పొత్తులపై తొందరపడే ప్రసక్తే లేదు: దేవేందర్

ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే అంశంపై తాము ఏ మాత్రం తొందర పడే ప్రసక్తే లేదని నవతెలంగాణ ప్రజాపార్టీ అధినేత దేవేందర్‌గౌడ్ ప్రకటించారు. దేవేందర్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ...
Source: ఏపీ న్యూస్ | 12 Sep 2008 | 12:46 pm

విజయనగరం జిల్లాలో పది చెరువులకు గండ్లు

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా నీటమునిగాయి. వరద ముంపు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిస్థాయిలో
Source: ఏపీ న్యూస్ | 12 Sep 2008 | 12:46 pm

జాతీయ పోలీస్ అకాడమీ వజ్రోత్సవాలు

జాతీయ పోలీస్ అకాడమీ వజ్రోత్సవాలు హైదరాబాద్‌లో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వజ్రోత్సవ వేడుకలలో కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటిల్‌కు
Source: ఏపీ న్యూస్ | 12 Sep 2008 | 12:46 pm

కోస్టల్ కారిడార్‌పై విపక్షాల నిరసన

రాష్ట్ర ప్రభుత్వం కోస్టల్ కారిడార్‌కు భూములను సేకరించడంపై అఖిల పక్షం నిరసన వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా అడవులదీవుల గ్రామంలో శుక్రవారం ప్రజా అభిప్రాయాలను సేకరించడానికి అధికారులు...
Source: ఏపీ న్యూస్ | 12 Sep 2008 | 12:45 pm

అల్పపీడనం: రాష్ట్రంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల భారీవర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, తెలంగాణపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నట్లు...
Source: ఏపీ న్యూస్ | 12 Sep 2008 | 12:45 pm

లోయలో పడిన బస్సు : 14మంది దుర్మరణం

నెల్లూరు జిల్లా రాపూరు- చిట్వేల్ ఘాట్ రోడ్డు వద్ద టూరిస్టు బస్సు గురువారం రాత్రి అదుపుతప్పి లోయలో పడిన సంఘటనలో 14మంది దుర్మరణం పాలైయ్యారు. ఈ సంఘటనలో మరో 20 మంది గాయాల ....
Source: ఏపీ న్యూస్ | 12 Sep 2008 | 12:44 pm

స్పష్టత ఉన్న పార్టీతోనే పొత్తు: వినోద్

ప్రత్యేక తెలంగాణ అంశంపై స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరించే పార్టీతోనే తాము జత కడతామని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ...
Source: ఏపీ న్యూస్ | 12 Sep 2008 | 12:44 pm

ఎంతమందికైనా చోటు ఉంటుంది: చిరంజీవి

తమ పార్టీలో ఎంతమందికైనా చోటు ఉంటుందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. తమ పార్టీది విశాల హృదయమని ఆయన అన్నారు. పార్టీలో చేరాలనుకునేవారిని సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Sep 2008 | 12:44 pm

ఆరుషీ హత్య కేసు : నిందితులకు బెయిల్

ఆరుషీ హత్యకేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రకాల ప్రచారసాధానాలు పతాక శీర్షికన వార్తలను ప్రచురించాయి. ఇందులో ప్రధాన నిందితులకు ఘజియాబాద్ సెసన్స్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
Source: జాతీయ | 12 Sep 2008 | 10:58 am

నాగాలాండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 669 కేసులు

ఒకటి కాదు.. రెండు కాదు,,, 669 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అదీ ఒక ప్రభుత్వంపై... ఇవన్నీ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన కేసులు కావడం విశేషం. అన్ని కేసులను భరిస్తున్న ఆ ప్రభుత్వం నాగాలాండ్... ఢిల్లీ నుంచి కోహిమా దాకా వివిధ కోర్టులలో ఈ కేసులపై విచారణ సాగుతోంది.
Source: జాతీయ | 12 Sep 2008 | 10:36 am

ఇప్పట్లో చమురు ధరలు తగ్గించే ఆలోచన లేదు : మురళి

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం మంచిదేనని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి మురళీ దేవరా తెలిపారు. ఇది శుభ పరిణామమేనన్నారు. అయితే దేశంలో చమురు ధరలను ఇప్పట్లో తగ్గించే ఆలోచనేది తమకు లేదని తెగేసి చెప్పారు.
Source: జాతీయ | 12 Sep 2008 | 10:23 am

పిఎఫ్ కుంభకోణంపై సీబీఐ విచారణకు యూపీ సిఫార్సు

కోట్ల రూపాయల కుంభకోణంగా మిగిలిపోయిన పిఎఫ్ అవినీతి కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం రాత్రి సిఫార్సు లేఖను రాసింది.
Source: జాతీయ | 12 Sep 2008 | 8:54 am

నేడే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రంగం సిద్ధమైంది. బీజేపీ జాతీయ సమావేశాలకు కర్ణాటక నాలుగోసారి వేదిక కానుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ సమావేశాలు శుక్రవారం బెంగళూరులో ప్రారంభం కానున్నాయి.
Source: జాతీయ | 12 Sep 2008 | 7:15 am

సీపీఎంలో ఎలాంటి విభేదాల్లేవు: ఏచూరి

సింగూర్ వివాదంపై తమ పార్టీలో ఎలాంటి వివాదాల్లేవని ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలిపారు. కార్ల పరిశ్రమను వీలైనంత త్వరగా తెరిపించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సీపిఎంలో విభేదాలు ఉన్నయన్న విషయంలో
Source: జాతీయ | 12 Sep 2008 | 5:04 am

కీలక వ్యక్తులను విచారించాలి

అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్ సభలో దూమారం రేపిన నోట్లకట్టల ప్రదర్శన కేసుపై పార్లమెంటరీ కమిటీ గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే కొందరు సాక్ష్యులను విచారించిన విషయం తెలిసిందే.
Source: జాతీయ | 12 Sep 2008 | 4:10 am

రైతు కోసం ఏమైనా చేస్తాం: సోనియా

'రైతు నిస్సత్తువగా ఉంటే దేశ భవిష్యత్తు ప్రశార్థకమవుతుంది. వారి జీవితాల్లో వెలుగు కనిపించాలి. వారి మొహల్లో చిరునవ్వు రావాలి. వారి జీవితాల్లో ఆ సంతోషం చెదరకుండా ఉండాలి. రైతుల కోసం ఇప్పటికే ఎన్నో చేసాం. అవసమైతే ఏమైనా చేస్తాం.'
Source: ఏపీ న్యూస్ | 11 Sep 2008 | 2:21 pm

మహిళా సంతోషం శాశ్వతం కావాలి: సోనియా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలతో మహిళా జీవితాల్లో కనిపిస్తున్న సంతోషం శాశ్వతం కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఇందుకోసం తాము ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Sep 2008 | 1:38 pm

అనగనగా ఒక అరణ్యం తొలి షెడ్యూల్ పూర్తి

కౌశల్, సైరాభాను, ఏక్తా త్రివేది, శ్రీరేఖ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "అనగనగా ఒక అరణ్యం" చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. జి.శేఖర్ చంద్ర ఈ సినిమా దర్శకుడు. టి.సుల్తాన్ ఈ సినిమాను రెండు భాషల్లో నిర్మిస్తున్నారు. హిందీలో ఈ సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2008 | 1:31 pm

డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు నేనింతే

రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం "నేనింతే". ఈ సినిమాకు పూరీజగన్నాథ్ దర్శకుడు. దేశముదురు, దుబాయ్ శ్రీను వంటి సక్సెస్ చిత్రాలను అందించిన డి.వి.వి.దానయ్య యూనివర్సల్ మీడియా పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2008 | 1:27 pm

కింగ్ 45 శాతం షూటింగ్ పూర్తి

నాగార్జున తాజాగా నటిస్తోన్న "కింగ్" చిత్రం 45 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నాగార్జున రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి పాత్ర పోషిస్తున్నారు. కామాక్షీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ టోలీచౌక్‌లోని డాగ్‌హౌస్‌లో జరుగుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2008 | 1:23 pm

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రంగం సిద్ధం

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రేపటి (శుక్రవారం) నుంచి బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పాటించాల్సిన విధులు, అనుసరించవలసిన వ్యూహాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో ఆ పార్టీ నేతలు చర్చిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
Source: జాతీయ | 11 Sep 2008 | 1:12 pm

బీహార్ వరదల్ని రాజకీయం చేయొద్దు: రాహుల్

బీహార్ వరదలకు సంబంధించిన అంశాలను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, బీహార్‌కి చెందిన కేంద్ర మంత్రులను, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Source: జాతీయ | 11 Sep 2008 | 12:57 pm

అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్‌కు మంచి స్పందన

ఇటీవల విడుదలైన అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుందని చిత్ర దర్శకుడు హరి ఎల్లేటి తెలిపారు. థియేటర్లలో స్పందన చూసి తమ చిత్రం సక్సెస్ అయినట్టుగా భావిస్తున్నామని దర్శకుడు మీడియాతో
Source: Yahoo! Telugu: Entertainment | 11 Sep 2008 | 12:31 pm

కోలీవుడ్‌లో "విక్రమార్కుడు"

రవితేజ-రాజమౌళి కాంబినేషన్‌లో టాలీవుడ్‌లో హిట్టయిన "విక్రమార్కుడు" సినిమా కోలీవుడ్‌లో రీమేక్ కానుంది. తమిళంలో హిట్టయిన "పరుత్తివీరన్" సినిమాలో విభిన్న పాత్రను పోషించి "ఫిల్మ్ ఫేర్" ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్న కార్తీక్ కోలీవుడ్ "విక్రమార్కుడు"లో...
Source: వినోదం | 11 Sep 2008 | 12:22 pm

రుణమాఫీవల్ల జిల్లా రైతులకు మేలు: సోనియా

యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీవల్ల అనంతపురం జిల్లా రైతులకు ఎక్కువ మేలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వివరించారు. భారతదేశం స్వతహాగా వ్యవసాయంపై ఆధారపడిందని తెలిపారు. వ్యవసాయ రైతులను...
Source: Yahoo! Telugu: News | 11 Sep 2008 | 12:04 pm

ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్: వైఎస్ రాజశేఖర రెడ్డి

ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్‌దని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. అనంతపురం భారీ బహిరంగ సభలో వైఎస్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ గత నాలుగేళ్ల కాలంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు. ప్రజలకు....
Source: Yahoo! Telugu: News | 11 Sep 2008 | 11:46 am