|
'మెగా' పార్టీ కార్యాలయం ప్రారంభంమెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లో ఆధునికత ఉట్టిపడేలా, కార్పొరేట్ తరహాలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభోత్సవం చేశారు.Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 1:22 pm నాగబాబుతో "సాధు" ప్రారంభంమెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుతో మరో నిర్మాత కొత్త సినిమాను తీస్తున్నారు. కెమెరామేన్ అంజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు "సాధు" అనే పేరు ఖరారైంది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పలు చిత్రాలకు పనిచేసిన ఎల్.వి.రాజు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.Source: వినోదం | 11 Aug 2008 | 12:57 pm "మంజీర" షూటింగ్ పూర్తి!గౌతమ్ హీరోగా శ్రీదేవి హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం "మంజీర". ప్రస్తుతం ఈ చిత్రషూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి చిత్ర హీరో మాట్లాడుతూ... కథ, కథను దర్శకుడు సాయిభాను చక్కగా తెరకెక్కించారని, ఈ చిత్రంలో రఘువరన్ పాత్ర కీలకంగా ఉంటుందని...Source: వినోదం | 11 Aug 2008 | 12:48 pm వరద ఉధృతి : లక్ష ఎకరాల్లో పంటనష్టంవారంరోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా గుంటూరు జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల పంట నీటమునిగింది. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని...Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 12:11 pm ఆగస్టు 17న కాంగ్రెస్కు గుడ్బై : జోగయ్యఆగస్టు 17న కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నట్లు నర్సాపురం ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. సినీనటుడు చిరంజీవి పెట్టబోయే పార్టీకి సంబంధించి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన...Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 12:08 pm ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ!కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమించినట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రకటించింది. కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యంతో ఎన్ఎంయూ జరిపిన చర్చలు సఫలమవడంతో...Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 12:05 pm లాభపడ్డ బ్యాంకుల షేర్లు: సెన్సెక్స్ 336 పాయింట్లు వృద్ధిముంబయి స్టాక్ మార్కెట్లో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 336.1 పాయింట్ల మేర భారీగా వృద్ధి చెంది 15,503.92 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 91 పాయింట్లు లాభపడి 4,620 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ ట్రేడింగ్లో బ్యాంకులు, రియాల్టీ...Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 12:00 pm మూడో టెస్ట్లో భారత్ పరాజయం: సిరీస్ లంక కైవసంకొలంబోలో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య జట్టునే విజయం వరించింది. ఈ మ్యాచ్లో టీం ఇండియాపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన శ్రీలంక మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంక స్పిన్Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 11:54 am వరద ముంపు ప్రాంతాల్లో వైఎస్ పర్యటనరాష్ట్రంలో వరదముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా.. భారీ వర్షాల్లో గాయపడి గుంటూరు జిల్లాలోని అమరావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాజశేఖర రెడ్డి పరామర్శించారు. వాగు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చారు.Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 11:53 am జమ్ము- కాశ్మీర్లో మళ్లీ హింసాకాండ: ఇద్దరు మృతిజమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో నానాటికి అశాంతి పెరుగుతూనే ఉంది. అమర్నాథ్ భూవివాదంపై శ్రీ అమర్నాథ్ సంఘర్ష్ సమితి చేస్తున్న ఆందోళనతో గత కొన్నిరోజులుగా జమ్ము ప్రాంతం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కాశ్మీర్Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 11:43 am ఓటుకు నోటు వివాదం: ఎస్పీ ఎంపీకి సమన్లుపార్లమెంటరీ కమిటీ సోమవారం ఓటుకు నోటు వివాదంపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ రెటీ రామన్ సింగ్కు, మరో ముగ్గురికి సమన్లు జారీ చేయాలని నిర్ణయించింది. లోక్సభలో గత నెల 22న జరిగిన విశ్వాసపరీక్ష సందర్భంగా వెలుగుచూసిన ఓటుకుSource: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 11:24 am హైదరాబాద్కు బస్సుల రాకపోకల పునరుద్ధరణకృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద మునేరు నది వరద తగ్గుముఖం పట్టడంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య బస్సుల రాకపోకలను పునరుద్ధరించారు. మునేరు నది వరద కారణంగా జాతీయ రహదారిని ముంచెత్తింది. దీంతో ఆదివారం నుంచి వాహనాల...Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 11:15 am బాధితులకు ఆరునెలల్లో ఇళ్లు: వైఎస్ఆర్భారీ వర్షాలవల్ల గృహాలను కోల్పోయిన బాధితులకు ఆరునెలల్లోపు ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా అక్కడి సహాయ శిబిరంలో ఉన్నటువంటి బాధితులను వైఎస్ పరామర్శించారు. అలాగే...Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 10:58 am కాకినాడ వద్ద నౌక మునక: సిబ్బంది సురక్షితంబంగాళాఖాతంలో కాకినాడ సమీపాన ఒక నౌక సముద్రంలో మునిగిపోగా అందులో సిబ్బందిని సురక్షితంగా నావికా దళం రక్షించింది. టిప్పర్-3గా పిలిచే ఈ నౌక విశాఖపట్నం నుంచి చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లింది. సముద్రంలో అల్లకల్లోలంగా ఉండటంతో...Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 10:49 am కొన్ని వారాల్లో పార్టీ ప్రకటన: చిరంజీవికొత్త రాజకీయ పార్టీని కొన్ని వారాల్లో ప్రకటిస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. హైదారాబాద్ బంజారా హిల్స్లో పార్టీ కార్యాలయ పూజా కార్యక్రమాన్ని చిరంజీవి సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి సతీమణి, బావమరిది అల్లు అరవింద్...Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 10:24 am రఘువరన్ కీలకపాత్రలో మంజీరగౌతమ్, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించి సాయిభాను దర్శకత్వంలో రూపొందిన చిత్రం మంజీర. ఈ చిత్రంలో రఘువరన్ కీలకపాత్ర పోషించారు. మాఫియా డాన్ పాత్రలో ఆయన చక్కగా నటించారని దర్శకుడు తెలిపారు. మంజరి ఇటీవలే షూటింగ్...Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2008 | 10:23 am భారత్తో మూడో టెస్ట్: శ్రీలంక విజయలక్ష్యం 122కొలంబోలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో పర్యాటక భారత జట్టును కట్టడి చేసి ఆతిథ్య జట్టు విజయం ముగింట నిలిచింది. ఈ టెస్ట్లో విజయం కోసం శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్లో 122 పరుగులు చేయాల్సివుంది. ఆట నాలుగో రోజున శ్రీలంక బౌలర్లుSource: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 10:15 am బాధితులకు సహాయం: సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిభారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు సహాయం అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు. పంటలను కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయంతో పాటుగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న....Source: Yahoo! Telugu: News | 11 Aug 2008 | 9:59 am నాగబాబుతో సాధు చిత్రం ప్రారంభంమెగాస్టార్ సోదరుడు నాగబాబుతో అంజి దర్శకుడిగా పరిచయమవుతూ తీస్తున్న చిత్రం సాధు. పలు చిత్రాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన ఎల్.వి.రాజు ఈ చిత్రానికి నిర్మాత.Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2008 | 9:59 am రాజస్థాన్లో రక్షణ చర్యలు ఆరంభంరాజస్థాన్లోని కోటాలోని మహదేవ ఆలయం వద్ద దారిగా ఉన్న మెట్లు కప్పుకూలడంతో ఒక యాత్రికుడు మృతి చెందారు. ఆలయ గుహ నుంచి యాత్రికులను బయటకు తీసే చర్యలు ఆరంభమయ్యాయి.Source: జాతీయ | 11 Aug 2008 | 8:27 am సాధారణ పరిస్థితుల్లోకి జమ్ముఅమరనాథ్ ఆలయ భూ వివాదం సందర్భంగా నెలకున్న పరిస్థితుల నుంచి జమ్మూ- కాశ్మీర్ ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కర్ఫ్యూను కొంత సమయం వరకూ సడలించారు. ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంది.Source: జాతీయ | 11 Aug 2008 | 8:05 am యువ హీరోల్లో 6 ప్యాక్ మోజుప్రస్తుతం యువహీరోల్లో 6 ప్యాక్ మోజు బాగా పెరిగిపోయింది. క్లాస్ హీరోల నుంచి మాస్ హీరోల వరకు అందరూ తమ బాడీపై శ్రద్ధ చూపుతున్నారు. ఇంతవరకూ ఎప్పుడూ జిమ్కెళ్లని వాళ్లు కూడా కండలు పెంచడంలో తెగ బిజీ అయిపోతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2008 | 6:19 am పోలీస్ పాత్రలో జూ.ఎన్టీఆర్వి.వి.వినాయక్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్నారు. గతంలో వినాయక్, ఎన్టీఆర్ కాంబినేషన్లలో పలు చిత్రాలు వచ్చినా, ఆది చిత్రం...Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2008 | 6:13 am యూపీఏ ప్రధాని అభ్యర్థి మన్మోహన్వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ పేరునే ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ సూచన ప్రాయంగా వెల్లడించారు. దీనిపై ఆయన ఆదివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ పేరును ప్రతిపాదించడం తొందరపాటే అవుతుందన్నారు.Source: జాతీయ | 11 Aug 2008 | 5:40 am ఫ్యామిలీ, యూత్ ఎంటర్టైనర్గా కళ్యాణంచందు, జ్యోత్స, సంయోగితలు హీరో, హీరోయిన్లుగా నటించిన కళ్యాణం చిత్రం ఆగస్ట్ 22న విడుదల కానుంది. ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఆ చిత్ర నిర్మాత సాయిప్రతాప్ తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2008 | 4:35 am మీకంటే నాకే ఎక్కువ ఉత్కంఠత: చిరంజీవిరాజకీయ పార్టీ ఏర్పాటులో ఎలాంటి దాపరికం, రహస్యం గానీ లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. రాజధానిలోని జూబ్లీహిల్స్ రోడ్లో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం సాయంత్రం తన భార్యతో కలిసి ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 11 Aug 2008 | 4:24 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 11 Aug 2008 | 3:06 am
|