అసెంబ్లీ సోమవారానికి వాయిదా

చట్లసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానానికి ఆమోదించిన శాసనసభ నిరవధికంగా సోమవారం వరకు వాయిదా పడింది. రిజర్వేషన్ల తీర్మాణ చర్చ సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై వ్యవసాయశాఖ ...
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 10:35 am

31న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆగస్టు 31వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కొత్తగూడెంలోని సింగరేణి ప్రకాశం స్టేడియం గ్రౌడ్‌లో మెగా ఆరోగ్యశ్రీ పథకాన్ని
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 9:02 am

ఛండీఘర్‌లో మందుపాతర పేలుడు: ఆరుగురి మృతి

దేశంలో ఒకవైపు ఉగ్రవాదుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లుతుంటే... మరోవైపు నక్సల్స్‌ కార్యకలాపాలకు అంతులేకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఛండీఘర్ నారాయణపూర్ జిల్లాల్లో నక్సల్స్ పాతి పెట్టిన మందుపాతర పేలి ఆరుగురు పోలీసులు దుర్మరణం పాలైయ్యారు.
Source: జాతీయ | 29 Aug 2008 | 8:57 am

బీసీల రిజర్వేషన్లను ఆమోదించిన అసెంబ్లీ

చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. న్యాయకోవిదుల సలహాలను, సూచనలను ...
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 7:48 am

ఒకటిన తెదేపా తెలంగాణ కమిటీ భేటీ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం తెదేపా నియమించిన కోర్ కమిటీ వచ్చే నెల ఒకటో తేదీన భేటీ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తేదీ ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 7:22 am

సర్పంచ్‌లకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: టీడీపీ

అధికార బదలాయింపు అంశంపై ధర్నా చేసిన సర్పంచ్‌లపై పోలీసులు జరిపిన లాఠీఛార్జికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ శాసన సభలో డిమాండ్ చేసింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ఆర్ క్షమాపణ...
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 7:06 am

బీహార్ వరద బాధిత ప్రాంతాల్లో ఐరాస బృందాల పర్యటన

వరదలు ముంచెత్తిన బీహార్, నేపాల్‌లలో ఐక్యరాజ్యసమితి బృందాలు పర్యటించాయి. కోసి నది వరదలతో అతలాకుతలమైన వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాలను ఐరాస బృందాలు అంచనా వేస్తున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు అవసరమైన సాయమందించాలని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది.
Source: జాతీయ | 29 Aug 2008 | 6:59 am

ఎరువుల కొరతపై రైతుల కన్నెర్ర

ఎరువుల కొరతపై రాష్ట్రంలో పలు చోట్ల రైతన్నలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమకు అవసరమైనంతమేరకు ఎరువుల సరఫరా చేయాలని శుక్రవారం రైతులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో..
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 6:58 am

వాయిదా తీర్మానాలపై విపక్షాల పట్టు

శుక్రవారం విపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ సురేష్ రెడ్డి తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు. తామిచ్చిన వాయిదా తీర్మానాలపైనే ముందుగా చర్చజరగాలని విపక్షాలు పట్టుబట్టాయి.
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 6:40 am

సోనియాగాంధీ 11న సీమ పర్యటన

యూపీఏ ఛైర్‌పర్సన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సెప్టెంబర్ 11న ఆంధ్రరాష్ట్రంలో పర్యటించనున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో సోనియాగాంధీ పాల్గొంటారు. దీనిపై అధికారయంత్రాంగం, రాష్ట్ర ...
Source: ఏపీ న్యూస్ | 29 Aug 2008 | 4:58 am

ఆగస్టు 29 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ వార్తలు 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్స్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతి 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీకృష్ణ లీలలు 15:00...
Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2008 | 4:16 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 29 Aug 2008 | 3:38 am

దసరాకు బాలకృష్ణ కొత్త చిత్రం..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చాలా బిజీ అయ్యారు. ఈ మధ్యనే ఓ చిత్రం కొత్త చిత్రం నిర్మిస్తున్నట్లు ప్రకటించగా, మరో నిర్మాత దసరానాడు ఆయనతో చిత్రాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. శ్రీ దేవీ మూవీస్ పతాకంపై లోగడ "ఆదిత్య 369", "వంశానికొక్కడు", "భలే వాడివి బాసూ"...
Source: వినోదం | 28 Aug 2008 | 12:50 pm

మెండిస్‌ను ఎదుర్కోవడంపై రైనా సంతోషం

శ్రీలంక స్పిన్ సంచలనం అంజత మెండిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై టీం ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా సంతోషం వ్యక్తం చేశాడు. తన ఆటకు సంబంధించిన మిగిలిన అంశాలతో కంటే, శ్రీలంక స్పిన్ దళం మెండిస్, మురళీధరన్‌లను
Source: Yahoo! Telugu: News | 28 Aug 2008 | 12:28 pm

నంద్యాల శివార్లలో పోలీసుల గాలింపు

నంద్యాల శివారు ప్రాంతాల్లో మావోయిస్టులు తిరుగుతున్నారన్న వార్తలు వచ్చిన తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేసి గాలింపు చేపట్టారు. నల్లమల అడవులకు చేరువలో ఉంది నంద్యాల. నంద్యాల శివారులోని నందమూరి నగర్‌కు దాదాపు 300 మంది...
Source: Yahoo! Telugu: News | 28 Aug 2008 | 12:28 pm

రాజమండ్రిలో కూలిన చర్చి: కూలీలకు గాయాలు

రాజమండ్రి నగరంలో నిర్మాణంలో ఉన్న చర్చి కూలిన ఘటనలో పలువురు కూలీలు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానిక ఐఎల్‌టీడీ గేటు దగ్గరలో ఈ చర్చి నిర్మాణం జరుగుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో...
Source: Yahoo! Telugu: News | 28 Aug 2008 | 12:27 pm

'జన ఆశీర్వాద యాత్ర'ను ప్రారంభించిన అద్వానీ

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జన ఆశీర్వాద యాత్ర'ను గురువారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎల్.కె అద్వానీ ప్రారంభించారు. ఈ యాత్ర సుమారు 36 జిల్లాలో 3,000 కిలోమీటర్ల దూరం సాగనుంది...
Source: జాతీయ | 28 Aug 2008 | 12:19 pm

'ప్రజారాజ్యం' అధికార ప్రతినిధులుగా పరకాల, మిత్రా

ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు నటుడు చిరంజీవి తొలి రాజకీయ ప్రకటన ప్రకటించారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులుగా డాక్టర్ మిత్రా, పరకాల ప్రభాకర్‌లు నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి గురువారం సాయంత్రం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 28 Aug 2008 | 12:19 pm

కాశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ సడలింపు

కాశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో గురువారం అధికారిక యంత్రాంగం కర్ఫ్యూని సడలించింది. కాశ్మీర్ లోయలో కర్ఫ్యూని సడలించిన అనంతరం ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. ఇదిలా
Source: Yahoo! Telugu: News | 28 Aug 2008 | 12:19 pm

టాటా ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోము: కేంద్రం

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సింగూరులో టాటా మోటార్స్ ఏర్పాటు చేస్తున్న నానో కార్ల ప్లాంటు విషయంలో నెలకొన్న భూవివాదంలో జోక్యం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం సింగూరు భూవివాద పరిష్కారానికి
Source: Yahoo! Telugu: News | 28 Aug 2008 | 12:10 pm

వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వరసిద్ధి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 3-23 తేదీల మధ్య జరుగుతాయి. బ్రహ్మోత్సవాలను తిలకించటానికి తమిళనాడు, కర్ణాటకలతో పాటు మనరాష్ట్రం నుంచి...
Source: Yahoo! Telugu: News | 28 Aug 2008 | 12:05 pm

సర్పంచులకు రూ.3వేల గౌరవవేతనం : బాబు

వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధించి అధికారంలోకి వస్తే సర్పంచ్‌లకు మూడువేల రూపాయల గౌరవవేతనం ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ...
Source: ఏపీ న్యూస్ | 28 Aug 2008 | 12:03 pm

ప్రేమ పిలుస్తోంది చిత్రం ప్రారంభం

చంటిని హీరోగా పరిచయం చేస్తూ గణసాయి వెంకటేశ్వర మూవీస్ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. సింధు మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం గురువారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమయింది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2008 | 11:37 am

స్టాక్ మార్కెట్: సెన్సెక్ 248 పాయింట్లు పతనం

ముంబయి స్టాక్ మార్కెట్‌లో గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 248.45 పాయింట్ల మేర భారీగా పతనం చెంది 14,048.34 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 78 పాయింట్లమేర నష్టపోయి 4214 పాయింట్లు వద్ద ముగిసింది. గురువారం...
Source: Yahoo! Telugu: News | 28 Aug 2008 | 11:30 am

పాటల రికార్డింగ్‌లో హైదరాబాద్ టైమ్

ఆస్రా నిర్మాణ్ అనే కార్పొరేట్ సంస్థ తెలుగులో నిర్మిస్తోన్న చిత్రం హైదరబాద్ టైమ్. ప్రస్తుతం ఈ చిత్రం పాటల రికార్డింగ్‌లో ఉంది. ప్రమోద్‌కుమార్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రం గురువారం రామానాయుడు స్టూడియోలో ఓ పాటి రికార్డ్ చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2008 | 11:22 am

దసరానాడు బాలయ్య కొత్త చిత్రం ప్రారంభం

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీదేవీమూవీస్ పతాకంపై దసరానాడు ఓ కొత్త చిత్రం ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడైన మహాదేవ్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Aug 2008 | 11:13 am

అధికార వికేంద్రీకరణ జరగాలి: చంద్రబాబు

అధికార వికేంద్రీకరణ జరిగితేనే సర్పంచులు పదవులకు సార్థకత ఏర్పడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సర్పంచులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఇందిరా పార్కు దగ్గర సర్పంచులు ధర్నాకు....
Source: Yahoo! Telugu: News | 28 Aug 2008 | 11:03 am

పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీదే: డీఎస్

వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీదేనని కొత్త డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి పీసీసీ ఛీఫ్ డి శ్రీనివాస్ చెప్పారు. ఎన్నికల సమయం ఆసన్నమైందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తమ ప్రాంతంలోని నేతలు...
Source: Yahoo! Telugu: News | 28 Aug 2008 | 10:35 am

29న జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్ విశ్వాసపరీక్ష

జార్ఖండ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగే విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి శిబు సోరెన్ తన మెజారిటీని నిరూపించుకోబోతున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ శిబు సోరెన్ బుధవారం రాష్ట్ర ఆరో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 28 Aug 2008 | 10:32 am