తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'మీ కోసం' రథయాత్రకు తూర్పు గోదావరి జిల్లాల్లో ఆటంకాలు ఎదురయ్యాయి. జిల్లాలోని మాల మాహానాడుకు చెందిన వందలాది మంది కార్యకర్తలు రథయాత్రను అడ్డుకున్నారు. Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 12:07 pm
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పడానికి ఉపోద్ఘాతాలు అవసరం లేదు. మెగాస్టార్గా ఆయన సంపాధించున్న ఘనకీర్తి అలాంటింది. చిరంజీవి... Source: వినోదం | 9 Jun 2008 | 12:06 pm
సోమవారం ఉదయం ట్రేడింగ్ సమయానికి మార్కెట్ నష్టాలతో ప్రారంభమయింది. క్రమంగా సెన్సెక్స్ కోలుకుని లాభాలను సాధించింది. సోమవారం సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి 506 పాయింట్లు కోల్పోయి... Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 11:43 am
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టుల్లో దేవాదుల ఎత్తిపోతల పథకం ఒకటి. ఇందులోభాగంగా భారీ పైపులైను మార్గాన్ని పూర్తి చేశారు. పైపు లైను ట్రయల్ రన్ను తొలిదశ నిర్వహించారు. పలు చోట్ల లీకేజీ ఉండటంతో వీటిని సరి చేశారు. Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 11:32 am
రాష్ట్రంలోని సినీ నటుడు మెగాస్టార్ అభిమానులు సేవా కార్యక్రమాల్లో లీనమైపోతున్నారు. చిరంజీవి, ఆయన సోదరుడు నాగేంద్ర బాబు పిలుపు మేరకు మెగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 11:31 am
బంగ్లాదేశ్లో సైనిక మద్దతుతో నడుస్తున్న మధ్యంతర ప్రభుత్వ నిర్బంధం నుంచి త్వరలో ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విడుదల కానున్నారని ఆమె తరపు న్యాయవాది సోమవారం చెప్పారు. అవినీతి కేసుల్లో ప్రమేయం ఉందనే Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 11:13 am
నాగేంద్రబాబు హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'ఎక్ పోలీస్' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఎస్.హెచ్.రుష్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.హెచ్. భాస్కరరెడ్డి, ఎం.వి.కృష్ణప్రసాద్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు టైటిల్ రోల్ పోషిస్తున్నారు. Source: వినోదం | 9 Jun 2008 | 11:05 am
మహారాష్ట్రలోని పంఢర్పూర్ను దక్షిణ కాశీగా హిందువులు పేర్కొంటారు. ఆ రాష్ట్ర వాసులు తమ కులదైవంగా శ్రీ విఠలా-రుణ్మికీ అమ్మవారిని కొలుస్తారు. భక్తి ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన సంత్ తుకారం, సంత్ నామదేవుడు, సంత్ పురంధర్ దాసు, ఛిక్లా మేలా, జానాబాయిలు విఠలుడిని... Source: వినోదం | 9 Jun 2008 | 11:02 am
అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం దేశానికి ఎంతో అవసరమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పరోక్షంగా మరోసారి ఉద్ఘాటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇంధన వనరుల ప్రత్యామ్నాయాల విషయంలో హద్దులు పెట్టుకునే Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 10:56 am
రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారని... Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 10:53 am
కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. లెఫ్ట్ పార్టీలు మద్దతు పొందుతుండటం వలనే చైనా Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 10:50 am
ఇద్దరు సీపీఐ (మావోయిస్టు) తిరుగుబాటుదారులకు ఇక్కడి ఫాస్ట్ట్రాక్ కోర్టు సోమవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. మూడేళ్ల క్రితంనాటి బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో చబీలాపూర్ పోలీసు స్టేషన్పై దాడి కేసుకు సంబంధించి ఈ ఇద్దరు Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 10:29 am
ఎస్టీ హోదా కోరుతూ ఆ రాష్ట్రంలో ఆందోళన నిర్వహిస్తున్న గుజ్జర్లతో చర్చలు జరిపే బాధ్యతలను రాజస్థాన్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు రాష్ట్ర మంత్రులకు అప్పగించింది. రాజస్థాన్ నీటిపారుదల శాఖ మంత్రి శాన్వర్మాల్ జత్, గనుల Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 10:17 am
గుజ్జర్ల ఆందోళన రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత బయానాలో చర్చలకు అంగీకరించని రాజస్థాన్ ప్రభుత్వం.. ఒక మెట్టుదిగి అదే ప్రాంతంలో ప్రాథమిక చర్చలకు అంగీకరించింది. ఈ చర్చల్లో పురోగతి సాధిస్తే రెండో దఫా చర్చలకు గుజ్జర్ల మహా పంచాయతీ సమితి ప్రతినిధులు జైపూర్కు వెళుతారు. Source: జాతీయ | 9 Jun 2008 | 9:20 am
తీవ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు చేరే ప్రమాదం పెరుగుతుందని దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం హెచ్చరించారు. ప్రమాదకర హస్తాల్లోకి అణ్వాయుధాలు లేదా అణు సాంకేతిక పరిజ్ఞానం చేరకుండా అన్ని దేశాలు Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 8:39 am
మూడు సార్లు యూరో కప్ గెలుచుకున్న జర్మనీకి ఈసారి ఛాంపియన్షిప్లో శుభారంభం లభించింది. లూకాస్ పోదోల్స్కీ రెండు గోల్స్ సాధించడంతో జర్మనీ 2-0తో పోలెండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో విజయం సాధించింది. ఇప్పటివరకు ఒక్కసారి Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 8:22 am
రాష్ట్రంలో మూడు జిల్లాల్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద కారు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 8:12 am
రాష్ట్రంలో పాత ధరకే వంట గ్యాస్ సిలిండర్ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జోవోను జారీ చేసింది. ఇప్పటి వరకు వసూలు చేసిన రూ.50 రూపాయలను వచ్చే బుకింగ్లో తగ్గించుకోవాలని కూడా అందులో పేర్కొంది. Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 8:04 am
బంగ్లాదేశ్లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్లో అతిథ్య బంగ్లాదేశ్పై పాకిస్థాన్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ ముందుంచిన 234 పరుగుల లక్ష్యానికి Source: Yahoo! Telugu: News | 9 Jun 2008 | 7:59 am
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ కసరత్తులు ప్రారభించాయి. అసెంబ్లీ ఎన్నికల తోడు సినీ నటుడు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం కూడా వివిధ పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. Source: ఏపీ న్యూస్ | 9 Jun 2008 | 7:50 am
దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ప్రధానమైన మంత్రిత్వ శాఖలను ఎవరికి కేటాయించలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యడ్యూరప్ప ఈ మంత్రిత్వ శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. Source: జాతీయ | 9 Jun 2008 | 6:40 am
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. యూపీఏ లోపభూయిష్ట విధానాల వల్ల ద్రవ్యోల్బణంతో పాటు నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. Source: జాతీయ | 9 Jun 2008 | 5:11 am
బాలీవుడ్ చిత్ర పరిశ్రలో తన కెరీర్ను కొనసాగించేందుకు తాను ఎంచుకుంటున్న పాత్రలు పూర్తి సంతృప్తినిస్తున్నాయని హిందీ నటి అయేషా టకియా స్పష్టం చేశారు. Source: వినోదం | 9 Jun 2008 | 4:11 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 8.45 గంటలకు టెలిషాపింగ్... Source: Yahoo! Telugu: Entertainment | 9 Jun 2008 | 3:14 am