పాంటింగ్ సెంచరీ: ఆసీస్ వ్యూహానికి భారత్ బ్రేక్

బెంగళూరులో జరిగే తొలి టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా పాంటింగ్ భారత్‌లో రాణించలేకపోతున్నానన్న అపవాదును తొలగించుకున్నప్పటికీ, ఆసీస్ వ్యూహాత్మక బ్యాటింగ్ చివర్లో కాస్త తడబడింది. టాస్ గెలిచిన పాంటింగ్ బ్యాటింగ్ ఎంచుకోగా...
Source: Yahoo! Telugu: News | 9 Oct 2008 | 11:30 am

భారత్‌కు ఇదొక ఓటమి: బీజేపీ, లెఫ్ట్

అణు పరీక్షల విషయంలో అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ మౌనం వహించడాన్ని ప్రతిపక్ష బీజేపీ, లెఫ్ట్ పార్టీలు తప్పుబట్టాయి. ఈ ఇండో- యూఎస్ పౌర అణు సహకార ఒప్పందాన్ని భారత్‌కు ఒక ఓటమిగా చరిత్ర నిరూపిస్తుందని అభిప్రాయపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 9 Oct 2008 | 10:56 am

ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది లేదు: మిట్టల్

ఆర్థక సంక్షోభంతో తమ లాభాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రపంచంలోని అతి పెద్ద స్టీలు ఉత్పత్తి సంస్థ ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్, సీఈవో లక్ష్మీమిట్టల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు చైనా నుంచి దిగుమతుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ...
Source: Yahoo! Telugu: News | 9 Oct 2008 | 10:33 am

మూల్యం చెల్లించుకుంటారు: భజ్‌రంగ్ దళ్

కేంద్ర ప్రభుత్వం తమపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తుండటాన్ని భజ్‌రంగ్ దళ్ తీవ్రంగా పరిగణించింది. విశ్వహిందూ పరిషత్ అనుబంధ సంస్థ భజ్‌రంగ్ దళ్ జాతీయ కన్వీనర్ ప్రకాశ్ శర్మ గురువారం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమపై నిషేధం
Source: Yahoo! Telugu: News | 9 Oct 2008 | 10:29 am

భారత్ ఆందోళనలకు పరిష్కారం: సేన్

నిరంతర ఇంధన సరఫరా, రీప్రాసెసింగ్‌కు సంబంధించి భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు పరిష్కారాలు లభించాయని అమెరికాలో భారత దౌత్యాధికారి రోనన్ సేన్ తెలిపారు. అమెరికా- భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన
Source: Yahoo! Telugu: News | 9 Oct 2008 | 10:02 am

తెలంగాణపై తెదేపా అనుకూల ప్రకటన

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ గురువారం తీర్మానం చేసింది. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం అధినేత చంద్రబాబు అధ్యక్షతన కోర్‌కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ ఏర్పాటు చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 9 Oct 2008 | 10:02 am

ఒరిస్సా: కంధమాల్‌లో పరిస్థితి మెరుగు

ఒరిస్సాలో నెల రోజులకుపైగా ఉద్రిక్త పరిస్థితులు రాజ్యమేలిన కంధమాల్ జిల్లాలో పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని జిల్లాలో గత కొంతకాలంగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ప్రస్తుతం సాధారణ
Source: Yahoo! Telugu: News | 9 Oct 2008 | 9:47 am

ప్రత్యేక తెలంగాణకు టీడీపీ మద్దతు: బాబు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు టీడీపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానంతరం హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
Source: Yahoo! Telugu: News | 9 Oct 2008 | 9:46 am

సల్వాజుడానికి క్లీన్‌చిట్ ఇవ్వలేదు: ఎన్‌హెచ్ఆర్‌సీ

సల్వాజుడానికి తాము క్లీన్‌చిట్ ఇవ్వలేదని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) చీఫ్ ఎస్.రాజేంద్ర బాబు స్పష్టం చేశారు. సల్వాజుడం కార్యకలాపాలపై చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇచ్చిన వివరణాత్మక నివేదికను ఎన్‌హెచ్ఆర్‌సీ
Source: Yahoo! Telugu: News | 9 Oct 2008 | 9:35 am

చిన్న పార్టీలతో తెలంగాణ రాదు : దత్తన్న

రాష్ట్రంలోని చిన్నాచితకా పార్టీలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 9 Oct 2008 | 9:06 am

శ్రీకాకుళం నుంచి మెగా యాత్రకు సర్వం సిద్ధం

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మెగా యాత్రకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల యాత్రకు ఆయన గురువారం సాయంత్రం శ్రీకారం చుట్టనున్నారు. దీనికోసం హైదరాబాద్‌నుంచి విశాఖ మీదుగా అరసవల్లి దేవాలయానికి చేరుకోనున్న
Source: Yahoo! Telugu: News | 9 Oct 2008 | 7:42 am

రెండు దేశాలు బరితెగించాయి: లెఫ్ట్ పార్టీలు

అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు సహకార ఒప్పందంతో భారత్‌పై పెనుభారం పడుతుందని లెఫ్ట్ పార్టీలు పేర్కొన్నాయి. రెండు దేశాల బరితెగింపుకు ఫలితమే ఈ అణు ఒప్పందమని విమర్శించాయి. అమెరికా- భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని
Source: Yahoo! Telugu: News | 9 Oct 2008 | 7:29 am

22 శాతం మధ్యంతర భృతికి జేఏసీ సమ్మతి

ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. 22 శాతం మధ్యంతర భృతికి సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) అంగీకరించింది. బుధవారం సాయంత్రం ఎనిమిదో విడతగా జరిపిన చర్చల్లోగాని మధ్యంతర భృతి వివాదం పరిష్కారం కాలేదు.
Source: ఏపీ న్యూస్ | 9 Oct 2008 | 5:26 am

అక్టోబరు 09, 2008 కార్యక్రమాలు

06:00 స్పెషల్ ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 విక్టరీ విజయదశమి 08:00 దసరా బుల్లోడు సరదా బుల్లెమ్మ 08:30 జయమ్ము నిశ్చయమ్మురా 08:45 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా- యమగోల 12:00 స్పెషల్ అభిరుచి 12:30
Source: Yahoo! Telugu: Entertainment | 9 Oct 2008 | 4:36 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 9 Oct 2008 | 3:32 am

ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణకు డిమాండ్

దేశ రాజధాని న్యూఢిల్లీలోని జామియా నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరుపాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రధాని నుంచి అమర్ సింగ్ గట్టి హామీని పొందలేక పోయారు.
Source: జాతీయ | 8 Oct 2008 | 12:00 pm

శ్రీనగర్‌లో 11వ తేదీ నుంచి రైలు సేవలు

శ్రీనగర్ వాసులు దశాబ్దాల కల నెరవేరనుంది. ఈనెల 11వ తేదీన తొలి రైలు సర్వీసును ప్రారంభించనున్నారు. సెంట్రల్ కాశ్మీర్, శ్రీనగర్‌ల ప్రాంతాలను కలుపుతూ రైలు సర్వీసును నడుపనున్నారు. ఈ తొలి సర్వీసుకు ప్రధాని మన్మోహన్ సింగ్ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Source: జాతీయ | 8 Oct 2008 | 11:45 am

అస్సోం హింసాకాండలో 52కు పెరిగిన మృతులు

అస్సోం రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు సద్దుమణగలేదు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 52కు చేరుకుంది. అస్సోంలోని ఒక తెగకు చెందిన స్థానికులకు, అక్రమ బంగ్లాదేశీ వలసదారులకు మధ్య శుక్రవారం నుంచి ఘర్షణలు చెలరేగిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 8 Oct 2008 | 11:34 am

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ జగన్: వివేకా

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, 'సాక్షి' దినపత్రిక మేనేజింగ్ డైరక్టర్ వైఎస్.జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పోటీ చేస్తారని కడప ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2008 | 11:10 am