"యువత" ఆడియో ఆవిష్కరణ

"హ్యాపీడేస్" ఫేమ్ నిఖిల్ కథానాయకుడిగా అక్ష కథానాయికగా నటిస్తోన్న "యువత" చిత్ర ఆడియో ఆవిష్కరణ బంజారాహిల్స్‌లోని పబ్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా "దిల్"రాజు హాజరై ఆడియో సీడీని ఆవిష్కరించి తొలిప్రతిని "బొమ్మరిల్లు" దర్శకుడు..
Source: వినోదం | 23 Aug 2008 | 12:32 pm

పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు

దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై కె.రామకృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ఆదివిష్ణు. ఈ చిత్రంలో సుమన్, సునీల్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకత్వం...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Aug 2008 | 11:53 am

ట్రిపుల్ ప్లాటినం వేడుకల్లో "ఉల్లాసంగా..."

యశోసాగర్, స్నేహా ఉల్లాల్ హీరోహీరోయిన్లుగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన "ఉల్లాసంగా... ఉత్సాహంగా" చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను జరుపుకుంది. జి.వి ప్రకాష్ స్వరపరిచిన బాణీలు సంగీతాభిమానులను బాగా అలరించాయని...
Source: వినోదం | 23 Aug 2008 | 11:51 am

పథకాల అమలు బాధ్యత రోశయ్యదే: వైఎస్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ పథకాల అమలు బాధ్యత ఆర్థిక శాఖ మంత్రి రోశయ్యకు అప్పజెప్పామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్టి చెప్పారు. శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాల్సి తీరుపై మంత్రులతో వైఎస్...
Source: Yahoo! Telugu: News | 23 Aug 2008 | 11:38 am

పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు

దాసరి అరుణ్‌కుమార్, స్నేహ హీరోహీరోయిన్లుగా సౌభాగ్యమీడియా లిమిటెడ్ బ్యానర్‌పై కె.రామకృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ఆదివిష్ణు. ఈ చిత్రంలో సుమన్, సునీల్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకత్వం...
Source: Yahoo! Telugu: News | 23 Aug 2008 | 11:37 am

లాలూపై వేటుకు ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి నేతల డిమాండ్

ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి నేతలు శనివారం కేంద్ర మంత్రివర్గం నుంచి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఉద్వాసన పలకాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ నేతల బృందం ఈరోజు దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలుసుకుంది. ఈ సందర్భంగా
Source: Yahoo! Telugu: News | 23 Aug 2008 | 11:09 am

కండలేరు అభివృద్ధికి రూ.17 కోట్లు మంజూరు

నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 17 కోట్లు మంజూరు చేసింది. మట్టికట్టలను ముప్పు తప్పించేందుకు రెండు భారీ కాల్వలను తవ్వుతారు. కండలేరు జలాశయం పూర్తి సామర్థ్యం 65 టీఎంసీలు. వరదలు వచ్చిన సమయంలో...
Source: Yahoo! Telugu: News | 23 Aug 2008 | 11:05 am

సీఎం అదిలాబాద్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అదిలాబాద్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి సీఎం వైఎస్ ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి అదిలాబాద్‌కు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన...
Source: Yahoo! Telugu: News | 23 Aug 2008 | 11:04 am

జమ్ము-సాంబా జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత

జమ్ము, సాంబా జిల్లాల్లో అమలులో ఉన్న కర్ఫ్యూను శనివారం ఎత్తివేశారు. అలాగే.. ఉధమ్‌పూర్ జిల్లాలో కూడా శనివారం ఉదయం ఐదు నుంచి పది గంటల వరకు ఎత్తివేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉధమ్‌పూర్‌లో కర్ఫ్యూను ఎత్తివేసినట్టు అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 23 Aug 2008 | 10:45 am

చర్చల్లో సానుకూల ఫలితాలు: సమితి విశ్వాసం

అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు కేటాయించి, ఉపసంహరించుకున్న భూమిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్నివారాలుగా జమ్మూ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో
Source: Yahoo! Telugu: News | 23 Aug 2008 | 10:34 am

జాగ్రత్తగా పనిచేయండి: వైఎస్ రాజశేఖర రెడ్డి

రాష్ట్ర మంత్రులు జాగ్రత్తగా పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. మంత్రివర్గ సమావేశం హైదరాబాద్‌లో సీఎం నేతృత్వంలో శనివారం జరిగింది. మంత్రుల పనితీరు నిరాశాజనకంగా ఉందని చెప్పారు. వీరి...
Source: Yahoo! Telugu: News | 23 Aug 2008 | 10:29 am

రికార్డింగ్ కార్యక్రమాల్లో ఊరికో ఠాగూర్

చిరు రాజకీయ రంగప్రవేశం చేయడంతో ఆయన అభిమానులు కొంత మంది ఊరికో ఠాగూర్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని డి.ఎన్.ఆర్. స్టూడియోలో శుక్రవారం ఈ చిత్ర పాటల రికార్డింగ్‌ ప్రారంభమయింది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Aug 2008 | 10:22 am

అమెరికా ఉపాధ్యక్ష పదవి: డెమొక్రాట్ అభ్యర్థి బిడెన్

డెమొక్రాట్ పార్టీ తరపున అమెరికా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిత్వాన్ని జోసఫె బిడెన్ దక్కించుకున్నారు. దీంతో అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్‌కు ఉపాధ్యక్ష
Source: Yahoo! Telugu: News | 23 Aug 2008 | 10:18 am

ఎన్నికల్లో విజయం మనదే: చంద్రబాబు నాయుడు

వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో విజయం మనదే అని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. మూడో కూటమి నేతలతో చర్చించటానికి చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీకి వచ్చారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు
Source: Yahoo! Telugu: News | 23 Aug 2008 | 10:15 am

త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తా..!: మధుకోడా

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే అంశంపై త్వరలో ప్రకటిస్తానని మధుకోడా పేర్కొన్నారు. రాంచి వెళ్లిన తర్వాత మంత్రులు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో సమావేశం జరుపుతానని కోడా వెల్లడించారు. స్వతంత్ర్య ఎమ్మెల్యేలతో చర్చలు జరిపాకే సీఎం పదవికి గుడ్‌బై చెప్పడంపై తాను సరైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
Source: జాతీయ | 23 Aug 2008 | 10:12 am

గాలింపు చిత్ర ఆడియో విడుదల

సాయి సింధు క్రియేషన్స్ పతాకంపై పులి అమృత్ దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం గాలింపు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఫిలింఛాంబర్‌లో శుక్రవారం జరిగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ
Source: Yahoo! Telugu: Entertainment | 23 Aug 2008 | 10:05 am

'శాంతినికేతన్‌'లో శేషజీవితం: సోమనాథ్

తన శేషజీవితాన్ని శాంతినికేతన్‌లో గడుపుతానని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ సూచన ప్రాయంగా వెల్లడించారు. అలాగే.. తన పదవీకాలం ముగిసేంత వరకు స్పీకర్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేయబోనని, పూర్తికాలం పదవిలో కొనసాగుతానని ఆయన ప్రకటించారు.
Source: జాతీయ | 23 Aug 2008 | 9:55 am

రూ.5 లక్షల ఖర్చుతో మేకప్‌రూమ్

జూబ్లీహిల్స్‌లోని ఛాంబర్ ఆవరణలో ఉన్న డి.రామానాయుడు కల్చరల్ ఆడిటోరియం పక్కనే కొత్తగా నిర్మించిన మేకప్‌రూమ్‌ను రామానాయుడు శుక్రవారం ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Aug 2008 | 9:54 am

వైభవంగా "ఆంధ్రకేసరి" జయంతోత్సవాలు

స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకున్న మహాపురుషుడు, ఆంధ్రరాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 137వ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఒంగోలు ప్రకాశం భవన్ ఆంధ్రకేసరి కాంస్య విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Aug 2008 | 9:51 am

షరతులను భారత్ అంగీకరించదు: ప్రణబ్ ముఖర్జీ

అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జీ) దేశాల నుంచి భారత్ బేషరతు మినహాయింపును ఆశిస్తుందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఎన్ఎస్‌జీ అనుమతి పొందేందుకు భారత్ ఎటువంటి షరతులను అంగీకరించదని ఆయన శనివారం
Source: Yahoo! Telugu: News | 23 Aug 2008 | 9:39 am

మూడో ఫ్రంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం : ఏచూరీ

జాతీయ స్థాయిలో మూడో ప్రత్నామ్యాయం ఏర్పాటుకు రంగం సిద్ధమౌతోందని సీపీఎం నేత సీతారాం ఏచూరీ వెల్లడించారు. థర్డ్ ఫ్రంట్ రూపకల్పనపై ఈ నెలాఖరుకల్లా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఏచూరీ తెలిపారు. థర్డ్‌ ఫ్రంట్ భవిష్యత్ ప్రణాళికలపైనే శనివారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమతో చర్చించారని ఆయన అన్నారు.
Source: జాతీయ | 23 Aug 2008 | 9:15 am

మల్లెపువ్వులో ఫర్జానా ఐటమ్ సాంగ్

శ్రీసముద్ర సిల్వర్‌స్క్రీన్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మల్లెపువ్వు. ఈ చిత్రంలో భూమిక, మురళీకృష్ణలు జంటగా నటిస్తున్నారు. మోహన్‌వడ్లపట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫర్జానా ఓ ఐటమ్ సాంగ్ చేస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Aug 2008 | 8:39 am

ఢిల్లీ చేరిన బాబు : కారత్‌తో భేటీ!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా మూడో ప్రత్యామ్నాయ భవిష్యత్ ప్రణాళికలపై వీరిరువురు చర్చలు జరిపినట్లు పార్టీ శ్రేణుల సమాచారం.
Source: జాతీయ | 23 Aug 2008 | 8:16 am

ఉల్లాసంగా ఉత్సాహంగా ట్రిపుల్ ప్లాటినం వేడుక

యశోసాగర్, స్నేహాఉల్లాల్ జంటగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం ఇటీవలే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను జరుపుకుంది. ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Aug 2008 | 7:17 am

రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం హెచ్చరిక

తీవ్రవాదులు ఏదో విధంగా దుశ్చర్యలకు పాల్పడవచ్చని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా.. జీవ ఆయుధాలతో తీవ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని కేంద్ర హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్ హెచ్చరించారు.
Source: జాతీయ | 23 Aug 2008 | 6:29 am

ఆగస్ట్ 23, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు భక్తి కార్యక్రమాలు, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు శాంతి సందేశం, 9.00 గంటలకు టెలీషాపింగ్, 9.15 గంటలకు టాలీవుడ్ టైమ్, 10.00 గంటలకు షో రీల్...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Aug 2008 | 6:00 am

గల్ఫ్ బాధితులకూ ఆరోగ్య శ్రీ : వైఎస్సార్

గల్ఫ్ బాధితులకూ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్‌లో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గల్ఫ్ బాధితులకు ఆరోగ్య శ్రీ కల్పించడంలో భాగంగా ఇప్పటికే జాబితాలో వారి పేర్లను చేర్చాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Aug 2008 | 5:43 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 23 Aug 2008 | 3:50 am

భాగ్యనగర సిటీ బస్సా... అయ్య బాబోయ్

సుమారు 80 లక్షలమందికి ఆవాసం మన భాగ్యనగరం. నిత్యం ఏదో పనికోసం రాజధానికి వచ్చేవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇలా పనులమీద వచ్చేవారు, వృత్తి, ఉద్యోగాకు వెళ్లేవారు హైదరాబాదు సిటీ బస్సులను చూసి బెంబేలెత్తుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి బస్సు ఎక్కారో...ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవ్వాల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2008 | 2:43 pm

ముస్తాబవుతున్న 'మెగా' సభ!

సినీనటుడు చిరుజీవి నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాటు వివాదంపై సుప్రిం కోర్టు సానుకూలంగా స్పందించింది. దీనితో సభను నిర్వహించడానికి చిరు శిబిరం ముమ్మరంగా పనులు చేపడుతోంది. కాగా ఈ నెల 26న బహిరంగ సభతోపాటు ...
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2008 | 1:00 pm

సోనియా ఆదేశిస్తే రాజీనామా చేస్తా : కోడా

యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశిస్తే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకోడా పేర్కొన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకుగానూ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని తనకే ఇవ్వాలని శిబుసోరెన్ డిమాండ్‌కు మధుకోడా అంగీకరించకపోవడంతో గత ఆదివారం జేఎంఎం తమ మద్దతు ఉపసంహరించుకుంది.
Source: జాతీయ | 22 Aug 2008 | 12:42 pm

విశాఖలో జోరుగా అక్రమ భవనాల నిర్మాణం

సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్నంలో అక్రమ కట్టడాల నిర్మాణం జోరుగా సాగుతోంది. దీనికి విశాఖ మున్సిఫల్ కార్యాలయ అధికారులో అండగా ఉన్నారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ నిబంధనలను ఏ ఒక్కరూ పాటించడం లేదు. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2008 | 12:42 pm

రైతు సమస్యలపై సీఎంకు రాఘవులు లేఖ!

రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డిక, సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు ఓ లేఖ రాశారు. కేంద్రం ప్రకటించిన రుణ రద్దు పథకం వల్ల రాష్ట్రంలో 20 శాతం రైతులకు మాత్రమే లబ్థి చేకూరుతుందని చెప్పారు
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2008 | 12:40 pm

అజంతా చిత్ర ఆడియో ఆవిష్కరణ

ఎల్లోరా బేనర్‌పై రాజ్ పా రవిశంకర్ దర్శకనిర్మాతగా రూపొందిన్న చిత్రం అజంతా. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ చిత్రంలో సాయికిరణ్, శ్రీనాథ్, వందన గుప్త హీరోహీరోయిన్లుగా నటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2008 | 12:35 pm

జమ్మూలో ఎన్‌కౌంటర్ : ముగ్గురు మిలిటెంట్ల మృతి

జమ్మూ- కాశ్మీర్ కుప్వారా జిల్లా సరిహద్దు రేఖ ప్రాంతంలోని మాచిల్ సెక్టార్‌లో మిలిటెంట్లకు భారత జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు మరణించగా, నలుగురు జవాన్లు గాయపడ్డారని తెలిసింది. మాచిల్ సెక్టార్ ప్రాంతంలో మిలిటెంట్ల ఏరివేతకు భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారని ఓ భారత సైనికాధికారి వెల్లడించారు.
Source: జాతీయ | 22 Aug 2008 | 12:34 pm

మర్డర్ మిస్టరీతో రాజీవ్ కనకాల కొత్త చిత్రం

జ్యోషిక సాయిలక్ష్మీ ఫిలింస్ బేనర్‌పై రాజీవ్‌కనకాల, సింథుతులాని, మోహిత్‌లు నటిస్తున్న కొత్త చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమయింది. ఈ చిత్రానికి ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2008 | 11:12 am