పెంచిన పెట్రో ధరలను తగ్గించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కేంద్రానికి లేఖ రాసినట్టు ప్రకటించడం రాజకీయ జిమ్మిక్కుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ' Source: ఏపీ న్యూస్ | 5 Jun 2008 | 12:36 pm
కాంగ్రెస్ పాలితరాష్ట్రాల్లో పెట్రోల్పై సుంకం తగ్గించాలని యూపిఏ ఛైర్మన్ సోనియాగాంధీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రలను కోరారు. Source: జాతీయ | 5 Jun 2008 | 12:18 pm
స్మగ్లింగ్ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కాశ్మీర్లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాశ్మీర్ ప్రాంతంలోని పొలాల్లో నిషేధిత పంటలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. Source: జాతీయ | 5 Jun 2008 | 11:41 am
ప్రేమనగర్' చిత్రంతో నిర్మాతగా గుర్తింపు సాధించిన డా. డి.రామానాయుడు తెలుగుపరిశ్రమతో సహా పలు భాషల్లో చిత్రాలు నిర్మించి గిన్నీస్ రికార్డు సైతం... Source: వినోదం | 5 Jun 2008 | 11:20 am
ఖర్చులను తగ్గించుకోవాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సూచించారు. ప్రధానంగా విదేశీ ప్రయాణాలను ఖర్చులపై నియంత్రణ పాటించాలని ఆయన కోరారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 10:31 am
రాష్ట్రంలో తమ పార్టీ సాధించిన అభివృద్ధితోనే ఉపఎన్నికల్లో విజయం సాధించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. అభివృద్ధి అజెండాతోనే ప్రచారానికి దిగిందని ఆయన చెప్పారు. Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 10:29 am
దేశంలో పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలకు అనుగుణంగా ఆటోలు, క్యాబ్ల కనీస ఛార్జీలను పెంచాలని కోరుతూ గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు మహ్మద్ అమానుల్లా ఖాన్ తెలిపారు. Source: ఏపీ న్యూస్ | 5 Jun 2008 | 10:27 am
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వేసిన పెట్రో బాంబుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పెంచిన ధరలు తగ్గించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నాయి. Source: ఏపీ న్యూస్ | 5 Jun 2008 | 10:19 am
ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై రాష్ట్ర పర్యటనలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రిని అభినందించారు. Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 10:02 am
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ హైదరాబాద్లో ఆందోళన చేపట్టింది. మెహిదీపట్నం వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 9:37 am
ఓ భార్యాభర్తా ఇలా మాట్లాడుకుంటున్నారు.
నా మీద కోపం వస్తే తగ్గడానికి నువ్వు ఏం చేస్తావ్ అంటూ గోముగా అడిగాడు భర్త.
వెంటనే నేను మనింటి టాయిలెట్ కడుగుతాను అంటూ చెప్పింది భార్య. Source: వినోదం | 5 Jun 2008 | 9:10 am
శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ఎల్టీటీఈ, ప్రభుత్వ దళాలకు మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో 35 మంది తీవ్రవాదులు హతమయ్యారు. ఈ పోరులో ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని శ్రీలంక మిలటరీ అధికారులు గురువారం Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 8:47 am
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు డెమొక్రాట్ నామినేషన్ కోసం ఇప్పటివరకు బరాక్ ఒబామాతో పోటీ పడిన హిల్లరీ క్లింటన్ ఈ పోటీ నుంచి వైదొలగనున్నారు. శనివారం ఈ పోటీ నుంచి వైదొలిగి నామినేషన్ గెలుచుకునేందుకు Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 8:39 am
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన లాసెట్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సెలర్ హరగోపాల్ రెడ్డి గురువారం విడుదల చేశారు. Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 7:44 am
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకపు పన్ను తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచిన నేపథ్యంలో సోనియా Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 7:44 am
లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో గురువారం జరుగుతున్న బంద్ సాధారణ జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడంపై నిరసన తెలిపేందుకు లెఫ్ట్ పార్టీలు Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 7:34 am
ఇంధన ధరలు విపరీతంగా పెరగడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ వరంగల్ డిల్లాలో రాస్తారోకో నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ల ధరల పెంపుపై గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు... Source: Yahoo! Telugu: News | 5 Jun 2008 | 7:34 am
దేశంలో పెట్రో మంటలు ఉదృతమయ్యాయి. కేంద్రం పెంచిన పెట్రో ధరలకు నిరసనకా వామపక్ష పార్టీలు కన్నెర్ర జేశాయి. ఇందులోభాగంగా వామపక్ష పాలిత రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో 12 గంటల పాటు దుకాణాలను మూసివేశారు. Source: జాతీయ | 5 Jun 2008 | 7:17 am
లేత వయసులో తెలుగులోనూ, తమిళంలోను వెండితెరపై ఓ ఊపు ఊపిన సిమ్రాన్కు ప్రస్తుతం అంత డిమాండ్ లేక పోయినా ఓ మోస్తరుగా నెట్టుకొస్తోంది. ప్రేక్షకులు... Source: వినోదం | 5 Jun 2008 | 6:25 am
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక సంఘంలోని 23 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు గురువారం వెల్లడించారు. Source: ఏపీ న్యూస్ | 5 Jun 2008 | 6:20 am
పెట్రో వడ్డన కారణంగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించేది లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తమ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకే రాలేదని ఆయన వెల్లడించారు. Source: జాతీయ | 5 Jun 2008 | 5:26 am
విధిలేని పరిస్థితుల్లోనే దేశంలో పెట్రోల్-డీజల్ ధరలను పెంచామని ప్రధాని మన్మోహన్ సింగ్ వివరణ ఇచ్చారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం బుధవారం పెట్రోల్, డీజల్, వంటగ్యాస్ ధరలను మరోమారు పెంచిన విషయం తెల్సిందే. Source: జాతీయ | 5 Jun 2008 | 4:49 am
'భాగ్యలక్ష్మీ బంఫర్ డ్రా' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గుజరాతీ ముద్దుగుమ్మ ఫర్జానా ఆపై తెలుగులో ఓ రెండు చిత్రాలు చేసింది. ప్రస్తుతం తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఫర్జానా అక్కడ స్టార్ ఇమేజ్ ఉన్న శరత్కుమార్ సరసన '1977' అనే చిత్రంలో నటిస్తోంది. Source: వినోదం | 5 Jun 2008 | 4:35 am
పార్టీ కార్యవర్గం ఒత్తిడికి తలొగ్గి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్న తెరాస చీఫ్ కె. చంద్రశేఖరరావు డబుల్ స్పీడ్తో తెలంగాణా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని ప్రకటించారు. Source: వినోదం | 5 Jun 2008 | 4:35 am
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు భక్తి కార్యక్రమాలు, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.00 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.40 గంటలకు బయోస్కోప్, 09.00 గంటలకు మయూరి, 09.30 గంటలకు... Source: Yahoo! Telugu: Entertainment | 5 Jun 2008 | 3:12 am
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడివేడిగా పరిణమిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా వారసత్వ రాజకీయాలపై రసవత్తరంగా చర్చ సాగింది. ప్రస్తుతం ఇది కాస్తా సినీ తారల వైపు తిరిగింది. తెలుగు రాజకీయాల్లో 'సినీ ఎత్తులు' ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఇవే చర్చలు. Source: ఏపీ న్యూస్ | 4 Jun 2008 | 1:41 pm
ముంబయి శివారు ప్రాంతమైన థానేలో జరిగిన బాంబుపేలుడులో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన స్థానిక సినిమా థియేటర్ వద్ద జరిగింది. Source: జాతీయ | 4 Jun 2008 | 1:23 pm