వెదురు బొంగులతో ఇళ్ళ నిర్మాణం

భవన నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్ళ నిర్మాణం చేపట్టాలంటే వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో గుంటూరు జిల్లాలోని ఒక గ్రామ వాసికి విన్నూత తలంపు వచ్చింది. వచ్చిందే తడవుగా తన ఆలోచను ఆచరణలో పెట్టాడు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2008 | 9:57 am

అక్టోబరు 08, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 శ్రీకృష్ణ లీలలు
Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2008 | 7:51 am

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ జగన్: వివేకా

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, 'సాక్షి' దినపత్రిక మేనేజింగ్ డైరక్టర్ వైఎస్.జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పోటీ చేస్తారని కడప ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2008 | 5:41 am

రేపు 'జై తెలంగాణా'పై తెదేపా ప్రకటన

రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జై కొట్టనుంది. విజయదశమి పర్వదినం రోజున తెలంగాణా వాసులకు కానుకగా తమ అభిప్రాయాన్ని వెల్లడించనుంది. పాతికేళ్ళ సమైక్యనినాదానికి స్వస్తిచెప్పనుంది. మంగళవారం తెదేపా తెలంగాణా కోర్ కమిటీ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సమావేశమైంది.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2008 | 5:29 am

కాంగ్రెస్ ఓటమే.. వామపక్షాల లక్ష్యం: కారత్

కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ప్రకటించారు. కేంద్ర స్థాయిలో కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీయేతర ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇదే విధానాన్ని రాష్ట్రంలోనూ అనుసరిస్తామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Oct 2008 | 5:17 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 8 Oct 2008 | 5:15 am

గుజరాత్‌లోనే నానో ప్రాజెక్ట్ : టాటా ప్రకటన

మధ్య తరగతి కలల కారు నానో తయారీకోసం టాటాలు ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాజెక్ట్ ప్రస్తుతం గుజరాత్‌కు చేరింది. వ్యతిరేక ఉద్యమాల కారణంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సింగూర్‌ నుంచి బయటపడిన నానో ప్రాజెక్ట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేయడానికి టాటా కంపెనీ నిర్ణయించింది.
Source: జాతీయ | 7 Oct 2008 | 2:35 pm

అదిలాబాద్ అడవుల్లో రాతికోట ఆనవాళ్లు

రాష్ట్రంలోని జిల్లాల్లో అదిలాబాద్‌కు ప్రత్యేక పేరుంది. అడవుల జిల్లాగా పేరొందిన ఈ ప్రాంతంలో తాజాగా రాతికోట ఒకటి బయల్పడింది. బహూర్ ఆత్మకూరు మండలం కనకాయ్ రెవెన్యూ గ్రామానికి ఆనుకుని ఉన్న జలపాతానికి సమీపంలో ఈ కోట బయల్పడింది. ప్రహరీ గోడ నిర్మాణంలో ఉపయోగించిన బురుజులు, కనకదుర్గ విగ్రహం లభ్యమైంది.
Source: ఏపీ న్యూస్ | 7 Oct 2008 | 1:10 pm

బొంత పురుగు పరుగు ముద్దుకు సైతం సిద్ధం: హరీష్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం బొంతపురుగును సైతం ముద్దాడేందుకు సిద్ధమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తెరాస అడ్డుకుంటోందని భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ చేసిన ఆరోపణలపై ఆయన విరుచుకుపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 7 Oct 2008 | 1:06 pm

ఈ నెల 10న నేను మీకు తెలుసా

మంచు మనోజ్‌కుమార్, నేహా ఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "నేను మీకు తెలుసా. ఈ సినిమా అక్టోబరు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర సమర్పకుడు మోహన్‌బాబు వెల్లడించారు. అజయ్‌శాస్త్రి ఈ సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2008 | 12:06 pm

కోటికి చేరిన అనుష్క రేటు

యోగా టీచర్‌గా పనిచేస్తూ నాగ్ "సూపర్"తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన "అనుష్క" ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఒంపుసొంపుల ప్రదర్శనతోపాటు ఇటీవల విడుదలైన సినిమాల్లో తాగుడు సీన్స్‌లోనూ చక్కని నటనను కనబర్చి మంచి
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2008 | 12:05 pm

మామూలు సినిమాల్లో ఏమీ ఉండదు: ఛార్మి

హీరోలకు ప్రాధాన్యం ఉండే సినిమాల్లో నటించడం వలన హీరోయిన్లకు నటనపరంగా కలిసొచ్చేది ఏమీ ఉండదని ఛార్మి అంటోది. ఎప్పుడో ఒకసారి "మంత్ర" వంటి హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉండే చిత్రాలు వస్తుంటాయి. వీటిలో నటించడం ద్వారా నటనపరంగా
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2008 | 12:05 pm

కమల్ మర్మయోగిలో త్రిష, శ్రియ

దక్షిణాది సినిమా రంగంలో చాలా తక్కువకాలంలోనే అగ్రనటులుగా ఎదిగిన త్రిష, శ్రియలు కమల్‌హాసన్ "మర్మయోగి" చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరితో ఈ సినిమాలో వారి డబ్బింగ్ వారిచేతే చెప్పించేందుకు కమల్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Oct 2008 | 12:05 pm

తేజ "కేక"ను ట్రైలర్లో తిలకించండి

జయం", "చిత్రం" వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన "తేజ" తాజా సినిమా "కేక". ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో దాదాపు 36 మంది కొత్త ఆర్టిస్టులు నటిస్తున్నారు
Source: వినోదం | 7 Oct 2008 | 11:32 am

నితిన్ "హీరో" ట్రైలర్‌ను వీక్షించండి

నితిన్, భావన హీరోహీరోయిన్లుగా, నాగబాబు, రమ్యకృష్ణ జోడీగా నటిస్తున్న చిత్రం "హీరో". ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. మన్యం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మన్యం రమేష్ నిర్మిస్తోన్న చిత్రానికి పలు చిత్రాల్లో...
Source: వినోదం | 7 Oct 2008 | 10:52 am