రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఒరిస్సా నుంచి దక్షిణ కోస్తా వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశముందని ఆ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న.... Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 1:50 pm
యాక్షన్ హీరో అర్జున్ హీరోగా నటిస్తున్న "రాణా" చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వరాభిషేకం' పరాజయం అనంతరం విశ్వనాధ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా... Source: వినోదం | 27 Jun 2008 | 1:16 pm
ప్రముఖ హాస్యనటుడు దువ్వాసి మోహన్ హీరోగా, భువనేశ్వరి ఓ కీలకపాత్రలో హాస్య భరితంగా విడుదలైన చిత్రం "కుర్కురే". ఈ చిత్రానికి శివఆర్ట్స్ ప్రొడక్షన్స్పై జునైద్ దర్శకత్వం వహించగా, మోహన్ నిర్మాత సారథ్యం వహించారు. నిర్మాత మోహన్ మాట్లాడుతూ... Source: వినోదం | 27 Jun 2008 | 12:32 pm
రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకునే అవకాశాలున్నాయని తెలుగుదేశం పార్టీ నేత, వరంగల్ ఎంపీ ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ విషయమై విశాఖలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 12:02 pm
దేవదాసు ఫేమ్ రామ్, జెనీలియా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో స్రవంతీ రవికిశోర్ నిర్మించిన చిత్రం రెడీ. బొమ్మరిల్లుతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన... Source: వినోదం | 27 Jun 2008 | 12:00 pm
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు నడుంబిగించారు. ఇందుకోసం ఆయన 'నవ తెలంగాణా' అనే పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 11:33 am
ప్రమాదాల్లో గాయాలపాలైన వారికి నాణ్యమైన వైద్యసేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అత్యవసర వైద్యసేవ (ట్రామాకేర్) విభాగానికి సుమారు రూ. 280 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపుతో రాష్ట్రంలో అత్యవసర వైద్య... Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 11:29 am
భారత సైనిక దళ మార్షల్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ శ్యాం హార్మౌస్జీ ఫ్రేమ్జీ జేమ్షెడ్జి మానెక్ షా గురువార రాత్రి కన్నుమూశారు. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లింగ్టన్లో గల మిలిటరీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్టు సైనిక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. Source: జాతీయ | 27 Jun 2008 | 6:53 am
వచ్చే లోక్సభ ఎన్నికల సమరానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఆ పార్టీ ఆరుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో ప్రధానమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే.అద్వానీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు ఉన్నారు. Source: జాతీయ | 27 Jun 2008 | 6:23 am
భారత్-అమెరికాల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేర్కొన్నారు. ఈ ఒప్పందం దేశానికి మేలు చేస్తుందని ఆయన అన్నారు. నేషనల్ స్పేస్ లాబొరేటరీస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా... Source: జాతీయ | 27 Jun 2008 | 6:06 am
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ శుక్రవారం నుంచి భారత్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలతో సహా, శాంతి పక్రియను ముందుకు తీసుకెళ్లడం ప్రధాన అంశాలుగా కానున్నాయి. Source: జాతీయ | 27 Jun 2008 | 6:05 am
భారత్-అమెరికాల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందంపై యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్య నెలకొంటున్న ప్రతిష్టంభన నేపథ్యంలో, జూలై మూడో తేదీన ఢిల్లీలో జరుగనున్న యూఎన్పీఏ సమావేశానికి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ మేరకు... Source: ఏపీ న్యూస్ | 27 Jun 2008 | 5:11 am
భారత కాలమానం ప్ర కారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 27 Jun 2008 | 3:13 am