముంబై మారణహోమం మృతులు

ముంబై మారణహోమం మృతుల సంఖ్య 195కు పెరిగింది. బాంబు పేలుళ్ళ క్షతగాత్రుల సంఖ్య 300పై చిలుకు ఉన్నట్టు మహారాష్ట్ర అత్యవసర సేవల విభాగం అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా దేశ అంతర్గత భద్రపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే.ఆంటోనీ, రక్షణ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు సమావేశం జరిగింది.
Source: జాతీయ | 29 Nov 2008 | 9:33 am

తాజ్ పునరుద్ధరణకు రూ.5 బిలియన్ల వ్యయం

ముంబయిలోని దాదాపు శతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన తాజ్ మహల్ పాలస్, టవర్ హోటల్‌ను పునరుద్ధరించేందుకు రూ.5 బిలియన్ల వ్యయం కానుంది. ముంబయిలో తీవ్రవాదులు సృష్టించిన తాజా భీభత్సానికి తాజ్ హోటల్ సజీవ సాక్ష్యంగా
Source: Yahoo! Telugu: News | 29 Nov 2008 | 9:24 am

యథాతథంగా రష్యా అధ్యక్షుడి భారత పర్యటన

రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వదెవ్ భారత పర్యటన యథాతథంగా జరుగుతుందని ఆయన ప్రతినిధి ఒకరు శుక్రవారం వెల్లడించారు. వచ్చే వారంలో రష్యా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ముంబయిలో తీవ్రవాదులు భయానక వాతావరణం
Source: Yahoo! Telugu: News | 29 Nov 2008 | 9:13 am

నాగార్జున సాగర్‌కు జ్యోతిరావు పూలే పేరు

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రముఖుల పేర్లు పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం శనివారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ అధ్యక్షతన ఉదయం జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేస్తూ ఈ సాగునీటి ప్రాజెక్టుల పేర్ల ఖరారుపై కూడా నిర్ణయం తీసుకున్నారని...
Source: Yahoo! Telugu: News | 29 Nov 2008 | 9:01 am

ముంబయి యుద్ధ వీరులకు ఘన నివాళులు

ముంబయిలో తీవ్రవాదులతో జరిగిన పోరులో ప్రాణ త్యాగం చేసిన భద్రతా దళాధికారులకు జాతి ఘన నివాళులు అర్పించింది. మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళ అధిపతి హేమంత్ కర్కరే అంతిమ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు
Source: Yahoo! Telugu: News | 29 Nov 2008 | 8:59 am

లష్కరే-ఇ-తోయిబా ఆధ్వర్యంలో శిక్షణ: ముంబై తీవ్రవాది

మూడు నెలల పాటు తమకు లష్కరే-ఇ-తోయిబా సంస్థ శిక్షణ ఇచ్చిందని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్న తీవ్రవాది అజమ్ అమీర్ అసిఫ్ ఖసాఫ్ వెల్లడించారు. ముంబై ఆపరేషన్‌లో జాతీయ భద్రతా దళం ఒక తీవ్రవాదిని సజీవంగా అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 29 Nov 2008 | 7:10 am

తాజ్ హోటల్ ట్రైనీ చెఫ్‌గా తీవ్రవాది!

యావత్ భారతంతో పాటు.. నక్షత్ర హోటల్స్ యాజమాన్యాన్ని కలవరపెట్టే వార్త తాజ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ముంబై మారణహోమానికి కారణభూతులైన ఉగ్రవాదుల్లో ఒకరు తాజ్‌ హోటల్‌లో ట్రైనీ షెఫ్‌గా పని చేస్తున్నట్టు సమాచారం.
Source: జాతీయ | 29 Nov 2008 | 7:08 am

ఢిల్లీ అసెంబ్లీకి ప్రారంభమైన పోలింగ్

దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 69 సెగ్మెంట్లకు పోలింగ్ శనివారం జరుగుతోంది. మిగిలిన ఒక్క స్థానానికి డిసెంబరు 13వ తోదీన పోలింగ్ జరుగనుంది. రాజేంద్ర నగర్‌లో పోటీ చేసిన భాజపా అభ్యర్థి పురణ్ చంద్ యోగి ఆత్మహత్య చేసుకోవడంతో ఇక్కడ పోలింగ్ వాయిదా పడింది.
Source: జాతీయ | 29 Nov 2008 | 7:00 am

పిల్లీ ఎలుకల సంబంధం

"పిల్లికి ఎలుకకు గల సంబంధం ఏమిటీ..?" అడిగాడు మాస్టారు...
Source: వినోదం | 29 Nov 2008 | 6:11 am

పసుపు కుంకుమలతో.!

"నీ భార్యను ఎందుకు చంపావు?" ముద్దాయిని అడిగాడు జడ్జి...
Source: వినోదం | 29 Nov 2008 | 6:09 am

రాయలసీమ, దక్షిణకోస్తాలో రుతుపవనాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారి కర్నాటక, రాయలసీమలకు ఆనుకుని మారుమూల తమిళనాడులో కేంద్రీకృతమైంది. ఇది వాయువ్య దిశగా పయనించి మరింత బలహీనపడుతుండటంతో... దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు ఏర్పడుతాయని విశాఖపట్నం వాతావరణ శాఖ వెల్లడించింది.
Source: ఏపీ న్యూస్ | 29 Nov 2008 | 5:47 am

తాజ్‌ హోటల్‌లో ముగిసిన 'ఆపరేషన్ సైక్లోన్'

ముష్కరుల చెర నుంచి నక్షత్ర హోటల్‌ తాజ్‌ను, అందులోని అతిథులను రక్షించేందుకు జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జి), మెరైన్ కమెండోలు చేపట్టిన ఆపరేషన్ సైక్లోన్ విజయవంతంగా పూర్తయింది. హోటల్‌లో బీభత్సం సృష్టించిన ముగ్గురు తీవ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
Source: జాతీయ | 29 Nov 2008 | 5:32 am

నవంబరు 29, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2008 | 4:36 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2008 | 4:34 am