దేశంలోని జాతీయ రహదారులపై ప్రతీ 50 కి.మీ. అంబులెన్స్ సౌకర్యం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు 108 సేవలు ఐదు రాష్ట్రాలలో ఉంటున్నాయి. ఈ మేరకు ఈ సేవలు దేశ వ్యాప్తంగా విస్తరించాలని సమాచార శాఖ మంత్రి ఏ రాజా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రామదాసుకు లేఖ రాశారు. Source: ఏపీ న్యూస్ | 7 Jun 2008 | 11:44 am
జూన్ 9నుంచి రెండు రోజుల రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ విజయవాడలో ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్, నందమూరి బాలకృష్ణ చారిటబుల్ ట్రస్ట్లు సంయుక్తంగా ఈ టోర్నీని... Source: Yahoo! Telugu: News | 7 Jun 2008 | 11:31 am
ఒరిస్సాలో వజ్రాల వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది సంబల్పూర్. పశ్చిమ ఒరిస్సాలో మహానది ఒడ్డున ఉంది సంబల్పూర్. సంబల్పూర్ చరిత్ర ఈ నాటిది కాదు. సంబల్పూర్ సమీపంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో వజ్రాలు దొరికేవి. వీటిని సంబల్పూర్కు తీసుకువచ్చి వ్యాపారులు అమ్మకాలు... Source: వినోదం | 7 Jun 2008 | 11:28 am
'ఇష్టం' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన శ్రియ ప్రారంభంలో సాంప్రదాయబద్ధంగా, పక్కింటి అమ్మాయిలా నటించింది. ఆ తర్వాత సైతం కొన్ని చిత్రాలవరకు స్నేహ ఎలాంటి ఎక్స్ఫోజింగ్ లేకుండా నటించింది. అయితే కొన్ని చిత్రాల తర్వాత శ్రియ కొద్దికొద్దిగా ఎక్స్ఫోజింగ్ చేయడం ప్రారంభించింది. Source: వినోదం | 7 Jun 2008 | 10:54 am
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ రోజర్ ఫెదరర్, రెండో సీడ్ రఫెల్ నాదల్లు మరోసారి ఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. వరుసగా మూడో ఏడాది కూడా ఈ టోర్నీని గెలుచుకుని నాదల్ క్లేకోర్టు కింగ్ అని నిరూపిస్తాడో లేడో నని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. Source: Yahoo! Telugu: News | 7 Jun 2008 | 10:37 am
పెరిగిన గ్యాస్ ధరలపై విలువ ఆధారిత పన్నును తగ్గించాలని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిని కాంగ్రెస్ కోరింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు చేసిన పన్ను మినహాయింపును ఉదాహరణగా తీసుకోవాలని... Source: Yahoo! Telugu: News | 7 Jun 2008 | 10:36 am
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన కర్ణాటక ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. రాజ్భవన్లో శనివారం సాయంత్రం 4-45 గంటలకు కొత్త మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. Source: Yahoo! Telugu: News | 7 Jun 2008 | 10:36 am
నాట్టింగ్హామ్లో జరిగే మూడో టెస్టులో న్యూజిలాండ్కు ఫాలోఆన్ గండంలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఇంగ్లాండ్ చేసిన 364 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు సమాధానంగా న్యూజిలాండ్ 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. Source: Yahoo! Telugu: News | 7 Jun 2008 | 10:32 am
గాయం కారణంగా వైదొలగిన శ్రీశాంత్ స్థానంలో పంజాబ్ ఫాస్ట్ బౌలర్ మన్ప్రీత్ గోనిని భారత జట్టులో చేర్చారు. గాయం నుంచి కోలుకునేందుకు శ్రీశాంత్కు మరో రెండు వారాల విశ్రాంతి అవసరమని తేలడంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. Source: Yahoo! Telugu: News | 7 Jun 2008 | 10:23 am
గాయం కారణంగా వైదొలగిన శ్రీశాంత్ స్థానంలో పంజాబ్ ఫాస్ట్ బౌలర్ మన్ప్రీత్ గోనిని భారత జట్టులో చేర్చారు. గాయం నుంచి కోలుకునేందుకు శ్రీశాంత్కు మరో రెండు వారాల విశ్రాంతి అవసరమని తేలడంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2008 | 10:23 am
ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిపై శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. Source: ఏపీ న్యూస్ | 7 Jun 2008 | 10:20 am
భారత్లోని ఆఫ్ షోర్ కాల్ సెంటర్ కార్యకలాపాల విస్తరణకు ప్రముఖ బ్రిటన్ సంస్థ ఆరంజ్ బ్రేక్ వేసింది. ప్రస్తుతం 1,500 మంది ఉద్యోగులను కలిగిన ఆరంజ్ సంస్థ కొత్త చీఫ్ ఎక్జిక్యూటివ్ ఈ విస్తరణ పనులకు బ్రేక్ వేసినట్టు సంస్థ... Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2008 | 10:19 am
దేశంలోనే అతిపెద్ద విప్లవ పార్టీ సీపీఐ (మావోయిస్టు)కు కార్యదర్శిగా ఉన్న ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి (59) ఫోటోలు బాహ్య ప్రపంచానికి వెళ్లడయ్యాయి. ఇప్పటి వరకు ఆయన ఎలా ఉంటారో ప్రజలకే కాదు సాక్షాత్ పోలీసులకు కూడా తెలియదు. Source: ఏపీ న్యూస్ | 7 Jun 2008 | 10:08 am
డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బారక్ ఒబామా శుక్రవారం హిల్లరీని కలసి రహస్య సమావేశమయ్యారు. పార్టీని సమైక్యపరిచే దిశగా వీరు సమావేశమయ్యారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. Source: Yahoo! Telugu: News | 7 Jun 2008 | 9:52 am
పెరిగిన ఇంధన ధరలు రైళ్ల ఛార్జీలపై ఎలాంటి ప్రభావం చూపబోవని రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. పెరిగిన ఇంధన ధరలు అనివార్యమని వీటి ప్రభావం రైలు, రవాణా ఛార్జీలపై ఉండబోవని... Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2008 | 9:51 am
రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి విముఖత వ్యక్తం చేసినట్టు ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణ రావు తెలిపారు. బస్సు ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై మరింత భారం మోపకూడదనే ముఖ్యోద్దేశ్యంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. Source: ఏపీ న్యూస్ | 7 Jun 2008 | 9:37 am
రాజస్థాన్లో గుజ్జర్ల డిమాండ్ మేరకు దౌసా లోక్ సభ సభ్యుడు సచిన్ శనివారం గొడవల్లో మృతి చెందిన గుజ్జర్ల అంత్యక్రియలకు హాజరు కానున్నారు. Source: జాతీయ | 7 Jun 2008 | 9:29 am
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 11న ప్రారంభం కానున్నాయి. జూన్ 24వరకు ప్రతిరోజూ ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి మల్లమ్మ... Source: Yahoo! Telugu: News | 7 Jun 2008 | 9:24 am
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 11న ప్రారంభం కానున్నాయి. జూన్ 24వరకు ప్రతిరోజూ ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి మల్లమ్మ... Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2008 | 9:24 am
సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గత మూడు రోజులుగా చేపట్టిన సమ్మెను ట్యాక్సీ ఆపరేటర్లు శనివారం ఉపసంహరించుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కొణతాల రామకృష్ణ అధ్యక్షతన అధికారులు, ట్యాక్సీ ఆపరేటర్ల మధ్య జరిగిన ఈ సమావేశంలో రాజీ కుదిరింది. Source: Yahoo! Telugu: News | 7 Jun 2008 | 9:08 am
ధరల పెరుగుదలకు నిరసనగా తమిళనాడులో లెఫ్ట్ పార్టీలు బంద్ పాటిస్తుండగా, రాజధాని చెన్నైలో రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. Source: Yahoo! Telugu: News | 7 Jun 2008 | 9:03 am
ధరల పెరుగుదలకు నిరసనగా తమిళనాడులో లెఫ్ట్ పార్టీలు బంద్ పాటిస్తుండగా, రాజధాని చెన్నైలో రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2008 | 9:03 am
ఓ భార్యాభర్త ఇలా మాట్లాడుకుంటున్నారు.
రాధ మీ అమ్మను త్వరగా లోపలికి వెళ్లమను. నేను చెప్పేదాకా ఆమెను గదిదాటి బయటకు రావద్దని చెప్పాడు గోపాలం.
మా అమ్మను ఎందుకు గదిలో వెళ్లమని చెబుతున్నారు... అంటూ అర్ధం కాకుండా అడిగింది భార్య. Source: వినోదం | 7 Jun 2008 | 7:22 am
కోస్తా, తెలంగాణా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత 24 గంటల్లో గరిష్ఠంగా విజయనగరంలో నాలుగు, శృంగవరపు కోటలో మూడు, అనకాపల్లి, బొబ్బిలి, విశాఖ పట్నంలలో రెండేసి సెంమీల చొప్పున వర్షం పడింది. Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2008 | 6:47 am
నాగబాబు హీరోగా, కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'ఏక్ పోలీస్' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో నాగబాబు పోలీస్ ఆఫీసర్... Source: వినోదం | 7 Jun 2008 | 6:10 am
లోక్సభ ఎన్నికలను ఏ క్షణంలోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్కే.అద్వానీ ప్రకటించారు. శుక్రవారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. Source: జాతీయ | 7 Jun 2008 | 5:51 am
వంటగ్యాస్పై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించిన రూ.50 రాయితీ వల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.300 నుంచి రూ.325 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య తెలిపారు. Source: ఏపీ న్యూస్ | 7 Jun 2008 | 5:26 am
ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని ఆర్థిక మంత్రి చిదంబరం సూచనప్రాయంగా తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం రేటు 45 నెలల గరిష్ట స్థాయి 8.24కు చేరుకుందని అన్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2008 | 5:21 am
రాష్ట్రంలోని ట్యాక్సీ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖామంత్రి కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. దీంతో గత రెండు రోజులుగా ట్యాక్సీ ఆపరేటర్లు చేస్తున్న సమ్మెను శనివారం నుంచి విరమించుకున్నారు. Source: ఏపీ న్యూస్ | 7 Jun 2008 | 5:03 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 5.00 గంటలకు సుప్రభాతం, 6.00 గంటలకు అన్నమయ్య కీర్తనలు, 6.30 గంటలకు ఉపనిషత్తులు, 7.00 గంటలకు అన్నమయ్య అక్షరార్చన, 7.30 గంటలకు మా పుణ్య క్షేత్రాలు, 9.00 గంటలకు... Source: Yahoo! Telugu: Entertainment | 7 Jun 2008 | 4:50 am
'డాన్' తర్వాత నాగార్జున హీరోగా రాబోతోన్న 'కింగ్' చిత్రం షూటింగ్ ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంట్గా జరుగుతున్నట్టు సమాచారం. భారీ అంచనాలతో విడుదలైన... Source: వినోదం | 7 Jun 2008 | 4:50 am
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై తమ వైఖరిని నిర్ణయించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న తెలుగుదేశం తెలంగాణా కమిటీ వచ్చే 18వ తేదీన భేటీ కానుంది. Source: ఏపీ న్యూస్ | 7 Jun 2008 | 4:41 am
గుజ్జర్ల ఆందోళన కొనసాగుతోంది. శుక్రవారం మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో గత 15 రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 43కు చేరుకుంది. Source: జాతీయ | 7 Jun 2008 | 4:30 am