రాష్ట్రంలో నాలుగు లోక్సభ, 18 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల తుది ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా.. తెలంగాణా వాదంతో ఉప ఎన్నికల సమరానికి Source: ఏపీ న్యూస్ | 1 Jun 2008 | 10:25 am
ఉప ఎన్నికల ఫలితాల పట్ల ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఫలితాల వెల్లడి పూర్తయ్యాక హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెదేపా కార్యకర్తలు బాణా సంచా కాల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. Source: ఏపీ న్యూస్ | 1 Jun 2008 | 10:22 am
తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో మారు రాజీనామా చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన 18 అసెంబ్లీ, నాలుగు లోక్సభ ఉప ఎన్నికల ఫలితాల్లో తెరాసకు భంగపాటు ఎదురుకావడంతో ఆయన తన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. Source: ఏపీ న్యూస్ | 1 Jun 2008 | 10:07 am
ఉప ఎన్నికల ఫలితాలు అన్ని రాజకీయ పార్టీల నేతల్లో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) నేతలను, క్రింది స్థాయి శ్రేణులను ఖంగుతినిపించాయి. Source: ఏపీ న్యూస్ | 1 Jun 2008 | 10:07 am
ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చినంత మాత్రాన ప్రత్యేక తెలంగాణా అంశాన్ని జాప్యం చేయబోమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పిసిసి) చీఫ్ డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. Source: ఏపీ న్యూస్ | 1 Jun 2008 | 8:28 am
రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. మొత్తం నాలుగు లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి రెండు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. Source: ఏపీ న్యూస్ | 1 Jun 2008 | 7:17 am
కరీంనగర్ లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ - తెలంగాణా రాష్ట్ర సమతికి చెందిన అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి మూడు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి తెరాస చీఫ్ కెసీఆర్పై సుమారు రెండు, మూడు వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు. Source: ఏపీ న్యూస్ | 1 Jun 2008 | 6:21 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం Source: Yahoo! Telugu: Entertainment | 1 Jun 2008 | 5:30 am
ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం తొలి ఫలితం ఎదురైంది. దొమ్మాట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి స్వల్ప ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన రామలింగా రెడ్డి 2267 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు. Source: ఏపీ న్యూస్ | 1 Jun 2008 | 4:12 am
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భావించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనది ఆరంభం నుంచి క్షణక్షణానికి అభ్యర్థుల ఆధిక్యం తారుమరవుతోంది. Source: ఏపీ న్యూస్ | 1 Jun 2008 | 3:55 am
జమ్మూ కాశ్మీర్లో మారుమూల పర్వత ప్రాంతమైన లడఖ్ దగ్గరలోని దౌలత్బెగ్ ఓల్డీ వైమానిక శిబిరంను ఇండియన్ ఎయిర్ఫోర్స్ శనివారం పునఃప్రారంభించింది. కాశ్మీర్లో చైనా ఆక్రమించిన అక్సాయ్ చీన్ ప్రాంతానికి సమీపంలో ఈ శిబిరం ఉంది Source: జాతీయ | 31 May 2008 | 3:04 pm
భూమి మీదకి తామరపువ్వుతో పాటుగా హంసను దేవతలు పంపించిన ప్రాంతం పుష్కర్. ఆ ప్రాంతంలో సృష్టికర్త బ్రహ్మ యజ్ఞం నిర్వహించటంతో హిందువులు పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. పుష్కర్ను తీర్ధ రాజ్గా కూడా పిలుస్తారు. రాజస్థాన్ రాజధాని జైపూర్కు 146 కి.మీ. దూరంలో ఉంది పుష్కర్. అజ్మీర్కు... Source: వినోదం | 31 May 2008 | 1:46 pm
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పక్షం భారతీయ జనతా పార్టీ (భాజపా) జాతీయ కార్యనిర్వాహకుల సమావేశం న్యూఢిల్లీలో ఆదివారం ప్రారంభమౌతుంది. Source: జాతీయ | 31 May 2008 | 1:33 pm
ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చే వారానికి వాయిదా వేసింది. ప్రధానమంత్రి మన్మోహస్ సింగ్, యూపీఏ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు ఈ విషయంపై శనివారం చర్చలు జరిపారు. Source: జాతీయ | 31 May 2008 | 1:30 pm
ఒక వైపు తెలంగాణా వాదం, మరోవైపు సమైఖ్య వాదం అంటూ జరిగిన ఉప ఎన్నికల సమరం ముగిసింది. ఓటరు తీర్పు మాత్రం బ్యాలెట్ బాక్సులో భద్రంగా నిక్షిప్తమైంది. ఓటరు దేవుడు ఏ వాదానికి పట్టం కట్టారన్న విషయం మాత్రం ఆదివారం తేలిపోనుంది. Source: ఏపీ న్యూస్ | 31 May 2008 | 12:57 pm
ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
నువ్వు ఇలా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం తాగుడా, పేకాటా, జూదమా... అంటూ ప్రశ్నించాడు సురేష్ తన మిత్రుడైన రమేష్ని. అవేవీ కారణం కాదురా... అంటూ చెప్పాడు రమేష్. Source: వినోదం | 31 May 2008 | 12:13 pm
మేజిస్ట్రల్ సియుడాడ్ ది లియోన్ చెస్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్లో స్పెయిన్ ఆటగాడు ఫ్రాన్సిస్కో వల్లెజో పాన్స్పై విజయం సాధించిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. Source: Yahoo! Telugu: News | 31 May 2008 | 11:42 am
తనకు ఇప్పుడే రిటైర్ అయ్యే ఆలోచనలు లేవని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని పేర్కొన్నాడు. Source: Yahoo! Telugu: News | 31 May 2008 | 11:41 am