సర్కారుకి సామాన్యుడి సంగతి పట్టట్లేదు: ఎర్రనాయుడు

విపరీతంగా పెంచుకున్న యూపీఏ సర్కారుకి సామాన్యుడి సంగతి పట్టట్లేదని టీడీపీ నేత ఎర్రంనాయుడు విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఏడుసార్లు పెట్రో ధరలు పెంచారని విమర్శించారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2008 | 11:59 am

గుజ్జర్ల ఆందోళన: ఉత్తరాదిలో 13 ప్యాసింజర్ రైళ్లు రద్దు

రాజస్థాన్ రాష్ట్రంలో ఎస్టీ హోదా కోరుతూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన కారణంగా ఉత్తరాదిలో నడిచే 13 ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. పశ్చిమ రైల్వే అధికారులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం పశ్చిమ ప్రాంతం నుంచి ఉత్తరాది రాష్ట్రాల
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2008 | 11:39 am

గుజ్జర్ల ఆందోళన: ఉత్తరాదిలో 13 ప్యాసింజర్ రైళ్లు రద్దు

రాజస్థాన్ రాష్ట్రంలో ఎస్టీ హోదా కోరుతూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన కారణంగా ఉత్తరాదిలో నడిచే 13 ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. పశ్చిమ రైల్వే అధికారులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం పశ్చిమ ప్రాంతం నుంచి ఉత్తరాది రాష్ట్రాల
Source: Yahoo! Telugu: News | 4 Jun 2008 | 11:39 am

ధరల పెంపుతో ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచింది: లెఫ్ట్

యూపీఏ ప్రభుత్వం బుధవారం పెట్రో ఉత్పత్తుల ధరల పెంచడంపై ప్రభుత్వానికి బయట నుంచి ఊపిరిపోస్తున్న లెఫ్ట్ పార్టీలు ధ్వజమెత్తాయి. ఇంధన ధరలు పెంచి ప్రభుత్వం సామాన్యుడిపై మరింత భారం మోపిందని లెఫ్ట్ పార్టీలు విమర్శించాయి.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2008 | 11:32 am

నష్టాల్లో మార్కెట్: 448 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభించే సమయానికి లాభాల బాటలోనే సాగినప్పటికీ, మార్కెట్ క్రమక్రమంగా నష్టాల బాటన పడింది. మంగళవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఉన్న పాయింట్లతో పోల్చితే బుధవారం...
Source: Yahoo! Telugu: News | 4 Jun 2008 | 11:26 am

దేశానికి ఆర్థిక తీవ్రవాదాన్ని రుచిచూపించింది: బీజేపీ

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం బుధవారం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచడంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది. దిశానిర్దేశనం లేని యూపీఏ ప్రభుత్వం ఆర్థిక తీవ్రవాదాన్ని దేశంపైకి వదిలిపెట్టిందని బీజేపీ విమర్శించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2008 | 11:26 am

దేశానికి ఆర్థిక తీవ్రవాదాన్ని రుచిచూపించింది: బీజేపీ

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం బుధవారం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచడంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది. దిశానిర్దేశనం లేని యూపీఏ ప్రభుత్వం ఆర్థిక తీవ్రవాదాన్ని దేశంపైకి వదిలిపెట్టిందని బీజేపీ విమర్శించింది.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2008 | 11:26 am

'లారెన్స్' దర్శకత్వంలో 'చిరుత' నటించేనా... ?

డాన్స్ డైరెక్టర్‌గా సినీరంగంలో పేరుతెచ్చుకున్న లారెన్స్ ఆపై నటుడిగానూ గుర్తింపు పొందారు. అదే ఊపుతో ఆయన దర్శకుడిగానూ మారారు. అలా దర్శకునిగా...
Source: వినోదం | 4 Jun 2008 | 11:19 am

తెలంగాణపై ఉన్న నిబద్ధతోనే గెలుపు: శ్రీనివాస్

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై తమ పార్టీకున్న నిబద్ధత, చిత్తశుద్దే ఉపఎన్నికల్లో గెలుపుకు కారణమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే రాబోయే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ సహా ఏ పార్టీతోనైనా పొత్తు...
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2008 | 11:14 am

తెలంగాణపై ఉన్న నిబద్ధతోనే గెలుపు: శ్రీనివాస్

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై తమ పార్టీకున్న నిబద్ధత, చిత్తశుద్దే ఉపఎన్నికల్లో గెలుపుకు కారణమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే రాబోయే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ సహా ఏ పార్టీతోనైనా పొత్తు...
Source: Yahoo! Telugu: News | 4 Jun 2008 | 11:14 am

ఛాందసవాదుల నుంచి నా జీవితానికి ముప్పు: తస్లిమా

వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ మత ఛాందసవాదుల నుంచి తన జీవితానికి ముప్పు ఉందని భావిస్తున్నారు. ఛాందసవాదులు లక్ష్యంగా చేసుకున్నప్పటికీ తన రచనలు ఆగవని ఆమె స్పష్టం చేశారు. మార్చి నెలాఖరు
Source: Yahoo! Telugu: News | 4 Jun 2008 | 11:12 am

పెట్రో ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన: దత్తాత్రేయ

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ వెల్లడించారు. గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 4 Jun 2008 | 11:06 am

ఐర్లాండ్ వరున్ని వరించనున్న కేరళ కుట్టి 'గోపిక'

రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచమైన బూరె బుగ్గల గోపిక అటుపై కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే హోమ్లీ లుక్‌తో...
Source: వినోదం | 4 Jun 2008 | 10:53 am

విండీస్ టూర్: హేడెన్ స్థానంలో వాట్సన్‌కు పిలుపు

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడేందుకు షేన్ వాట్సన్‌కు పిలపు వచ్చింది. హేడెన్ స్థానంలో వాట్సన్‌ విండీస్ టూర్‌కు వెళ్లనున్నాడు. గాయపడిన హేడెన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వాట్సన్ వెస్టిండీస్ వెళతాడని క్రికెట్
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2008 | 10:21 am

విండీస్ టూర్: హేడెన్ స్థానంలో వాట్సన్‌కు పిలుపు

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడేందుకు షేన్ వాట్సన్‌కు పిలపు వచ్చింది. హేడెన్ స్థానంలో వాట్సన్‌ విండీస్ టూర్‌కు వెళ్లనున్నాడు. గాయపడిన హేడెన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వాట్సన్ వెస్టిండీస్ వెళతాడని క్రికెట్
Source: Yahoo! Telugu: News | 4 Jun 2008 | 10:21 am

వెస్టిండీస్- ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా

వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య అంటిగ్వాలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా మిగిసింది. శర్వాన్, చందర్‌పాల్‌లు బ్యాట్‌తో రాణించి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్‌లో 372 పరుగుల లక్ష్యం
Source: Yahoo! Telugu: News | 4 Jun 2008 | 8:52 am

వెస్టిండీస్- ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా

వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య అంటిగ్వాలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా మిగిసింది. శర్వాన్, చందర్‌పాల్‌లు బ్యాట్‌తో రాణించి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్‌లో 372 పరుగుల లక్ష్యం
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2008 | 8:52 am

ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో నోవాక్ జకోవిక్‌తో నాదల్ ఢీ

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో నోవాక్ జకోవిక్ (రష్యా) రూపంలో ప్రపంచ నెంబర్ టూ క్రీడాకారుడు రఫెల్ నాదల్ (స్పెయిన్)కు గట్టిపోటీ ఎదురైంది. ఇప్పటివరకు జరిగిన ఐదు రౌండ్ల మ్యాచ్‌ల్లోనూ అంతంతమాత్రం ప్రత్యర్థుల
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2008 | 8:33 am

సోనియాతో భేటీకై 12న వైఎస్ ఢిల్లీ ప్రయాణం

యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ ఈనెల 12న ఢిల్లీ ప్రయాణం కానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉపఎన్నికల ఫలితాలకు సంబంధించి సోనియాతో వైఎస్ చర్చించనున్నారని అధికార...
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2008 | 7:39 am

శరత్‌కుమార్ హీరోగా ద్విభాషా చిత్రం 1977

శరత్‌కుమార్ సమర్పణలో 1977 చిత్రం రూపొందుతోంది. తెలుగు, తమిళభాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి జీఎన్ దినేష్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా, ఆరు గెట‌ప్స్‌లో కనిపించనున్నారు. 1977లో...
Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2008 | 7:09 am

తెలుగు రాజకీయాల్లో 'సినీ ఎత్తులు'

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వాడివేడిగా పరిణమిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా వారసత్వ రాజకీయాలపై రసవత్తరంగా చర్చ సాగింది. ప్రస్తుతం ఇది కాస్తా సినీ తారల వైపు తిరిగింది. తెలుగు రాజకీయాల్లో 'సినీ ఎత్తులు' ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఇవే చర్చలు.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2008 | 6:38 am

నెల్లూరు కాదు... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

కోస్తాతీర జిల్లాల్లో ఒకటైన నెల్లూరు జిల్లా పేరు మార్చుకుంది. గలగల పారే పెన్నానదీ తీరాన ఉన్న నెల్లూరు జిల్లాను ఇకపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలుస్తారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను అర్పించిన 'అమరజీవి' శ్రీ పొట్టి శ్రీరాములు స్మృత్యర్థం పేరు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2008 | 6:03 am

అనంతలో భారీ వర్షాలు: 8 మంది మృతి

నైరుతి రుతుపవనాల ప్రవేశంతో అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆ జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని డి.హీరెలాల్ మండలం వద్ద సోమలాపుర్ వాగులో వర్షపు నీటికి ఒక వ్యాను కొట్టుకుని పోయింది.
Source: ఏపీ న్యూస్ | 4 Jun 2008 | 5:51 am

తమిళంలోనూ, తెలుగులోనూ వస్తోన్న '1977'

శరత్‌కుమార్ హీరోగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న 1977 చిత్రం ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణకు సిద్థమవుతోంది. జి.ఎన్. దినేష్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్ ఆరు గెటప్పుల్లో కనిపించనుండడం విశేషం. 1977లో జరిగిన ఓ సంఘటన...
Source: వినోదం | 4 Jun 2008 | 4:19 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 4 Jun 2008 | 3:02 am

సర్వమతాల నిలయం గోరఖ్‌పూర్

ఉత్తర ప్రదేశ్‌లో ప్రముఖ ప్రాంతమైన గోరఖ్‌పూర్ సర్వమతాలకు నిలయం. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉండటంవల్ల ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన మతాలు విలసిల్లాయి. హిమాలయ పర్వతాల్లో ఉద్భవించిన రప్తి నది ఒడ్డున ఉంది గోరఖ్‌పూర్. భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో వివిధ ...
Source: వినోదం | 3 Jun 2008 | 2:58 pm

ఒప్పందం అమలుకు గడువు లేదు : ప్రణబ్

అమెరికాతో చేసుకున్న పౌర అణు ఒప్పందం అమలు విషయంలో గడువేమీ లేదని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ త్వరలోనే పూర్తికాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 3 Jun 2008 | 2:40 pm

కర్ణాటక సీఎం యడ్డూరప్ప బలపరీక్ష ఈనెల 6న

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్డూరప్ప బలపరీక్ష కార్యక్రమం శుక్రవారం (ఈనెల 6వ తేదీన) జరుగుతుంది. గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్‌ను సీఎం యడ్డూరప్ప మంగళవారం ఉదయం కలిసి చర్చలు జరిపారు.
Source: జాతీయ | 3 Jun 2008 | 2:38 pm

అలిపిరిలో ముమ్మరంగా బాంబు స్క్వాడ్ తనిఖీలు

తిరుపతి అలిపిరి ప్రాంతంలో బాంబులు ఉన్నట్లు సమాచారం రావడంతో ఇటు పోలీసులు, అటు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) రక్షణ సిబ్బంది ఒక్కమారుగా ఉలుక్కి పడింది. మంగళవారం ఉదయం ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాల నిర్వీర్య బృందం హుటాహుటిన అనుమానిత ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jun 2008 | 1:35 pm

చమురు ధరలపై మన్మోహన్‌ 'మేకపోతు గాంభీర్యం'

చమురు ధరల పెంపుపై భారత దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పైకి ఎన్నిమాటలు చెప్పినా లోపల ఎన్నో ఒత్తిళ్ళకు లోనవుతున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ముడిచమురు ధరల్లోని హెచ్చుతగ్గుల కారణంగా ఆసియాలోని
Source: జాతీయ | 3 Jun 2008 | 12:16 pm

రీరికార్డింగ్ పూర్తయిన బ్లాక్ అండ్ వైట్

రాజీవ్‌కనకాల, సింధుతులాని జంటగా జాకీష్రాఫ్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బ్లాక్ అండ్ వైట్. యూకే ఎవెన్యూ పతాకంపై మైత్రీ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో పి.ఉదయ్‌కిరణ్ నిర్మించారు. ప్రస్తుతం రీరికార్డింగ్...
Source: Yahoo! Telugu: Entertainment | 3 Jun 2008 | 12:08 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |