కుషాణు సామ్రాజ్య చక్రవర్తి కనిష్కుడి కాలం నాటి కోట ఖిలా ముబారక్. ఖిలా ముబారక్ కోట పంజాబ్లోని బథిండాలో ఉంది. బథిండా చరిత్ర ఈనాటిది కాదని భారత పురావస్తు శాఖ నిపుణులు అంటున్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో బథిండాకు ప్రత్యేక స్థానం ఉంది. పంచ నదులు... Source: వినోదం | 6 Jun 2008 | 1:28 pm
హాస్యనటుడిగా తనదంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న సునీల్ 'అందాలరాముడు' చిత్రంతో హీరోగానూ విజయం సాధించాడు. కానీ ఆ చిత్రం తర్వాత సునీల్ హీరోగా... Source: వినోదం | 6 Jun 2008 | 11:22 am
ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు చైతన్య సదస్సులను మరింత ముమ్మరం చేసింది. అన్ని జిల్లాల్లో విధిగా ఈ సదస్సులను నిర్వహించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రులను కోరింది. Source: ఏపీ న్యూస్ | 6 Jun 2008 | 11:00 am
పెట్రో ధరల పెంపు ప్రభావం ఒక్కోదానిపై పడుతోంది. ఇప్పటికే నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకివున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను పెంచిన విషయం తెల్సిందే. పెట్రో వడ్డన వల్ల రాష్ట్ర రవాణా సంస్థపై కోట్లాది రూపాయల మేరకు భారం పడుతోంది. Source: ఏపీ న్యూస్ | 6 Jun 2008 | 10:59 am
పెట్రో ధరల పెంపు వల్ల ఆయా రాష్ట్రాల ప్రజలపై అదనపు భారం పడకుండా పన్నులను తగ్గించాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆదేశాలను భాజపా అధిష్టానం జారీ చేసింది. Source: జాతీయ | 6 Jun 2008 | 10:58 am
బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో భక్తిరస ప్రధానమైన కథతో తెరకెక్కిన చిత్రం పాండురంగడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
భక్తికి... Source: వినోదం | 6 Jun 2008 | 10:10 am
గురజాడ కన్యాశుల్కంలోని గిరీశం పాత్రను నేటికాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపొందిస్తున్న చిత్రం 'మిస్టర్ గిరీశం'. కృష్ణభగవాన్ గిరీశం పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మధురవాణి పాత్రను రమ్యకృష్ణ పోసిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్లో లాంఛనంగా... Source: వినోదం | 6 Jun 2008 | 9:19 am
తమ ప్రధాన డిమాండ్ పరిష్కారం కోసం గత 14 రోజులుగా గుజ్జర్లు నిరవధిక ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రం మీదుగా ప్రయాణించాల్సిన 27 రైళ్ళను ఉత్తర రైల్వే ప్రకటించింది. అలాగే మరికొన్ని రైళ్ళను వేరే మార్గాల మీదుగా దారి మళ్లించింది. Source: జాతీయ | 6 Jun 2008 | 7:44 am
రాష్ట్రంలోని అన్నదాతలంతా క్షేమంగా ఉంటూ పది మందికి అన్నం పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అకాంక్షించారు. రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతూ ముందుకు సాగటమే తమ కర్తవ్యమని ఆయన ప్రకటించారు. Source: ఏపీ న్యూస్ | 6 Jun 2008 | 6:58 am
ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల ఫలితాలపై ప్రధాన ప్రతిపక్షమై తెలుగుదేశం పార్టీ సమీక్ష నిర్వహించనుంది. ఇందుకోసం వచ్చే 11వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెదేపా పొలిట్బ్యూరో భేటీ కానుంది. Source: ఏపీ న్యూస్ | 6 Jun 2008 | 6:47 am
దేశంలో పెరిగిన పెట్రో ధరల కారణంగా రైలు ఛార్జీలను పెంచబోమని కేంద్ర రైల్వేశాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. Source: జాతీయ | 6 Jun 2008 | 6:02 am
గత కొద్ది రోజులుగా సాగుతున్న గుజ్జర్ల ఆందోళనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు గుజ్జర్ల అధినేత కాస్త పట్టు సడలించారు. దీంతో గుజ్జర్లను చర్చలకు ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రభుత్వం ఆహ్వానించింది. Source: జాతీయ | 6 Jun 2008 | 5:14 am
దేశంలో పెట్రో ధరలు పెంచడం ప్రజావ్యతిరేక చర్య అని పలువురు వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పెట్రో ధరలను పెంచకుండా ఉండివుంటే ద్రవ్యోల్బణం గత మూడు నెలల గరిష్ట స్థాయి కన్నా అధికమయ్యేదన్నారు. Source: జాతీయ | 6 Jun 2008 | 4:29 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు స్పెషల్ ప్రోగ్రాం, 06.30 ని.లకు కల్వరి స్వరం, 7.00 గంటలకు స్పెషల్ ప్రోగ్రాం, 07.30 ని.లకు రామాయణ, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు మా గ్రామ దేవతలు... Source: Yahoo! Telugu: Entertainment | 6 Jun 2008 | 3:16 am