Loading...






చివరి పాట షూటింగ్‌లో కళ్యాణ్‌రామ్ హరేరామ్

కళ్యాణ్‌రామ్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "హరేరామ్". ప్రస్తుతం ఈ సినిమా చివరి పాట చిత్రీకరణ నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో జరుగుతుంది. అక్కడ వేసిన సెట్‌లో ముంబై తారాగణంతో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 12:56 pm

హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్‌సందేశ్‌తో ఏవీఎం చిత్రం

ప్రతిష్టాత్మకమైన ఏవీఎం సంస్థ "హ్యాపీడేస్" ఫేమ్ వరుణ్‌సందేశ్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మే- 2న ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. విమలారామన్ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 12:53 pm

వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో విష్ణు

"ఢీ" సినిమాతో సక్సెస్ రుచిచూసిన డాక్టర్ మోహనబాబు తనయుడు విష్ణు ఆ తరువాత అక్కినేని నాగార్జునతో కలసి నటించిన "కృష్ణార్జున" ఆశించినస్థాయిలో విజయాన్ని చవిచూడలేదు. ప్రస్తుతం హిట్ కోసం తపిస్తున్న విష్ణు జూనియర్ ఎన్టీఆర్
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 12:53 pm

శశాంక్ హీరోగా మహేష్ మూవీ మేకర్స్ చిత్రం

శశాంక్, ఆర్యమీనన్ జంటగా మహేష్ మూవీ మేకర్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ భల్లా ఈ చిత్ర దర్శకుడు. జాన్ బాప్టిస్ట్ నిర్మాత. ఈ సినిమాలోని మూడు పాటలను ఇటీవలే మలేషియాలో చిత్రీకరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 12:52 pm

కమల్‌హాసన్ దశావతారానికి మహేష్‌బాబు ప్రశంస

కమల్‌హాసన్ నటించిన దశావతారం సినిమాకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రశంసించాడు. ఈ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పాడు. పది పాత్రలను ఒకే సినిమాలో చేయడం ఇండియాలో కమల్‌ ఒక్కరికే సాధ్యపడుతుందన్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 12:51 pm

నకిలీ యూనివర్సిటీ బట్టబయలు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ట్రాన్స్‌ఫోర్స్ పోలీసులు ఓ నకిలీ యూనివర్సిటీ గుట్టును బట్టబయలు చేశారు. గోల్కొండ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరుతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఓ నకిలీ యూనివర్సిటీపై ....
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 12:30 pm

అన్నిపార్టీలు గుర్తించాలి : తెరాస

తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్యబద్ధమైన కోరికను అన్నిరాజకియ పార్టీలు గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... సమైక్యావాదానికి చిరుపార్టీ కట్టుబడుతామనే....
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 12:24 pm

మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 360 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల బాటలో నడిచింది. 33 పాయింట్ల లాభంతో 13,127 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ను మార్కెట్‌లో నెలకొన్న భయాందోళనలు నష్టాలబాట పట్టించాయి. అనంతరం సెన్సెక్స్ ఒకానొక దశ
Source: Yahoo! Telugu: News | 4 Jul 2008 | 12:20 pm

ప్రజల సమయం వృధా : ఆనం ధ్వజం

రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీకోసం యాత్ర చేపట్టి ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రి ఆనం రాంనాయణరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థను అవమానిస్తూ బాబు చేసిన విమర్శలను ఆయన తప్పుపట్టారు. అవినీతి పనులకు అడ్డుకట్టవేసిన...
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 12:14 pm

ఎన్టీఆర్ కంత్రి చిత్రంలో అభ్యంతర దృశ్యాల తొలగింపు

ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ కంత్రి చిత్రం నుంచి ఎమ్మెర్పీఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన దృశ్యాలను తొలగించారు. కంత్రి చిత్రంలో కొన్ని దృశ్యాలు దళితులకు అవమానకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని
Source: Yahoo! Telugu: News | 4 Jul 2008 | 12:07 pm

ఓట్ల నమోదు ఉద్యమంలా జరగాలి : నాగబాబు

ఓట్ల నమోదును ఒక ఉద్యమంగా తీసుకురావాలని మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఓటరు నమోదు అవగాహనపై నిర్వహించిన "వారధి" సదస్సులో ఆయన పాల్గొన్నారు. బ్రిటీష్ హయాంలో ....
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 12:01 pm

షోయబ్ అక్తర్‌ నిషేధంపై లాహోర్ హైకోర్టు స్టే

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ 18 నెలల నిషేధంపై లాహోర్ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. జులై 4లోగా నిషేధంపై సమాధానమివ్వాలని కోర్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఆదేశాలు జారీ చేసింది. అక్తర్‌ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు
Source: Yahoo! Telugu: News | 4 Jul 2008 | 12:00 pm

షోయబ్ అక్తర్‌ నిషేధంపై లాహోర్ హైకోర్టు స్టే

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ 18 నెలల నిషేధంపై లాహోర్ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. జులై 4లోగా నిషేధంపై సమాధానమివ్వాలని కోర్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఆదేశాలు జారీ చేసింది. అక్తర్‌ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 12:00 pm

పూరీలో తొక్కిలాట : రథ యాత్రలో ఆరుగురు మృతి

ప్రతిష్టాత్మకమైన జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. చాలా మంది గాయపడ్డారు. లక్షలాది మంది భక్తుల మధ్య యాత్ర శుక్రవారం ఉదయం ఆరంభమైంది.
Source: Yahoo! Telugu: News | 4 Jul 2008 | 11:59 am

పార్టీపై త్వరలో ప్రకటిస్తా : దేవేందర్ గౌడ్

పార్టీపై త్వరలో మరింత స్పష్టమైన ప్రకటన చేస్తానని తెదేపా మాజీ నేత దేవేందర్ గౌడ్ తెలిపారు. ఆగస్టులో పార్టీని ఏర్పాటు చేస్తానని, పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని, వేదికల అందుబాటు ఇతరత్రా విషయాలపై కసరత్తు జరుగుతోందని గౌడ్ వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 11:50 am

టాప్ ట్వంటీలో సైనా: టాప్ టెన్‌లో చేరికపై దృష్టి

భారత షటిల్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తాజాగా ప్రకటించిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్- 20లోకి ప్రవేశించింది. ఆసియా సర్క్యూట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడం ద్వారా సైనా నెహ్వాల్ ఈ ఘనత దక్కించుకుంది.
Source: Yahoo! Telugu: News | 4 Jul 2008 | 11:41 am

జింబాబ్వే ఐసీసీ సభ్యత్వం పదిలం: ట్వంటీ- 20కి దూరం

జింబాబ్వే క్రికెట్ యూనియన్ 2009లో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తున్న ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు దూరమైంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సభ్యత్వాన్ని నిలుపుకునేందుకు జింబాబ్వే క్రికెట్ యూనియన్ వచ్చే ఏడాది జరిగే ట్వంటీ- 20
Source: Yahoo! Telugu: News | 4 Jul 2008 | 11:03 am

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పీటర్సన్, ఫ్లింటాఫ్‌పై ఐపీఎల్ గురి

ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, ఆండ్ర్యూ ఫ్లింటాఫ్‌‌లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు యాజమాన్యాలు గురిపెట్టాయి. వారికి ఆరు అంకెల్లో పారితోషకాన్ని అందించేందుకు ఫ్రాంచైజీలు క్యూ కడుతున్నాయి. పీటర్సన్‌ను సొంతం చేసుకునేందుకు
Source: Yahoo! Telugu: News | 4 Jul 2008 | 10:50 am

"కంత్రి" సీన్స్‌పై దర్శకుడు రమేశ్ వివరణ

దళితుల మనోభావాలను కించపరిచే విధంగా ఎన్టీఆర్ "కంత్రి"లోని కొన్ని సన్నివేశాలున్నాయంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపణలకు ఆ చిత్ర దర్శకుడు రమేశ్ వివరణ ఇచ్చారు. దళితుల మనోభావాలను కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని, కంత్రి చిత్రంలో అంబేద్కర్ విగ్రహమున్న ప్రాంతంలో నేరస్థులున్నట్లు చిత్రీకరించడం కాకతాళీయంగానే జరిగిందని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 10:17 am

ముఖ్యమంత్రికి బీసీ సంఘాల నేతల అభినందనలు

కొత్తగా 10 కులాలను బీసీల్లో చేర్చినందుకు బీసీ సంఘాల నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని అభినందించారు. శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ సంఘాల నేతలు వైఎస్‌ను కలుసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Jul 2008 | 8:45 am

కాంట్రాక్టు విధానం రద్దుపై ఆర్టీసీకి సమ్మె నోటీసు

కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆర్టీసీ యాజమాన్యానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) శుక్రవారం సమ్మె నోటీసు అందజేసింది. ఎన్ఎంయూ ఆర్టీసీలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి ఆ కార్మికులను పర్మనెంట్
Source: Yahoo! Telugu: News | 4 Jul 2008 | 8:39 am

రాజమండ్రిలో చంద్రబాబు: తూర్పుగోదావరిలో మీకోసం

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాజమండ్రి చేరుకున్నారు. మీకోసం యాత్రను నిర్విరామంగా కొనసాగించాలని భావించినప్పటికీ కేంద్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా బాబు యాత్రకు
Source: Yahoo! Telugu: News | 4 Jul 2008 | 8:30 am

ఇక కోలీవుడ్‌పై ఇలియానా గ్లామర్

ఎంతమంది అందగత్తెలు ఎక్కడ నుంచి వచ్చినా ఇలియానా గ్లామర్ ముందు నిలవలేకపోతున్నారు. టాలీవుడ్ కుర్రకారుని ఓ ఊపుఊపిన ఈ బక్కపలచని భామ ఇప్పుడు కోలీవుడ్ ఆఫర్లతో యమ బిజీగా వుంది. సూర్య, విక్రమ్ వంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రావటంతో...
Source: వినోదం | 4 Jul 2008 | 6:37 am

కాంగ్రెస్‌కు చిరు 'గాలి'

సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ గాలులు మెల్లగా కాంగ్రెస్ పార్టీని కూడా తాకుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ అసంతృప్తులు చిరు రైలుబండి ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 5:57 am

బీసీ అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : సీఎం

బీసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి వెల్లడించారు. బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైఎస్సార్ స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 5:41 am

ఆగస్టు 27న దేవేందర్ గౌడ్ "బహిరంగ సభ"

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడుతున్న మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఆగస్టు 27వ తేదీన బహిరంగ సభను తలపెట్టనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ఈ సభ ద్వారా తెలంగాణ సాధనకు శ్రీకారం చుడుతామని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 5:20 am

బ్లాక్ మార్కెట్లో డీజిల్... పెట్రోల్

గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. చిత్తూరు, కృష్ణా, వరంగల్, ఖమ్మం... ఇలా అన్ని జిల్లాలలోని ప్రజలు పెట్రోల్ కోసం క్యూ కట్టాల్సిన దుస్థితి. పరిస్థితిని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన...
Source: ఏపీ న్యూస్ | 4 Jul 2008 | 4:07 am

జులై 04, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్ర కారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 3:17 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2008 | 3:15 am

ఈ నెలాఖరులో అర్థం చేసుకోరూ

భూషణ్, తేజస్విని హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న "అర్థం చేసుకోరూ" చిత్రం ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవిత్రాంజలి ప్రొడక్షన్స్ పతాకంపై ఎల్‌డీ కిన్నెర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవిములకలపల్లి
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2008 | 12:48 pm

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు అప్పుచేసి పప్పుకూడు

రాజేంద్రప్రసాద్ కథానాయకునిగా నటించిన "అప్పుచేసి పప్పుకూడు" చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ఈ సినిమాలో పలు స్కీములతో అందర్నీ బుట్టలో
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2008 | 12:47 pm