సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి "చెడుగుడు" అనే పేరు ఖరారైంది. స్మైల్ మూవీస్ పతాకంపై హాస్యనటి కోవైసరళ సమర్పణలో భీమినేని తిరుపతయ్య (రాయుడు), కె. నాగిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Source: వినోదం | 24 Jun 2008 | 10:05 am
లుకేమియా వ్యాధితో శాశ్వత నిద్రలోకి జారుకున్న మల్లిఖార్జున రావు ఆరంభంలో నాటకాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించేవారు. అలా ప్రారంభమైన ఆయన కెరీర్ ... కీర్తి శేషులు రావుగోపాలరావు గుర్తించడంతో అనుకోని మలుపు తిరిగింది. Source: వినోదం | 24 Jun 2008 | 8:44 am
ఆరునూరైనా తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)తో చేతులు కలిపే ప్రసక్తే లేదని తెలుగుదేశం సీనియర్ మాజీ నేత తూళ్ళ దేవేందర్ గౌడ్ స్పష్టం చేశారు. ఈనెల 28వ తేదీన తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు. Source: ఏపీ న్యూస్ | 24 Jun 2008 | 8:42 am
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మంచి హాస్యనటుడుని కోల్పోయింది. గత కొన్ని రోజులుగా లుకేమియా వ్యాధితో బాధపడుతూ వచ్చిన మల్లిఖార్జున రావు మంగళవారం ఉదయం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మల్లిఖార్జున మృతిని ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. Source: ఏపీ న్యూస్ | 24 Jun 2008 | 7:47 am
దేశ ప్రయోజాలకే అణు ఒప్పందాన్నిఅమలు చేయాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రకటించింది. ఈ వ్యవహారంలో వామపక్ష మిత్రులను కలుపుకుని ముందుకు వెళ్లుతామని ఏఐసిసి అధికార ప్రతినిధి షీకీల్ అహ్మద్ తెలిపారు. Source: జాతీయ | 24 Jun 2008 | 5:45 am
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ మనుగడపై వస్తున్న ఊహాగానాలను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖామంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ తోసిపుచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఎన్నికలకు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. Source: జాతీయ | 24 Jun 2008 | 4:51 am
యూపీఏ పూర్తికాల మనుగడపై సందేహాలు తలెత్తాయి. అణు ఒప్పందానికి కేంద్రం కాలుదువ్వుతుండగా, వామపక్షాలు మాత్రం అడ్డుతగులుతున్నాయి. దీంతో యూపీఏ ఐదేళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈనేపథ్యంలో ముందస్తు ఎన్నికలు తథ్యమని ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు జోస్యం చెపుతున్నారు. Source: జాతీయ | 24 Jun 2008 | 4:27 am
భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం ఇప్పటికిపుడు ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. అణు ఒప్పందం ఆమోదం కోరుతూ పార్లమెంట్లో ఓటింగ్ జరిగితే మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇవ్వొచ్చని ఊహాగానాలు బలంగా వచ్చాయి. Source: జాతీయ | 24 Jun 2008 | 4:26 am
అక్కినేని నాగార్జున తరువాతి చిత్రానికి "కింగ్" అనే పేరును ఖరారు చేశారు. శ్రీనువైట్ల దర్శకుడు. కామాక్షి మూవిస్ పతాకంపై డి.శివప్రసాద్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జుల సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రీహరి Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2008 | 12:36 pm
7/జి బృందావనకాలనీ ఫేమ్ రవికృష్ణ, అక్షర, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన "నిన్న నేడు రేపు" చిత్రం జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్పీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నూకారపు సూర్యప్రకాశరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2008 | 12:35 pm
ప్రేమను ప్రధానాంశంగా చేసుకొని నిర్మితమయిన "నెలవంక" చిత్రం వచ్చే నెలాఖరును ప్రేక్షకుల ముందుకు రానుంది. నెలవంక రోజు మొదలైన ప్రేమ, నిండు పౌర్ణమిలోగా ఎలా వికసించింది అనేది సినిమా చూసే తెలుసుకోవాలని దర్శకుడు Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2008 | 12:34 pm
ద్రవ్యోల్బణంతో వ్యవహరించడం, అదుపు చేయడం వల్ల అభివృద్ధిని ఫణంగా పెట్టనవసరం లేదని రిజర్వ బ్యాంకు గవర్నర్ యాగా వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ద్రవ్యోల్బణం గరిష్టస్థాయికి చేరడం, స్టాక్ మార్కెట్లు కుప్పగూలుతుండటం వంటి పరిణామాల నేపధ్యంలో విలేకరుల... Source: జాతీయ | 23 Jun 2008 | 11:47 am
సోమవారం ఉదయం ట్రేడింగ్ 148 పాయింట్ల నష్టంతో ప్రారంభమయింది. క్రమంగా 408 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ నష్టాల్లో కూరుకుపోయింది. సోమవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 278 పాయింట్లు కోల్పోయి 14,293... Source: Yahoo! Telugu: News | 23 Jun 2008 | 11:23 am
భారత్-అమెరికా అణు ఒప్పందంపై వామపక్షాల వ్యతిరేకత కారణంగా కేంద్రంలో యూపీఏ-లెఫ్ట్ పార్టీల మధ్య ఐక్యత దెబ్బతినరాదని డిఎంకె అధినేత ఎమ్ కరుణానిధి హితవు పలికారు. కేంద్ర స్థాయిలో వీరిరువురి ఐక్యతకు భంగం వాటిల్లితే జాతి ప్రగతి... Source: జాతీయ | 23 Jun 2008 | 10:58 am
దేవేందర్ రాజీనామాకు తెలంగాణ కమిటీ సభ్యుల వ్యాఖ్యలే కారణమని టీడీపీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. టీడీపీకి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ రాజీనామా చేయడానికి పార్టీ సభ్యుల విమర్శలు, వ్యాఖ్యలే కారణంగా... Source: Yahoo! Telugu: News | 23 Jun 2008 | 10:56 am
మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల ఆశలు నెరవేరడం కోసం తన వంతు కృషి చేస్తానని తెలుగుదేశానికి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ ప్రకటించారు. తెదేపా సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గౌడ్.. సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 10:55 am
దేవేందర్, పెద్దిరెడ్డిల రాజీనామా వారి అంతర్గత వ్యవహారమని దీనిపై వ్యాఖ్యానించేదేముందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. వారి రాజీనామా టీడీపీ పార్టీలో జరిగే అంతర్గత వ్యవహారమని Source: Yahoo! Telugu: News | 23 Jun 2008 | 10:35 am
తెదేపాకు దేవేందర్గౌడ్ రాజీనామా చేసిన అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీఎస్లు పేర్కొన్నారు. దేవేందర్ గౌడ్ రాజీనామా ప్రభావం కాంగ్రెసు పార్టీపై ఏ మాత్రం ఉండబోదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో.... Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 10:34 am
పాకిస్థాన్ అధ్యక్ష పదవిలో త్వరలో తమ పార్టీ అభ్యర్థి ఉంటారని అధికార పాక్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కో- ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ చెప్పారు. పాక్ అధ్యక్ష పదవి చేపట్టే హక్కు తమ పార్టీకి, సింధ్ ప్రావీన్స్కు ఉందని జర్దారీ తెలిపారు. తన పార్టీకి చెందిన Source: Yahoo! Telugu: News | 23 Jun 2008 | 10:26 am
భారత్, ఆస్ట్రేలియా దేశాలు సోమవారం రెండు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేరస్తుల అప్పగింత, క్రిమినల్ కేసుల్లో పరస్పర న్యాయ సాయానికి సంబంధించి రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యూహాత్మక భద్రత, తీవ్రవాదం పోరు Source: Yahoo! Telugu: News | 23 Jun 2008 | 10:19 am
ఏదోటి తేల్చిపారేయడానికి ఇది సమయం కాదని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. దేవేందర్ గౌడ్ రాజీనామాపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాజీనామాపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోందని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 23 Jun 2008 | 10:18 am
ప్రత్యేక రాష్ట్రం కోసం ఎప్పటి నుంచో ఉన్న గూర్ఖాలాండ్ సమస్యలో నేరుగా మధ్యవర్తిత్వంగాని, కలుగజేసుకోవడం జరగదని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖామంత్రి ప్రియరంజన్దాస్ తెలిపారు. ఆ ప్రాంత సమగ్రత కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ Source: Yahoo! Telugu: News | 23 Jun 2008 | 10:08 am
గూర్ఖాలాండ్ వ్యవహారంలో కేంద్రం ప్రత్యక్ష జోక్యం చేసుకోబోదని కేంద్ర సమాచార, ప్రచార శాఖామంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ తెలిపారు. అయితే ప్రశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రాదేశిక సమగ్రతను కొనసాగించేందుకు అవసరమైన సహాయ సహకారాలను కేంద్రం అదిస్తుందని చెప్పారు. Source: జాతీయ | 23 Jun 2008 | 9:43 am
లోక్సభకు ముందస్తు ఎన్నికలు వచ్చినప్పటికీ, రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావని ఆర్థిక మంత్రి రోశయ్య అన్నారు. కేంద్రంలో ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 23 Jun 2008 | 9:40 am
పార్టీకి రాజీనామా చేసే ఆలోచనే తనకు లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. తమ నియోజకవర్గ ప్రజలు, జిల్లా నేతలకు చర్చించి వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని... Source: Yahoo! Telugu: News | 23 Jun 2008 | 9:25 am
తెలంగాణావాదాన్ని ముందుంచి తెదేపాకు రాజీనామా చేసిన దేవేందర్ గౌడ్ నిర్ణయంపై ఆ పార్టీ అధినేత అసహనం వ్యక్తం చేశారు. దేవేందర్ గౌడ్ తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నారని బాబు అన్నారు. తెలంగాణాకు టీడీపీ వ్యతిరేకం కాదని, తెలంగాణపై సరైన నిర్ణయం... Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 9:24 am