కార్తవీర్యార్జున రాజధాని మహేశ్వర్

మధ్య ప్రదేశ్‌లో పవిత్ర నర్మదా నది ఒడ్డున ఉంది మహేశ్వర్. మహా శివుడు వెలసిన ప్రాంతం కాబట్టి దీనిని మహేశ్వర్‌గా పిలుస్తారు. రామాయణ కాలంలో దక్షిణ అవంతి రాజ్యానికి రాజధాని మహిషమతి. దీనికి రాజు కార్తవీర్యార్జున. కార్తవీర్యార్జునుడికి వేయి చేతులు ఉండేవి. అతను...
Source: వినోదం | 10 Jun 2008 | 2:44 pm

'పులిజన్మం'కు స్వర్ణకమల్ అవార్డు

దర్శకుడు ప్రియనందన్ మళయాలంలో నిర్మించిన 'పులిజన్మం' సినిమా 2006 స్వర్ణకమల్ ఆవార్డును సాధించింది. 54వ జాతీయ ఫిలిం ఆవార్డులను మంగళవారం ప్రకటించారు.
Source: జాతీయ | 10 Jun 2008 | 2:07 pm

మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 177 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) మంగళవారం నష్టాల బాటలో నడిచింది. 86 పాయింట్ల పతనంతో 14,980 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం హెల్త్‌కేర్ వాటాల కొనుగోళ్లతో లాభాల బాట పట్టింది. ఓ దశలో 15,088 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2008 | 12:40 pm

ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: ఈవీవీ

ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని దర్శక నిర్మాత ఈవీవీ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ మధ్య ఎన్నో చిత్రాలు విడుదల అవుతున్నా సరైన విజయాలు లేవని ఉదహరించారు. రెగ్యులర్ నిర్మాతలు తగ్గిపోతున్నారని వ్యక్తం చేశారు. ఒకప్పుడు రియల్...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2008 | 12:14 pm

రైతు పక్షపాతి కాంగ్రెస్: ముఖ్యమంత్రి

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో పిసిసి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2008 | 12:11 pm

తెదేపా సీనియర్ నేతల్లో విభేదాలు

ప్రత్యేక తెలంగాణా అంశంపై తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతల్లో అభిప్రాయబేధాలు పొడచూపాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ వైఖరిని తక్షణం వెల్లడించాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2008 | 12:10 pm

అన్నల ఆశయాలకు కెసిఆర్ కితాబు

సామాజికంగా నక్సలైట్ల ఏర్పచుకున్న ఆశయాలను ప్రపంచ వ్యాప్తంగా ఎవరూ కాదనలేరని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న జనశక్తి మాజీ నేత రాజన్నను ఆయన మంగళవారం పరామర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2008 | 11:54 am

పదవీచ్యుతుడైన ఉత్తరప్రదేశ్ మంత్రి నిషాద్ అరెస్ట్

వదవీచ్యుతడైన ఉత్తరప్రదేశ్ మంత్రి జమునా నిషద్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం నిషద్‌పై పోలీసులు హత్య అభియోగాలు నమోదు చేశారు. మహారాజ్‌గంజ్ పోలీసు స్టేషన్ వద్ద తన మద్దతుదారులకు, పోలీసులకు
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2008 | 11:54 am

పదవీచ్యుతుడైన ఉత్తరప్రదేశ్ మంత్రి నిషాద్ అరెస్ట్

వదవీచ్యుతడైన ఉత్తరప్రదేశ్ మంత్రి జమునా నిషద్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం నిషద్‌పై పోలీసులు హత్య అభియోగాలు నమోదు చేశారు. మహారాజ్‌గంజ్ పోలీసు స్టేషన్ వద్ద తన మద్దతుదారులకు, పోలీసులకు
Source: Yahoo! Telugu: News | 10 Jun 2008 | 11:54 am

భారత అంతరిక్ష ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక సెల్

దేశానికి సంబంధించిన అంతరిక్ష ఆస్తుల పరిరక్షణకు ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు భారత్ మంగళవారం ప్రకటించింది. పొరుగునున్న చైనాకు అంతరిక్షంలోని కృత్రిమ ఉపగ్రహాలను క్షిపణులతో కూల్చగల సామర్థ్యం కలిగివున్న
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2008 | 11:47 am

హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభంలో 56 శాతం వృద్ధి

హౌసింగ్ డెవలెప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ) మంగళవారం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సర ఫలితాలు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,713 కోట్లకు పెరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2008 | 11:28 am

చైనాతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు: ఆంటోనీ

చైనాతో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. ఆ దిశగా భారత్ ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2008 | 11:15 am

చైనాతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు: ఆంటోనీ

చైనాతో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. ఆ దిశగా భారత్ ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2008 | 11:15 am

ఆపిల్ ఐఫోన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టనున్న ఎయిర్‌టెల్

ఆపిల్ కంపెనీ తయారు చేసిన ఐఫోన్‌ను ఎయిర్‌టెల్ భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. ఐఫోన్ 3జి వెర్షన్‌ను ఇక్కడి మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు ఈ రెండు సంస్థలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ అత్యాధునిక ఫోన్లను భారత్‌లో...
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2008 | 11:08 am

ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అరెస్ట్

ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి నిషాద్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయనపై హత్యానేరం మోపారు. శనివారం మహరాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన హింసాత్మక సంఘటనలలో ఒక కానిస్టేబుల్ మృతి చెందారు.
Source: జాతీయ | 10 Jun 2008 | 10:12 am

రాజస్థాన్ ప్రభుత్వంతో గుజ్జర్ల చర్చలు నిలిపివేత

ఎస్టీ హోదా కోరుతూ గుజ్జర్లు చేపట్టిన ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. ఎస్టీ వివాదానికి పరిష్కారాన్ని కనుగొనేందుకు రాజస్థాన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు మళ్లీ కష్టాల్లో చిక్కుకున్నాయి. గుజ్జర్ నేతలు, రాజస్థాన్ ప్రభుత్వం మధ్య సోమవారం
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2008 | 10:11 am

రాజస్థాన్ ప్రభుత్వంతో గుజ్జర్ల చర్చలు నిలిపివేత

ఎస్టీ హోదా కోరుతూ గుజ్జర్లు చేపట్టిన ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. ఎస్టీ వివాదానికి పరిష్కారాన్ని కనుగొనేందుకు రాజస్థాన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు మళ్లీ కష్టాల్లో చిక్కుకున్నాయి. గుజ్జర్ నేతలు, రాజస్థాన్ ప్రభుత్వం మధ్య సోమవారం
Source: Yahoo! Telugu: News | 10 Jun 2008 | 10:11 am

యూపీఏ అంగీకరిస్తే ప్రత్యేక తెలంగాణకు మద్దతు: సీపీఐ

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తాము కూడా మద్దతిస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2008 | 10:05 am

రైతులకు రుణమాఫీ ప్రణాళిక ఖరారు: ముఖ్యమంత్రి

రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసే అంశానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఖరారైందని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. మరో వారం రోజుల్లో బ్యాంకుల వద్ద వ్యవసాయ రుణమాఫీ మేళాలు ప్రారంభం అవుతాయని ఆయన ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2008 | 9:26 am

జాతీయ చలనచిత్ర అవార్డులు: ఉత్తమనటి ప్రియమణి

జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో భాగంగా మలయాళ చిత్రం పులిజన్మంకు ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. తమిళ చిత్రం పరుత్తివీరన్‌ చిత్రంలో నటించిన ప్రియమణి ఉత్తమనటి అవార్డుకు ఎంపికయ్యింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2008 | 9:06 am

3,497 మంది భారతీయులను వెనక్కుపంపనున్న ఒమన్

ఒమన్ ప్రభుత్వం తమ దేశంలో ఉంటున్న 3500 మంది భారతీయు కార్మికులను వెనుక్క పంపాలని నిర్ణయించింది. వారి వీసాలు, నివాస అనుమతుల గడువు ముగిసిన అనంతరం కూడా అక్కడే ఉన్న వారి వివరాలను ఒమన్ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2008 | 8:38 am

గ్యారీ వెబర్ ఓపెన్ ప్రీ- క్వార్టర్ ఫైనల్లో పేస్ జోడి

భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు లియాండర్ పేస్, అతని డబుల్స్ భాగస్వామి ల్యూకస్ డ్లౌహీ 713000 యూరోల ప్రైజ్‌మనీ కలిగిన గ్యారీ వెబర్ ఓపెన్ ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండు మ్యాచ్‌లో
Source: Yahoo! Telugu: News | 10 Jun 2008 | 8:22 am

యూరో కప్: ఇటలీపై 0-3తో నెదర్లాండ్స్ విజయం

యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇక్కడ జరిగిన గ్రూపు- సి మ్యాచ్‌లో ఇటలీకి నెదర్లాండ్స్ షాకిచ్చింది. టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న నెదర్లాండ్స్ 3-0తో ఇటలీని ఓడించింది. ఈ మ్యాచ్ పరాజయంతో ప్రపంచకప్ విజేత
Source: Yahoo! Telugu: News | 10 Jun 2008 | 8:10 am

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి: డీఎస్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో పిసిసి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 10 Jun 2008 | 8:04 am

ముక్కోణపు సిరీస్: పాకిస్థాన్‌తో భారత్ పోరు నేడే

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ మంగళవారం తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఈ తొలి మ్యాచ్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. గత 12 మ్యచ్‌ల్లో వరుస విజయాలతో మంచి
Source: Yahoo! Telugu: News | 10 Jun 2008 | 8:00 am

పాకిస్థాన్ రక్షణ బడ్జెట్‌లో కోత: గిలానీ ప్రకటన

పాకిస్థాన్ రక్షణ బడ్జెట్‌లో కోత విధించినట్టు ఆ దేశ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరుగు దేశాలతో ఆయుధ పోటీని తగ్గించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Jun 2008 | 7:49 am

అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట: ప్రధాని హామీ

భారత సరిహద్దుల్లో జరుగుతున్న అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అస్సోంకు చెందిన వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం సోమవారం ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా వారికి పై హామీ ఇచ్చినట్టు ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Source: జాతీయ | 10 Jun 2008 | 6:36 am

సెక్సీయెస్ట్ ఉమెన్‌గా నెంబర్‌వన్ స్థానంలో కత్రినా

ఇటీవల బాలీవుడ్ బ్లాక్‌బ్లస్టర్‌ మూవీస్ రేస్, వెల్‌కమ్ అండ్ పార్ట్‌నర్ వంటి చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా ఎదుగుతున్న కత్రినా కైఫ్‌కు రోజులు కలిసి వచ్చినట్లున్నాయి. ఇటీవల ప్రముఖ దినపత్రిక ఎఫ్‌హెచ్ఎం ఇండియా తొలిసారి చేపట్టిన పోల్‌లో కత్రినా
Source: Yahoo! Telugu: Entertainment | 10 Jun 2008 | 5:53 am

అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నాం: పీఎం

అణ్వస్త్ర దేశంగా ఎదిగిన భారత్ అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అణ్వాయుధాలను తయారు చేయడంలో భారత్ ఇతర దేశాలతో పోటీ పడబోదన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: జాతీయ | 10 Jun 2008 | 5:35 am

బీహార్‌లో ఇద్దరు మావోయిస్టులకు మరణశిక్ష

పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో ఇద్దరు సీపీఐ (మావోయిస్టు)లకు బీహార్‌ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణదండన విధించింది. బీహార్‌ రాష్ట్రంలోని నలందా జిల్లాలో గత మూడు సంవత్సరాల క్రితం మావోయిస్టులు పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
Source: జాతీయ | 10 Jun 2008 | 5:21 am

తదుపరి చర్చలకు సమ్మతించిన గుజ్జర్లు

తమ డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధికంగా ఆందోళన కొనసాగిస్తున్న గుజ్జర్ల కొంతమేరకు పట్టు సడలించారు. రెండో దఫా చర్చల కోసం రాష్ట్ర రాజధాని జైపూర్‌కు వెళ్లేందుకు సమ్మతించారు.
Source: జాతీయ | 10 Jun 2008 | 5:02 am

కర్ణాటక అధికార యంత్రాంగంలో భారీ కుదుపులు

కర్ణాటకలో తొలిసారి కొలువుదీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పది రోజుల్లోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
Source: జాతీయ | 10 Jun 2008 | 4:39 am

ఒరిస్సా పేరు ఇకపై ఒడీసా : రాష్ట్ర ప్రభుత్వం

ఒరిస్సా రాష్ట్రాన్ని ఇకపై ఒడీసాగా మారుస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశమై దీనికి సంబంధించిన దానికి ఆమోదం తెలిపింది.
Source: జాతీయ | 9 Jun 2008 | 3:34 pm

మధ్య ప్రదేశ్ పర్యటనకు ఈనెల 20న సోనియా

మధ్య ప్రదేశ్ పర్యటనకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈనెల 20వ తేదీన వెళుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ పచౌరీ ఈ వివరాలు తెలిపారు. ఉజ్జయిన్, రేవాలలో ఈనెల 20వ తేదీన ఏర్పాటుచేసిన కిసాన్ ర్యాలీలలో సోనియా ప్రసంగిస్తారని వివరించారు.
Source: జాతీయ | 9 Jun 2008 | 3:33 pm

మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది ప్రయాణీకులు దుర్మరణం పాలవగా, 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటన కొల్హాపూర్-రత్నగిరి జాతీయ రహదారిపై కరంజోషి వద్ద సోమవారం జరిగింది. మహారాష్ట్ర ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది.
Source: జాతీయ | 9 Jun 2008 | 3:32 pm

స్విమ్మింగ్ పూల్‌లో జలయోగా ప్రదర్శన

నేలపై చేసే యోగా ఎంతో కష్టతరమైనదిగా మనకు తెలుసు. యోగ నిపుణులు లేనిదే క్లిష్టమైన ఆసనాలను వేయటం దుర్లభం. అయితే నీటిలో యోగాసనం వేయాలంటే... అస్సలు సాధ్యం కాదంటారు కదూ... అయితే స్విమ్మింగ్‌పూల్‌లో ఎంచక్కా జలయోగా వేసి చూపరులను...
Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 2:56 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |