17న కృష్ణపట్నం ఓడరేవు ప్రారంభం

నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవును ఈనెల 17వ తేదీన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆమె 17వ తేది ఉదయం నెల్లూరుకు రానున్నారు. రాష్ట్రంలోని వెయ్యి కిలోమీటర్ల కోస్తా తీరాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2008 | 11:46 am

సెల్యూలాయిడ్‌పై మరో "అంకుశం"

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, పోకిరిగా ఉండే మరో వ్యక్తి ఇద్దరూ కలిసి ఓ కుటుంబాన్ని మాఫియా చెర నుంచి ఏవిధంగా కాపాడారు? అన్న పాయింట్‌తో పాఖ్య సెల్యులాయిడ్స్ బేనర్‌పై వి. విజయ్‌కుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమణ, రితేష్ హీరోలుగా...
Source: వినోదం | 11 Jul 2008 | 11:41 am

త్వరలోనే పాక్ మంత్రివర్గ విస్తరణ: గిలానీ

పాక్ మంత్రివర్గాన్ని త్వరలోనే విస్తరించనున్నట్టు ఆ దేశ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ తెలిపారు. కొందరు మంత్రుల శాఖలు మార్చడంతో పాటు మంత్రివర్గాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2008 | 11:39 am

యూపీఏ సమావేశానికి జేఎంఎం ఎంపీ హాజరు

యూపీఏ సమన్వయ కమిటీ సమావేశానికి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన ఎంపీ హేమ్‌లాలా ముర్ము హాజరయ్యారు. శిబుసోరెన్‌ను మంత్రివర్గంలో తీసుకోలేదని ఆ పార్టీ యూపీఏకు దూరమైనట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ సమావేశానికి హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2008 | 11:34 am

దేవేందర్‌ పార్టీ పేరు.. "నవ తెలంగాణ ప్రజాపార్టీ"

తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా పని చేసే విధంగా 'నవ తెలంగాణా ప్రజాపార్టీ' అనే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని...
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2008 | 11:23 am

అణు ఒప్పందంతో ముస్లిం సమాజానికి ముడిపెట్టడమా

భారత్- అమెరికా అణు ఒప్పందంతో ముస్లిం సమాజానికి ముడిపెట్టడం సరికాదని పలు ముస్లిం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ముస్లింలను ఇతర సమాజం నుంచి వేరు చేయడం సరిగ్గా లేదని ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్స్ ఫోరం సుఘ్రా మెమెందీ వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2008 | 11:22 am

వారాంతంలో నష్టాలతో ముగిసిన మార్కెట్

స్టాక్ మార్కెట్ వారాంతమైన శుక్రవారం నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 456 పాయింట్లు పడిపోయి 13,470 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 113 పాయింట్లు క్షీణించి 4,049 వద్ద కొనసాగుతోంది. గురువారం...
Source: Yahoo! Telugu: News | 11 Jul 2008 | 11:10 am

న్యూ పోర్ట్ టోర్నీలో బోపన్నకు అమృత్ రాజ్ చెక్

అమెరికాలోని న్యూపోర్ట్‌లో జరిగే 385వేల డాలర్ల టెన్నిస్ టోర్నీలో సంచలన విజయాల రోహన్ బోపన్న దూకుడుకు ప్రకాష్ అమృత్ రాజ్ బ్రేకు వేశాడు. క్వార్టర్ ఫైనల్లో అతను 6-4, 6-3తో బోపన్నను వరుస సెట్ల ద్వారా ఓడించాడు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2008 | 10:44 am

భుట్టో హత్యపై స్వతంత్ర్య విచారణకు బాన్ ఓకే

పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యోదంతంపై విచారణ జరిపేందుకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలన్న పాక్ విజ్ఞప్తిపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కి మూన్ సానుకూలంగా స్పందించారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2008 | 10:43 am

భారత హాకీ కన్స్‌ల్టెంట్ ఛార్లెస్ రాజీనామా

భారత హాకీ కన్సెల్టెంట్ ఛార్లెస్‌వర్త్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో జాతీయ క్రీడా విభాగం మళ్లీ సంక్షోభంలో పడింది. భారతీయ హాకీ క్రీడకు మళ్లీ పునర్వైభవాన్ని తెప్పించారనే పేరు కలిగిన ఈ ఆస్ట్రేలియా ప్రముఖ మాజీ ఆటగాడు భారత్‌లోను...
Source: Yahoo! Telugu: News | 11 Jul 2008 | 10:37 am

తొమ్మిదో తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు

ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో తొమ్మిదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులకు ఇంటర్ దాకా స్కాలర్‌షిప్పులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2008 | 10:31 am

త్వరలో ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తా: బాబు

మీ కోసం' యాత్రలో తాము గ్రహించిన అంశాల ఆధారంగా ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 'మీ కోసం' యాత్రలో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి, కొయ్యలగుడెం,...
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2008 | 10:25 am

ఈనెల 27న రాహుల్ రాష్ట్రానికి రాక

అమేథీ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఈ నెల 27 తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర యువ కాంగ్రెస్ నాయకులు ఎంతకాలంగానో ఆహ్వానం పలుకుతున్నా ఆయన వివిధ రాష్ట్ర పర్యటనల్లో...
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2008 | 10:16 am

అణు ఒప్పందం ద్వారా అంతా మంచే: సోనియా

అణు ఒప్పందం ద్వారా ప్రజలకు అంతా మేలే జరుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఎదుర్కున్న తర్వాతే ఐఏఈఏతో చర్చలు ప్రారంభిస్తామన్న ప్రధాని వ్యాఖ్యలకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 11 Jul 2008 | 10:12 am

దేవేంద్రా.. నీకిది తగునా.....!

ఓట్లు తమకు అక్కర్లేదంటూనే కొత్త పార్టీని ఏర్పాటు చేయడం సమంజసమేనా? అని సీనియర్ నేత దేవేందర్ గౌడ్‌ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కొత్తగా పార్టీని ఎందుకు పెట్టినట్టో...
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2008 | 10:09 am

విద్యుత్ కొరతపై అనంతలో టీడీపీ నిరసన

విద్యుత్ కొరతపై అనంపురంలో టీడీపీ గురువారం రాత్రి నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యాపుల కేశవ్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యకర్తలు కాగడాల ప్రదర్శన...
Source: Yahoo! Telugu: News | 11 Jul 2008 | 9:39 am

"లోకనాయకుడు"గా రాజశేఖర్!

అంతర్జాతీయ ప్రమాణాలతో పద్మభూషణ్ కమలహాసన్ నటించిన "దశావతారం" సినిమాలోని టైటిల్ సాంగ్‌లో వచ్చే "లోకనాయకుడు" పేరిట కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. శివాని శివాత్మిక మూవీస్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్నారు.
Source: వినోదం | 11 Jul 2008 | 9:23 am

బలపరీక్షలో యూపీఏ విజయం ఖాయం: సోనియా

పార్లమెంట్‌లో జరిగే బలపరీక్షలో యూపీఏ ప్రభుత్వం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 11 Jul 2008 | 8:37 am

భవిష్యత్ ప్రణాళికపై యూపీఏ నేతల మంతనాలు

కేంద్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు యూపీఏ కూటమి నేతలు శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
Source: జాతీయ | 11 Jul 2008 | 8:11 am

ఆధ్యాత్మికతను అందిపుచ్చుకోవాలి: తివారీ

తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్యాత్మిక స్ఫూర్తిని రానున్న భావితరాలు అందిపుచ్చుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీ ఉద్భోధించారు. శ్రీవారి ఆమృతోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధ్యాత్మికతతో కూడిన...
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2008 | 6:25 am

'మాయా'కు కమలనాథుల 'గాలం'

కేంద్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు వివిధ రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్రంలో సన్నిహితంగా ఉండే పార్టీలు రాష్ట్ర రాజకీయాలకు వచ్చే సరికి ప్రత్యర్థులుగా మారుతున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 11 Jul 2008 | 5:46 am

యథావిధిగా సోనియా రాష్ట్ర పర్యటన

కేంద్ర రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పర్యటనలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2008 | 5:24 am

కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన: అక్టోబరులో ఎన్నికలు?

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా రద్దు చేశారు. రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి వచ్చే నవంబరు రెండో తేదీతో ముగియనుంది.
Source: జాతీయ | 11 Jul 2008 | 5:10 am

'కాషాయ' కొలనులో ఎగురనున్న 'ఎర్రజెండా'..!

దేశ రాజకీయాలు రోజుకొక విధంగా మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న పార్టీలు స్నేహాస్తం అందుకునేందుకు సిద్ధమయ్యాయి. అలాగే మతవాద పార్టీకి దేశంలో చోటు లేకుండా చేయాలని ఢంకాబజాయించిన ఎర్రజెండా నేతలు ప్రస్తుతం
Source: జాతీయ | 11 Jul 2008 | 4:10 am

'కలియుగ సీత'ను ఘనా'రాముడే' వరించాడు

కలియుగ సీత ఏమిటీ.. ఘనా రాముడు గెలుచుకోవడం ఏమిటనీ ఆశ్చర్య పోతున్నారా? ఇది అక్షరాలా నిజం. ఛత్తీగఢ్ రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఓ స్వయంవరంలో ఈ దృశ్యం కనిపించింది. దుర్గ్‌ జిల్లాలోని మారుమూల గ్రామం ఘామ్‌కాలో జరిగింది.
Source: జాతీయ | 11 Jul 2008 | 3:46 am

జులై 11, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్ర కారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jul 2008 | 3:33 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 11 Jul 2008 | 3:02 am

రాష్ట్రపతితో ప్రధాని భేటీ : విశ్వాస ఓటుకు సిద్ధం

ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలిసి పార్లమెంటులో విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జూలై 17 లేదా 18వ తేదీన పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రధాని ఈ భేటీలో రాష్ట్రపతితో చెప్పినట్లుగా తెలుస్తోంది.
Source: జాతీయ | 10 Jul 2008 | 3:38 pm

సస్పెన్స్ ప్రధానాంశంగా హే రామా! ఏంటీ గోల

బాలాదిత్య, వినయ్‌కుమార్, మనీషా చటర్జీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "హో రామా! ఏంటీ గోల". శామ్యూల్ దర్శకుడు. దీపక్‌రెడ్డి గునపాటి ఈ సినిమా నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 50 శాతం పూర్తయింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 1:06 pm

సరికొత్త ప్రేమ కథాంశంతో నీ చిరునవ్వే నా చిరునామా

జయంత్, వేణు, రవళీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం "నీ చిరునవ్వే నా చిరునామా". కాంతా మూవీస్ బేనర్‌పై జేడీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేష్ పుప్పాల దర్శకుడు. సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 1:05 pm

25న ప్రేక్షకుల ముందుకు ఆర్య ఎంబీబీఎస్

"ఆర్య ఎంబీబీఎస్" పేరుతో రూపొందిన తమిళ చిత్రం ఈ నెల 25న అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మాధవన్, భావన, ప్రకాశ్‌రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తేజ సినిమా పతాకంపై ఈ సినిమా తెలుగులోకి
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 1:04 pm

తెలుగు ప్రేక్షకులకు రాఖీసావంత్ హాట్‌మనీ

రాఖీసావంత్ హీరోయిన్‌గా నటించిన "హాట్‌మనీ" చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ఆర్ట్స్ పతాకంపై ఈ హిందీ సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 1:03 pm

ఘనంగా బతుకమ్మ ప్లాటినం డిస్క్ వేడుక

తెలంగాణ జిల్లాల్లో 75 వేల క్యాసెట్లు అమ్ముడయిన సందర్భంగా "బతుకమ్మ" చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకుంది. ఇటీవల ఈ సినిమా 50 రోజుల వేడుకను కూడా జరుపున్న సంగతి తెలిసిందే. సింధుతులానీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్ర
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jul 2008 | 1:01 pm

నేనూ ప్రేమించా..! : అల్లు అరవింద్

ఏ వయస్సులో ఏవిధంగా ఉండాలో ఆవిధంగా ఉంటేనే అందంచందం.. ఈ విషయాన్నే అల్లు అర్జున్ స్పష్టం చేస్తున్నారు. దేశసేవ, సంఘసేవ చేసే వయస్సు తనది కాదని అంటున్నారు. ఈ వయస్సులో అందరూ ప్రేమిస్తారు. కొంతమంది బయటికి వ్యక్తం చేయలేరు. "నేనూ ప్రేమించాను"...
Source: వినోదం | 10 Jul 2008 | 1:00 pm

న్యాయ, ధర్మాలకే తలొగ్గుతా: దేవేందర్

న్యాయానికి, ధర్మానికి మాత్రమే తల వంచుతానని దేవేంద్ర గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ భీష్ముడుని కాదల్చుకోలేదని, తమకు రాజధర్మం కన్నా ధర్మపక్షమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అందుకే ...
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:39 pm

రాజకీయాల్లో పెను మార్పులు :నారాయణ

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంతరించుకుంటున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్‌లోని స్థానిక సీపీఐ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్ర స్థాయిలో...
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:38 pm

కాలేజీకి వెళుతున్న స్పైడర్‌మాన్

ఆ భవనం మీది నుంచి ఈ భవనం మీదికి నింగిలో తిరుగాడే స్పైడర్‌మాన్‌గా నటించిన జేమ్స్ ఫ్రాంక్ తన గ్రాడ్యుయేట్ కోర్సును ముగించటానికి న్యూయార్క్ యూనివర్శిటీకి పుస్తకాలను చంకన పెట్టుకుని వెళుతున్నాడు. అప్పట్లో సినిమాల్లో నటించేందుకంటూ...
Source: వినోదం | 10 Jul 2008 | 12:38 pm

రైతన్నలకు కరెంటు కోత ఉండదు: రఘువీర రెడ్డి

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లోను రైతన్నలకు యాధావిధిగా ఏడుగంటల పాటు సరఫరా అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ...
Source: ఏపీ న్యూస్ | 10 Jul 2008 | 12:38 pm