సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా

"జయమ్ము నిశ్చయంబురా...జంకు బొంకు లేక సాగిపొమ్మురా..." అంటూ అలనాటి పాటలోని చరణాన్ని టైటిల్‌గా పెట్టి నరి ఎంటర్‌టైన్‌మెంట్ కొత్తవారితో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భూపాల్, సాత్విక్, సుచరిత హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2008 | 11:21 am

ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు

ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డికి కామాక్షి కళా మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వలన సినీ పరిశ్రమకు
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2008 | 11:16 am

21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం

బాబూమోహన్ కుమారుడు ఉదయ్ బాబు హీరోగా పరిచయమవుతున్న "శ్రీమేడారం సమక్క- సారక్క మహాత్యం" చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకురానుంది. వేముగంటి దర్శకత్వంలో బాబూమోహన్ ఈ సినిమాను నిర్మించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2008 | 10:50 am

నింగినేల నాదేగా ఇన్‌విజిబుల్ వింగ్స్

హైదరాబాద్‌లో జరిగిన 2007 అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా బంగారు ఏనుగు గెలుచుకున్న "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చైనా చిత్రాన్ని తెలుగులో "నింగినేల నాదే" అనే పేరుతో అనువదిస్తున్నారు. నాలుగేళ్ల పాప గాలిపటంతో
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2008 | 10:39 am

ధరలు కిందకి దిగి వస్తాయి: అహ్లువాలియా

దేశంలో ధరలు కిందికి దిగివస్తాయని ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియా చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతోపాటు, తిరోగమన పరిస్థితులు కారణంగా పరిశ్రమలు ధరలు తగ్గిస్తాయని ఆయన హామీ ఇచ్చారు
Source: Yahoo! Telugu: News | 19 Nov 2008 | 9:55 am

కరుణానిధికి జయలలిత లీగల్ నోటీసులు

చెన్నై లా కళాశాల వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధికి బుధవారం ప్రతిపక్ష అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లీగల్ నోటీసులు జారీ చేశారు. చెన్నై లా కళాశాలలో ఇటీవల జరిగిన ఘర్షణలను ప్రతిపక్ష అన్నాడీఎంకే
Source: Yahoo! Telugu: News | 19 Nov 2008 | 9:34 am

1984 అల్లర్లు తప్పే, దోషులను శిక్షించాలి: రాహుల్

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ 1984నాటి సిక్కు అల్లర్లు తప్పేనని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య అనంతరం సిక్కులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లు తప్పేనని, దోషులను న్యాయవ్యవస్థ
Source: Yahoo! Telugu: News | 19 Nov 2008 | 9:08 am

బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత: 144సెక్షన్ అమలు

బాబ్లీ ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో మహారాష్ట్ర ప్రభుత్వం 144సెక్షన్ జారీ చేసింది. ఓ వైపు టీడీపీ నేతలు, వారిని అడ్డుకునేందుకు బాబ్లీ పరిరక్షక సమితి నేతలు బాబ్లీ బయలుదేరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2008 | 8:12 am

రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్పీ శాంతియుత ఆందోళనలు

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలో మంగళవారం రాత్రి ప్రజారాజ్యం పార్టీ నేతలను భయభ్రాంతులు చేసేలా దుండగులు విధ్వంసకాండ జరపడానికి నిరసనగా ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు చేపడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2008 | 7:44 am

చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ చర్చలు

టీడీపీ చీఫ్ చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ బుధవారం సమావేశమై, చర్చలు జరిపారు. నందమూరి కుటుంబ సభ్యులతో గొడవల కారణంగానే యువగర్జన సభకు ఆయన హాజరు కాలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2008 | 7:08 am

భారత నేవీచే సోమాలియా పైరేట్ల కుట్ర భగ్నం

సోమాలియా తీరంలో సముద్రపు దొంగల కుట్రను భారత నావికా దళం భగ్నం చేసింది. సోమాలియా పైరేట్ల దాడిని నావికాదళం సమర్థవంతంగా తిప్పికొట్టడంతోపాటు, వారి నౌకను నీటిలో ముంచేసింది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో
Source: Yahoo! Telugu: News | 19 Nov 2008 | 6:55 am

బీజేపీ ఎమ్మెల్యే దొరబాబుకు కాంగ్రెస్ తీర్థం

పీఠాపురం శాసనసభ్యుడు దొరబాబు బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గాంధీ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్, కాంగ్రెస్ అధ్యక్షుడు డీఎస్‌ల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యారు.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2008 | 6:41 am

భారత్ టూర్‌పై 12 రోజుల్లో నిర్ణయం: పీసీబీ

తమ దేశంలో భారత్ వచ్చే ఏడాది ప్రారంభంలో తలపెట్టిన టూర్‌పై పది, పన్నెండు రోజుల్లో తుది నిర్ణయం వెల్లడి కాగలదని పాక్ క్రికెట్ బోర్డు పేర్కొంది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్టు బీసీసీఐ నుంచి...
Source: Yahoo! Telugu: News | 19 Nov 2008 | 6:14 am

కాంగ్రెస్ దేశాన్ని పౌరయుద్ధంవైపు నెడుతోంది: బీజేపీ

హిందూ తీవ్రవాదం నెపంతో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఇటువంటి చర్యలేవైనా దేశాన్ని పౌర యుద్ధంవైపు నెడతాయని హెచ్చరించారు.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2008 | 6:09 am

"నింగినేల నాదే" అంటున్న"లీనింగ్ యావో"

2007లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా బంగారు ఏనుగు గెలుచుకున్న "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చైనా చిత్రాన్ని తెలుగులో "నింగినేల నాదే" పేరుతో అనువదిస్తున్నారు. నాలుగు సంవత్సరాల పాప గాలిపటంతో...
Source: వినోదం | 19 Nov 2008 | 5:16 am

నాలుగు యుగాలు

"ఈ పాడు సిగరెట్లు మానేస్తే ఎక్కువకాలం బ్రతుకుతావురా" సలహా ఇచ్చాడు గిరి...
Source: వినోదం | 19 Nov 2008 | 4:50 am

జీవితంలో మర్చిపోలేని రోజు

"మీ జీవితంలో మర్చిపోలేని విచారకరమైన రోజేంటి?" అడిగింది భార్య ...
Source: వినోదం | 19 Nov 2008 | 4:44 am

నవంబరు 19, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2008 | 3:01 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2008 | 2:59 am

తెలంగాణపై కాంగ్రెస్ సానుకూల నిర్ణయం : కేసీఆర్

ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2008 | 12:17 am

కాంగ్రెస్ ఓటమి కోసం ఛాటింగ్ చేయండి : బాబు

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె దించే దిశగా ఐటీ నిపుణులు ఛాటింగ్ ప్రచారాన్ని నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్థులను తమ సొంతం చేసుకుని రాష్ట్రాన్ని దివాళా స్థితికి తెచ్చిన వైఎస్‌ను అధికారం నుంచి సాగనంపాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2008 | 12:17 am

చూపంతా అటు వైపే : సీఎం ఊరిలో నేడు 'చిరు' సందడి

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తన ప్రజా అంకిత యాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న రాయలసీమ పర్యటన ఓ ముఖ్య ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత నియోజక వర్గమైన కడప జిల్లాలోని పులివెందులలో బుధవారం చిరంజీవి పర్యటించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2008 | 12:08 am

దాడులకు నిరసనగా నేడు ప్రదర్శనలు : పీఆర్‌పీ

రాయలసీమలో ప్రజా అంకితయాత్ర నిర్వహిస్తున్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవి యాత్రను భగ్నం చేసేందుకే పులివెందులలో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగినట్టు పీఆర్‌పీ పేర్కొంది. పులివెందులలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులకు నిరసనగా బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 18 Nov 2008 | 10:57 pm

యువతతోనే రాజకీయాల్లో మార్పు : అద్వానీ

రాజకీయాల్లో పేరుకుపోతోన్న కుళ్లును తొలగించాలంటే అది యువతతోనే సాధ్యం అని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి ఒక్క యువత చేతిలోనే ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 18 Nov 2008 | 10:21 pm

బీజేపీ నిధులను పక్కదోవ పట్టిస్తోంది : సోనియా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆ రాష్ట్రానికి కేంద్రం విడుదల చేస్తోన్న నిధులను పక్కదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేసిందో వివరించాల్సిందిగా మంత్రులను నిలదీయండి అంటూ ఈ సందర్భంగా ప్రజలకు సోనియా పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 18 Nov 2008 | 10:19 pm

పురాణ ప్రసిద్ధం... శ్రీముఖ లింగం క్షేత్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో శ్రీముఖ లింగం క్షేత్రం కూడా ఒకటి. ఈ ఆలయానికి భక్తులు పోటెత్తక పోయినా పురాణ ప్రసిద్ధమైన ఎన్నో దేవాలయాలు శ్రీముఖ లింగం క్షేత్రంలో ఉండడంతో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
Source: వినోదం | 18 Nov 2008 | 8:02 pm

'సీమ' ప్రజలకు 'చిరు' క్షమాపణ చెప్పాలి : పీసీసీ

రాయలసీమ చరిత్రను ఫ్యాక్షన్ చరిత్రగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొనడాన్ని పీసీసీ తప్పుబట్టింది. అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి దిశగా సాగుతున్న రాయలసీమ చరిత్రను వక్రీకరించి చెప్పిన చిరంజీవి ఆ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని పీసీసీ డిమాండ్ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 18 Nov 2008 | 7:07 pm