చిదంబరం రాజీనామాకు సీపీఐ డిమాండ్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం రాజీనామా చేయాలని సీపీఐ శనివారం డిమాండ్ చేసింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో చిదంబరం విఫలం అయ్యారని దుయ్యబట్టింది. ద్రవ్యోల్బణం మే- 31తో ముగిసిన వారాంతానికి 8.75 శాతానికి చేరిన
Source: Yahoo! Telugu: News | 15 Jun 2008 | 11:44 am

ఢిల్లీని తాకిన రుతుపవనాలు: 108 ఏళ్ల రికార్డు బద్దలు

సుమారు 108 సంవత్సరాల రికార్డును తిరిగిరాస్తూ రుతుపవనాలు ఆదివారం దేశ రాజధానిని తాకాయి. అనుకున్నదాని కంటే 14 రోజులు ముందుగా రుతుపవనాలు ఢిల్లీని పలకరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం
Source: Yahoo! Telugu: News | 15 Jun 2008 | 10:41 am

రైతులందరికీ విత్తనాలు, ఎరువులు: మంత్రి రఘువీరా

రాష్ట్రంలోని రైతులందరికీ ఎరువులు, విత్తనాలను సకాలంలో సరఫరా చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఆదివారం అనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో జరిగిన మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల కోసం రాష్ట్ర రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2008 | 9:48 am

లోయలో పడిన బస్సు: 16 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు సిమ్లా జిల్లాలో పెద్ద లోయలో బోల్తా పడింది.
Source: జాతీయ | 15 Jun 2008 | 9:35 am

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం: 16 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా జిల్లాలో శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. బాధితులు ప్రయాణిస్తుల బస్సు ప్రమాదవశాత్తూ 150 అడుగుల లోతైన లోయలో పడిపోవడం
Source: Yahoo! Telugu: News | 15 Jun 2008 | 9:31 am

శ్రీకాకుళం ఏజెన్సీల్లో ఏనుగుల స్వైర విహారం

శ్రీకాకుళం జిల్లాలోని నీలంపేట, గదపువలస, సందెమానిగూడెం తదితర ఏజెన్సీ ప్రాంతాలో గజరాజులు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ఏజెన్సీల్లోని గ్రామీణ వాసులు కంటిపై కునుకులేకుండా జీవనం సాగిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2008 | 8:29 am

యూరో- 2008: డిఫెడింగ్ ఛాంపియన్ గ్రీస్ నిష్క్రమణ

యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగేళ్ల గ్రీస్ ఆధిపత్యానికి శనివారం తెరపడింది. రష్యా చేతిలో 1-0 పరాజయంతో యూరో- 2008 లీగ్ దశ నుంచే గ్రీస్ వైదొలిగింది. గ్రూపు డి నుంచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టేందుకు ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా
Source: Yahoo! Telugu: News | 15 Jun 2008 | 8:24 am

కొండచరియలు విరిగిపడి 14 మంది దుర్మరణం

అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనల్లో 14 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదాల్లో మరో 50 మందికిపైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. సహాయకబృందాలు శనివారం
Source: Yahoo! Telugu: News | 15 Jun 2008 | 7:59 am

గుజ్జర్ల ఆందోళన: ఇద్దరు మీనా ఎమ్మెల్యేల రాజీనామా

ఎస్టీ హోదా వివాదంపై రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం, గుజ్జర్ నేతల మధ్య తుది చర్చలు త్వరలో జరగనున్నాయి. గుజ్జర్లతో రెండో దశ చర్చల అనంతరం రాజస్థాన్ ప్రభుత్వవర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇరువర్గాల మధ్య జైపూర్‌లో రెండు
Source: Yahoo! Telugu: News | 15 Jun 2008 | 7:40 am

అక్టోబర్‌ 2నాటికి రాష్ట్రవ్యాప్తంగా సంచార ఆస్పత్రులు

రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు చేసే సంచార ఆస్పత్రులను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్ తెలిపారు. 104 సంచార ఆస్పత్రులను ఈ ఏడాది అక్టోబర్ 2నాటికి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి
Source: Yahoo! Telugu: News | 15 Jun 2008 | 7:15 am

పొగాకు రైతులుకు పావలా వడ్డీ రుణాలు: మంత్రి హామీ

రాష్ట్రంలో పొగాకు రైతులకు కూడా పావలా వడ్డీ రుణాలను వర్తింపజేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ హామీ ఇచ్చారు. ఆయన శనివారం పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్
Source: Yahoo! Telugu: News | 15 Jun 2008 | 6:54 am

మద్దతు ధర రూ.వెయ్యికి చేర్చేవరకు ఉద్యమిస్తాం: బాబు

వరి మద్దతు ధరను రూ.వెయ్యికి చేర్చేవరకు తమ పోరాటం ఆపబోమని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం పునరుద్ఘాటించారు. రైతులకు అండగా వరి మద్దతు ధర రూ.వెయ్యికి చేర్చేందుకు ఉద్యమిస్తామని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 15 Jun 2008 | 6:48 am

వరి మద్దతు ధర రూ.వెయ్యికి పెంచలేం: రోశయ్య స్పష్టం

వరి కనీస మద్దతు ధరను రూ.వెయ్యికి పెంచడం సాధ్యపడదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వరి మద్దతు ధరను రూ.850కి పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ఒక్క రూపాయి కూడా మద్దతు ధర
Source: Yahoo! Telugu: News | 15 Jun 2008 | 6:40 am

రాజస్థాన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

గుజ్జర్ల సమస్యపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చుడి ధోరణికి నిరసనగా మీన వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే గుజ్జర్లకు ఎస్టీ హోదా కల్పిస్తే రాజీనామా చేస్తామని మరో ముగ్గురు మీన వర్గానికి చెందిన శాసనసభ్యులు హెచ్చరించారు.
Source: జాతీయ | 15 Jun 2008 | 6:30 am

గౌహతిలో భారీ వర్షాలకు 14 మంది మృతి

అరుణాచల్ ప్రదేశ్, అస్సోం రాష్ట్రాలను రాజధాని గౌహతిని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడంతో 14 మంది మృత్యువాత పడ్డారు. మరో యాభై మంది గాయపడ్డారని ఆ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు.
Source: జాతీయ | 15 Jun 2008 | 6:00 am

చిదంబరం రాజీనామాకు సీపీఐ డిమాండ్

కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం రాజీనామాకు సీపీఐ ప్రధాన కార్యదర్శి ఏబీ.బర్ధన్ డిమాండ్ చేశారు. గత ఏడేళ్ళలో ఎన్నడూ లేని విధంగా దేశ ద్రవ్యోల్బణం సూచీ 8.75 శాతానికి చేరుకున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 15 Jun 2008 | 5:46 am

ఆగస్టులో మెగాస్టార్ కొత్త పార్టీ: నాగబాబు

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ ఏర్పాటు ఖాయమని ఆయన సోదరుడు, సినీ నటుడు నాగబాబు ప్రకటించారు. చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని, అందువల్ల ఆయన వచ్చే ఆగస్టులో పార్టీని స్థాపిస్తారని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 15 Jun 2008 | 5:31 am

జూన్ 15, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30
Source: Yahoo! Telugu: Entertainment | 15 Jun 2008 | 5:04 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 15 Jun 2008 | 5:00 am

ఇంధన ధరలను తగ్గించం : ప్రణబ్ ముఖర్జీ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన ఇంధన ధరలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించదని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముడిచమురు ధర బ్యారెల్‌కు 35 డాలర్ల నుంచి ప్రస్తుతం 135 డాలర్లకు చేరుకుందని వివరించారు.
Source: జాతీయ | 14 Jun 2008 | 3:03 pm

ఒరిస్సా సాంస్కృతిక కేంద్రం కటక్

ఒరిస్సా సాంస్కృతిక కళలకు కేంద్రం కటక్. కటక్ అనే పదం కటక నుంచి వచ్చింది. కటక అంటే సైనికుల శిబిరం. కటక్‌కు దాదాపు వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. కేసరి వంశ రాజులు ఒరిస్సాను 9వ దశాబ్దంలో పరిపాలించారు. వారి సమయంలో కటక్‌లో సైనిక శిబిరం ఉండేది. కేసరి వంశ రాజైన మర్కట..
Source: వినోదం | 14 Jun 2008 | 2:20 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |