ముంబయిలో పర్యటించే సమయంలో తగినంత జాగ్రత్తతో వ్యవహారించాలని అమెరికా రాయభార కార్యాలయం తమ దేశీయులకు సూచించింది. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం ఓ సూచనలతో కూడిన సమాచారాన్ని తన వెబ్సైట్లో ఉంచింది. Source: జాతీయ | 12 Jun 2008 | 11:15 am
ప్రపంచ బాలకార్మక దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం హైదరాబాద్లో అధికారులు 2కే రన్ నిర్వహించారు. దీనిని రాష్ట్ర మంత్రి షబ్బీర్ అలీ ప్రారంభించారు. Source: ఏపీ న్యూస్ | 12 Jun 2008 | 10:45 am
కేంద్ర ప్రభుత్వం గురువారం వరి కనీస మద్దతు ధరను క్వింటాల్కు రూ.105 మేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఉన్న రూ.745 నుంచి వరి మద్దతు ధర రూ.850కి చేరింది. అంతేకాకుండా వరి మద్దతు ధరను రూ.1000కి పెంచే ప్రతిపాదనపై తుది Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 10:33 am
టిబెట్ సమస్యపై చైనా ప్రభుత్వంతో తన ప్రతినిధులు వచ్చే నెలలో చర్చలు పునరుర్ధరించే అవకాశం ఉందని గురువారం టిబెటియన్ల ఆథ్యాత్మిక గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న దలైలామా మాట్లాడుతూ Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 10:15 am
ఆలేరులో మోత్కుపల్లి నర్సింహులు ఓటమితో తనకు ఎటువంటి సంబంధం లేదని గుత్తా సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఓటమికి తనను బాధ్యుడు చేసి, పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. Source: ఏపీ న్యూస్ | 12 Jun 2008 | 10:14 am
వరి కనీస మద్దతు ధరను క్వింటాల్కు రూ. 745లుగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ. 745లుగా ఉన్న దీని ధరను తాజాగా రూ. 850లకు పెంచారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. Source: జాతీయ | 12 Jun 2008 | 9:39 am
ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి మాసంలో పారిశ్రామిక వృద్ధి 7 శాతానికే పరిమితం అయింది. ఏప్రిల్లో ఉత్పాదక రంగం నిరాశాజనక ఫలితాలు సాధించడం పారిశ్రామిక వృద్ధి రేటును తగ్గించింది. గత ఏడాది ఇదే నెలలో పారిశ్రామిక వృద్ధి Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 9:25 am
దేశంలో జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య 20.54 కోట్లకు చేరింది. మే నెలలో కొత్తగా 62 లక్షల మంది వినియోగదారులు వచ్చిచేరడంతో ఈ సంఖ్య 20 కోట్లపైకి చేరుకుంది. జీఎస్ఎం మార్కెట్లో భారతీ ఎయిర్టెల్ మూడింట ఒక వంతు వాటా కలిగివుంది. Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 8:11 am
భారత కేంద్ర వాణి్జ్య, పరిశ్రమల శాఖ మంత్రి కమలనాథ్ ప్రపంచ వాణిజ్య సంస్థతో సంబధి అంశాలపై అమెరికా అధికారుతో చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఖజానా శాఖ కార్యదర్శి హెన్రీ ఎం పౌల్తో సమావేశమయ్యారు. Source: జాతీయ | 12 Jun 2008 | 7:28 am
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, అరవింద్ భట్, అనూప్ శ్రీధర్ శుభారంభం చేశారు. ఈ సూపర్ సిరీస్ టోర్నీలోని తొలి రౌండు మ్యాచ్ల్లో ఈ ముగ్గురు క్రీడాకారులు విజయాలు సాధించారు. Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 7:21 am
గుజ్జర్లతో రాజస్థాన్ ప్రభుత్వం చర్చలకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జైలులో ఉన్న 25మంది నిరసనకారులను విడుదల చేయాలని వారు కోరుతున్న పిటిషన్ గురువారం సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. Source: జాతీయ | 12 Jun 2008 | 7:14 am
తెరాసలో ఇక కొత్తగా పొలిట్ బ్యూరో ఏర్పాటు చేయనున్నట్టు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తెలిపారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా ముఖ్యమైన విషయాలు చర్చించుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. Source: ఏపీ న్యూస్ | 12 Jun 2008 | 7:13 am
మాలేలో జరుగుతున్న ఎస్ఏఎఫ్ఎఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మాల్దీవులతో భారత్ తలపడనుంది. బుధవారం జరిగిన సెమీస్ మ్యాచ్లో భూటాన్ను ఓడించి భారత్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. రెండో అర్ధభాగం చివరి నిమిషంలో గౌర్మంగీ సింగ్ Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 6:43 am
తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ అన్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే నష్టపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 5:15 am
తెలంగాణపై వెంటనే స్పష్టమైన వైఖరి తీసుకోకుంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లగలదని టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణపై వేసిన కమిటీ ద్వారా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా ఉపయోగముండదని స్పష్టం చేశారు. Source: ఏపీ న్యూస్ | 12 Jun 2008 | 4:41 am
నైరుతీ రుతుపవనాల ఆగమనంతో వరంగల్ జిల్లాలో రెండు మూడు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 3:16 pm
హైదరాబాద్లో రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయతలపెట్టిన మెట్రోరైలు వ్యవస్థకు మార్గం సుగమనమైంది. మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి ఓ ముఖ్యమైన నిర్ణయానికి ప్రభుత్వం ఈరోజు పచ్చజెండా ఊపింది. Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 1:51 pm
చిరంజీవి రాజకీయ ప్రవేశం ఖరారైన తరుణంలో వివిధ వర్గాలు ఆయనకు మద్దతు ప్రకటించడం ప్రారంభించాయి. ఈ వరసలో అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఇటీవల చిరంజీవికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 12:22 pm
ఐస్ క్రీం అంటే నోరూరని వారెవరుంటారు చెప్పండి. అయితే ఈ మధ్యకాలంలో ఐస్ క్రీముల్లో ఎసెన్స్ అధికంగా వాడడంతో జనం కాస్త ఇబ్బంది పడుతున్నారు. అయితే రాష్ట్ర రాజధాని నగరంలోని పాతబస్తీలో ఓ ఐస్ క్రీం షాపుకు నేటికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 12:08 pm
గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తోంది. కోట్ల రూపాయల విడుదల చేస్తున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని గిరిజనులు అపార నష్టాన్ని చవిచూస్తున్నారు. ఐటిడిసి కింద గిరిజన భూముల అభివృద్ధికి రూ. 2,260 కోట్లు మంజూరు చేసింది. Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 12:08 pm
పోలీసు వ్యవస్థ నేపధ్యంలో కోడిరామకృష్ణ ఆధ్వర్యంలో ఏక్ పోలీస్ అనే టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్ రోల్ను నాగేంద్రబాబు పోషిస్తున్నారు. ఎస్హెచ్ రుష్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్హెచ్ భాస్కరరెడ్డి, ఎంవీ కృష్ణప్రసాద్ సంయుక్తంగా... Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 12:01 pm
సీనియర్ దర్శకులు కె వాసు స్వీయ దర్శకత్వంలో ఆలీ, వేణుమాధవ్ ప్రధాన పాత్రల్లో గాయత్రి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఫుల్లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గజిబిజి చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకుని జూన్ ఆఖరి వారంలో విడుదలకు సిద్ధమైంది... Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 11:59 am
భారత్-అమెరికా అణు ఒప్పందంపై ఆశలు సజీవంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. బుధవారం దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. Source: జాతీయ | 11 Jun 2008 | 11:52 am
బుధవారం ఉదయం ట్రేడింగ్ 129 పాయింట్ల లాభంతో ప్రారంభమయింది. క్రమంగా మిశ్రమ బాటలో నడిచిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 296 పాయింట్ల లాభంతో 15,185 వద్ద నిలిచింది. అలాగే నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి... Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 11:30 am