అసెంబ్లీ రేపటికి వాయిదా

అసెంబ్లీలో శాసనసభ సభ్యుడు కరణం బలరాంని సస్పెన్షన్ చేసిన వివాదంపై సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ సురేష్‌రెడ్డి పది నిమిషాల పాటు సభకు విరామం ప్రకటించారు. అనంతరం ప్రారంభం కాగానే మళ్ళీ అదే పరిస్థితి ...
Source: ఏపీ న్యూస్ | 27 Aug 2008 | 8:21 am

కందమాల్ హింస.. 13కు పెరిగిన మృతులు

ఒరిస్సా రాష్ట్రంలోని కందమాల్ జిల్లాలో చెలరేగిన హింస కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13కు చేరుకుంది. ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను పోలీసులు జారీ చేశారు.
Source: జాతీయ | 27 Aug 2008 | 8:14 am

వాస్తవాలకు రండి: చంద్రబాబు

కాకిలెక్కలు చెప్పకండని, వాస్తవంలోకి రండని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాల సమావేశంలో బుధవారం రాష్ట్రంలో ఎరువుల ఎద్దడిపై చర్చలు వాడి, వేడిగా జరిగాయి. ప్రతిపక్షపార్టీ ఇచ్చిన సమాధానానికి...
Source: ఏపీ న్యూస్ | 27 Aug 2008 | 7:11 am

ఎరువుల కొరతపై అట్టుడికిన అసెంబ్లీ

రాష్ట్రంలో వర్షాకాల సభాపర్వం మూడో రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. ఎరువుల కొరతపై వర్షాకాల సమావేశాల్లో వాడివేడిగా చర్చలు కొనసాగింది. ఎరువుల కొరతపై ప్రభుత్వం తీసుకున్న వైఖరి పట్ల విపక్షాలు ...
Source: ఏపీ న్యూస్ | 27 Aug 2008 | 6:38 am

ఉచితంగా విద్యుత్‌ను అందిస్తాం : చంద్రబాబు

రానున్న ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వస్తే రెండు బల్పులు, ఒక ఫ్యాను, టీవి ఉన్న కుటుంబానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 27 Aug 2008 | 5:41 am

వాయిదా తీర్మానానికి నిరాకరించిన స్పీకర్

శాసనసభ వార్షాకాల సమావేశాలు మూడో రోజుగా బుధవారం ఉదయం మొదలు కాగానే, వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను స్పీకర్ సురేష్ రెడ్డి కొట్టిపారేశారు. దీనితో సభ్యులు...
Source: ఏపీ న్యూస్ | 27 Aug 2008 | 5:41 am

అక్టోబరు 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబరు 17వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. బహుశా 14వ లోక్‌సభ చిట్టచివరి సమావేశాలు ఇవే కావచ్చు. అక్టోబరు 17వ తేదీ నుంచి నవంబరు 21వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లోనే భారత్-అమెరికా అణు ఒప్పందం అమలుకు సంబంధించిన అన్ని రకాల చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
Source: జాతీయ | 27 Aug 2008 | 5:27 am

ఆగస్టు 27, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2008 | 4:06 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 27 Aug 2008 | 3:13 am

రాజకీయాలే టాటా ప్రాజెక్టుకు అడ్డంకి: కమల్ నాథ్

రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరులో టాటా మోటార్స్ నానో కార్ల ప్రాజెక్టు పీడించబడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కమల్ నాథ్ అభిప్రాయపడ్డారు. రాజకీయ వివాదాల ప్రభావం ఈ పరిశ్రమపై పడటంపట్ల కమల్ నాథ్
Source: Yahoo! Telugu: News | 26 Aug 2008 | 3:08 pm

చిరంజీవి పతాకావిష్కరణ

చిరంజీవి ప్రారంభించిన ప్రజా రాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలుపు, పచ్చ దానిపై ప్రజ్వలించే సూర్యుడు ఉన్నటువంటి పతాకాన్ని రూపొందించారు. ఆ రంగుల వివరాలను చిరంజీవి వివరించారు. తెలుపు అందరిది, స్వచ్ఛత, పారదర్శకత...
Source: Yahoo! Telugu: News | 26 Aug 2008 | 2:54 pm

స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 32 పాయింట్లు వృద్థి

ముంబయి స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 31.87 పాయింట్లు వృద్థి చెంది 14,482 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కేవలం మూడు పాయింట్లు మాత్రమే లాభపడి 4338 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ ఆరంభంలో...
Source: Yahoo! Telugu: News | 26 Aug 2008 | 2:43 pm

తెలంగాణాపై మేథోమథనం: చిరంజీవి

తెలంగాణా ప్రజల సెంటిమెంట్లను తాము అర్థం చేసుకుంటామని చిరంజీవి చెప్పారు. తెలంగాణా వాసుల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనేదానిపై నిపుణులచే మేథోమథనం జరుపుతామని తెలిపారు.ఆ తర్వాత వారి సూచనలు పరిశీలిస్తామని అన్నారు. ప్రజాభీష్టం...
Source: Yahoo! Telugu: News | 26 Aug 2008 | 2:24 pm

నాయకుడు కాదు సేవకుడుగా వస్తా: చిరు

రాజకీయాల్లోకి నాయకుడుగా కాకుండా సేవకుడుగా వస్తానని చిరంజీవి ప్రకటించారు. జీవితంలో తాను పడ్డ కష్టాలను ప్రజలకు చిరు వివరించారు. తిరుపతి భారీ బహిరంగ సభలో చిరు ఉద్వేగంగా మాట్లాడారు. గంజి గురించి తెలుసు బెంజి గురించి...
Source: Yahoo! Telugu: News | 26 Aug 2008 | 2:22 pm

అయ్యప్ప షూటింగ్ ప్రారంభం

శశిమోహన్ దర్శకత్వంలో కౌశిక్‌బాబు నటిస్తున్న చిత్రం అయ్యప్ప. అనశ్వర చారిటబుల్ ట్రస్ట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజీష్‌మణి నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Aug 2008 | 1:25 pm

ప్రజారాజ్యం.. ఆవిర్భవించింది...!

తెలుగు ప్రజల ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రజారాజ్యం ఆవిర్భవించింది. తన పార్టీ పేరును ప్రజారాజ్యంగా చిరంజీవి ప్రకటించారు. చిరు పార్టీ పేరు ముందు వచ్చిన అభిమానుల్లో ఉత్కంఠను రేపారు. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే దానిపై విధివిధానాలను...
Source: Yahoo! Telugu: News | 26 Aug 2008 | 1:18 pm

కన్నడ చిత్ర డబ్బింగ్‌గా గ్యాంగ్‌లీడర్స్

కన్నడ నటుడు దేవరాజ్ కుమారుడు ప్రజ్వల్ దేవరాజ్ నటించిన తొలిచిత్రం గెలియాను తెలుగులో గ్యాంగ్‌లీడర్స్‌గా అనువదిస్తున్నారు. శ్రీ వైష్ణవి దేవీ ఆర్ట్స్ పతాకంపై కె.సుబ్రమణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష. ఎ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Aug 2008 | 1:14 pm

శ్రీవారి పాదాల చెంతకు తెలుగు ప్రజలు: చిరు

తిరుపతి సభకు వచ్చిన అభిమానులను చూస్తుంటే శ్రీవారి పాదాల చెంతకు తెలుగు ప్రజలు వచ్చినట్లుగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అభివర్ణించారు. భారీ బహిరంగ సభను మహాసంకల్ప ప్రాంగణం అని పొగిడారు. రాజకీయాల్లోకి రావటం ద్వారా తన జన్మ...
Source: Yahoo! Telugu: News | 26 Aug 2008 | 12:52 pm

ఇకపై ‌'చిరు' నాణెం రెండో వైపును చూస్తారు..

నేను రాజకీయ అనుభవం లేని వాడినన్నారు. ఏం చేస్తాడులే అన్నారు... ఇలా ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ వారందరూ ఇప్పటి వరకూ సినీ హీరో చిరంజీవినే చూశారు వారందరూ ఇకపై నాణెనికి రెండోవైపు ఉన్న చిరంజీవి (రాజకీయనాయకుడు)ని...
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 12:31 pm

యావత్ తెలుగు జాతి స్పందన: చిరంజీవి

తిరుపతిలో జరుగుతున్న బహిరంగ సభలో యావత్ తెలుగు జాతి స్పందన కనిపిస్తుందని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. చిరంజీవి భారీ బహిరంగ సభ తిరుపతిలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు...
Source: Yahoo! Telugu: News | 26 Aug 2008 | 12:25 pm

పాకిస్థాన్ హాకీ కోచ్ ఖ్వాజా జకాఉద్దీన్ రాజీనామా

బీజింగ్ ఒలింపిక్స్‌లో జట్టు మెరుగ్గా రాణించని దానికి బాధ్యత వహిస్తూ పాకిస్థాన్ జట్టు హాకీ కోచ్ ఖ్వాజా జకాఉద్దీన్ రాజీనామా చేశారు. జకాఉద్దీన్ మాజీ ఒలింపియన్ కావడం గమనార్హం. పాకిస్థాన్ హాకీ జట్టుకు మేనేజర్, ఛీఫ్ కోచ్ బాధ్యతలను జకా గత ఏడాది...
Source: Yahoo! Telugu: News | 26 Aug 2008 | 11:58 am

యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసంపై ఫెదరర్ దృష్టి

యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ టైటిల్ కైవసం చేసుకునే దానిపై స్విస్ వీరుడు రోజర్ ఫెదదర్ దృష్టిపెట్టాడు. వరుసగా ఐదోసారి ఈ టైటిల్ అందుకుని రికార్డు సృష్టించాలని ఫెదరర్ తాపత్రయపడుతున్నాడు. ప్రపంచ నెంబర్‌వన్ తారగా ఎదిగిన రఫెల్...
Source: Yahoo! Telugu: News | 26 Aug 2008 | 11:57 am

కరణం బలరాంపై ఆరునెలల సస్పెన్షన్ వేటు!

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంతో తెలుగుదేశం ఎమ్మెల్యే కరణం బలరాంను ఆరునెలల పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో స్పీకర్ సురేష్‌రెడ్డిపై తెదేపా ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై విచారణ జరపాలని సీఎల్పీ మంగళవారం శాసనసభలో స్పీకర్‌ను కోరింది.
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 11:36 am

'మెగా' పార్టీ నమోదుకు రంగం సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి పార్టీకి సంబంధించిన జెండా, ఎజెండాను నమోదు చేసేందుకు భాగ్యనగరం నుంచి ఇద్దరు న్యాయవాదులు ఢిల్లీకి బయలుదేరినట్లు సన్నిహితవర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రంలోగా పార్టీ నమోదు ...
Source: ఏపీ న్యూస్ | 26 Aug 2008 | 11:07 am