|
మళ్లీ... గుడి వెనుక... జ్యోతిలక్ష్మి"ఇదా లోకం" చిత్రంలోని "గుడి వెనుక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు..." పాటను "కుబేరుల" సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారు. పాత పాటలో నర్తించిన జ్యోతిలక్ష్మి రీమిక్స్లోనూ డాన్స్ చేయడం విశేషం. "కుబేరులు" చిత్రంలో శివాజీ, అలీ, కృష్ణ భగవాన్Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2008 | 10:14 am గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవంగోపీచంద్, అనుష్క జంటగా కెమెరామెన్ శివ దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన శౌర్యం చిత్రం ఇటీవలే అర్థ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2008 | 9:58 am మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతంగౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఆస్రా నిర్మాణ్ ఇండియా సొంతం చేసుకుంది. సాయిభాను దర్శకత్వంలో ఎంఎంకె ఆర్ట్స్ పతాకంపై మోతుకూరి సాంబశివరావుSource: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2008 | 9:56 am 28న దేవరకొండ వీరయ్య విడుదలఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్ర పోషించిన "దేవరకొండ వీరయ్య" చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఉన్మాదుల చేష్టలతో ఆడ పిల్లల జీవితాలు ఎలా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2008 | 9:50 am జానకి చెంతకు సుశీల జాతీయ అవార్డుప్రముఖ నేపథ్య గాయని సుశీల తన పేరిట నెలకొల్పిన 'సుశీల జాతీయ అవార్డు' మరో ప్రముఖ నేపథ్య గాయని జానకికి లభించింది. సంగమ్ అకాడమీ నిర్వహణలో పి. సుశీల ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో...Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2008 | 9:41 am చత్తీస్గఢ్: తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో హింసచత్తీస్గఢ్లో శుక్రవారం తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరుగుతుండటంతో అతి తక్కువ స్థాయిలో పోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక సంఘటనలుSource: Yahoo! Telugu: News | 14 Nov 2008 | 9:41 am ఔటర్ రింగ్రోడ్డుపై నేటినుంచి రాకపోకలుహైదరాబాద్ చుట్టూ నిర్మిస్తోన్న ఔటర్ రింగ్రోడ్డులోని కొంతభాగం ఇటీవల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో పూర్తయిన రోడ్లపై వాహనాలను అనుమతించేందుకు అధికారులు సంకల్పించారు. ఇందులో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి...Source: Yahoo! Telugu: News | 14 Nov 2008 | 9:24 am చెన్నై లా కళాశాల వివాదం: బస్సులు ధ్వంసంచెన్నైలోని డాక్టర్ అంబేడ్కర్ లా కళాశాల వివాదం రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు కూడా వ్యాపించింది. ఇటీవల లా కళాశాల వద్ద చెలరేగిన హింసాకాండ దక్షిణాది జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందని పోలీసులు చెప్పారు. ఆందోళనకారులుSource: Yahoo! Telugu: News | 14 Nov 2008 | 9:22 am మాజీ కేంద్ర మంత్రి అజిత్ పాంజా కన్నుమూతమాజీ కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత అజిత్ పాంజా (72) కోల్కతాలోని పీర్లెస్ ఆస్పత్రిలో గురువారం రాత్రి కన్నుమూశారు. గొంతు కాన్సర్తో చాలాకాలం నుంచి పోరాడుతున్నారు. కాన్సర్ ఇతర అవయవాలకు కూడా సోకడంతో ఆయన ఆరోగ్యంSource: Yahoo! Telugu: News | 14 Nov 2008 | 9:11 am ఘనంగా పండిట్ నెహ్రూ జయంతి ఉత్సవాలుమాజీ ప్రధాని, దివంగత పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి ఉత్సవాలను శుక్రవారం గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నెహ్రూకు నివాళులు అర్పించారు.Source: Yahoo! Telugu: News | 14 Nov 2008 | 9:09 am ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలం: చిదంబరంఅంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని భారత్ అధిగమిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం నమ్మకం వ్యక్తం చేశారు. ఆర్థిక సంక్షోభం కొంతవరకు భారత వృద్ధి రేటు, ఎగుమతులు, నిధుల ప్రవాహంపై ప్రభావం చూపుతుందని, అయితే దీనినిSource: Yahoo! Telugu: News | 14 Nov 2008 | 8:02 am చెలరేగిన యువరాజ్: భారత్ భారీ స్కోరుఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి వన్డేలో యువరాజ్ సింగ్ చెలరేగి ఆడడంతో రాజ్కోట్లోని మాధవరాజ్ సింథ్యా మైదానం పరుగుల వర్షంతో తడిసి ముద్దైంది. కేవలం 78 బంతుల్లో 138 పరుగులతో నాటౌట్గా నిలిచిన యువరాజ్ భారత్ భారీ స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.Source: Yahoo! Telugu: News | 14 Nov 2008 | 7:53 am అందరినీ నమ్మడం నా బలహీనత: బిందుఅందరినీ నమ్మడం తన బలహీనతని "ఆవకాయ్ బిర్యాని"తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బిందు మాధవి చెబుతోంది. కళ్లు పెద్దవిగా ఉంటడం తనకు ఈ రంగంలో బాగా ఉపయోగపడుతోంది. హావభావాలు పలికించడంలో అవి బాగా హెల్ప్Source: Yahoo! Telugu: News | 14 Nov 2008 | 7:23 am అందరినీ నమ్మడం నా బలహీనత: బిందుఅందరినీ నమ్మడం తన బలహీనతని "ఆవకాయ్ బిర్యాని"తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బిందు మాధవి చెబుతోంది. కళ్లు పెద్దవిగా ఉంటడం తనకు ఈ రంగంలో బాగా ఉపయోగపడుతోంది. హావభావాలు పలికించడంలో అవి బాగా హెల్ప్Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2008 | 7:23 am భారత్తో సిరీస్కు తటస్ధ వేదిక: పీసీబీభారత్తో త్వరలో జరగనున్న సిరీస్ను తటస్థ వేదికకు మార్చేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సిద్ధమైంది. పాక్లో ఇటీవల బాంబు పేలుళ్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా సిరీస్ను కోల్పోకుండా ఉండేందుకు పీసీబీ ఈ నిర్ణయానికి వచ్చింది.Source: Yahoo! Telugu: News | 14 Nov 2008 | 6:49 am రిటైర్మెంట్ నిర్ణయం ద్రావిడ్ ఇష్టం: బీసీసీఐక్రికెట్ నుంచి ద్రావిడ్ తాను ఎప్పుడు రిటైర్ కావాలన్న నిర్ణయాన్ని అతనికే వదిలేశామని బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోదని ఆయన వ్యాఖ్యానించాడు.Source: Yahoo! Telugu: News | 14 Nov 2008 | 6:49 am నవంబరు 14, 2008 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలిSource: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2008 | 2:49 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2008 | 2:48 am మీ ఊరికేం చేశావో చెప్పమ్మా చిరూ: వైఎస్సొంత ఊరు ముఖం చూడకుండా 30 ఏళ్ల పాటు సినీ ధనార్జనలో మునిగి తేలిన చిరంజీవి ఏ మార్పు తేవడం కోసం రాష్ట్రమంతటా ప్రగల్భాలు పలుకుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు. పల్లెబాట పేరుతో గుంటూరు జిల్లాలో గురువారం పర్యటించిన వైఎస్, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన రాష్ట్ర పర్యటనల్లో భాగంగా ప్రస్తావిస్తున్న మార్పు గురించి తూర్పారబట్టారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 10:44 pm చత్తీస్ఘడ్లో నేడే తొలి విడత ఎన్నికలుశుక్రవారం నుంచి చత్తీస్ఘడ్లో తొలివిడత ఎన్నికలు మొదలు కానుండడంతో ఆరు రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. శుక్రవారం జరుగనున్న తొలవిడిత ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 శాసన సభా స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా నియోజకవర్గాలలో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారుల ప్రకటించారు.Source: జాతీయ | 13 Nov 2008 | 9:09 pm విజయ సంకల్ప యాత్రతో స్తంభించిన ట్రాఫిక్సికిందరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర మహా సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం కారణంగా గురువారం సాయంత్రం నుంచి నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయి వాహనాల రాకపోకలు పలుచోట్ల స్తంభించిపోయాయి.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 8:37 pm తెలంగాణా కోసం గద్దర్తోనూ కలిసి పనిచేస్తాం: అద్వానీమార్గాలు వేరయినా తెలంగాణా కోసం గద్దర్తో కూడా కలిసి పనిచేస్తామని బిజెపి సీనియర్ నేత ఎల్ కె అద్వానీ సంచలన ప్రకటన చేశారు. విప్లవ గాయకుడు గద్దర్ భావాలు, తమ పార్టీ ఆలోచనలకు పొంతన కుదరకపోయినప్పటికీ తెలంగాణా అంశంలో ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అద్వానీ తెలియజేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 8:09 pm అధికారమిస్తే నూరు రోజుల్లో తెలంగాణా: అద్వానీరానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వందరోజుల్లోపే పార్లమెంటులో తెలంగాణాపై బిల్లు ప్రవేశపెడతామని బిజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ప్రకటించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లో బీజేపీ విజయ సంకల్పయాత్రను ప్రారంభించిన అద్వానీ తెలంగాణాపై ఇకపై ఎవరూ దోబూచులాడటం కుదరదని తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 7:23 pm బీజేపీతో చేయి కలిపిన అసోమ్ గణ పరిషత్జాతీయ ప్రజాస్వామిక కూటమిలో కీలకపక్షమైన భారతీయ జనతా పార్టీ గురువారం ఈశాన్య భారత్ ప్రాంతీయ పార్టీ అయిన అసోమ్ గణ పరిషత్తో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. బీజేపీ సీనియర్ నేత, ప్రధాని పదవికి పార్టీ అభ్యర్థి అయిన ఎల్ కె అద్వానీ ఈ సందర్భంగా ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ముచ్చటిస్తూ, బిజేపీ, ఏజీపీ కూటమి అసోమ్లో పాలక కాంగ్రెస్ పార్టీ పని పట్టనున్నాయని చెప్పారు.Source: జాతీయ | 13 Nov 2008 | 5:43 pm తప్పిపోయిన హెలికాప్టర్ ఆచూకీ లభ్యంరెండు నెలల క్రితం హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్కు బయలుదేరి గమ్యస్థానం చేరకుండానే ఆచూకీ లేకుండా పోయిన ఓ హెలికాప్టర్కు సంబంధించిన వివరాలు గురువారం లభించాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం జిల్లాలో హెలికాప్టర్ శకలాలను కనుగొనడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 12:27 pm మా గురించి చెపితే చంపేస్తాం: మావోయిస్టులురాష్ట్రంలో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు నిన్న నిజామాబాద్ జిల్లాలో రాజకీయ నాయకులను తుదముట్టిస్తామని హెచ్చరించారు. అంతేకాదు రాత్రికి రాత్రే నిజామాబాద్ జిల్లాలోని మద్దిగుంట గ్రామంలో గ్రామస్తులకు హెచ్చరికలు చేస్తూ పోస్టర్లు అంటించారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2008 | 12:22 pm సెల్వ రాఘవన్తో జూనియర్ ఎన్టీఆర్"ఆడువారి మాటలకు ఆర్థాలే వేరులే" ఫేం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ తరువాతి చిత్రం సెల్వ రాఘవన్Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 11:42 am రెండో షెడ్యూల్లో శబరి గిరీశా అయ్యప్పశ్రీ పద్మనాథ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకత్వంలో పి.వి.రమణ నిర్మిస్తున్న చిత్రం "శబరి గిరీశా అయ్యప్ప". ఈ సినిమాకు రమణే నిర్మాత. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. శివాజీరాజా, పూజారోషన్ హీరోహీరోయిన్లు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2008 | 11:13 am
|