మెగాస్టార్ చిరంజీవి. తెలుగు వెండితెరపై చెరగని ముద్రవేసుకున్న నటుడు. ఇటీవలి కాలంలో ఆయన పేరు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కారణం... త్వరలో రాజకీయ ప్రవేశం చేయనుండటమే. అయితే దీనిపై చిరంజీవి మాత్రం పెదవి విప్పలేదు. Source: వినోదం | 17 Jun 2008 | 11:28 am
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరధిలో అఖిలపక్షం మంగళవారం నిర్వహిస్తున్న బంద్ ప్రశాంతంగా సాగుతోంది. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్ పల్లి, నందిపేట, వేల్పూర్, మోర్తాడ్, కమ్మరిపల్లి, భీమ్గల్ తదితర మండలాల్లో ఈ బంద్ను పాటిస్తున్నారు. ఎర్రజొన్న బకాయిల కోసం రైతులు ఆందోళనకు దిగారు. Source: ఏపీ న్యూస్ | 17 Jun 2008 | 6:01 am
వీరప్పన్... ఈ పేరు వింటేనే ఒకనాడు తమిళనాడు, కర్ణాటక పోలీసులకు హడల్. రెండు రాష్ట్రాలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించిన ఈయన... ఓ స్మగ్లర్ అనే విషయం అందరికీ తెల్సిందే. తమిళనాడుకు చెందిన ఎస్టీఎఫ్ బృందం చేతిలో హతమయ్యాడు. Source: వినోదం | 17 Jun 2008 | 5:44 am
దేవదాసు ఫేమ్ రామ్, జెనీలియా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో స్రవంతీ రవికిశోర్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం రెడీ. ఈ చిత్రంలో రామ్, జెనీలియా తమదైన... Source: వినోదం | 17 Jun 2008 | 5:35 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2008 | 3:23 am
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం భాగ్యనగరికి వచ్చారు. అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యారాయ్లు కలసి ఇటీవల నటించిన 'సర్కార్ రాజ్' చిత్రం విడుదలైన విషయం తెలస్సిందే. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు గాను అమితాబ్ కుటుంబ సభ్యులు ఆదివారం హైదారాబాద్కు వచ్చారు. Source: వినోదం | 16 Jun 2008 | 3:10 pm
భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ హామీ ఇచ్చారు. 'సర్కార్ రాజ్' చిత్రం ప్రమోషన్ కోసం ఆయన, తన కుమారుడు, కోడలుతో కలసి శనివారం రాత్రి హైదరాబాద్కు వచ్చారు. Source: వినోదం | 16 Jun 2008 | 2:14 pm
నైరుతి రుతుపవనాల ప్రవేశంతో ఉత్తర భారతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఒక్క రాజస్థాన్లో మినహా మిగిలిన ఉత్తరాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లుథియానాలో 23 మిమీ, అమృతసర్లో 22 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. Source: జాతీయ | 16 Jun 2008 | 12:56 pm
ప్రపంచంలోనే సుప్రసిద్ధ 'అమరనాథ్ యాత్ర'కు సర్వం సిద్ధమైంది. బుధవారం భక్తుల యాత్ర ఆరంభమవుతుంది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో48 కిలోమీటర్ల పాటు భక్తులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ యాత్ర కోసం భద్రతను కట్టుదిట్టం Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 12:47 pm
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) సోమవారం లాభాల బాటలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్ల అనుకూల ప్రభావంతో 143 పాయింట్ల లాభంతో 15,333 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కూడా లాభాల్లోనే నడిచింది. రోజు మొత్తం 15,333 Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 12:44 pm
పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం వలన తామకు జరిగే ఆదాయనష్టంలో సగం వాటాను భరించాలని కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాసులపై సుంకాల తగ్గింపు కారణంగా రాష్ట్రాలు రూ.8 వేల కోట్ల Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 12:36 pm
వివాదాస్పద అణు కార్యక్రమం విషయంలో బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ సోమవారం ఇరాన్పై కొత్త ఆంక్షలు విధించారు. ఇరాన్ ఈ వివాదాస్పద అణు కార్యక్రమాన్ని అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఉపయోగిస్తుందని ప్రపంచ Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 12:22 pm
"కిసాన్ ఆదాలత్" పేరుతో 15రోజుల పాటు ప్రతిగ్రామంలో యాత్రలు నిర్వహిస్తామని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. రైతుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరిని పాటిస్తోందని తెలిపిన దత్తాత్రేయ, రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడంలో... Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 12:04 pm
ఎర్రజొన్నకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పాటు ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు జరిపిన కాల్పులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎపీసీడ్ ద్వారా ఎర్రజొన్నను కిలో రూ.12 చొప్పున కొనుగోలు... Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 11:48 am
25యేళ్ళుగా ఎస్టి హోదా కోసం పోరాడుతున్న గుజ్జర్లుకు, రాజస్థాన్ ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం కుదరనున్నది. ఇరువర్గాల మాటల ప్రకారం రాజీ కుదిరే పరిస్థితి గోచరిస్తోంది. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి గుజ్జర్ల నాయకుడు కిరోరి సింగ్ Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 11:46 am
రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరతను నిరసిస్తూ, వరికి రూ. 1000 మద్దతు ధర ప్రకటించాలన్న డిమాండ్తో బీజేపీ కిసాన్ మోర్చా జూన్ 18న ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 11:30 am
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం కేంద్రంలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. గత వారం కేంద్ర ప్రభుత్వ గుర్తింపు రాష్ట్రాల జాబితా నుంచి గుజరాత్ను తొలగించాలని అన్న నరేంద్ర మోడీ తాజా Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 11:28 am
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరిటాల రవి హత్యకేసు విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా పడింది. ప్రదాన నిందితులైన సూరి అతని అనుచరులు 12 మంది కోర్టుకు హాజరయ్యారు. అయితే దివంగత నేత పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన మొద్దుశీను సోమవారం... Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 11:23 am
ఎర్రజొన్న విత్తనాలను కొనాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాధర్నాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు రైతులు గాయాల పాలైనట్లు స్థానిక సమాచారాలు వెల్లడిస్తున్నాయి. నిజామాబాద్లోని ఏడవ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం... Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 11:22 am
సీబీఎస్ఈ సిలబస్ను వ్యతిరేకిస్తున్నామని తెలిపిన ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 24 నుంచి మండల, జిల్లా కేంద్రాలలో ధర్నాలు నిర్వహించనున్నట్టు కమిటీ వర్గాలు ప్రకటించాయి Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 10:48 am
రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణమయిన పరిటాల రవి హత్యకేసు విచారణ 25కు వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన సూరి అతని అనుచరులు మొత్తం 12 మంది కోర్టుకు హాజరయ్యారని అధికార వర్గాలు... Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 10:41 am
నోయిడా జంట హత్యల కేసులో వాస్తవాలను రాబట్టడానికి సిబిఐ అధికారులు తాజాగా ఆరుషి తల్లి (డాక్టర్ నుర్పూర్)కి నిజనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రెండుమూడు రోజుల కిందట ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఆదివారం సిబిఐ వెల్లడించింది. Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 10:27 am
తెలుగులో విజయవంతమైన 'శ్రీరామదాసు' చిత్రాన్ని హిందీలో 'శ్రీరామ మందిర్' పేరుతో అనువాదం చేశారు. ఈ చిత్రం ఆడియోను భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఈనెల 18వ తేదీన ఆవిష్కరించనున్నారు. Source: వినోదం | 16 Jun 2008 | 10:26 am
పేదలు, నిరుద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా వామపక్ష పార్టీలు ఆడుతున్న జిమ్మిక్కులను మానుకోవాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి హితవుపలికారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం యూపీఏకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. Source: జాతీయ | 16 Jun 2008 | 10:26 am
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) తనపై చేసిన ఆరోపణలను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీకి ధైర్యముంటే తనపై కేసు పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. గుజరాత్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అందువల్ల ఒక సంవత్సరం పాటు కేంద్ర పన్నులు వసూలు చేయరాదని మోడీ ఇటీవల వ్యాఖ్యానించారు. Source: జాతీయ | 16 Jun 2008 | 10:25 am