చిత్రకొండ సమీపంలో మావోయిస్టులు జరిపిన దాడిని పిరికి చర్యగా అభివర్ణించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. గ్రేహౌండ్స్ బలగాలపై పాశవిక దాడితో ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీశామని... Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 2:41 pm
కంత్రి సినిమా టిక్కెట్ల కోసం జరిగిన తోపులాటలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఎన్.ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. అభిమాని తల్లిదండ్రులకు ఎన్టీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:41 pm
వేణు, మేఘానాయర్, ఆర్తీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన "దీపావళి" చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తొలి సీడీని ఆవిష్కరించి నటుడు Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:40 pm
శివాజీ, మీరాజాస్మిన్ భార్యభర్తలుగా నటిస్తున్న "మా ఆయన చంటి పిల్లాడు" చిత్రం జులై రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలేఖ సంగీతం Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:39 pm
దువ్వాసి మోహన్ను కథానాయకునిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న "కుర్కురే" చిత్రం వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. డి,మోహన్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోధభరితంగా రూపొందించామని దర్శకుడు జునైద్ చెప్పారు. Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:39 pm
సాయికిరణ్, కృష్ణభగవాన్ హీరోలుగా నటించిన రాముడు కాదు కృష్ణుడు చిత్రం ఆడియో సుప్రీం మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఆదివారం రాత్రి ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:38 pm
రాజీవ్ కనకాల, హరీష్, తనూజ ప్రధాన పాత్రల్లో "నా అనేవాడు" అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రశాంత్ దర్శకుడు. సద్గురు సాయి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దర్శకుడు Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:37 pm
సకిందర్, కీర్తి హీరోహీరోయిన్లుగా సాయివర్ష సినీ అకాడమీ పతాకంపై "కవి" అనే చిత్రాన్ని నిర్మితమవుతుంది. సెవెన్స్టార్ శ్రీరామ్ దర్శకుడు. సీహెచ్ హరిశంకర్ నిర్మాత. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో చిత్ర షూటింగ్ ప్రారంభం అయింది. Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:36 pm
జమ్ను- కాశ్మీర్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా జూలై 7లోపు ప్రభుత్వం శాసనసభ విశ్వాసాన్ని పొందవలసి ఉంటుంది. ఈ మేరకు జమ్ము-కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోరా రాష్ట్రముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ను కోరారు Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 1:36 pm
పెట్రో ధరల పెంపు అన్నింటిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిన పెట్రో వడ్డన లారీపై కూడా ప్రభావం చూపాయి. దీంతో సమ్మెకు దిగాలని లారీ యజమానులు నిర్ణయించారు. Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 1:22 pm
కాకినాడ తీరంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ పరధిలోని గ్యాస్ నిక్షేపాల వెలికితీత పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనుల్లో గుజరాత్ పెట్రోలియం, రిలయన్స్ సంస్థలు నిమగ్నమై వున్నాయి. ఈ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ను కాకినాడ వాసులకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 1:19 pm
రాష్ట్రంలో గత కొంత కాలంగా మావోయిస్టు/నక్సలైట్ కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయని అందరూ భావించారు. అటు మావోయిస్టులు కూడా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉన్నారు. మావోయిస్టుల వేటలో నిమగ్నమైవుండే గ్రేహౌండ్స్ దళాలు కూడా ఆదమరిచాయి. Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 1:16 pm
ఇరాక్ ప్రభుత్వం సోమవారం అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు ఆరు చమురు క్షేత్రాలను బిడ్డింగ్కు తెరిచింది. చమురు ఉత్పత్తిని పెంచే ఉద్దేశ్యంతో ఈ క్షేత్రాలను బిడ్డింగ్ కోసం తెరిచామని ఇరాక్ ఇంధన శాఖ మంత్రి హుస్సేన్ అల్ షాహ్రిస్తానీ Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 12:50 pm
ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్లో భవనం కూలిన ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందారు. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన టీవీ ఛానల్, రేడియా స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం టెహ్రాన్లోని సాదతాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2008 | 12:42 pm
సీలేరు నదిలో ఆదివారం లాంచీపై వస్తున్న ఆంధ్రా గ్రేహౌండ్స్ దళాలపై మావోయిస్టులు మెరుపుదాడిలో గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. స్పెషల్ పార్టీ గ్రేహౌండ్స్ దళాలపై మావోయిస్టులు రాకెట్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 11:29 am
సోమవారం ఉదయం 11 పాయింట్ల నష్టంతో ప్రారంభమయిన మార్కెట్ కాస్త పుంజుకుంది. అయితే ఎక్కువ సేపు ఈ లాభాలను కొనసాగించలేకపోయింది. మధ్యాహ్న సమయానికి ట్రేడింగ్ నష్టాల్లో కూరుకుపోయింది. సోమవారం... Source: Yahoo! Telugu: News | 30 Jun 2008 | 11:28 am
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ మద్దతు ప్రకటించడమనే వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 11:07 am
ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ చీఫ్ కోటనందూరు మండలం జగన్నాధపురంలో రచ్చబండ నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల గురించి... Source: Yahoo! Telugu: News | 30 Jun 2008 | 11:03 am
బీసీ జాబితాలో మరో పది కులాలను చేర్చేందుకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. సోమవారం మధ్యాహ్నం ముగిసిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో భాగంగా పది కులాలను బీసీలో చేర్చడంతో పాటు, నీటి సంఘాల్లో ఎంఎల్సీలకు ప్రాతినిధ్యం కల్పించడం వంటి అంశాలపై... Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 10:45 am
ఆంధ్రా, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన దాడులకు బదులు తప్పదని హోం మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. గ్రేహౌండ్స్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నష్టంగా ఆయన అభివర్ణించారు. Source: Yahoo! Telugu: News | 30 Jun 2008 | 10:45 am
ఒరిస్సాలోని చిత్రకొండ పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు చేసిన మెరుపుదాడిలో తొమ్మిది మంది గ్రేహౌండ్స్ బలగాలు తీవ్రంగా గాయపడగా మరో 35 మంది నీటిలో గల్లంతయ్యారని అధికారులు చెప్పారు. నేల మీద నుంచి కాకుండా నీటి పైకి అస్త్రాలు సంధించి మావోయిస్టులు... Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 10:17 am
భారత్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం వ్యవహారంలో పార్లమెంటులో దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో 'వాతావరణ మార్పులపై జాతీయ విధాన ప్రణాళిక' విడుదల కార్యక్రమం జరిగింది. Source: జాతీయ | 30 Jun 2008 | 10:06 am
శివ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై దువ్వాసి మోహన్, భువనేశ్వరి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'కుర్కురే'. ఈ చిత్రాన్ని ఈనెల 11వ తేదీన విడుదల చేయనున్నట్టు నిర్మాత డి.మోహన్ తెలిపారు. జునైద్ దర్శకత్వంలో ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కిన Source: వినోదం | 30 Jun 2008 | 9:44 am
అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తే మద్దతు ఉపసంహరిస్తామని లెఫ్ట్ పార్టీలు చేసిన తాజా హెచ్చరికను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తేలిగ్గా కొట్టిపారేశారు. లెఫ్ట్ పార్టీలు ఈ హెచ్చరికలు Source: Yahoo! Telugu: News | 30 Jun 2008 | 9:41 am
నక్సల్స్ పయనిస్తున్న మార్గం సరైనది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్టీసీ ఛైర్మన్ ఎం. సత్యన్నారాయణరావు అభిప్రాయపడ్డారు. అయితే వారి సిద్ధాంతాలతో తాను ఏకీభవిస్తానని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 30 Jun 2008 | 9:25 am
రాజీవ్ కనకాల, హరీష్, తనూజ కాంబినేషన్లో ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నా అనేవాడు'. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు... Source: వినోదం | 30 Jun 2008 | 9:04 am
బీసీ జాబితాలో మరో 10 కులాలకు స్థానం కల్పించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 30 Jun 2008 | 9:03 am
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన తమ ప్రభుత్వానికి జరిగే నష్టమేమి లేదని, తాను శాసనసభలో విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నానని కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఎప్పుడైనా సమరే బలం నిరూపించుకునే Source: Yahoo! Telugu: News | 30 Jun 2008 | 8:58 am
తాజాగా ప్రకటించిన అంతర్జాతీయ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్లో టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ రెండో స్థానానికి వచ్చాడు. ఇంతకుముందు ప్రకటించిన ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న సచిన్ ఈసారి ఒక స్థానాన్ని Source: Yahoo! Telugu: News | 30 Jun 2008 | 8:53 am
రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి దేవేందర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ ఇష్టానుసారంగా ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల మూసివేతకు పాల్పడుతున్నారని ఆయన... Source: Yahoo! Telugu: News | 30 Jun 2008 | 8:53 am
తెలంగాణ ప్రజలను విడదీసేందుకు కుట్ర జరుగుతోందని తెరాస చీఫ్ కేసీఆర్ ఆరోపించారు. జెండాలను వదిలేసి అందరూ కలసికట్టుగా తెలంగాణ కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. Source: Yahoo! Telugu: News | 30 Jun 2008 | 8:53 am
తెలంగాణా అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి సోనియా గాంధీపై ఒత్తిడి తీసుకురాలేమని ఆర్థిక మంత్రి రోశయ్య పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాలోని ఆర్య, వైశ్య ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం... Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 8:46 am
అమర్నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు అనవసరమని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. Source: జాతీయ | 30 Jun 2008 | 8:34 am
ఒరిస్సా-ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దుల్లో ఆదివారం జరిగిన మావోయిస్టుల దాడిలో 36 మంది యాంటీ నక్సల్స్ బృందం పోలీసుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వీరి కోసం నావికాదళం గాలింపు చర్యలకు దిగింది. Source: జాతీయ | 30 Jun 2008 | 8:16 am
ప్రత్యేక తెలంగాణ సాధనలో తెరాస లాంటి ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ పేర్కొన్నారు. పార్టీ కార్యవర్గ సమావేశాలు కరీంనగర్లో ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ... Source: ఏపీ న్యూస్ | 30 Jun 2008 | 8:08 am
జమ్ముకాశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ మాత్రం పూర్తికాలం కొనసాగుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. Source: జాతీయ | 30 Jun 2008 | 7:35 am
అనంతపురం జిల్లా తాడిపత్రిలో "కంత్రి" సినిమా టిక్కెట్ల కోసం ఏర్పడిన తోపులాటలో ఎన్టీఆర్ అభిమాని ఎన్. ప్రసాద్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమాని ప్రసాద్ తల్లిదండ్రులు విమలమ్మ, సుధాకర్లకు జూనియర్ ఎన్టీఆర్ లక్షరూపాయల... Source: వినోదం | 30 Jun 2008 | 7:21 am
అమర్నాథ్ యాత్ర సోమవారం నుంచి ప్రారంభమైంది. వాతారణం అనుకూలించక పోవడంతో యాత్రను తాత్కాలికంగా ఒక రోజు పాటు నిలిపి వేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి గట్టి పోలీసు భద్రత నడుమ యాత్రను మళ్లీ ప్రారంభించారు. Source: జాతీయ | 30 Jun 2008 | 6:39 am
రాజకీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గిన జమ్మూకాశ్మీర్ గవర్నర్ను తక్షణం ఆ బాధ్యతల నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఇందుకోసం ఆ పార్టీ సోమవారం జమ్మూకాశ్మీర్ రాష్ట్ర బంద్ను నిర్వహిస్తోంది. Source: జాతీయ | 30 Jun 2008 | 5:45 am