రామ్‌గోపాల్ చేతుల మీదుగా హోమం ఆడియో

జగపతిబాబు, మమతామోహన్‌దాస్ జంటగా నటించిన హోమం చిత్రం ఆడియోను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆవిష్కరించారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ ఆడియో కార్యక్రమం ఆదివారం రాత్రి యాడ్‌ల్యాబ్స్‌...
Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2008 | 10:45 am

గుండె ఝల్లుమంది ఆడియో విడుదల

ఉదయ్‌కిరణ్, అతిథిశర్మ జంటగా నటించిన గుండెఝల్లుమంది చిత్ర ఆడియో వేల్స్ రికార్డ్స్ ద్వారా ఆదివారం రాత్రి విడుదలైంది. మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర తొలి ఆడియో సీడీని ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ...
Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2008 | 10:32 am

వైభవంగా సంతోషం సినీ అవార్డులు

సంతోషం వారపత్రిక ప్రవేశపెట్టిన సినీ ఆవార్డుల ప్రదానోత్సవం శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో వైభవంగా జరిగింది. ఈ వార్షికోత్సవంలో భాగంగా 2007లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులను అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2008 | 10:16 am

కాగుతున్న కాశ్మీర్: జమ్ములో కొనసాగుతున్న ఉద్రిక్తత

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో సోమవారం కూడా ఐదు పట్టణాలలో కర్ఫ్యూ అమలులో ఉంది. ప్రత్యేకించి జమ్ములో ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉంది. జమ్ము, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 10:08 am

ఆగస్టు 8 వరకు జమ్ము బంద్ పొడిగింపు

అమరనాథ్ భూమీకోసం చేసే తమ ఆందోళనను ఆగస్టు 8 వరుకూ పొడగించాలని శ్రీ అమరనాథ్ యాత్ర సంఘర్షణ సమితి నిర్ణయించారు. సోమవారం నుంచి మరో ఐదు రోజులపాటు బందును పొడగించారు. వివిధ రాజకీయ, రాజకీయేతర పార్టీలు బందుకు మద్దతు ఇస్తున్నాయి
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 9:59 am

సెప్టెంబర్ నెలాఖరులో మిస్టర్ గిరీశం

కృష్ణభగవాన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తూ, విశ్వప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మిస్టర్ గిరీశ్. ఎస్.ఆర్.సి. క్రియేషన్స్ పతాకంపై రమేష్‌చంద్ర బెనర్జీబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2008 | 9:52 am

సినిమా ఫెయిల్ అయినా మళ్లీ తీస్తాను: రామ్‌గోపాల్ వర్మ

ఓ సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన నిరుత్సాహపడనంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. విక్రమార్కుడిలా మళ్లీ కొత్త కథాంశాలతో తీసి విజయం సాధిస్తాను అంటున్నారాయన.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2008 | 9:36 am

కాశ్మీర్‌పై బీజేపీ సహకారం కోరిన సోనియా

జమ్ము-కాశ్మీర్‌లోని శాంతి భద్రతలను కాపాడడానికి సహకరించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ భారతీయ జనతా పార్టీని కోరింది. ఈ సందర్భంగా ఆమె ఆ పార్టీ నేత రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులు చక్కదిద్దేందుకు చేయుతనివ్వాలని కోరారు.
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 8:50 am

భారత ప్రధానిని కలవనున్న ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు

వివిధ అంశాలపై చర్చించడానికి ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోమవారం భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలవనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై వీరి చర్చ సాగుతుంది. ప్రస్పర సహకారంపై సంభాషణ ఉంటుంది
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 8:19 am

'నైనాదేవి' మృతుల్లో 129 మంది గుర్తింపు

హిమాచల్ ప్రదేశ్, బిలాస్‌పూర్‌లోని నైనాదేవి ఆలయ ప్రాంతంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో 146 మంది మృతి చెందారు. వీరిలో 129 మందిని గుర్తించారు. ఆ మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 7:41 am

ప్రభుత్వ సన్నాహాలుః ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి

ఆఫ్రికా దేశాలకు మూడు మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇందులో బాసుమతి బియ్యం మాత్రం ఉండవు. నవంబరు తరువాత ఈ ఎగుమతులు ఆరంభం కావచ్చు.
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 7:11 am

సీపీఎం నేత హరికిషన్ సింగ్ సుర్జీత్ అంత్యక్రియలు పూర్తి

సీపీఎం నేత హరికిషన్ సింగ్ సుర్జీత్ (92) భౌతికకాయానికి ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీలోని నిగంభోథ్ ఘాట్‌లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పార్టీలకు అతీతంగా అనేక రాజకీయ పార్టీల అగ్రనేతలు, వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్నేహితులు
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 4:38 am

ఆగస్ట్ 04, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు అయ్యప్ప స్పెషల్, 06.30 గంటలకు శ్రీకృష్ణ కర్ణామృతం, 07.00 గంటలకు జెమినీ న్యూస్, 07.30 గంటలకు నీకోసం, 08.00 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.30 గంటలకు బయోస్కోప్, 09.00 గంటలకు మయూరి...
Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2008 | 4:25 am

నైనాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట: 146 మంది మృతి

నైనాదేవి ఆలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 30 మంది చిన్నారులతో సహా మొత్తం 145 మంది మృతి చెందారు. మరో 47 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొండచరియలు, మట్టిపెళ్లలు
Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 4:15 am

మీ రోజు


Source: Yahoo! Telugu: News | 4 Aug 2008 | 2:53 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 4 Aug 2008 | 2:53 am

రెండు టెస్ట్ విజయంపై అనిల్ కుంబ్లే సంతృప్తి

రెండో టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం సిరీస్‌ను సమం చేయడంపై పర్యాటక జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ తానెప్పుడూ జట్టుపై నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పాడు. తొలి టెస్ట్ పరాజయంతో సిరీస్‌లో వెనుకబడినప్పటికీ, మళ్లీ పుంజుకోగలిగామన్నాడు.
Source: Yahoo! Telugu: News | 3 Aug 2008 | 12:15 pm

సూరత్‌లో మరో బాంబు లభ్యం: నిర్వీర్యం

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో ఆదివారం మరో బాంబు లభ్యమైంది. బాంబు నిర్వీర్య బృందం ఈ బాంబును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ బాంబుతో సహా సూరత్‌లో ఇప్పటి వరకు లభ్యమైన బాంబుల సంఖ్య 23కు చేరుకుంది.
Source: జాతీయ | 3 Aug 2008 | 11:57 am

నైనిటాల్‌ నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట

హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌ జిల్లాలోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరింగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన వేలాది భక్తజన సమూహం మధ్య తొక్కిసలాట జరిగడంతో వందమందికి పైగా మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అలాగే.. మరో 300 మందికి పైగా గాయపడినట్టు అంచనా.
Source: జాతీయ | 3 Aug 2008 | 11:47 am

పత్రికా విలేకరులకు ఆరోగ్య శ్రీ: వైఎస్

రాష్ట్రంలోని జర్నలిస్టులకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. సమాజంలోని పలు సమస్యలను వెలికి తీసే జర్నలిస్టులు వ్యవస్థ ప్రక్షాళనకు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Aug 2008 | 11:41 am