|
తెలుగుదేశం పార్టీకి భూమా దంపతుల 'షాక్'తెలుగుదేశం పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. పార్టీలో నెంబర్ టూగా ఉన్న దేవేందర్ గౌడ్ పార్టీకి ఇటీవల గుడ్బై చెప్చారు. తాజాగా కర్నూలు జిల్లాలో మంచి పట్టున్న భూమా నాగిరెడ్డి దంపతులు పార్టీని వీడారు. పార్టీ అధినేతపై ఉన్న అసంతృప్తి కారణంగానే విధిలేని పరిస్థితుల్లో తప్పుకుంటున్నట్టు వారు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2008 | 7:34 am తాతయ్యగా మారిన 'మెగాస్టార్'దక్షిణభారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన అగ్రనటులు ఒక్కొక్కరు తాతయ్యలుగా మారుతున్నారు. ఇటీవల తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ తాతయ్యగా మారిన విషయం తెల్సిందే. ఆకోవలోనే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా తాతయ్య అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2008 | 7:21 am నేడు తిరుమలకు రానున్న రాష్ట్రపతిభారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రెండురోజుల పర్యటన నిమిత్తం ఆదివారం తిరుమలకు విచ్చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయింది. దీన్ని పురస్కరించుకుని అమృతోత్సవాలను నిర్వహిస్తున్నారు. వీటిని ప్రారంభించేందుకు ఆమె తిరుమలకు వస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Jul 2008 | 7:08 am జూన్ 06, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30Source: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2008 | 5:15 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 6 Jul 2008 | 5:10 am వివాదాల సుడిగుండంలో తితిదేతిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. తితిదే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత గోవిందంపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా దళిత గోవిందం సమయంలో ఉపయోగించిన ఉత్సవమూర్తులను తిరిగి ప్రధానSource: ఏపీ న్యూస్ | 5 Jul 2008 | 12:42 pm తిరుమల భద్రతలో అన్ని లొసుగులే...ప్రపంచ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో భద్రతా చర్యలు అంతంతమాత్రంగా ఉన్నాయి. శ్రీవారి దర్శనార్థం రోజుకు సుమారుగా 30 వేల నుంచి లక్ష మందికిపైగా భక్తులు వస్తుంటారు. భక్తుల తాకిడికి అనుగుణంగా తిరుమల గిరుల్లో భద్రతా చర్యలు లేవు.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2008 | 12:39 pm అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకుఅన్నాచెల్లెళ్ల అనుబంధం జన్మజన్మల బంధం. ఈ బంధం చావులోనైనా ఉంటుందనే పాయింట్తో రూపొందిన చిత్రం గోరింటాకు. మెగాసూపర్గుడ్ ప్రై.లిమిటెడ్ బ్యానర్పై వంకినేని రత్నప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం...Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2008 | 12:22 pm బి.గోపాల్, యంయస్ రాజు, రామ్ కాంబినేషన్లో మస్కాదేవదాసు, రెడీ చిత్రాలతో ఘనవిజయాలను దక్కించుకున్న యంగ్ హీరో రామ్ కథానాయుకునిగా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ యంయస్ రాజు "మస్కా" పేరుతో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2008 | 12:15 pm పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 16 డేస్అరవింద్, ఛార్మి జంటగా నటించిన చిత్రం "16 డేస్". ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రభు సోలోమాన్ దర్శకుడు. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జేపీ కుమార్, డీవై చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2008 | 12:09 pm పరుచూరి చేతులమీదగా సిటీలైఫ్ ఆడియో ఆవిష్కరణపర్ఫెక్ట్ విజువల్ పతాకంపై నిర్మితమయిన "సిటీలైఫ్" చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ప్రసాద్ల్యాబ్స్లో జరిగింది. పరుచూరి గోపాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సిటీలైఫ్ ఆడియో ఆవిష్కరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Jul 2008 | 11:57 am మధురపూడి విమానాశ్రయంలో నైట్ సేవలకు ఏర్పాట్లురాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయంలో సేవలను మరింత విస్తరించనున్నారు. ఇప్పటి వరకు పగలు మాత్రమే ఉన్న విమాన సేవలను రాత్రికి కూడా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారుSource: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 11:48 am కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రికుటుంబ సభ్యులతో కలసి ముఖ్యమంత్రి వైఎస్ శనివారం విదేశీ పర్యటనకు బయలుదేరారు. విశ్రాంతి కోసం వైఎస్ వ్యక్తిగత పర్యటన చేపట్టినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు...Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 11:45 am డి.శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండించిన మందకృష్ణరాజకీయ లబ్ధి కోసమే ఎస్సీల్లో వర్గీకరణ సమస్య మొదలైందని పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మార్పీఎస్...Source: Yahoo! Telugu: News | 5 Jul 2008 | 11:15 am
|