ముంబయిపై అమెరికా విసుర్లు: స్పందించని సర్కారు

ముంబయిలో పర్యటించే సమయంలో తగినంత జాగ్రత్తతో వ్యవహారించాలని అమెరికా రాయభార కార్యాలయం తమ దేశీయులకు సూచించింది. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం ఓ సూచనలతో కూడిన సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
Source: జాతీయ | 12 Jun 2008 | 11:15 am

హైదరాబాద్‌లో 2కే రన్

ప్రపంచ బాలకార్మక దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం హైదరాబాద్‌లో అధికారులు 2కే రన్ నిర్వహించారు. దీనిని రాష్ట్ర మంత్రి షబ్బీర్ అలీ ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2008 | 10:45 am

వరి మద్దతు ధర రూ.850కి పెంపు: కేంద్రం నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం గురువారం వరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.105 మేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఉన్న రూ.745 నుంచి వరి మద్దతు ధర రూ.850కి చేరింది. అంతేకాకుండా వరి మద్దతు ధరను రూ.1000కి పెంచే ప్రతిపాదనపై తుది
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 10:33 am

వచ్చే నెలలో టిబెట్ సమస్యపై చర్చలు: దలైలామా

టిబెట్ సమస్యపై చైనా ప్రభుత్వంతో తన ప్రతినిధులు వచ్చే నెలలో చర్చలు పునరుర్ధరించే అవకాశం ఉందని గురువారం టిబెటియన్ల ఆథ్యాత్మిక గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న దలైలామా మాట్లాడుతూ
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 10:15 am

నర్సింహులు ఓటమితో సంబంధం లేదుః గుత్తా

ఆలేరులో మోత్కుపల్లి నర్సింహులు ఓటమితో తనకు ఎటువంటి సంబంధం లేదని గుత్తా సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఓటమికి తనను బాధ్యుడు చేసి, పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2008 | 10:14 am

వరి మద్దతు ధర రూ. 850లకు పెంపు

వరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 745లుగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ. 745లుగా ఉన్న దీని ధరను తాజాగా రూ. 850లకు పెంచారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.
Source: జాతీయ | 12 Jun 2008 | 9:39 am

ఏప్రిల్‌లో పారిశ్రామిక వృద్ధి 7 శాతానికి పతనం

ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి మాసంలో పారిశ్రామిక వృద్ధి 7 శాతానికే పరిమితం అయింది. ఏప్రిల్‌లో ఉత్పాదక రంగం నిరాశాజనక ఫలితాలు సాధించడం పారిశ్రామిక వృద్ధి రేటును తగ్గించింది. గత ఏడాది ఇదే నెలలో పారిశ్రామిక వృద్ధి
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 9:25 am

20 కోట్లపైకి జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య

దేశంలో జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య 20.54 కోట్లకు చేరింది. మే నెలలో కొత్తగా 62 లక్షల మంది వినియోగదారులు వచ్చిచేరడంతో ఈ సంఖ్య 20 కోట్లపైకి చేరుకుంది. జీఎస్ఎం మార్కెట్‌లో భారతీ ఎయిర్‌టెల్ మూడింట ఒక వంతు వాటా కలిగివుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 8:11 am

అమెరికా అధికారులతో కమలనాథ్ చర్చలు

భారత కేంద్ర వాణి్జ్య, పరిశ్రమల శాఖ మంత్రి కమలనాథ్ ప్రపంచ వాణిజ్య సంస్థతో సంబధి అంశాలపై అమెరికా అధికారుతో చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఖజానా శాఖ కార్యదర్శి హెన్రీ ఎం పౌల్‌తో సమావేశమయ్యారు.
Source: జాతీయ | 12 Jun 2008 | 7:28 am

సింగపూర్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల శుభారంభం

సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, అరవింద్ భట్, అనూప్ శ్రీధర్ శుభారంభం చేశారు. ఈ సూపర్ సిరీస్ టోర్నీలోని తొలి రౌండు మ్యాచ్‌ల్లో ఈ ముగ్గురు క్రీడాకారులు విజయాలు సాధించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 7:21 am

గుజ్జర్లతో రాజస్థాన్ సర్కారు చర్చలకు బ్రేక్

గుజ్జర్లతో రాజస్థాన్ ప్రభుత్వం చర్చలకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జైలులో ఉన్న 25మంది నిరసనకారులను విడుదల చేయాలని వారు కోరుతున్న పిటిషన్ గురువారం సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది.
Source: జాతీయ | 12 Jun 2008 | 7:14 am

తెరాసలో కొత్తగా పొలిట్ బ్యూరోః కేసీఆర్

తెరాసలో ఇక కొత్తగా పొలిట్ బ్యూరో ఏర్పాటు చేయనున్నట్టు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తెలిపారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా ముఖ్యమైన విషయాలు చర్చించుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2008 | 7:13 am

భూటాన్‌పై విజయంతో శాఫ్ ఫైనల్‌లో భారత్

మాలేలో జరుగుతున్న ఎస్ఏఎఫ్ఎఫ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో మాల్దీవులతో భారత్ తలపడనుంది. బుధవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భూటాన్‌ను ఓడించి భారత్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. రెండో అర్ధభాగం చివరి నిమిషంలో గౌర్మంగీ సింగ్
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 6:43 am

తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి: దేవేందర్

తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ అన్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే నష్టపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 5:15 am

తెలంగాణపై స్పష్టమైన వైఖరిః గౌడ్ డిమాండ్

తెలంగాణపై వెంటనే స్పష్టమైన వైఖరి తీసుకోకుంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లగలదని టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణపై వేసిన కమిటీ ద్వారా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా ఉపయోగముండదని స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2008 | 4:41 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 12 Jun 2008 | 3:10 am

అంధులైనా ప్రతిభావంతులు: ఆపన్నహస్తమే కరవు

వరంగల్‌లోని ఓ పాఠశాలలో చదువుతోన్న ఆరేళ్ల సౌమ్య 20 ఎక్కాలను పైనుంచి క్రిందకు, పైనుంచి క్రిందకు చదవగలుగుతుంది. అదే పాఠశాలలోని తొమ్మిదేళ్ల అగస్తేశ్వర్ 1500 జనరల్ నాల్డెజ్ ప్రశ్నలకు పొల్లుపోకుండా జవాబులు అప్పజెప్పుతాడు. పదకొండేళ్ల మాఘక్ వందేమాతరం గీతాన్ని పూర్తిగా...
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 3:36 pm

వరంగల్‌లో తొలకరి ప్రారంభం: రైతుల్లో హర్షం

నైరుతీ రుతుపవనాల ఆగమనంతో వరంగల్ జిల్లాలో రెండు మూడు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 3:16 pm

మెట్రో రైలు నిర్మాణానికి భూసేకరణ: ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయతలపెట్టిన మెట్రోరైలు వ్యవస్థకు మార్గం సుగమనమైంది. మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి ఓ ముఖ్యమైన నిర్ణయానికి ప్రభుత్వం ఈరోజు పచ్చజెండా ఊపింది.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 1:51 pm

'చిరు' రాజకీయ ప్రవేశానికి ఎన్ఆర్ఐల మద్దతు

చిరంజీవి రాజకీయ ప్రవేశం ఖరారైన తరుణంలో వివిధ వర్గాలు ఆయనకు మద్దతు ప్రకటించడం ప్రారంభించాయి. ఈ వరసలో అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఇటీవల చిరంజీవికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 12:22 pm

మజ ఇస్తున్న ముజాబ్ దాహీ ఐస్‌ క్రీం

ఐస్ క్రీం అంటే నోరూరని వారెవరుంటారు చెప్పండి. అయితే ఈ మధ్యకాలంలో ఐస్ క్రీముల్లో ఎసెన్స్ అధికంగా వాడడంతో జనం కాస్త ఇబ్బంది పడుతున్నారు. అయితే రాష్ట్ర రాజధాని నగరంలోని పాతబస్తీలో ఓ ఐస్ క్రీం షాపుకు నేటికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 12:08 pm

సాగని గిరిజన భూములు

గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తోంది. కోట్ల రూపాయల విడుదల చేస్తున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని గిరిజనులు అపార నష్టాన్ని చవిచూస్తున్నారు. ఐటిడిసి కింద గిరిజన భూముల అభివృద్ధికి రూ. 2,260 కోట్లు మంజూరు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 11 Jun 2008 | 12:08 pm

ఏక్ పోలీస్‌గా నాగబాబు

పోలీసు వ్యవస్థ నేపధ్యంలో కోడిరామకృష్ణ ఆధ్వర్యంలో ఏక్ పోలీస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ రోల్‌ను నాగేంద్రబాబు పోషిస్తున్నారు. ఎస్‌హెచ్ రుష్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్‌హెచ్ భాస్కరరెడ్డి, ఎంవీ కృష్ణప్రసాద్ సంయుక్తంగా...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 12:01 pm

జూన్ ఆఖరివారంలో గజిబిజి చిత్రం

సీనియర్ దర్శకులు కె వాసు స్వీయ దర్శకత్వంలో ఆలీ, వేణుమాధవ్ ప్రధాన పాత్రల్లో గాయత్రి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ గజిబిజి చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకుని జూన్ ఆఖరి వారంలో విడుదలకు సిద్ధమైంది...
Source: Yahoo! Telugu: Entertainment | 11 Jun 2008 | 11:59 am

అణు ఒప్పందంపై ప్రధాని మన్మోహన్ ఆశలు

భారత్-అమెరికా అణు ఒప్పందంపై ఆశలు సజీవంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. బుధవారం దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: జాతీయ | 11 Jun 2008 | 11:52 am

మార్కెట్‌లో లాభాలు: 296 పాయింట్లతో ముగిసిన సెన్సెక్స్

బుధవారం ఉదయం ట్రేడింగ్ 129 పాయింట్ల లాభంతో ప్రారంభమయింది. క్రమంగా మిశ్రమ బాటలో నడిచిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 296 పాయింట్ల లాభంతో 15,185 వద్ద నిలిచింది. అలాగే నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి...
Source: Yahoo! Telugu: News | 11 Jun 2008 | 11:30 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |