ఆగస్టు 15, 2008 కార్యక్రమాలు

06.15 సుబ్రమణ్య చరిత్ర, 06.30 శ్రీ కరుణామయి, 06.45 దేవి వైభవం, 07.00 జెమిని వార్తలు, 07.30 నీకోసం, 08.30 బలాదూర్ అనుష్క, 09.00 తెలుగుతేజానికి సెల్యూట్, 09.30 లక్ష్మీనరసింహా (సినిమా), 13.00 సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం, 13.30 జెమిని వార్తలు
Source: Yahoo! Telugu: Entertainment | 15 Aug 2008 | 6:00 am

ఘనంగా 62వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యావద్భారతదేశం ఘనంగా 62వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను జరుపుకుంది. ఈ సంబరాల్లో భాగంగా భారతావనికి స్వేచ్ఛను తెచ్చేందుకు ఆనాడు తమ జీవితాలనే అంకితం చేసిన మహనీయులను స్మరణ చేసుకుని పులకించి పోయింది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఎర్రకోటపై వరుసగా ఐదో మారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Source: జాతీయ | 15 Aug 2008 | 5:55 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 15 Aug 2008 | 4:48 am

మెగా పార్టీపై ఇప్పుడే స్పందించను: కేసీఆర్

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో తన మూడు వారాల పర్యటన అనంతరం హైదరాబాదుకు తిరిగి వచ్చారు. తెలంగాణా భవన్‌లో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాకోసం ఏర్పాటు చేసిన గదిని ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 3:12 pm

రాఖీ నాడు మహిళలకు కానుక : హర్యానా ప్రభుత్వం

ఆగస్టు 16న రాఖీ పండుగను పురస్కరించుకుని హర్యానా ప్రభుత్వం మహిళల కోసం ఓ విన్నూత్న పథకాన్ని సిద్ధం చేసింది. రాఖీ పండగ దినాన రాష్ట్రంలోని మహిళలంతా ప్రభుత్వానికి చెందిన బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 14 Aug 2008 | 2:44 pm

విఘాతం కల్గిస్తాం : రాష్ట్రానికి అల్‌ఖైదా బెదిరింపులు

స్వాతంత్ర దినోత్సవ సంబరాల వేళ రాష్ట్రంలో పేలుళ్లు జరపనున్నామంటూ అల్‌ఖైదా హెచ్చరికలు పంపింది. ఓ టీవీ ఛానెల్‌కు పంపిన ఈ-మెయిల్ లేఖలో అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ ఈ మేరకు బెదిరింపులు చేయడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 2:39 pm

317 మంది ఖైదీలకు క్షమాభిక్ష : జానారెడ్డి

రాష్ట్ర జైళ్లల్లో మగ్గుతున్న 317 మంది ఖైదీలకు రాష్ట్ర గవర్నర్ ఎన్.డి. తివారీ క్షమాభిక్ష ప్రసాదించారు. ఖైదీల విడుదల చేయడంలో ప్రభుత్వ జోక్యం లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి జానారెడ్డి...
Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 12:33 pm

ఎన్నికల్లో పోటీచేయను: పవన్‌కల్యాణ్

శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగి పోటీచేయనని ప్రముఖ నటుడు చిరంజీవి సోదరుడు పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. సోదరుడు చిరంజీవి పెట్టే రాజకీయ పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు. సామాన్య ప్రజల సాధకబాధలు తెలిసిన...
Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 12:01 pm

317 మంది ఖైదీలకు క్షమాభిక్ష: మంత్రి జానా రెడ్డి

రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో శిక్షను అనుభవిస్తున్న 317మంది ఖైదీల క్షమాభిక్షకు గవర్నర్ ఆమోదం తెలిపారని రాష్ట్ర హోం శాఖ మంత్రి జానా రెడ్డి ప్రకటించారు. క్షమాభిక్ష ఫైలుతో మంత్రి జానా రెడ్డి గవర్నర్‌ను గురువారం కలిశారు. క్షమాభిక్ష పొందిన వారి...
Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:47 am

స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 369 పాయింట్లు పతనం

ముంబయి స్టాక్ మార్కెట్‌లో గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 369 పాయింట్ల మేర భారీగా పతనం చెంది 14,724.18 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు కోల్పోయి 4431 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్‌పై క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ షేర్లు..
Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:45 am

వర్షాకాల సమావేశాల్లో బీసీ బిల్లు: సీఎం వైఎస్

శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బీసీ బిల్లుపై చర్చించి ఆమోదిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఈ బిల్లు ఆమోదం ద్వారా చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందని వివరించారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం...
Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:43 am

నవతెలంగాణ పార్టీ కార్యాలయం ప్రారంభం!

మాజీ మంత్రి దేవేందర్ కొత్త పార్టీ నవతెలంగాణా ప్రజా పార్టీ (ఎన్టీపీపీ) కార్యాలయం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, ఫాతిమా బీ కలిసి బంజారా హిల్స్ నెంబర్ 8లో ఉన్న నవతెలంగాణా భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 11:29 am

ఒలింపిక్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి: అభినవ్

భారత్‌ను క్రీడలపరంగా సమర్థవంతమైన దేశంగా మార్చేందుకు ఒలింపిక్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంచలన షూటర్ అభినవ్ బింద్రా కోరాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న బింద్రా గురువారం రాష్ట్రపతి ప్రతిభా
Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:26 am

ఇతర పార్టీలతో పొత్తులకు సై..! నారాయణ

రాష్ట్రంలో నెలకొన్న విభిన్న పరిణామాల దృష్ట్యా, రాజకీయ మార్పులకు అనుకూలంగా తాము ఇతర పార్టీలతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని భారతీయ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నారాయణ తెలిపారు...
Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 11:18 am

భారీ వర్షాలకు తుంగభద్రమ్మ ఉరకలు!

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్రమ్మ ఉరకలెత్తుతోంది. హోస్‌పేట డ్యాంతోపాటు ఇతర డ్యామ్‌లు కూడా నిండిపోవడంతో దిగువకు వరద నీటిని వదులుతున్నారు. సుమారు 1, 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో....
Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 11:16 am

పటిష్ట భద్రత నడుమ స్వాతంత్ర్యోత్సవ వేడుకలు

స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌడ్స్‌లో గట్టి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం మెండుగా ఉన్నందున ...
Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 11:11 am

చంద్రబాబు అనంతపురం సభకు ఏర్పాట్లు పూర్తి

అనంతపురంలో శుక్రవారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగసభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. పార్టీ సీనియర్...
Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:06 am

టీటీడీ ఉద్యోగుల సస్పెన్షన్ రద్దు!

శ్రీవారి డాలర్ల గల్లంతు వ్యవహారంలో ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటును ఎత్తి వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ప్రకటించింది. ఈ మేరకు గురువారం జరిగిన అత్యవసర సమావేశంలో బోర్డు...
Source: ఏపీ న్యూస్ | 14 Aug 2008 | 11:05 am

శ్రీనగర్‌లో మళ్లీ హింస: పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి

శ్రీనగర్‌లో గురువారం మరోసారి హింస చెలరేగింది. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో
Source: Yahoo! Telugu: News | 14 Aug 2008 | 11:04 am

ప్రియురాలి కోసం షూటింగ్ ప్రారంభం

శ్రీరూపశ్రీ క్రియేషన్స్ సంస్థ రూపొందిస్తున్న ప్రియురాలి కోసం చిత్రం షూటింగ్ ప్రారంభమయింది. ఈ చిత్రంలో రవిప్రకాష్, రత్నజ్యోతి హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.చంద్రమౌళి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కె.ఈశ్వరి నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Aug 2008 | 11:03 am