కేక- రివ్యూ

చిత్రం", "నువ్వునేను", "జయం" వంటి వరుస విజయాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ అనంతరం రూపొందించిన చిత్రాలేవీ ప్రేక్షకుల మెప్పు పొందడంలో విఫలం అయ్యాయి. స్టార్ హీరో మహేష్ బాబుతో "నిజం" చేసినా అది కూడా ఆశించిన
Source: Yahoo! Telugu: Entertainment | 25 Oct 2008 | 1:37 pm

పర్యాటక శాఖతో ముఖ్యమంత్రి సమావేశం

రాష్ట్రాన్ని పర్యాటక స్వర్గధామంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర నలుమూలలా పర్యాటక స్థలాలు ఉంటడంతో దేశవిదేశాలనుంచి భక్తులు, రసికులు తరచూ ఆంధ్రరాష్ట్రానికి వస్తుండటం పరిపాటి.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2008 | 12:54 pm

టీచర్ల సమ్మెను విరమింపజేయాలి : భాజపా

ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి (జాక్టో) చేపట్టిన సమ్మెను 24 గంటల్లోగా ప్రభుత్వం పరిష్కరించి, వారిని సమ్మెను విరమింపజేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విద్యాసాగరరావు డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2008 | 12:51 pm

కాంగ్రెస్ నేతలు భూకబ్జా చేస్తున్నారు : బాబు

కాంగ్రెస్ పార్టీ నాయకులు భూ కబ్జాదారులుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన చేపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2008 | 12:49 pm

క్లైమాక్స్‌లో మై నేమ్ ఈజ్ అమృత

బేబీ గాయత్రి, కీర్తి, బానుచందర్, భానుప్రియ, జీవా ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం "మై నేమ్ ఈజ్ అమృత". ఈ సినిమాను ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్స్ టాక్స్ పతాకంపై వెంకట్ గౌని నిర్మిస్తున్నారు. ఆంథోని దర్శకుడు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Oct 2008 | 12:45 pm

డీ.శ్రీనివాస్‌తో ఉప్పునూతల భేటీ

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్‌తో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2008 | 12:45 pm

విజయ్ ఐపీఎస్ చిత్రానికి యు సర్టిఫికెట్

సుమంత్, చాందిని జంటగా నటిస్తున్న "విజయ్ ఐపీఎస్" చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్ర నిర్మాత నట్టికుమార్. కె.హనుమంతరెడ్డి దర్శకుడు. చక్కని సందేశంతో రూపొందిన తమ చిత్రాన్ని వచ్చే నెల 7న
Source: Yahoo! Telugu: Entertainment | 25 Oct 2008 | 12:33 pm

వడ్డే నవీన్ హీరోగా శ్రీమతి కళ్యాణం

వడ్డే నవీన్, సంగీత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "శ్రీమతి కళ్యాణం". ఈ సినిమాను రామసాయి ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.వెంకటేష్ నిర్మిస్తున్నారు. వెంకటేష్ గతంలో "సంపంగి" చిత్రాన్ని కూడా నిర్మించారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న "శ్రీమతి కళ్యాణం"
Source: Yahoo! Telugu: Entertainment | 25 Oct 2008 | 12:21 pm

నవంబరు 7న కొత్త జేమ్స్‌బాండ్ చిత్రం

జేమ్స్‌బాండ్ సిరీస్‌లో కొత్తగా వస్తున్న క్వాంటమ్ ఆఫ్ సొలెస్ జేమ్స్‌బాండ్- 2008 చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్క్‌పోస్టర్ ఈ సినిమా దర్శకుడు. ఇటలీ, పిలి, పనామా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, రష్యా తదితర దేశాల్లో షూటింగ్
Source: Yahoo! Telugu: Entertainment | 25 Oct 2008 | 12:10 pm

నాలుగో రోజుకు చేరిన టీచర్ల సమ్మె

తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జాక్టో) చేపట్టిన సమ్మె నేటికి నాలుగో రోజుకు చేరుకుంది. తొలి రోజు సమ్మె శాంతియుతంగా జరిగినా... మలిరోజున జాక్టో సంఘాలకు విపక్షాలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), ప్రజారాజ్యం (పీఆర్‌పీ) పార్టీల మద్దతు లభించింది.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2008 | 10:59 am

శాంతితోనే అభివృద్ధి సాధ్యం: ప్రధాని విశ్వాసం

శాంతి లేకుండా సమృద్ధికర అభివృద్ధిని సాధించలేమని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. తీవ్రవాదం, వేర్పాటువాదం, సంయమనలేమి సామాజికస్థితికి అడ్డు తగులుతున్నాయని అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2008 | 10:44 am

నన్ సాయం కోరిన ఒరిస్సా పోలీసులు

రేపిస్టులను గుర్తించేందుకు తమకు సహకరించాలని ఒరిస్సా పోలీసులు శనివారం కోరారు. బాధిత క్రైస్తవ సన్యాసిని మీడియా ముందు తన గోడు వెళ్లగక్కిన ఒక రోజు తరువాత ఒరిస్సా పోలీసులు దీనిపై స్పందించారు. ఆమెకు రక్షణ కల్పిస్తామని హామీ
Source: Yahoo! Telugu: News | 25 Oct 2008 | 10:18 am

టీడీపీ ప్రచారంలో ఎన్టీఆర్ కూడా: కల్యాణ్ రామ్

టీడీపీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తాడని ఆయన సోదరుడైన సినీహీరో నందమూరి కల్యాణ్ రామ్ తెలిపారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకై తామందరం ఒకే బాటన నడుస్తామని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2008 | 10:17 am

వన్యప్రాణులపై అటవి శాఖ దృష్టిపెట్టాలి : సీఎం

దక్షిణాది వన్యప్రాణులపై అటవిశాఖ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరారు. వన్యప్రాణుల సంరక్షణపై నగరంలో రెండు రోజుల పాటు జరుగనున్న దక్షిణ రాష్ట్రాల అటవీ శాఖ సమావేశాన్ని శనివారం వైఎస్సార్ ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2008 | 10:13 am

బీహార్: రైల్వేస్టేషన్లకు నిప్పంటించిన విద్యార్థులు

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేపై వ్యక్తం అవుతున్న ఆగ్రహంతో బీహార్ అట్టుడికిపోతోంది. ఆందోళకారులు శనివారం ఉదయం రాష్ట్రంలోని నాలుగు రైల్వే స్టేషన్‌లలో లూఠీలకు పాల్పడ్డారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది విద్యార్థులే
Source: Yahoo! Telugu: News | 25 Oct 2008 | 9:58 am

భారత్ పతనావస్థలో లేదు: సుబ్బారావు

భారత ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ డి.సుబ్బారావు తెలిపారు. భారత ఆర్థికాభివృద్ధి రేటు కాస్త మందగించినప్పటికీ, కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో
Source: Yahoo! Telugu: News | 25 Oct 2008 | 9:48 am

ఆర్థిక సంక్షోభం నుంచి పేదలకు రక్షణ: మూన్

ఆర్థిక సంక్షోభం ప్రభావం పేదలపై పడకుండా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రక్షణ కల్పించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ పిలుపునిచ్చారు. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటున్న పేద దేశాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని సూచించారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2008 | 9:39 am

వృద్ధ కళాకారులకు రూ.500 జీవన భృతి

వృద్ధ కళాకారుల జీవనం సాగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం బృహత్కర కార్యాన్ని తలపెట్టింది. నవంబరు నుంచి నెలకు రూ. 500 రూపాయల చొప్పున పెన్షన్ రూపంలో సుమారు పదివేల మంది వృద్ధ కళాకారులకు ప్రభుత్వం అందించనుందని మంత్రి ఆనం రామ్‌నారాయణ రెడ్డి శనివారం మీడియా ప్రతినిధుల సమక్షంలో వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2008 | 9:33 am

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

కోస్తా తీరానికి సమీపాన ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తటస్థంగా కొనసాగుతోంది. కాగా... శనివారం రాత్రికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2008 | 9:33 am

కలెక్టరేట్‌ కార్యాలయాల ముట్టడి : టీచర్లు అరెస్ట్

తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రమంతట ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. గత మూడురోజులుగా ఉపాధ్యాయులు శాంతియుతంగా సమ్మె నిర్వహించినా... ప్రభుత్వం స్పందించకపోవడంతో జాక్టో నాలుగో రోజున సమ్మెను ఉధృతం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2008 | 9:32 am

ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం

రాష్ట్రంలో శనివారం నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్ల జాబితాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేపట్టింది
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2008 | 9:32 am

మారుతీ సుజుకీ ఇండియా కార్ల ధరలు పెంపు

కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ పెంపు రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు ఉంటుంది. మారుతీ సుజుకీ తన ఎం800 మోడల్ కారు ధరను రూ.2 వేలు పెంచగా, ఆల్టో ధరను రూ.2500 పెంచింది.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2008 | 9:21 am

ఆనంద్, క్రామ్నిక్ ఎనిమిదో గేమ్ కూడా డ్రా

జర్మనీ రాజధాని బాలే జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఎనిమిదో గేమ్‌ను కూడా డ్రాగా ముగించాడు. దీంతో టైటిల్ విజయానికి ఆనంద్ మరో పాయింట్ దూరంలో నిలిచాడు. తాజా గేమ్‌ను ఆనంద్,
Source: Yahoo! Telugu: News | 25 Oct 2008 | 9:21 am

3 నెలల జీతంతో లాసన్‌పై ఎట్టకేలకు వేటు

కోచ్ జెఫ్ లాసన్ పనితీరుపై గత కొంతకాలంగా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనూహ్య రీతిలో ఆయనపై వేటు వేసింది. పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ బట్ జాతీయ క్రికెట్ జట్టు కోచ్ లాసన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2008 | 9:21 am

జర్మన్ ఛాన్సలర్ మెర్కెల్‌తో ప్రధాని భేటీ

జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పాటు ద్వైపాక్షిక అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2008 | 9:20 am

ఐరన్ టానిక్ వాడుతున్నాగా!

"నాకెందుకో భయంగా ఉందే రాణీ?" చెప్పాడు భర్త...
Source: వినోదం | 25 Oct 2008 | 6:31 am

కళ్లు తిరిగి పడిపోతారు!

"షాపింగ్‌కు బయలుదేరుతున్నాం కదా!... బీ.పీ టాబ్లెట్స్‌ తెచ్చుకోండి" చెప్పింది భార్య
Source: వినోదం | 25 Oct 2008 | 6:25 am

నవంబర్ 7న తెరపైకి రానున్న "యువత"

హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ హీరోగా నటిస్తోన్న చిత్రం "యువత". నిజాం, వైజాగ్‌లలో దిల్ రాజు పంపిణీ చేస్తున్న ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో అక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. పరశురామ్...
Source: వినోదం | 25 Oct 2008 | 6:17 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 25 Oct 2008 | 4:12 am

అక్టోబరు 25, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్
Source: Yahoo! Telugu: Entertainment | 25 Oct 2008 | 4:11 am

మద్యం ఏరులై పారుతున్న ఓరు'కల్లు'

ఓరుగల్లు కోట కాకతీయుల వైభవానికి ప్రతీక. ఇక్కడ శిల్ప సంపద చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక్కడి శిల్పాలు మన తెలుగు చిత్రాల సన్నివేశాలలో కనబడతాయి. ఇంతటి అపురూపమైన కోట నేడు మద్యంలో తడిసిపోతోంది. మద్యం దుకాణాలు కోట పరిసర...
Source: వినోదం | 24 Oct 2008 | 2:00 pm