చమురు ధరల పెంపు కారణంగా, దేశీయ వార్షిక ద్రవ్యోల్బణం జూన్ 7తో ముగిసిన వారాంతానికి 11.05 శాతానికి ఎగిసి 13 ఏళ్ల రికార్డు స్థాయికి చేరుకుంది. దీంతో భారత్లో ద్రవ్యోల్బణం రేటు వరుసగా 17వ వారంలోనూ ఊర్ధ్వగతిలో పయనించినట్లయిందని విశ్లేషకుల వ్యాఖ్య. Source: జాతీయ | 20 Jun 2008 | 8:37 am
అననుకూల వాతావరణ కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా ఆపివేశారు. దక్షిణ కాశ్మీర్ మరియు హిమాలయా పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రికులు పయనించే దారిలోనూ వర్షాల పడుతుండటంతో అమర్నాథ్ యాత్రకు... Source: జాతీయ | 20 Jun 2008 | 7:29 am
పాండురంగడు చిత్రంలో తన అందాలను ప్రేక్షకుల ముందు ఆరబోసిన టబు డబ్బు ఇస్తే ఎటువంటి పాత్రనైనా నటిస్తానంటోందట. చిన్నా చితకా హీరోలకు జతగా నటించటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదనీ చెపుతోంది.
చెప్పిందే తడవుగా తాజాగా జె.ఎం క్రియేషన్స్ పతాకంపై... Source: వినోదం | 20 Jun 2008 | 5:49 am
రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పావలా వడ్డీకే రుణాలు అందజేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చిన్నారెడ్డి పేర్కొన్నారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలనే లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నామని, ఇందులో భాగంగా 2014 నాటికి లక్ష కోట్లను పావలా వడ్డీరుణాలుగా.... Source: ఏపీ న్యూస్ | 20 Jun 2008 | 5:41 am
భారత్-అమెరికా అణు ఒప్పందంపై వామపక్షం తన వ్యతిరేకతను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో, వివాదాస్పదమైన ఈ ఒప్పందంపై యుపిఎ కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అణు ఒప్పందంపై తమ పార్టీ వైఖరి చాలా స్పష్టంగానే ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. Source: జాతీయ | 20 Jun 2008 | 5:37 am
రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. రైతన్నల కోసం ఏం సాధించారని ఈ నెల 23నుంచి కిసాన్ ర్యాలీలు నిర్వహిస్తారని ఆయన అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విత్తనాలు అందించడంలో... Source: ఏపీ న్యూస్ | 20 Jun 2008 | 5:25 am
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అమేధీ ఎంపీ రాహుల్ గాంధీయే భావి ప్రధానమంత్రి అని కాంగ్రెస్ కార్యకర్తల వర్గం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ 38వ జన్మదిన వేడుకలు గురువారం దేశవ్యాప్తంగా కోలాహలంగా జరిగాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోను,... Source: జాతీయ | 20 Jun 2008 | 4:59 am
రైతుల, సామాన్య పౌరుల సంక్షేమం యుపిఎ ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉంటోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చెప్పారు. మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనలో భాగంగా అహ్మద్ నగర్ జిల్లాలోని లోనీ ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొన్న సోనియా మాట్లాడుతూ, వ్యవసాయదారుల రుణాలు మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైన చర్యగా అభివర్ణించారు. Source: జాతీయ | 20 Jun 2008 | 4:12 am
అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడిచమురు ధర రోజుకో రికార్డు సృష్టించినప్పటికీ తమ యూపీఏ ప్రభుత్వం ఇంధన ధరల పెరుగుదలను సమర్ధంగా నియంత్రించిందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు. Source: జాతీయ | 19 Jun 2008 | 3:48 pm
ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాలవల్ల అనేక రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నామని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆగ్నేయ రైల్వే పరిధిలో అనేక చోట్ల రైలు మార్గాలు నీట మునిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టారు. Source: జాతీయ | 19 Jun 2008 | 3:04 pm
2008వ స్పెయిన్ జాతీయ ఫిలిం పురస్కారం ప్రముఖ హాలీవుడ్ నటుడు జేవియర్ బార్డెమ్ను వరించింది. ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వశాఖ వార్షిక ఉత్సవాల్లో జేవియర్కు ఈ అవార్డును ప్రదానం చేయనుంది. సుదీర్ఘ చలనచిత్ర కాలంలో జేవియర్ సాధించిన లక్ష్యాలకు గానూ.... Source: వినోదం | 19 Jun 2008 | 1:39 pm
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీసుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీ వివరణ ఇచ్చారు. ఉప్పునూతల పురుషోత్తమరెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసిన మాట సత్యమేనని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ నివేదిక.... Source: ఏపీ న్యూస్ | 19 Jun 2008 | 12:51 pm
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్న విషయాన్ని చిన్నపిల్లవాణ్ని అడిగినా చెబుతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏనాడూ కనీవినీ ఎరుగని రీతిలో మద్యాన్ని తాగబోయడం వైఎస్ ప్రభుత్వానికే చెల్లిందని బాబు ఆరోపించారు. తనకంటే తెలివిమంతులు.... Source: ఏపీ న్యూస్ | 19 Jun 2008 | 12:41 pm
శ్రీకాంత్, ఛార్మీ, గౌరిముంజల్ హీరోహీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రానికి "కౌసల్య సుప్రజ రామ" అనే పేరు ఖరారైంది. "నీకే మనసిచ్చాను" దర్శకత్వంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి డా. డి. రామానాయుడు నిర్మాత సారథ్యం వహిస్తున్నారు.... Source: వినోదం | 19 Jun 2008 | 12:41 pm
పది పాత్రలలో విభిన్నమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కమల్, దశావతారం విజయానందాన్ని హైదరాబాదులో మీడియాతో పంచుకున్నారు. తొలిసారిగా ఓ గ్రూపు డ్యాన్సర్గా నాటితరం నటుడు అక్కినేని నాగేశ్వరరావు చిత్రం శ్రీమంతుడు చిత్రంలో నటించానన్నారు. Source: వినోదం | 19 Jun 2008 | 12:37 pm
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ధరల గ్రహణం పట్టుకుంది. నానాటికీ పెరిగిపోతున్న ధరల కారణంగా సిమెంట్, స్టీల్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వీటి ప్రభావం ప్రాజెక్టుల వ్యయం నానాటికీ పెరిగిపోతోంది. Source: ఏపీ న్యూస్ | 19 Jun 2008 | 12:29 pm
నోయిడా జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ రాజేష్ కుమార్ తల్వార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కేంద్ర నేర పరిశోధనా సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. విచారణలో భాగంగా అతన్ని పాలిగ్రాఫ్ ద్వారా పరీక్షించాల్సి ఉందని Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2008 | 11:48 am
రవితేజ హీరోగా డివివి దానయ్య నేనింతే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. సియా హీరోయిన్గా పరిచయం అవుతుంది. బుధవారం నాడు సంస్థ కార్యాలయంలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2008 | 11:41 am
పిల్లల ఆలోచనలకు పెద్దలు విలువ ఇవ్వాలనే సందేశంతో "అర్థం చేసుకోరూ" అనే చిత్రం నిర్మితమవుతుంది. ఈ చిత్రంలో నాగభూషణం మనవడు భూషణ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఎల్డీ కిన్నెర నిర్మాత. రవి ములకలపల్లి దర్శకుడు. Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2008 | 11:40 am
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి.రామానాయుడు నిర్మిస్తున్న కొత్త చిత్రానికి "కౌసల్య సుప్రజ రామ" పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, ఛార్మీ, గౌరీముంజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంతకుముందు నీకే మనసిచ్చాను Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2008 | 11:39 am
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కథానాయకుడు". ఈ చిత్రం ఆడియో ఈ నెల 30న చెన్నైలో విడుదలకానుంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో ఈ సినిమా పేరు కుచేలన్. Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2008 | 11:39 am
గురువారం ఉదయం 172 పాయింట్ల నష్టంతో ప్రారంభమయిన మార్కెట్ క్రమంగా మరింత నష్టాల్లో కూరుకుపోయింది. కాగా, గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి 334 పాయింట్లు కోల్పోయి 15,088 వద్ద... Source: Yahoo! Telugu: News | 19 Jun 2008 | 11:21 am
పట్టణ ప్రాంతాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే మండలాల అభివృద్ధికై సర్కారు తొంభై కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2008 | 11:14 am
పట్టణ ప్రాంతాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే మండలాల అభివృద్ధికై సర్కారు తొంభై కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 19 Jun 2008 | 11:14 am
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకుల ఖాళీపోస్టులను భర్తీ చేసేందుకుగాను నిర్వహించిన కౌన్సెలింగ్ ముగిసింది. ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ కార్యాలయంలో ఈ కౌన్సిలింగ్ జరిగినట్టు అధికార... Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2008 | 11:06 am
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకుల ఖాళీపోస్టులను భర్తీ చేసేందుకుగాను నిర్వహించిన కౌన్సెలింగ్ ముగిసింది. ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ కార్యాలయంలో ఈ కౌన్సిలింగ్ జరిగినట్టు అధికార... Source: Yahoo! Telugu: News | 19 Jun 2008 | 11:06 am
కాంప్లెక్స్ ఎరువులను తగ్గింపు ధరలకే రైతులకు అందేలా చూస్తామని వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. వెల్లడించారు. రైతన్నలకు అవసరమైనంత మేరకు ఎరువుల ధరలను తగ్గించి అందుబాటులోకి... Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2008 | 11:00 am
నోయిడా జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ రాజేష్ కుమార్ తల్వార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కేంద్ర నేర పరిశోధనా సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. విచారణలో భాగంగా అతన్ని పాలిగ్రాఫ్ ద్వారా పరీక్షించాల్సి ఉందని Source: Yahoo! Telugu: News | 19 Jun 2008 | 10:51 am
రాబోయే శాసన సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా గత ఎన్నికల్లో మాత్రమే పొత్తులతో పోటీ చేసిందని ఆయన వెల్లడించారు. Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2008 | 10:49 am
రాబోయే శాసన సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా గత ఎన్నికల్లో మాత్రమే పొత్తులతో పోటీ చేసిందని ఆయన వెల్లడించారు. Source: Yahoo! Telugu: News | 19 Jun 2008 | 10:49 am
దేశంలో గోధుమ ఉత్పత్తి ప్రభుత్వం వేసిన అంచనాలను కూడా అధిగమించి 2007-08 సీజన్లో 78 మిలియన్ టన్నులకు చేరింది. ఈ ఏడాది గోధుమ ఉత్పత్తి 78 మిలియన్ టన్నులకు చేరిందని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ Source: Yahoo! Telugu: Entertainment | 19 Jun 2008 | 10:47 am
తదుపరి ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి తాము భయపడమని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. అలాగే పాత మిత్రులకు తాము ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచామని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 19 Jun 2008 | 10:14 am
వరదలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. సుబుర్నరేఖ నది ఉప్పొంగి ప్రవహించడంతో మిద్నాపూర్ పశ్చిమ ప్రాంతంలోని ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ అయిపోతున్నాయి. గురువారం నాటి వరద నీరు బుధవారం వరద తాకిడికి గురైన ప్రాంతాలను Source: Yahoo! Telugu: News | 19 Jun 2008 | 10:04 am