కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు : డీఎస్

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. చిరు రాజకీయ ప్రవేశం కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం కదిలించబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే రెండు, మూడు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో....
Source: ఏపీ న్యూస్ | 19 Jun 2008 | 9:04 am

అంబికా సోనితో ముఖ్యమంత్రి సమావేశం

కేంద్రమంత్రి అంబికా సోనీతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి గురువారం సమావేశమయ్యారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించే విషయంలో చొరవు తీసుకోవాలని వైఎస్సార్ మంత్రిని విజ్ఞప్తి చేశారు. దీనిపై తమ వంతు అధ్యయనాలు పూర్తయి ఫైలు సిద్ధమైందని....
Source: ఏపీ న్యూస్ | 19 Jun 2008 | 8:39 am

అమర్‌నాథ్ యాత్రకు కదిలిన మూడో బృందం

అమర్‌నాథ్ యాత్రకు మూడో బృందం బుధవారం బయలుదేరింది. మొత్తం 3,352 మంది భక్తులు సీఆర్‌పీఎఫ్ దళాల బందోబస్తు మధ్య కదిలారు. వీరిలో 186 మంది సాధువులు ఉన్నారు. వీరంతా భగవతి నగర్ యాత్రికుల భవన్ నుంచి 107 వాహనాల్లో గురువారం ఉదయం బయలుదేరారు.
Source: జాతీయ | 19 Jun 2008 | 8:11 am

సోనియాతో మంత్రి అన్బుమణి భేటీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి అన్బుమణి రామదాస్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులను సోనియాకు ఆయన వివరించారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై పీఎంకే తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 19 Jun 2008 | 7:44 am

మళ్ళీ ఆందోళనకు రైతు సంఘాలు

వరికి వెయ్యి రూపాయల మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ అఖిలపక్ష రైతు సంఘాలు మళ్ళీ ఆందోళనకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష రైతు సంఘాలు చేపట్టిన ఈ ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం సికింద్రాబాద్...
Source: ఏపీ న్యూస్ | 19 Jun 2008 | 7:43 am

పిల్లల మనస్తత్వాలను "అర్థం చేసుకోరూ"

పిల్లల ఆలోచనలను, అభిప్రాయాలను పెద్దలు విలువ ఇవ్వాలనే పాయింట్‌తో "అర్థం చేసుకోరూ" అనే చిత్రం రూపొందుతోంది. నాగభూషణం మనుమడు భూషణ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎల్‌.డి.కిన్నెర నిర్మిస్తున్నారు. రవి ములకలపల్లి దర్శకత్వంతో....
Source: వినోదం | 19 Jun 2008 | 7:41 am

శ్రీకాంత్, ఛార్మీ జంటగా "కౌసల్య సుప్రజ రామ"

శ్రీకాంత్, ఛార్మీ, గౌరిముంజల్ హీరోహీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రానికి "కౌసల్య సుప్రజ రామ" అనే పేరు ఖరారైంది. "నీకే మనసిచ్చాను" దర్శకత్వంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి డా. డి. రామానాయుడు నిర్మాత సారథ్యం వహిస్తున్నారు....
Source: వినోదం | 19 Jun 2008 | 7:26 am

హాలీవుడ్ ఆఫర్లతో బిజీ బిజీ

నటీమణులు వివాహం చేసుకుంటే... వారి సంగతి అంతే!! తెరమరుగవక తప్పదు. మాధురీ దీక్షిత్, శ్రీదేవి వంటి మేటి తారామణులే పెద్ద ఉదాహరణలు. అయితే ఇందుకు భిన్నం ఐశ్వర్యారాయ్. ఈ మాజీ ప్రపంచ సుందరి వివాహం చేసుకున్నప్పటికీ, ఆఫర్లు మాత్రం ఆమెను వరిస్తూనే వున్నాయి.
Source: వినోదం | 19 Jun 2008 | 7:20 am

రవితేజ, పూరీ కాంబినేషన్లో "నేనింతే"

రవితేజ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో డి.వి.వి దానయ్య నిర్మిస్తోన్న తాజా చిత్రం "నేనింతే". శియా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. బుధవారం నాడు...
Source: వినోదం | 19 Jun 2008 | 6:16 am

యండమూరి కథతో ముమైత్ "పున్నమినాగు"

ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "పున్నమినాగు". జి.విజయ్‌కుమార్ గౌడ్ నిర్మాత సారథ్యం...
Source: వినోదం | 19 Jun 2008 | 6:10 am

హిందూ ఆత్మాహుతి దళాలు కావాలి: థాక్రే

వివాదాస్పద శివసేన అధినేత బాల్‌థాక్రే మరో మారు దేశ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకునేందుకు హిందూ ఆత్మాహుతి దళాలు సిద్ధం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై భాజపా, కాంగ్రెస్‌తో సహా ఇతర రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి.
Source: జాతీయ | 19 Jun 2008 | 5:14 am

శాసనసభ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సై!

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాత్రమే తొలిసారిగా పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగిందని వైఎస్సార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర శాసనసభకు ముందస్తు...
Source: ఏపీ న్యూస్ | 19 Jun 2008 | 5:03 am

రాజ్ ప్రభుత్వంపై గుజ్జర్ల విజయం

గుజ్జర్లు విజయం సాధించారు. వారి డిమాండ్‌కు రాజస్థాన్ ప్రభుత్వం తలొగ్గింది. ప్రత్యేకంగా ఐదు శాతం రిజర్వేషన్లను వారికి కల్పించేందుకు అంగీకరించింది. ఈ ప్రతిపాదనకు గుజ్జర్ల అధినేత కిరోరీ సింగ్ భైంస్లా సమ్మతించారు. దీంతో వసుంధరా రాజే ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది.
Source: జాతీయ | 19 Jun 2008 | 4:45 am

అయోధ్యలో రామాలయ నిర్మాణం: అద్వానీ

మతసామరస్యానికి విఘాతం కలుగకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడుతామని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్కే.అద్వానీ ప్రకటించారు. ఇందుకోసం దేశంలోని అన్నివర్గాల మద్దతు అవసరమన్నారు.
Source: జాతీయ | 19 Jun 2008 | 4:22 am

హ్యాపీడేస్ ఫేం వంశీకృష్ణ హీరోగా కాల్ సెంటర్

హ్యాపీడేస్ ఫేం వంశీకృష్ణ హీరోగా, ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తున్న కాల్ సెంటర్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. శ్రీ సాయిబాలాజీ ఆర్ట్స్ పతాకంపై కాల్ సెంటర్ నిర్మితమవుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2008 | 11:48 am

సామ్రాజ్యంలో శ్రీహరి, సుమన్ అన్నదమ్ములు

సామ్రాజ్యం పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో శ్రీహరి, సుమన్ అన్నదమ్ముల పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ఫిలింసిటీలో జరుగుతున్నాయి. పాటలు, సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వీరు ద్వైత్ ఈ చిత్ర
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2008 | 11:47 am

సోంబేరితో దర్శకుడిగా గుర్తింపు: రామలింగేశ్వరరావు

అలీ హీరోగా నటించిన సోంబేరి చిత్రం తనకు దర్శకునిగా గుర్తింపు తెచ్చిపెట్టిందని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చెప్పారు. ఈ చిత్రం విడుదలై మూడో వారం అయిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2008 | 11:46 am

దశావతారం కమల్ ఒన్ మ్యాన్ షో: కేఎస్ఆర్

దశావతారం చిత్రాన్ని దర్శకుడు కేఎస్ రవికుమార్ కమల్ ఒన్ మ్యాన్ షోగా వర్ణించారు. కమల్ చిత్ర కథ, స్క్రీన్‌ప్లేను అద్భుతంగా తీర్చిదిద్దాడన్నారు. హాలీవుడ్ చిత్రాలు చేసిన అనుభవం ఆయనకుంది. ఆయనకు అన్నీ తెలుసు. తాను కేవలం
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2008 | 11:46 am

దశావతారానికి వచ్చినన్ని ప్రసంశలు దేనికీ రాలేదు

దశావతారం చిత్రంలో తన నటనకు వచ్చినన్నీ ప్రసంశలు మరే ఇతర చిత్రానికి రాలేదని కమల్‌హాసన్ చెప్పారు. ఆస్కార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కమల్‌హాసన్ నటించిన దశావతారం చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో
Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2008 | 11:45 am

తెలంగాణ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు!

ప్రత్యేక తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్, తెరాస పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బాబు మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై...
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2008 | 11:44 am

రుణమాఫీపై కాంగ్రెస్ కిసాన్ ర్యాలీలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీలపై ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ ర్యాలీలు జరుగనున్నాయి. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో జరిగే కిసాన్ ర్యాలీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి పాల్గొంటారు. అలాగే నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో నిర్వహించే కిసాన్...
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2008 | 11:28 am

నష్టాల బాటలో మార్కెట్: 274 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

బుధవారం ఉదయం 47 పాయింట్ల లాభంతో ప్రారంభమయిన మార్కెట్ క్రమంగా లాభాల బాటలో సాగింది. కాగా, బుధవారం సాయంత్రం 274 పాయింట్లు కోల్పోయి 15,422 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయి...
Source: Yahoo! Telugu: News | 18 Jun 2008 | 11:24 am

రుణమాఫీలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో కిసాన్ ర్యాలీలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలపై కాంగ్రెస్ పార్టీ కిసాన్ ర్యాలీలు నిర్వహించనుంది. నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో జరిగే ఈ కిసాన్ ర్యాలీలలో పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీలు పాల్గొంటారని...
Source: Yahoo! Telugu: News | 18 Jun 2008 | 11:17 am

శరద్ పవార్‌తో ముఖ్యమంత్రి సమావేశం

బుధవారం ఉదయం రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి మొదట కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. వరికి కేంద్రం ప్రకటించిన 850 రూపాయల మద్దతు ధరపై రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం....
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2008 | 11:13 am

ఆరుషి హత్య కేసు: సిబిఐ ఎదుట నేరం ఒప్పుకున్న కృష్ణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా జంట హత్యల కేసులో కృష్ణ నిజం ఒప్పుకున్నట్లు కేంద్ర పరిశోదనా విభాగం అధికారులు బుధవారం తెలిపారు. ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావడానికి సిబిఐ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు
Source: Yahoo! Telugu: News | 18 Jun 2008 | 11:07 am

పేదలకు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వ చర్యలు: ధర్మాన

పట్టణాల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పేదలకే ఆ భూములను ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 18 Jun 2008 | 10:58 am

అణు ఒప్పందంపై లెఫ్ట్‌తో సమావేశం వాయిదా

అమెరికాతో భారత్ అణు ఒప్పందంపై ఏకాభిప్రాయం సాధించడానికి ప్రభుత్వం వామపక్షాలతో నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. జూన్ 25న సమావేశం జరగవచ్చు. అణు ఒప్పందంపై ఏకాభిప్రాయం కోసం గత యేడాది
Source: Yahoo! Telugu: News | 18 Jun 2008 | 10:55 am

ఎల్‌టిటిఇ లేఖాస్త్రంతో ఉలిక్కిపడ్డ రక్షణ దళాలు

రాజీవ్‌గాంధీ హత్య అనంతరం భారత్‌లో ఎల్‌టిటిఇ కార్యక్రమాలు సన్నగిల్లి పోయాయి. దాదాపుగా లేవనే చెప్పాలి. భారత ప్రభుత్వం కూడా దీనిపై గట్టి కన్నెసి ఉంచింది. అయితే తిరుచునాపల్లెలో జరిగిన ఓ చిన్న సంఘటన రక్షణ దళాలు
Source: Yahoo! Telugu: News | 18 Jun 2008 | 10:54 am

వచ్చే నెల తొలి వారంలో రెండవ సమావేశం: బాబు

వచ్చే నెల మొదటి వారంలో కానీ, రెండవ వారంలో కానీ తెలంగాణ అంశంపై రెండవ సమావేశం జరుగుతుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. బుధవారం జరిగిన తొలి సమావేశంలో తెలంగాణ ఏర్పాటు అంశం, ఇతర పార్టీ అంశాలపై...
Source: Yahoo! Telugu: News | 18 Jun 2008 | 10:45 am

సాధించే సత్తా ఉంటే చాలు...

కృషి ఉంటే ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చని ఆ అంధులు నిరూపించారు. సర్వదృఖ్ సంస్థ చేయూతతో జీవితంలో సరికొత్త వెలుగులు చూస్తున్నారు. సాధించే సత్తా వుంటే చాలు. సాధించలేనిది ఏమి ఉండదని వీరు నిరూపిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2008 | 10:39 am

సర్కారు నిర్ణయంపై తీవ్ర నిరసనలు

ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇటు విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదోళన సాగిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 18 Jun 2008 | 10:35 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |