గూర్ఖాలాండ్‌పై కేంద్ర ప్రత్యక్ష జోక్యం లేదు: మున్షీ

గూర్ఖాలాండ్ వ్యవహారంలో కేంద్రం ప్రత్యక్ష జోక్యం చేసుకోబోదని కేంద్ర సమాచార, ప్రచార శాఖామంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ తెలిపారు. అయితే ప్రశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రాదేశిక సమగ్రతను కొనసాగించేందుకు అవసరమైన సహాయ సహకారాలను కేంద్రం అదిస్తుందని చెప్పారు.
Source: జాతీయ | 23 Jun 2008 | 9:43 am

గౌడ్ రాజీనామాపై చంద్రబాబు అసహనం

తెలంగాణావాదాన్ని ముందుంచి తెదేపాకు రాజీనామా చేసిన దేవేందర్ గౌడ్‌ నిర్ణయంపై ఆ పార్టీ అధినేత అసహనం వ్యక్తం చేశారు. దేవేందర్ గౌడ్ తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నారని బాబు అన్నారు. తెలంగాణాకు టీడీపీ వ్యతిరేకం కాదని, తెలంగాణపై సరైన నిర్ణయం...
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 9:24 am

దేవేందర్ రాజీనామాపై పార్టీ నేతల స్పందన

తెలుగుదేశంలో పార్టీలో కలకలం సృష్టించిన దేవేందర్ గౌడ్ రాజీనామాపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. తెదేపాకు దేవేందర్ గౌడ్ రాజీమానా చేయడం దురదృష్టకరమని, తెదేపా తెలంగాణకు వ్యతిరేకం కాదని టిడిపి నేత నాగం జనార్థన రెడ్డి పేర్కొన్నారు. గౌడ్ రాజీనామా...
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 8:59 am

గ్యాస్ పైప్‌లైన్‌పై భారత్, పాక్, ఇరాన్ చర్చలు

దాదాపు 7.4 బిలియన్ల వ్యయంతో కూడిన మూడు దేశాల గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు వివరాలను ఖరారు చేసేందుకు గాను భారత్, పాక్, ఇరాన్‌లు వచ్చే నెలలో చర్చలు జరుపనున్నట్లుగా కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళీ దేవరా తెలిపారు.
Source: జాతీయ | 23 Jun 2008 | 8:40 am

వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : దేవేందర్

తెదేపాకు చేసిన రాజీనామాను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని దేవేందర్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీకి రాజీనామా చేసిన దేవేందర్‌గౌడ్‌తో "మీకోసం" యాత్రలో భాగంగా శ్రీకాకుళంలో ఉన్న తెదేపా అధినేత ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిందిగా....
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 8:39 am

సువాసనలు వెదజల్లే ఛార్మినార్ సెంట్

హైదరాబాద్‌ సెంట్‌కు మన రాష్ట్రంలోనే కాకుండా.. దేశ విదేశాల్లో సైతం మంచి పేరుంది. ఈ సెంట్‌ను ఒక్కసారి పూసుకుంటే ఒక వారం రోజుల పాటు ఆ సువాసన వెదజల్లుతుంటుంది. ఈ సెంట్‌ను ఆయా సీజన్లలో లభించే పుష్పాల నుంచి తయారు చేయడమే ప్రధాన కారణం.
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 7:48 am

'మెగా రైలు'కు సర్వంసిద్ధం: ప్రకటనే తరువాయి

సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయరంగ ప్రవేశానికి సర్వంసిద్ధమైంది. రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో చేపట్టిన పార్టీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తయింది. ప్రచార వాహనం సిద్ధమైంది. చిరంజీవి రాష్ట్ర పర్యటన ప్రణాళికా ఖరారైంది.
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 7:46 am

సొంతంగా ఎదగాలనే గౌడ్ రాజీనామా : తలసాని

సొంతంగా ఎదగాలనే ఆకాంక్షతో దేవేందర్ గౌడ్ రాజీనామాకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ నేత తలసాని యాదవ్ వ్యాఖ్యానించారు. దేవేందర్ గౌడ్ రాజీనామాతో తెలుగుదేశం పార్టీ ఎలాంటి నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉపఎన్నికల అనంతరం తెరాస అధినేత కేసీఆర్...
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 7:42 am

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక!

తెదేపా నేతల రాజీనామాలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి వ్యాఖ్యానించారు. అవసరమైతే సరైన సమయంలో తాము సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంపై ఏ మాత్రం నమ్మకం లేకే...
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 7:42 am

తెదేపాకు పెద్దిరెడ్డి రాం..రాం..!

దేవేందర్ గౌడ్ బాటలోనే మరో సీనియర్ నేత పెద్దిరెడ్డి తెలుగుదేశం పార్టీకి స్వస్తి పలికారు. ఈ మేరకు తెలంగాణా వాదాన్ని బలోపేతం చేస్తూ తెదేపాకు పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. ఈ విషయమై పెద్దిరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీపై...
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 7:41 am

మారెప్ప వ్యాఖ్యలపై సంయమనం పాటించండి!

చిరంజీవిని నెత్తురు వ్యాపారి అని తీవ్ర విమర్శలు గుప్పించిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి మారెప్ప వ్యాఖ్యలపై అభిమానులు సంయమనం పాటించాలని చిరంజీవి సోదరుడు నాగబాబు సూచించారు. మారెప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ చిరు మనోగతం...
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 7:41 am

తెదేపాకి దేవేందర్‌‌గౌడ్ బై..బై!

తెలుగుదేశం పార్టీలోనూ తెలంగాణా వివాదం దుమారం రేపింది. తెలంగాణా కావాల్సిందేనంటూ ఇటీవల గట్టిగా పట్టుబడిన దేవేందర్ గౌడ్ సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి...
Source: ఏపీ న్యూస్ | 23 Jun 2008 | 6:29 am

జూన్ 23, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 8.45 గంటలకు టెలిషాపింగ్...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2008 | 4:41 am

అణు ఒప్పందానికి కేంద్రాన్ని బలిపెట్టరాదు

దేశంలో ప్రస్తుతం ఎవ్వరూ ముందస్తు ఎన్నికలను కోరుకోనందున, భారత్-అమెరికా అణు ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బలిపెట్టకూడదని సిపిఐ హితవు చెప్పింది. అణుఒప్పందంపై దృష్టి సారించడం కంటే ద్రవ్యోల్బణంపై పోరాడేందుకే ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలని...
Source: జాతీయ | 23 Jun 2008 | 3:56 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2008 | 2:56 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |