నైరుతి రుతుపవనాల ప్రవేశంతో ఉత్తర భారతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఒక్క రాజస్థాన్లో మినహా మిగిలిన ఉత్తరాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లుథియానాలో 23 మిమీ, అమృతసర్లో 22 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. Source: జాతీయ | 16 Jun 2008 | 12:56 pm
ప్రపంచంలోనే సుప్రసిద్ధ 'అమరనాథ్ యాత్ర'కు సర్వం సిద్ధమైంది. బుధవారం భక్తుల యాత్ర ఆరంభమవుతుంది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో48 కిలోమీటర్ల పాటు భక్తులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ యాత్ర కోసం భద్రతను కట్టుదిట్టం Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 12:47 pm
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) సోమవారం లాభాల బాటలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్ల అనుకూల ప్రభావంతో 143 పాయింట్ల లాభంతో 15,333 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కూడా లాభాల్లోనే నడిచింది. రోజు మొత్తం 15,333 Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 12:44 pm
పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం వలన తామకు జరిగే ఆదాయనష్టంలో సగం వాటాను భరించాలని కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాసులపై సుంకాల తగ్గింపు కారణంగా రాష్ట్రాలు రూ.8 వేల కోట్ల Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 12:36 pm
వివాదాస్పద అణు కార్యక్రమం విషయంలో బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ సోమవారం ఇరాన్పై కొత్త ఆంక్షలు విధించారు. ఇరాన్ ఈ వివాదాస్పద అణు కార్యక్రమాన్ని అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఉపయోగిస్తుందని ప్రపంచ Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 12:22 pm
"కిసాన్ ఆదాలత్" పేరుతో 15రోజుల పాటు ప్రతిగ్రామంలో యాత్రలు నిర్వహిస్తామని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. రైతుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరిని పాటిస్తోందని తెలిపిన దత్తాత్రేయ, రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడంలో... Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 12:04 pm
ఎర్రజొన్నకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పాటు ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు జరిపిన కాల్పులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎపీసీడ్ ద్వారా ఎర్రజొన్నను కిలో రూ.12 చొప్పున కొనుగోలు... Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 11:48 am
25యేళ్ళుగా ఎస్టి హోదా కోసం పోరాడుతున్న గుజ్జర్లుకు, రాజస్థాన్ ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం కుదరనున్నది. ఇరువర్గాల మాటల ప్రకారం రాజీ కుదిరే పరిస్థితి గోచరిస్తోంది. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి గుజ్జర్ల నాయకుడు కిరోరి సింగ్ Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 11:46 am
రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరతను నిరసిస్తూ, వరికి రూ. 1000 మద్దతు ధర ప్రకటించాలన్న డిమాండ్తో బీజేపీ కిసాన్ మోర్చా జూన్ 18న ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 11:30 am
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం కేంద్రంలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. గత వారం కేంద్ర ప్రభుత్వ గుర్తింపు రాష్ట్రాల జాబితా నుంచి గుజరాత్ను తొలగించాలని అన్న నరేంద్ర మోడీ తాజా Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 11:28 am
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరిటాల రవి హత్యకేసు విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా పడింది. ప్రదాన నిందితులైన సూరి అతని అనుచరులు 12 మంది కోర్టుకు హాజరయ్యారు. అయితే దివంగత నేత పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన మొద్దుశీను సోమవారం... Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 11:23 am
ఎర్రజొన్న విత్తనాలను కొనాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాధర్నాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు రైతులు గాయాల పాలైనట్లు స్థానిక సమాచారాలు వెల్లడిస్తున్నాయి. నిజామాబాద్లోని ఏడవ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం... Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 11:22 am
సీబీఎస్ఈ సిలబస్ను వ్యతిరేకిస్తున్నామని తెలిపిన ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 24 నుంచి మండల, జిల్లా కేంద్రాలలో ధర్నాలు నిర్వహించనున్నట్టు కమిటీ వర్గాలు ప్రకటించాయి Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 10:48 am
రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణమయిన పరిటాల రవి హత్యకేసు విచారణ 25కు వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన సూరి అతని అనుచరులు మొత్తం 12 మంది కోర్టుకు హాజరయ్యారని అధికార వర్గాలు... Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 10:41 am
నోయిడా జంట హత్యల కేసులో వాస్తవాలను రాబట్టడానికి సిబిఐ అధికారులు తాజాగా ఆరుషి తల్లి (డాక్టర్ నుర్పూర్)కి నిజనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రెండుమూడు రోజుల కిందట ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఆదివారం సిబిఐ వెల్లడించింది. Source: Yahoo! Telugu: News | 16 Jun 2008 | 10:27 am
పేదలు, నిరుద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా వామపక్ష పార్టీలు ఆడుతున్న జిమ్మిక్కులను మానుకోవాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి హితవుపలికారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం యూపీఏకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. Source: జాతీయ | 16 Jun 2008 | 10:26 am
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) తనపై చేసిన ఆరోపణలను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీకి ధైర్యముంటే తనపై కేసు పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. గుజరాత్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అందువల్ల ఒక సంవత్సరం పాటు కేంద్ర పన్నులు వసూలు చేయరాదని మోడీ ఇటీవల వ్యాఖ్యానించారు. Source: జాతీయ | 16 Jun 2008 | 10:25 am
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఈసారి తెలుగుదేశం పార్టీకే పట్టం కడుతారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా జరుగుతున్న "మీకోసం" యాత్రకు ప్రజల మధ్య నుంచి మంచి స్పందన... Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 7:17 am
కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి రోహితా బొగొల్లోగామా సోమవారం భేటీ కానున్నారు. ఆ తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశమవుతారు. Source: జాతీయ | 16 Jun 2008 | 5:45 am
పార్టీ అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసు ఇంకా అందలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 5:18 am
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఫ్యాక్షనిస్టు పరిటాల రవీంద్ర హత్య కేసు విచారణ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. కేసు విచారణ జరిగే అనంతపురం కోర్టు వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. గత 2005 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన పార్టీ కార్యాలయంలో పరిటాల రవీంద్రను హత్య చేసిన విషయం తెల్సిందే. Source: ఏపీ న్యూస్ | 16 Jun 2008 | 4:49 am
ఎస్టీ హోదా కోసం గుజ్జర్ల అధినేత కిరోరీ సింగ్ భైంస్లా రాజస్థాన్ ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలు జరుపనున్నారు. ఇందుకోసం ఆయన సోమవారం రాష్ట్ర రాజధాని జైపూర్కు వెళ్లనున్నారు. ఎస్టీ హోదా కల్పించాలని కోరుతూ గుజ్జర్లు గత కొద్ది రోజులుగా ఆందోళన సాగిస్తున్న విషయం తెల్సిందే. Source: జాతీయ | 16 Jun 2008 | 4:31 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు అయ్యప్ప స్పెషల్, 06.30 గంటలకు శ్రీకృష్ణ కర్ణామృతం, 07.00 గంటలకు జెమినీ న్యూస్, 07.30 గంటలకు నీకోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.40 గంటలకు బయోస్కోప్... Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2008 | 3:09 am