అసాంఘిక శక్తులకు అడ్డాగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కార్పొరేషన్ పరధిలో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన బ్రిడ్జీలు పాదాచారుల వినియోగానికి వీలు లేకుండా దర్శనమిస్తున్నాయి. వీటికి తోడు చెత్తా చెదారలతో నిండి పోయాయి.
Source: ఏపీ న్యూస్ | 24 Aug 2008 | 12:17 pm

'టాటా' తరలింపు వార్తలు కొట్టేసిన బుద్ధదేవ్

నానో కార్ల తయారీ ఫ్యాక్టరీని పశ్చిమ బెంగాల్ నుంచి వేరో రాష్ట్రానికి తరలిపోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టం చేశారు. సింగూర్‌ నుంచి టాటా నానో కార్ల ఫ్యాక్టరీని వేరే చోటికి మార్చే ప్రశ్నేలేదన్నారు. దీనిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ... టాటా ఫ్యాక్టరీ సింగూర్‌ను వేరే చోటకి వెళ్లదు.
Source: జాతీయ | 24 Aug 2008 | 11:35 am

తెల్లకార్డు లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ: వైఎస్

రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు కూడా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథక ఫలాలను పొందవచ్చని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా పేద ప్రజల కుటుంబాలకు ఎంతగానే ఉపయోగపడుతుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Aug 2008 | 11:00 am

చిరు 'గర్జన'కు ముమ్మరంగా ఏర్పాట్లు

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ సభ తేదీ దగ్గర పడటంతో పనులను మరింత వేగవంతం చేశారు. చిరంజీవి ఈనెల 26వ తేదీన తిరుపతిలో తన రాజకీయ బహిరంగ సభను నిర్వహించనున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 24 Aug 2008 | 8:06 am

ఆగస్టు 24, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30
Source: Yahoo! Telugu: Entertainment | 24 Aug 2008 | 7:01 am

ఎన్‌ఎస్‌జి షరతులకు తలొగ్గం: ప్రణబ్

భారత్-అమెరికా అణు ఒప్పందం అమలుకు అణు సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జి) సభ్య దేశాల షరతులకు తలొగ్గబోమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. అయితే అణు వ్యాపారం కోసం ఎన్‌ఎస్‌జి సభ్య దేశాలు భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఇస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 24 Aug 2008 | 6:55 am

మధుకోడా రాజీనామా: సోరేన్‌కు మార్గం

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మధుకోడా రాజీనామా చేశారు. దీంతో గత వారం రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. జార్ఖండ్‌ ముక్తి మోర్ఛా అధినేత శిబూ సోరెన్‌ ముఖ్యమంత్రి పదవి చేట్టేందుకు వీలుగా, మధుకోడా రాజీనామా చేశారు.
Source: జాతీయ | 24 Aug 2008 | 6:34 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 24 Aug 2008 | 5:35 am