అష్టాచమ్మా కాంబినేషన్‌లో కొత్త చిత్రం

అష్టాచమ్మా దర్శకనిర్మాతల కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. ఆర్ట్ బీట్ క్యాపిటల్ పతకాంపై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.2 నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత రామ్మోహన్.పి తెలిపారు. ఆర్ట్‌బీట్ క్యాపిటల్ ప్రైవేట్...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2008 | 10:29 am

రెయిన్‌బో- రివ్యూ

రాహుల్, సోనాల్ చౌహాన్, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన "రెయిన్‌‍బో" చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శివారెడ్డి, సునీల్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మల్లికార్జున రావు, గొల్లపూడి మారుతీరావు,
Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2008 | 10:27 am

నవంబర్ మొదటి వారంలో ఆవకాయ్ బిర్యానీ

"ఆనంద్", "గోదావరి", "హ్యాపీడేస్" వంటి హిట్ చిత్రాలతో దర్శకునిగా స్థిరపడిన శేఖర్ కమ్ముల "ఆవకాయ్ బిర్యానీ"తో నిర్మాతగా మారారు. తన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన అనీష్ కురివిల్లాను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ
Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2008 | 10:20 am

ధర్నాలో అపశృతి : గుండెపోటుతో రైతు మృతి

ఎరువుల కోసం చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఓ రైతు గుండెపోటుతో మృతి చెందారు. కడప జిల్లా దువ్వూరులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎరువుల కొరతను వ్యతిరేకిస్తూ సోమవారం రైతన్నలు సోమవారం ధర్నా చేపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 6 Oct 2008 | 9:11 am

నెల్లూరులో భాజపా సంకల్పయాత్ర

రాష్ట్ర స్థాయిలో పార్టీని మరింత పటిష్టపరిచే దిశగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన సంకల్పయాత్ర సోమవారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. నెల్లూరులో సినీనటుడు, పార్టీ నేత కృష్ణంరాజు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ... ఎరువుల కొరతను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Oct 2008 | 9:10 am

తెలంగాణపై తెదేపా కోర్‌కమిటీ భేటీ

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సై, లేక నై అనే కీలకనిర్ణయంపై తెలుగుదేశం పార్టీ సోమవారం చర్చలు జరుపనుంది. తెలంగాణ ఏర్పాటుకై టీడీపీ వేసిన ప్రత్యేక కోర్‌కమిటీ ఈ రోజు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశం కానుంది.
Source: ఏపీ న్యూస్ | 6 Oct 2008 | 9:05 am

డీఎస్ జిల్లాల పర్యటన ప్రారంభం

ఎన్నికల సమరం సమీపిస్తుండడంతో పీసీసీ అధినేత డీ. శ్రీనివాస్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా... డీఎస్ సోమవారం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పర్యటించనున్నారు
Source: ఏపీ న్యూస్ | 6 Oct 2008 | 9:02 am

విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కుమారుడిగా 1986లో (కలియుగ పాండవులు) చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన వెంకటేష్
Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2008 | 9:01 am

నోటుకు ఓటు: అమర్, ఆహ్మద్‌లకు క్లీన్‌చిట్

దేశంలో సంచలనం సృష్టించిన నోటుకు ఓటు కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అమర్‌సింగ్, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌లకు క్లీన్‌చిట్ లభించింది. నోటుకు ఓటు కేసుపై నియమించి పార్లమెంటరీ కమిటీ తన ప్రాథమిక నివేదికన సమర్పించింది.
Source: జాతీయ | 6 Oct 2008 | 8:45 am

బిట్‌బర్గర్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ చేతన్‌దే

జర్మనీలో జరిగిన బిట్‌బర్గర్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో చేతన్ ఆనంద్ విజేతగా నిలిచాడు. ఆదివారం హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అతను 23-25, 24-22, 23-21 సెట్లతో సహ దేశస్థుడైన అరవింద్ భట్‌ను ఓడించి, టైటిల్ ఎగరేసుకుపోయాడు.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2008 | 7:54 am

కాశ్మీర్‌పై జర్దారీ వ్యాఖ్యలను స్వాగతించిన భారత్

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో పోరాటం జరుపుతున్న వారిని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తీవ్రవాదులుగా వర్ణించడాన్ని భారత్ స్వాగతించింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలకు కట్టుబడి, పాక్ నుంచి కాశ్మీర్‌లోకి జరుగుతున్న తీవ్రవాద
Source: Yahoo! Telugu: News | 6 Oct 2008 | 7:14 am

భారత్, పాక్‌ల మధ్య హాకీ సిరీస్ పునరుద్ధరణ

భారత్, పాకిస్థాన్‌ల మద్య హాకీ సిరీస్‌కు మళ్లీ జీవం పోయాలని ఇరు దేశాల హాకీ సమాఖ్యలు నిర్ణయించాయి. నవంబర్, డిసెంబర్‌లలో ఇరు దేశాల జూనియర్, సీనియర్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని ఓ అంగీకారానికి వచ్చాయి.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2008 | 7:14 am

కాశ్మీర్ లోయలో రెండో రోజుకు చేరుకున్న కర్ఫ్యూ

కాశ్మీర్ లోయలో వరుసగా రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతుంది. వేర్పాటువాదులు శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌కు నిర్వహించ తలపెట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పెద్దఎత్తున పారమిలటరీ
Source: Yahoo! Telugu: News | 6 Oct 2008 | 7:05 am

సీఎంచే జూరాల జల విద్యుత్కేంద్రం జాతికి అంకితం

జూరాలవద్ద ఏర్పాటు చేసిన 156 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ ఆదివారం జాతికి అంకితం చేశారు. దాంతోపాటు రూ. 908కోట్లతో చేపడుతున్న 240మెగావాట్ల దిగువ జూరాల విద్యుదుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2008 | 6:37 am

ఇండో- యూఎస్ అణు ఒప్పందంతో కొత్త సంక్షోభాలు: ఇరాన్

వివాదాస్పద అణు కార్యక్రమంపై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఇరాన్ ఆదివారం అమెరికా- భారత్ పౌర అణు సహకార ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అణు నిరాయుధీకరణ ఒప్పందానికి (ఎన్‌పీటీ)కి ఇది ప్రమాదకరమని,
Source: Yahoo! Telugu: News | 6 Oct 2008 | 6:28 am

స్టట్‌గార్ట్ గ్రాండ్ ప్రి టెన్నిస్ టోర్నీ విజేత జంకోవిచ్

జర్మనీ స్టట్‌గార్డ్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా తార జెలీనా జంకోవిచ్ విజేత సెరీనా విలియమ్స్ నుంచి నంబర్ వన్ సీడ్‌ను దక్కించుకునేందుకు సిద్ధమైన రెండో సీడ్‌ జంకోవిచ్ ఆదివారం జరిగిన ఫైనల్లో రష్యా భామ నాదియా పెట్రోవాను చిత్తు చేసింది.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2008 | 6:24 am

లక్ష్మణానంద్‌ను చంపింది మేమే: మావోలు

విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత స్వామి లక్ష్మణానంద్‌ను హత్య చేసింది మేమేనని మావోయిస్టుల నేత సవ్యసాచి పాండా ప్రకటించారు. అయితే తమ నేత (లక్ష్మణానంద్‌) హత్యకు క్రైస్తవులే కారకులగా భావించి... గత కొంతకాలంగా భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు ఒరిస్సాలో హింసకు పాల్పడుతున్నదాడుల వ్యవహారం కాస్త పాండా సంచలన ప్రకటనతో మలుపు తిరగనుంది.
Source: జాతీయ | 6 Oct 2008 | 6:19 am

కాశ్మీర్‌లో రెండో రోజు కూడా కర్ఫ్యూ

వేర్పాటువాదులు చేపట్టిన ఆందోళన కార్యాక్రమాన్నిదృష్టిలో పెట్టుకుని కాశ్మీర్‌లో అధికారులు వరుసగా రెండో రోజు కూడా కర్ఫ్యూ కోనసాతోంది. సోమవారం పారామిలటరీ దళాలు, పోలీసులను అక్కడకు భారీ స్థాయిలో దింపారు.
Source: జాతీయ | 6 Oct 2008 | 6:17 am

సరబ్‌జిత్ విడుదలకు భారత్ నుంచి ఒత్తిళ్లు లేవు: పాక్

మరణ శిక్ష ఎదుర్కొంటున్న సరబ్‌జిత్ సింగ్ విడుదలకు సంబంధించి భారత్ నుంచి ఒత్తిళ్లేమీ లేవని పాకిస్థాన్ న్యాయ శాఖ మంత్రి ఫరూఖ్ నాయక్ ఆదివారం విలేకరులతో చెప్పారు. లాహోర్ జైల్లో ఉన్న సరబ్‌జిత్ సింగ్‌ను కలుసుకోనున్న సందర్భంగా
Source: Yahoo! Telugu: News | 6 Oct 2008 | 6:14 am

సీపీఎం అంతర్గత చర్చలు నేడే!

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టికరిపించాలనే లక్ష్యంతో విపక్షాలు వూహ్యాలు రచిస్తున్న నేపథ్యంలో, ఇదే అంశంపై సీపీఎం పార్టీ సోమవారం అంతర్గత చర్చలు జరిపేందుకు సిద్దమౌతోంది. ఇందులో భాగంగా, రాష్ట్ర సీపీఎం నాయకత్వంతో చర్చలు జరిపేందుకు సీపీఎం పార్టీ కేంద్ర నేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 6 Oct 2008 | 6:10 am

టీడీపీని గెలిపించుకుందాం: బాలకృష్ణ పిలుపు

తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని అభిమానులకు యువరత్న బాలకృష్ణ పిలుపునిచ్చారు. నందమూరి అభిమానులకూ ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు టికెట్లు ఇప్పిస్తామన్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Oct 2008 | 6:07 am

మోడీ విసా వివాదం: రైస్ దృష్టికి తీసుకెళ్లిన అద్వానీ

భారతీయ జనత పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వీసా వివాదాన్ని ఇటీవల భారత్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కండొలిజా రైస్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. కండొలిజా రైస్
Source: Yahoo! Telugu: News | 6 Oct 2008 | 6:02 am

ఒరిస్సా పరిస్థితిపై 13న ఎన్ఐసి భేటీ

ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, అక్టోబర్ 13న ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జాతీయ సమగ్రతా మండలి సమావేశం జరగనుంది. మత కల్లోల పరిస్థితిని ఎదుర్కొనడంపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు గాను ప్రధాని ఎన్ఐసి సమావేశాన్ని నిర్వహించనున్నట్లుగా హోంశాఖ సహాయ మంత్రి షకీల్ అహ్మద్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 6 Oct 2008 | 5:59 am

అక్టోబరు 06, 2008 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 సినిమా 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 విజయం 14.30 శ్రీ కృష్ణ లీలలు 15.00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2008 | 3:14 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 6 Oct 2008 | 3:12 am

యువగర్జనతో సత్తా చాటుతా: బాలకృష్ణ

గుంటూరులో జరిగే యువగర్జన సదస్సుతో తన సత్తా చాటుతానని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. తన అభిమానులతో హీరో నందమూరి బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులతో ఆయన చర్చలు జరిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Oct 2008 | 11:12 am