అంపైర్ నిర్ణయంతో విభేదించినందుకు పాంటింగ్‌కు జరిమానా

అంపైర్ నిర్ణయంతో విభేదించినందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌‌పై జరిమానా విధించారు. పాంటింగ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా నిర్ణయం తీసుకున్నారు. గ్రెనెడాలో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ రెండో
Source: Yahoo! Telugu: News | 28 Jun 2008 | 11:19 am

అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు: 8 మంది మృతి

ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పశ్ఛిమ కమెంగ్ జిల్లాలోని రూప ప్రాంతంలో 8 మంది మృతి చెందారు. ఆరు మృతదేహాలను కనుగొన్నారు. మరో రెండు మృతదేహాలు సహాయక బృందాలకు లభ్యమయ్యాయి
Source: Yahoo! Telugu: News | 28 Jun 2008 | 11:18 am

యూనిటీతో కబ్జాలను అరికట్టిన విక్టరీ

యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అన్న పాయింట్‌పై విక్టరీ చిత్రం రూపొందింది. నితిన్, మమతామోహన్‌దాస్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రానికి రవి సి కుమార్ దర్శకత్వం వహించారు. వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం చక్రి కెమేరా విజయ్ సి...
Source: Yahoo! Telugu: News | 28 Jun 2008 | 11:02 am

యూనిటీతో కబ్జాలను అరికట్టిన విక్టరీ

యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అన్న పాయింట్‌పై విక్టరీ చిత్రం రూపొందింది. నితిన్, మమతామోహన్‌దాస్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రానికి రవి సి కుమార్ దర్శకత్వం వహించారు. వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం చక్రి కెమేరా విజయ్ సి...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jun 2008 | 11:02 am

అమరనాథ్ యాత్ర పునఃప్రారంభం

జమ్ము కాశ్మీర్ నుంచి మంచు లింగం దర్శనం కోసం బయలుదేరే భక్తులను శనివారం నుంచి అమరనాథ్ యాత్రకు అనుమతిస్తున్నారు. అమరనాథ్ మండలికి భూమికేటాయింపుపై కాశ్మీర్‌లో ఘర్షణలు జరుగుతున్న దరిమిలా గురువారం యాత్రను రద్దు చేశారు.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2008 | 10:38 am

గుజ్జర్ నాయకునిపై కేసు నమోదు

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెను చంపిన వారికి రూ. 5 కోట్లు ఇస్తానని ప్రకటించి గుజ్జర్ నాయకునిపై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిఎస్‌పి స్థాయి అధికారి ఆద్వర్యంలో ఆధారాలు సేకరిస్తున్నారు. పదే పదే ఈ ప్రకటన వెలువడడంతో
Source: Yahoo! Telugu: News | 28 Jun 2008 | 10:14 am

బెల్టుషాపులకు అడ్డుకట్ట వేస్తాం: బాబు

రాష్ట్రంలో బెల్టుషాపులకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రైతులకు వ్యవసాయ రుణాలు, మహిళలకు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు...
Source: Yahoo! Telugu: News | 28 Jun 2008 | 9:56 am

అణు ఒప్పందంపై పార్టీ నాయకులతో చర్చించిన సోనియా

యుపిఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం పార్టీ ఉన్నత స్థాయి నాయకులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అణుఒప్పంద వివాదంతో దేశంలో ఏర్పడ్డ రాజకీయ పరిస్థితులను చర్చించినట్లు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: News | 28 Jun 2008 | 9:50 am

చైనా: బీజింగ్ ఒలింపిక్స్‌కు భద్రత కట్టుదిట్టం

ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న బీజింగ్ ఒలింపిక్స్ కోసం చైనా ప్రభుత్వం ఇప్పటి నుంచి భద్రతపరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. మిషిన్ గన్‌లు చేతబట్టిన ప్రత్యేక పోలీసు సిబ్బంది బీజింగ్ అంతర్జాతీయ విమానశ్రయం వద్ద పెట్రోలింగ్
Source: Yahoo! Telugu: News | 28 Jun 2008 | 9:45 am

ఎడ్‌సెట్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల

అంధ్ర యూనివర్శిటీ నిర్వహించిన ఎడ్‌సెట్-2008 పరీక్షా ఫలితాలు శనివారం విడుదల కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 8న 38 పట్టణాల్లోని 248 కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఎడ్‌సెట్-2008 పరీక్ష ఫలితాలను ఆంధ్ర యూనివర్శిటీ...
Source: Yahoo! Telugu: News | 28 Jun 2008 | 9:43 am

జెంగ్ జీ చేతిలో టాప్ సీడ్ ఇవనోవిచ్ పరాజయం

వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లోకి టాప్ సీడ్ హోదాలో అడుగుపెట్టిన అనా ఇవనోవిచ్ శుక్రవారం జరిగిన మూడో రౌండు మ్యాచ్‌లో అనూహ్యంగా పరాజయం పాలైంది. ప్రపంచ నెంబర్‌వన్ క్రీడాకారిణి ఇవనోవిచ్ నిష్క్రమణతో
Source: Yahoo! Telugu: News | 28 Jun 2008 | 9:27 am

పార్టీ ప్రధాన కార్యదర్శులతో సోనియా చర్చలు

భారత్-అమెరికా పౌర అణు ఒప్పందంపై యుపిఎ-వామపక్షాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ శనివారం పార్టీ కీలక నేతలతో సమావేశానికి పిలుపిచ్చారు. దేశంలో రాజకీయ పరిస్థితిని ఈ సమావేశంలో అంచనా వేయనున్నారు...
Source: జాతీయ | 28 Jun 2008 | 5:08 am

కలానికి వీడిన సంకెళ్లు

కలానికి పడిన సంకెళ్లు శుక్రవారంతో వీడాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద అరెస్టయిన ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్, విలేకరులు వంశీకృష్ణ, శ్రీనివాస్‌లు శుక్రవారం సాయంత్రం బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. చంచల్‌ గూడ జైలు నుంచి విడుదలైన...
Source: ఏపీ న్యూస్ | 28 Jun 2008 | 4:17 am

అయోధ్యలో రాముని గుడి: అద్వానీ డిమాండ్

అయోధ్యలో పవిత్రతకు... హిందువుల నమ్మకానికి నెలవైన రాముని గుడి నిర్మించాలని ఎన్‌డీఏ తరపు ప్రధాని పదవి అభ్యర్ధి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ డిమాండ్ చేశారు. అయోధ్యలో రాముని గుడి నిర్మించేవరకు దేశంలో ప్రజలకు సంతృప్తి ఉండదని అద్వానీ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 28 Jun 2008 | 4:00 am

ద్రవ్యోల్బణం పెరుగుదలపై బీజేపీ ధ్వజం

దేశీయ ద్రవ్యోల్బణం 13 ఏళ్ల రికార్డు స్థాయిలో 11.42 శాతానికి పెరగడంపై భారతీయ జనతా పార్టీ ధ్వజమెత్తింది. పాలకుల అసమర్థత కారణంగానే పెరుగుతున్న ద్రవ్యోల్బణం అదుపుకు అడ్డుకట్ట వేయలేక పోవడానికి కారణమని భాజపా ఆరోపించింది. ఈ విషయమై భాజపా సీనియర్...
Source: జాతీయ | 28 Jun 2008 | 4:00 am

11.42 శాతం రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం వృద్ధి

ధరల రంగంలో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపించకపోవడంతో దేశీయ ద్రవ్యోల్బణం 13 ఏళ్ల రికార్డు స్థాయిలో 11.42 శాతానికి ఎగిసింది. పాలు, తృణధాన్యాలు, వంటనూనెలు వంటి ఆహార పదార్ధాలు, చమురు ఉత్పత్తుల ధరలు పెరిగిన...
Source: జాతీయ | 27 Jun 2008 | 2:21 pm

రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి

రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఒరిస్సా నుంచి దక్షిణ కోస్తా వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశముందని ఆ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న....
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 1:50 pm

యాక్షన్ కింగ్ అర్జున్ "రాణా" ట్రైయిలర్

యాక్షన్ హీరో అర్జున్ హీరోగా నటిస్తున్న "రాణా" చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వరాభిషేకం' పరాజయం అనంతరం విశ్వనాధ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా...
Source: వినోదం | 27 Jun 2008 | 1:16 pm

భువనేశ్వరి నటించిన "కుర్‌కురే" ట్రైయిలర్

ప్రముఖ హాస్యనటుడు దువ్వాసి మోహన్ హీరోగా, భువనేశ్వరి ఓ కీలకపాత్రలో హాస్య భరితంగా విడుదలైన చిత్రం "కుర్‌కురే". ఈ చిత్రానికి శివఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై జునైద్ దర్శకత్వం వహించగా, మోహన్ నిర్మాత సారథ్యం వహించారు. నిర్మాత మోహన్ మాట్లాడుతూ...
Source: వినోదం | 27 Jun 2008 | 12:32 pm

తెరాసతో పొత్తుపై తెదేపా చర్చలు

రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకునే అవకాశాలున్నాయని తెలుగుదేశం పార్టీ నేత, వరంగల్ ఎంపీ ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ విషయమై విశాఖలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 12:02 pm

జెనీలియా... రామ్‌ల 'రెడీ' ట్రెయిలర్

దేవదాసు ఫేమ్ రామ్, జెనీలియా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో స్రవంతీ రవికిశోర్ నిర్మించిన చిత్రం రెడీ. బొమ్మరిల్లుతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన...
Source: వినోదం | 27 Jun 2008 | 12:00 pm

దేవేందర్ గౌడ్ పార్టీ పేరు నవ తెలంగాణా..!!

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు నడుంబిగించారు. ఇందుకోసం ఆయన 'నవ తెలంగాణా' అనే పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 11:33 am

ఆగస్టు నాటికి భాజపా అభ్యర్థుల పూర్తి జాబితా

వచ్చే లోక్‌సభ ఎన్నికల సమరానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఆ పార్టీ ఆరుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో ప్రధానమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే.అద్వానీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు ఉన్నారు.
Source: జాతీయ | 27 Jun 2008 | 11:32 am

ట్రామాకేర్‌కు రూ. 280 కోట్లు మంజూరు

ప్రమాదాల్లో గాయాలపాలైన వారికి నాణ్యమైన వైద్యసేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అత్యవసర వైద్యసేవ (ట్రామాకేర్) విభాగానికి సుమారు రూ. 280 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపుతో రాష్ట్రంలో అత్యవసర వైద్య...
Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 11:29 am