లేఖ రాయడం రాజకీయ జిమ్మిక్కు: బాబు

పెంచిన పెట్రో ధరలను తగ్గించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కేంద్రానికి లేఖ రాసినట్టు ప్రకటించడం రాజకీయ జిమ్మిక్కుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. '
Source: ఏపీ న్యూస్ | 5 Jun 2008 | 12:36 pm

పెట్రోటాక్స్‌లు తగ్గించండి :సోనియా పిలుపు

కాంగ్రెస్ పాలితరాష్ట్రాల్లో పెట్రోల్‌పై సుంకం తగ్గించాలని యూపిఏ ఛైర్మన్ సోనియాగాంధీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రలను కోరారు.
Source: జాతీయ | 5 Jun 2008 | 12:18 pm

అన్ని రంగాలపై 'పెట్రో' ప్రభావం

పెట్రోధరల పెంపు సమాజంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపనున్నది. ద్రవ్యోల్బణంలో మార్పులు సంభవించనున్నాయి.
Source: జాతీయ | 5 Jun 2008 | 12:17 pm

స్మగ్లర్ల కోసం కాశ్మీర్‌లో స్పెషల్ డ్రైవ్

స్మగ్లింగ్ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కాశ్మీర్‌లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాశ్మీర్‌ ప్రాంతంలోని పొలాల్లో నిషేధిత పంటలను ధ్వంసం చేసినట్లు తెలిపారు.
Source: జాతీయ | 5 Jun 2008 | 11:41 am

'ప్రేమనగర్' నిర్మాత 'రామానాయుడు'తో మాటా మంతీ

ప్రేమనగర్' చిత్రంతో నిర్మాతగా గుర్తింపు సాధించిన డా. డి.రామానాయుడు తెలుగుపరిశ్రమతో సహా పలు భాషల్లో చిత్రాలు నిర్మించి గిన్నీస్ రికార్డు సైతం...
Source: వినోదం | 5 Jun 2008 | 11:20 am

ఖర్చులు తగ్గించుకోండి: మంత్రులకు ప్రధాని సూచన

ఖర్చులను తగ్గించుకోవాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సూచించారు. ప్రధానంగా విదేశీ ప్రయాణాలను ఖర్చులపై నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా
Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 10:31 am

రాష్ట్రంలో సాధించిన అభివృద్ధితోనే గెలుపు సాధ్యం: మొయిలీ

రాష్ట్రంలో తమ పార్టీ సాధించిన అభివృద్ధితోనే ఉపఎన్నికల్లో విజయం సాధించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. అభివృద్ధి అజెండాతోనే ప్రచారానికి దిగిందని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 10:29 am

నేటి ఆర్థరాత్రి నుంటి ఆటో-క్యాబ్‌ల సమ్మె

దేశంలో పెరిగిన పెట్రోల్‌, డీజల్‌ ధరలకు అనుగుణంగా ఆటోలు, క్యాబ్‌ల కనీస ఛార్జీలను పెంచాలని కోరుతూ గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అమానుల్లా ఖాన్‌ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jun 2008 | 10:27 am

రాష్ట్రంలో పెట్రో మంటలు: రేపు రాష్ట్ర బంద్

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వేసిన పెట్రో బాంబుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పెంచిన ధరలు తగ్గించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 5 Jun 2008 | 10:19 am

ఎన్నికల విజయంపై వైఎస్‌కు మొయిలీ అభినందన

ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై రాష్ట్ర పర్యటనలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రిని అభినందించారు.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 10:02 am

ధరల పెంపుపై హైదరాబాద్‌లో బీజేపీ ఆందోళన

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టింది. మెహిదీపట్నం వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 9:37 am

అలా చేస్తే కోపం పోతుంది

ఓ భార్యాభర్తా ఇలా మాట్లాడుకుంటున్నారు. నా మీద కోపం వస్తే తగ్గడానికి నువ్వు ఏం చేస్తావ్ అంటూ గోముగా అడిగాడు భర్త. వెంటనే నేను మనింటి టాయిలెట్ కడుగుతాను అంటూ చెప్పింది భార్య.
Source: వినోదం | 5 Jun 2008 | 9:10 am

శ్రీలంక: తాజా ఘర్షణల్లో 35 మంది తీవ్రవాదులు హతం

శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ఎల్టీటీఈ, ప్రభుత్వ దళాలకు మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో 35 మంది తీవ్రవాదులు హతమయ్యారు. ఈ పోరులో ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని శ్రీలంక మిలటరీ అధికారులు గురువారం
Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 8:47 am

అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీ నుంచి వైదొలగనున్న హిల్లరీ

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు డెమొక్రాట్ నామినేషన్ కోసం ఇప్పటివరకు బరాక్ ఒబామాతో పోటీ పడిన హిల్లరీ క్లింటన్ ఈ పోటీ నుంచి వైదొలగనున్నారు. శనివారం ఈ పోటీ నుంచి వైదొలిగి నామినేషన్ గెలుచుకునేందుకు
Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 8:39 am

విడుదలైన లాసెట్ ఫలితాలు: 98 శాతం ఉత్తీర్ణత

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన లాసెట్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సెలర్ హరగోపాల్ రెడ్డి గురువారం విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 7:44 am

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పన్ను తగ్గింపుకు సోనియా విజ్ఞప్తి

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకపు పన్ను తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచిన నేపథ్యంలో సోనియా
Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 7:44 am

లెఫ్ట్ పాలిత రాష్ట్రాల్లో బంద్: జన జీవనం అస్తవ్యస్తం

లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో గురువారం జరుగుతున్న బంద్ సాధారణ జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడంపై నిరసన తెలిపేందుకు లెఫ్ట్ పార్టీలు
Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 7:34 am

ధరల పెంపుకు నిరసనగా వరంగల్‌లో బీజేపీ రాస్తారోకో

ఇంధన ధరలు విపరీతంగా పెరగడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ వరంగల్ డిల్లాలో రాస్తారోకో నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ల ధరల పెంపుపై గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు...
Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 7:34 am

దేశంలో పెట్రో మంటలు: మూడు రాష్ట్రాల్లో బంద్

దేశంలో పెట్రో మంటలు ఉదృతమయ్యాయి. కేంద్రం పెంచిన పెట్రో ధరలకు నిరసనకా వామపక్ష పార్టీలు కన్నెర్ర జేశాయి. ఇందులోభాగంగా వామపక్ష పాలిత రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో 12 గంటల పాటు దుకాణాలను మూసివేశారు.
Source: జాతీయ | 5 Jun 2008 | 7:17 am

అడిగితే సిమ్రాన్ ఇవ్వనంటోంది: ఓ నిర్మాత ఆవేదన

లేత వయసులో తెలుగులోనూ, తమిళంలోను వెండితెరపై ఓ ఊపు ఊపిన సిమ్రాన్‌కు ప్రస్తుతం అంత డిమాండ్ లేక పోయినా ఓ మోస్తరుగా నెట్టుకొస్తోంది. ప్రేక్షకులు...
Source: వినోదం | 5 Jun 2008 | 6:25 am

ఉప 'పురపాలన'లోనూ కాంగ్రెస్‌దే పై'చేయి'

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక సంఘంలోని 23 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు గురువారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jun 2008 | 6:20 am

యూపీఏకు మద్దతు ఉపసంహరించేది లేదు: కారత్

పెట్రో వడ్డన కారణంగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించేది లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తమ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకే రాలేదని ఆయన వెల్లడించారు.
Source: జాతీయ | 5 Jun 2008 | 5:26 am

గత్యంతరం లేకనే పెట్రో ధరలు పెంచాం: ప్రధాని

విధిలేని పరిస్థితుల్లోనే దేశంలో పెట్రోల్-డీజల్ ధరలను పెంచామని ప్రధాని మన్మోహన్ సింగ్ వివరణ ఇచ్చారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం బుధవారం పెట్రోల్, డీజల్, వంటగ్యాస్ ధరలను మరోమారు పెంచిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 5 Jun 2008 | 4:49 am

గుజరాతీ ముద్దుగుమ్మ 'ఫర్జానా'తో ముచ్చట్లు

'భాగ్యలక్ష్మీ బంఫర్ డ్రా' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గుజరాతీ ముద్దుగుమ్మ ఫర్జానా ఆపై తెలుగులో ఓ రెండు చిత్రాలు చేసింది. ప్రస్తుతం తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఫర్జానా అక్కడ స్టార్ ఇమేజ్ ఉన్న శరత్‌కుమార్ సరసన '1977' అనే చిత్రంలో నటిస్తోంది.
Source: వినోదం | 5 Jun 2008 | 4:35 am

డబుల్ స్పీడ్ అంటే... బ్రేకులు ఉండవా?

పార్టీ కార్యవర్గం ఒత్తిడికి తలొగ్గి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్న తెరాస చీఫ్ కె. చంద్రశేఖరరావు డబుల్ స్పీడ్‌తో తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని ప్రకటించారు.
Source: వినోదం | 5 Jun 2008 | 4:35 am

జూన్ 05, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు భక్తి కార్యక్రమాలు, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.00 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.40 గంటలకు బయోస్కోప్, 09.00 గంటలకు మయూరి, 09.30 గంటలకు...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2008 | 3:12 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2008 | 2:53 am

తెలుగు రాజకీయాల్లో 'సినీ ఎత్తులు'

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వాడివేడిగా పరిణమిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా వారసత్వ రాజకీయాలపై రసవత్తరంగా చర్చ సాగింది. ప్రస్తుతం ఇది కాస్తా సినీ తారల వైపు తిరిగింది. తెలుగు రాజకీయాల్లో 'సినీ ఎత్తులు' ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఇవే చర్చలు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2008 | 1:41 pm

థానే బాంబుపేలుడులో ఐదుగురికి గాయాలు

ముంబయి శివారు ప్రాంతమైన థానేలో జరిగిన బాంబుపేలుడులో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన స్థానిక సినిమా థియేటర్ వద్ద జరిగింది.
Source: జాతీయ | 4 Jun 2008 | 1:23 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |