|
యాక్షన్ బ్యాక్డ్రాప్తో నాగబాబు కొత్త చిత్రంనాగబాబుతో లక్ష్మీనరసంహ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనుంది. గతంలో పలు చిత్రాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఎల్వీ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలకు...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 12:31 pm ఊహకందకుండా సాగే కథనం: దిల్రాజుయశోసాగర్, స్నేహవుల్లన్ను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఎ కరుణాకరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి బీపీ సోము, జీఎస్ రంగనాధ్లు నిర్మాతలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి తొలి కాపీ సిద్ధమై...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 12:30 pm సచిన్తో ఇన్నింగ్స్కు ముగింపు పలికిన పెప్సీభారత క్రికెట్ చరిత్రలో టాప్ సెలెబ్రేటెడ్ క్రికెటర్లలో ఒకడైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో ఉన్న దశాబ్దాల సుధీర్ఘ సంబంధానికి అంతర్జాతీయ శీతల పానీయాల సంస్థ పెప్సీ కంపెనీ ముగింపు పలికింది. సచిన్తో గతంలో కుదుర్చుకున్న ఈ ఒప్పందం...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 12:13 pm లక్నోను తాకిన 'అణు' ప్రకంపనలుఅణు ఒప్పందంపై దాదాపు నెల రోజులుగా రాజకీయ ప్రకంపనలు నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీలు నాయకులు ఎత్తులు పైఎత్తులలో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇది నిన్నమొన్నటి దాకా కేవలం రాజధానికే పరిమితమైందిSource: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 11:57 am ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులునల్లగొండ జిల్లా వేములపల్లెకు చెందిన రైతులు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. కారణం.. రాష్ట్ర విద్యుత్ బోర్డు అధికారుల వైఖరితో వారు ఈ పరిస్థితికి దిగాజారి పోతున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 8 Jul 2008 | 11:44 am రైల్వైస్ నుంచి ఎల్అండ్టీకి భారీ ఆర్డర్ప్రముఖ ఇంజినీరింగ్ మరియు నిర్మాణ సంస్థ అయిన లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ (ఎల్అండ్టీ), రైల్వేస్ నుంచి భారీ కాంట్రాక్టును కైవసం చేసుకుంది. సుమారు రూ.1,047కోట్లు (242 మిలియన్ డాలర్లు) విలువ చేసే ఈ కాంట్రాక్టు ద్వారా ఉక్కు చక్రాల ఉత్పత్తి...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 11:42 am నష్టాల్లో మార్కెట్: 176 పాయింట్లు పతనంమంగళవారం ఉదయం 233 పాయింట్ల నష్టంతో ప్రారంభమయిన సెన్సెక్స్ క్రమంగా పుంజుకుంది. అయితే ఎంతో సేపు లాభాలు కొనసాగించలేకపోయింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి 176 పాయింట్లు...Source: Yahoo! Telugu: News | 8 Jul 2008 | 11:36 am రియల్ ఎస్టేట్తో బినానీ సిమెంట్ ఒప్పందంప్రముఖ వ్యాపార సంస్థ బినానీ గ్రూపులో భాగమైన బినాని సిమెంట్ కంపెనీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, రహేజా, హిరానందనీలతో సరఫరా ఒప్పందం చేసుకోవాలని ప్రణాళిక చేసింది. ఈ ఒప్పందానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంగీకరించినట్లయితే ధీర్ఘకాలం పాటు...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 11:31 am పాట్నా రైల్వే స్టేషన్కు గట్టి తభదత్రపాట్నా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. రైళ్ళు ప్రయాణించే అన్ని స్టేషన్లలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 8 Jul 2008 | 11:29 am జూలై 9న క్రీడా మంత్రుల సమావేశంయూత్ అఫైర్స్, క్రీడలు మరియు కింది స్థాయిలో అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల క్రీడా మంత్రుల సమావేశం జూలై 9న నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర క్రీడల...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 11:17 am జూలై 9న క్రీడా మంత్రుల సమావేశంయూత్ అఫైర్స్, క్రీడలు మరియు కింది స్థాయిలో అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల క్రీడా మంత్రుల సమావేశం జూలై 9న నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర క్రీడల...Source: Yahoo! Telugu: News | 8 Jul 2008 | 11:17 am ఈ నెల 13న ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం పున:ప్రారంభంఈ నెల 13వ తేదీన విజయవాడలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పున:ప్రారంభించనున్నట్టు ఆంధ్రసేన ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించే అన్ని సంఘాలు, గ్రూపులు, కార్యకర్తలను ఒకే తాటిపైకి తీసుకువచ్చేలా ఈ ఉద్యమాన్ని...Source: Yahoo! Telugu: News | 8 Jul 2008 | 11:17 am పంజాబ్, హర్యానాలకు నాబార్డు నిధులుపంజాబ్, హర్యానా రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు నాబార్డు కింద భారీగా నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా హర్యానాకు రూ.162.11 కోట్లు, పంజాబ్కు రూ. 120.51 కోట్ల నిధులు విడుదల కానున్నాయి.Source: Yahoo! Telugu: News | 8 Jul 2008 | 10:52 am శ్రీలంక టెస్ట్ సిరీస్కు ఖరారైన భారత జట్టుశ్రీలంకలో జూలై 23నుంచి ప్రారంభం కానున్న మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం 16 మంది సభ్యులు గల భారత జట్టును భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎంపిక చేసింది. విశ్రాంతి కోసం వైదొలగిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో ఐపీఎల్ టోర్నీలో...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 10:46 am శ్రీలంక టెస్ట్ సిరీస్కు ఖరారైన భారత జట్టుశ్రీలంకలో జూలై 23నుంచి ప్రారంభం కానున్న మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం 16 మంది సభ్యులు గల భారత జట్టును భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎంపిక చేసింది. విశ్రాంతి కోసం వైదొలగిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో ఐపీఎల్ టోర్నీలో...Source: Yahoo! Telugu: News | 8 Jul 2008 | 10:46 am పాక్లో ఆడేందుకు సీనియర్ అసీస్ ఆటగాళ్ల తిరస్కారంఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్లో ఆడాలని నిర్ణయించినట్లయితే జట్టు నుంచి తప్పుకునేందుకైనా ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్లు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ టోర్నీలో కోసం పాకిస్థాన్లో పర్యటించేందుకు తాము సుముఖమంగా లేమని...Source: Yahoo! Telugu: News | 8 Jul 2008 | 10:45 am యూపీఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమి లేదు: కాంగ్రెస్వామపక్షాలు కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రన కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమి ఉండదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనిష్ తివారీ తెలిపారు. వామపక్షాలు తమ మద్దతు ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించినSource: Yahoo! Telugu: News | 8 Jul 2008 | 10:04 am త్వరలో తొమ్మిదో పీఆర్సీ?ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్న తొమ్మిదో వేతనసంఘాన్ని త్వరలో అమలు చేయనుంది. ఈ వేతన సంఘానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఎస్. రావును ఛైర్మన్గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం (జీవో నెం-438)...Source: ఏపీ న్యూస్ | 8 Jul 2008 | 9:48 am బాబు గుట్టురట్టు చేస్తా : భూమా నాగిరెడ్డితెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుట్టంతా తమకు తెలుసునని ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలులో తమ కార్యాలయంవద్ద మీడియా ప్రతినిధులతో...Source: ఏపీ న్యూస్ | 8 Jul 2008 | 9:36 am మెగాస్టార్ పార్టీలో టీడీపీ గల్లంతు: ఆనంమెగాస్టార్ చిరంజీవి పార్టీ పెడితే టీడీపీ గల్లంతవుతుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన కనుక రాజకీయాల్లోకి ప్రవేశిస్తే మిగతా పార్టీలకు కాస్తో కూస్తో నష్టం తప్పదని ఆయన...Source: Yahoo! Telugu: News | 8 Jul 2008 | 9:32 am 50 లక్షలమందికి పార్టీలో సభ్యత్వం : డీఎస్కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఈ ఏడాది సుమారు 50 లక్షల మందికి సభ్యత్వాం కల్పించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు ప్రారంభానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి వీరప్పమొయిలీ పాల్గొంటారని డీఎస్ పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 8 Jul 2008 | 9:07 am మా పార్టీలో లుకలుకలు లేవు: ములాయంకేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానం అక్కరలేదు. తమ పార్టీలోని ఎంపిలందరూ ఏకతాటిపై ఉన్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 8 Jul 2008 | 9:05 am స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా సెల్యూట్ చిత్రంపందెం కోడి, పొగరు చిత్రాల ఫేం విశాల్ తెలుగులో నటిస్తున్న స్ట్రెయిట్ చిత్రం సెల్యూట్. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీకే ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై విక్రమ్కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ...Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 9:05 am ప్రజలను కేవలం ఓటర్లుగా మార్చారు : గౌడ్ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా వారిని కేవలం ఓటర్లుగా మార్చేశారని తెదేపా మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్య వ్యవస్థను ఇరు పార్టీ అపహాస్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 8 Jul 2008 | 9:02 am ఢిల్లీకి డీఎస్ ప్రయాణంరాష్ట్రంలో జిల్లాల వారీగా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామక విషయంపై కొన్ని వారాలుగా తర్జనభర్జనలు జరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాన్ని పీసీసీ ఈ ఏడాదైనా పూర్తిచేయాలని నిర్ణయిస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇప్పటికే రెండు జాబితాలను రూపొందించారు.Source: ఏపీ న్యూస్ | 8 Jul 2008 | 9:00 am స్వార్థపరులే పార్టీనివీడారు : బాబుస్వార్థచింతన కలిగిన వారే పార్టీనుండి వైదొలగారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మీకోసం యాత్రలో భాగంగా ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో పార్టీనేతలను ఉద్దేశించి మాట్లాడుతూ... తమపార్టీలో అన్ని పదవులు అనుభవించి, ఇన్నిఏళ్ళుగా పార్టీని ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 8 Jul 2008 | 8:58 am సమావేశానికి అర్థం ఉండదు: కారత్కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే బుధవారం జరగాల్సిన సమన్వయ సమావేశం నిర్వహించాల్సిన అవసరమే లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అభిప్రాయపడ్డారు. ప్రధాని ప్రకటన, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతోSource: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2008 | 8:35 am యూపీఏకు ఏకగ్రీవ మద్దతు: ములాయంకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్-అమెరికా అణు ఒప్పందానికి మద్దతు ఇస్తామన్నారు.Source: జాతీయ | 8 Jul 2008 | 8:02 am బాబు-కేసీఆర్ ఫోను మంతనాలురాష్ట్ర రాజకీయాలు రసదాయకంగా మారనున్నాయి. మొన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న పార్టీలు చేతులు కలుపేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకే కూటమిలో ఉంటూ భుజాలపై చేతులేసుకొని తిరిగిన నేతల దారులు వేరవుతున్నాయి.Source: ఏపీ న్యూస్ | 8 Jul 2008 | 7:44 am ఆ సమావేశం అర్థరహితం: కారత్ప్రధాని ప్రకటన అనంతరం తర్వాత కూడా యూపీఏ-లెఫ్ట్ పార్టీల సమన్వయ కమిటీ భేటీకావడం అర్థరహితమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయపడ్డారు. మద్దతు ఉపసంహరణపై తుది నిర్ణయం తీసుకునేందుకు వామపక్ష పార్టీలు మంగళవారం సమావేశమయ్యారు.Source: జాతీయ | 8 Jul 2008 | 7:36 am సీతాదేవి పాత్రలో రమ్యకృష్ణరమ్యకృష్ణ సీతగా, ఈటీవీ భాగవతం ఫేమ్ సునీల్ శర్మ శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం షూటింగ్ రామకృష్ణా స్టూడియోలో సోమవారం ప్రారంభమైంది. నాగబాబు ముఖ్య పాత్ర పోషించనున్న ఈ చిత్రాన్ని వినాయక ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె. చంద్రశేఖర్...Source: వినోదం | 8 Jul 2008 | 7:04 am తెగిపోయిన యూపీఏ-లెఫ్ట్ 'బంధం'అణు కేంద్రంలో యూపీఏ-లెఫ్ట్ పార్టీల నాలుగేళ్ళ బంధం మంగళవారంతో తెగిపోయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వెలువడనుంది.Source: జాతీయ | 8 Jul 2008 | 7:03 am వై.వి.ఎస్ చౌదరి, విష్ణు కాంబినేషన్లో కొత్త చిత్రంప్రముఖ సినీ నటుడు డా. మోహన్ బాబు తనయుడు విష్ణు "ఢీ" చిత్రంలో సక్సెస్ సాధించుకున్నాడు. కానీ ఆ తర్వాత అక్కినేని నాగార్జున కాంబినేషన్లో రూపొందిన "కృష్ణార్జున" చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని చవిచూడలేదు. ప్రస్తుతం హిట్కోసం ఎన్టీఆర్...Source: వినోదం | 8 Jul 2008 | 6:57 am 28న ఐఏఈఏతో భారత్ చర్చలు..!అణు ఒప్పందం అమలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకునేందుకు గాను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)తో చర్చలు జరిపేందుకు భారత బృందం ఈనెల 28వ తేదీన వియన్నాకు వెళ్లనుంది. ఈ అంశంపై ముమ్మర స్థాయిలో చర్చలు సాగుతున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.Source: జాతీయ | 8 Jul 2008 | 4:15 am వెంకన్న సేవలో ప్రతిభా పాటిల్తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న అమృతోత్సవాలను ప్రారంభించేందుకు విచ్చేసిన భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం శ్రీవారిని సేవించుకున్నారు. సోమవారం ఉదయం 4 గంటలకు శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్న ఆమె, అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 7 Jul 2008 | 3:31 pm "చిరు" పార్టీపై మైసూరా జోస్యంరాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మెగాస్టార్ చిరంజీవి పార్టీపై తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు మైసూరా రెడ్డి జోస్యం చెప్పారు. చిరంజీవి పెట్టే కొత్త రాజకీయ పక్షం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల సమ్మేళనంగా మారనుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరుపార్టీలో చేరుతున్న నేతలను చూస్తే ఆ పార్టీ ఎలా ఉండబోతుందనే విషయం అవగతమవుతుందని ఆయన వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 7 Jul 2008 | 2:05 pm
|