కళ్యాణ్రామ్, ప్రియమణి జంటగా నటించిన "హరేరామ్" ఆడియో విడుదలైంది. తొలి క్యాసెట్ను యువరత్న బాలకృష్ణ ఆవిష్కరించారు. మొదటి సీడీని కలెక్షన్ కింగ్ మోహన్బాబు ఆవిష్కరించారు. హరేరామ్ ఆడియో వేడుక రామానాయుడు స్టూడియోలో Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2008 | 12:52 pm
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో గజేంద్ర అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ భారీ యాక్షన్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఎ.వెంకటేష్ దర్శకుడు. విక్టరీ క్రియేషన్స్ పతకాలంపై సీహెచ్ Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2008 | 12:51 pm
ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు రహస్యంగా ఉండటానికి నివాస ప్రాంతాలను ఉపయోగించుకునే ప్రమాదముందని నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో తమ ఇళ్లలో అద్దెకున్నవారి వివరాలను పోలీసులకు అందించాలని ఢిల్లీలోని ఇంటి యజమానులను పోలీసు శాఖ కోరింది... Source: జాతీయ | 29 Jun 2008 | 10:28 am
అమెరికా-భారత్ల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందం విషయంలో సీపీఎం తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని సీపీఎం ఆదివారం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం.... Source: జాతీయ | 29 Jun 2008 | 9:57 am
కష్టకాలంలో ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్ పార్టీని వదిలిపెట్టి వెళ్లటం తెలుగుదేశం పార్టీని అగౌరవపరచినట్లేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడంపై దేవేందర్ గౌడ్ ఆత్మవిమర్శ చేసుకోవాలని బాబు... Source: ఏపీ న్యూస్ | 29 Jun 2008 | 9:43 am
సామాజ సేవనే లక్ష్యంగా సాగాలని సినీ నటుడు, మెగాస్టార్ సోదరుడు నాగబాబు పిలుపు నిచ్చారు. చిరుపై వెలువెత్తుతున్న వార్తలను తోసిపుచ్చిన ఆయన, సమాజ సేవే అన్ని విమర్శలకు సమాధామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను బాధ్యతగా భావించాలని ఆయన... Source: ఏపీ న్యూస్ | 29 Jun 2008 | 9:22 am
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కె అద్వానీకి త్వరలో ప్రధాని కావాలని ఆత్రుత పెరిగినట్లుందని ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దెప్పిపొడిచారు. లోక్సభకు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకోసం హడావుడిగా బీజేపీ తన తొలి విడత.. Source: జాతీయ | 29 Jun 2008 | 8:05 am
జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించాలని భారతీయ జనతా పార్టీ (భాజపా) డిమాండ్ చేసింది. గులాం నబీ అజాద్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భాగస్వామ్య పక్షమైన పీడీపీ మద్దతు ఉపసంహరించుకుంది. అమర్నాధ్ దేవాలయ... Source: జాతీయ | 29 Jun 2008 | 7:47 am
కడప జిల్లా ఇడుపులపాయకు ఆగస్టు నాలుగోతేదీన యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పర్యటించనున్నారు. ఇడుపుల పాయలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ట్రిపుల్ ఐటీ భవనాలను ఆమె ప్రారంభించనున్నారని ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. ఇడుపులపాయలోని... Source: ఏపీ న్యూస్ | 29 Jun 2008 | 7:35 am
కాంగ్రెస్ కార్యకర్తలు సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావలసిందిగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పిలుపునిచ్చారు. నవంబర్లో జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు పిలుపునిచ్చారు. Source: జాతీయ | 29 Jun 2008 | 5:32 am
పట్టణాల్లోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని చాలామంది విశ్వసిస్తుంటారు. అయితే ఇది నిజంకాదని జాతీయ నమూనా సర్వే 2005-06 గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. సర్వే వివరాల ప్రకారం... రాష్ట్రంలో ప్రతి 1000 మందికి 67 మంది నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారు. Source: ఏపీ న్యూస్ | 29 Jun 2008 | 4:50 am
గతంలో ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకోవాలంటే వారికి అనుగుణమైన ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ పాగా వేసేవారు. వ్యాపారస్తులు, ఇతరత్రా పనులకై మాట్లాడుకునేవారి పరిస్థితి ఇది. యువత మాత్రం ఒకరికొకరు కలిసి సరదా కబుర్లు చెప్పుకోవడానికి పార్కులు, సినిమాలంటూ... Source: ఏపీ న్యూస్ | 29 Jun 2008 | 4:48 am
జమ్మూ కాశ్మీర్లో గులాం నబీ అజాద్ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన మిత్ర పక్షమైన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) మద్దతు శనివారం ఉపసంహరించుకుంది. పీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయద్ ఈ ప్రకటన చేశారు... Source: జాతీయ | 28 Jun 2008 | 3:03 pm
సౌదీ అరేబియాకు పోయినా, తిరిగి స్వరాష్ట్రానికి తిరిగొచ్చినా చేతిలో డబ్బులు ఆడటం లేదా.. ఎలాగోలా బతికేయాలని తపన పడుతున్నారా. అయితే ఇంకేం నకలీ నక్సలైట్ అవతారమెత్తితే సరి.. అదే మంచి ఆదాయ మార్గమని మన మహ్మద్ రఫి డంకా... Source: ఏపీ న్యూస్ | 28 Jun 2008 | 2:23 pm
ప్రపంచ ప్రముఖ బౌద్ధ పండితుడు నాగార్జున పేరిట వెలసిన గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో పిలిచి సీట్లిస్తామని చెప్పినా విద్యార్థులు ముఖం చాటేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. నేటి హైటెక్ యుగానికి తగినట్లుగా తగిన కోర్సులు, వసతులు లేకపోవడంతో... Source: ఏపీ న్యూస్ | 28 Jun 2008 | 1:43 pm
రాష్ట్రం నలుమూలలా ప్రస్తుతం ప్రజలు జపిస్తున్న మంత్రం ఒక్కటే.. అదేమిటంటే చిరంజీవి రాజకీయాల్లోకి రావాలి. చిరూ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాలి. ఈ మంత్ర జపానికి రైతులు కూడా మినహాయింపు కాదు అన్న చందాన, వివిధ రైతు సంఘాలు రైతు సదస్సును హైదరాబాద్లో Source: ఏపీ న్యూస్ | 28 Jun 2008 | 1:35 pm
తెలుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్నదాతల కష్టాలను గుర్తించి వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. "మీకోసం" చైతన్యయాత్రలో భాగంగా ఆయన విశాఖపట్నం జిల్లా దేవులపల్లిలో...బాబు Source: ఏపీ న్యూస్ | 28 Jun 2008 | 12:37 pm
బంగాళాఖాతంలో సంభవించిన అల్పపీడన ద్రోణి వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చెదురు మదురు వర్షాలు కురుస్తున్నాయి. కాని కోస్తా తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం విస్తృతంగా చూపించడం వల్ల ... Source: ఏపీ న్యూస్ | 28 Jun 2008 | 12:37 pm